సాహితీ మహితాత్ములు, చైతన్యమూర్తులు తిక్కన సోమయాజి, పాల్కురికి సోమనాథుడు శ్రీకృష్ణ దేవరాయలు, వేమన యోగి గురజాడ అప్పారావుగారలు (పతిభాపభావాలనుగూర్చి

(పసి ద్దా ంధసాహిత్యా చార్యులు

ఆచార్య దివాకర్ల చేంకటావధాని, (శీ గడియారం రామకృష్టశర్మ నారాయజాచార్యులు, (గీ మరుపూరు కోదండరామిరెడ్డి శ్రీ కొ తపలి వీరభ[ దరావుగారల

రిజిస్టర్‌ నెం: 1/64

AS పాహితీసాంస్కఎతికనంస్ప

CHAITANYA LAHARI

A collection of Lectures on

Tikkana Somayaji, Palkuriki Somanadhudu,

Sri Krishnadevarayalu, Vemana and Gurajada

Delivered by - |

Prof. Divakarla Venkatavadhani, Sri Gadiyaram Ramakrishna Sarma, Sri Puttaparthi Narayanacharyulu, Sri Marupuru Kodandarama Reddy, Dr. Kottapalli Veerabhadra Rao.

[All Rights reserved by YUVABHARATHI, the Publishers]

CCT FP 4 (ప్రచురణ వరి (పథమము[ దణ : 15,000 (ప్రతులు. ఆగస్టు 6, 1972 ముఖప్మత్రరచన శీలా వ్మీరాజు అక్షరాలంకరణ : సుధామ ముదణ : డి. ఎన్‌. ఎంటర్‌ ప్రై సెస్‌, హెడరాబాదు.20. ముఖచ్చి తమ్ముదణ థి విసాస్‌ (ప్రింటర్స్‌, హైదరాబాదు.

లట (=

(ప్రతులకు ఫ్‌

ర్‌ కింగ్స్‌ వే, సికిందాబాదు = తి.

(వచురణకు పూర్వం మూడురూపాయలు విరాళ మిచ్చిన సాహితీ ప్రియులకు అందజేయబడింది.

“అకరరూపము దాల్చిన లక మెదళ్ళకు కదలిక” ,.”

మనిషి పత్యేకత ఆలో చించగలగటరీ. ఆలోచన్గ మనిషిలోని పత్యేక తలను వెలికితీసుకువస్తుంది. ఆలోచన వుంటేష సంస్కారం* అబ్బుతుంది, సంస్కారం వున్నచోట సహృదయం ఉండితీరుతుంది. సహృదయుడై నవ్యక్తి చై తన్యవంతు డౌతాడు. చైతన్యవంతు డెన మనిషిలో సాహిత్యస్పందన 'జీష ఐక్షణం. అందుకే ఆలోచన జీవలక్షణంగా భాసిస్తుంది!

ఆలోచన అందరిసొత్తూ అయినా అందరికీ అవసరమయ్యేలా వినియో గించుకోవలసినదే అయినా, ఏకొందరుమ్మాత మో అది కేవలం తమ పయోజ నాలకే కాక అందరికొరకూ, అందరితరఫునా, ఆలోచించే బాధ్యతను తమపై వేసుకుని, జాతిగమనానికి అవసరమైన, పదిలమైనబాటను సిద్ధపరచే పనికి పూనుకుంటారు.

మానవుడిని ఉన్నత పథాలవై పు పయనించేందుకు సంసిద్దుల్లి చేయటానికి, తమ ఆలోచనలను సారించి, కృతార్గులెన కవితామూ ర్తులకృషియొక్క సమ్మగఅవగాహన అవసరమని మేము భావిస్తున్నాము.

ద్రష్మలెః కవితాసష్టలై , తమ తరాలవారికే కాక, రానున్నతరాలకు సైతం వెలుగుబాటను చూపిన దివ్యజ్యోతులు వీరు. తమ ఆలోచనలద్వారా, జాతిని

చైతన్యవంతం కావించి, సాహిత్యాని కేకాక, సమాజానికికూడా ద్రగతిశీలాన్ని (ప్రసాదించి, యుగపురుమల్లా వెలుగొందే (పేజ్ఞామూర్తు రుల సాహిత్యసమాలో చనం సమాజక ర్హవ్యం. ఆం|ధ్రసాహితీపగతిక సారధ్యం వహించ, తమ (ప్రతిభా (ప్రభావాలతో తరతరాలను తీర్చిదిద్దిన | ప్రజ్ఞామూ రుల కవితాచైతన్యాన్ని యువ భారతి నవమవార్షి కోత్సవాల సందర్భంగా, సాహితీ పియులకు అందించటానికి తలపెట్టాము.

మార్గ దేశీకవితా సవంతులకు సంగమస్థానమై, సాటిలేని సాహిత్యాచార్య పీఠాన్ని అధిరోహించిన “ఉభయకవిమ్మిత, కవిబహ్మ” తిక్కనసోమయాజి-

ద్విపదపథంలో దివ్యయానం సాగించిన “దేశిక వితాస నాథుడు” పాల్కురికి సోమనాథుడు.

(ప్రబంధ భువనవిజయంలో “సాహితీ సమరాంగణ సార్వభౌములు” (శ్రీకృష్ణదేవరాయలు

నిత్యం జోతలు పెట్టుకో దగిన సీతులతో “విశ్వదాభిరామ వినుర వేమ”గా వినుతి కెక్కిన వేమన___

“కొ త్రపాతల మేలుకలయిక”తో ఆంధ్రభారతికి [కొత్తగొంతుక నిచ్చిన గురజాడ__

వీరిని చెతన్యలహరీమూ ర్తులుగా ఎన్నిక చేశాము.

సాహితీజగత్తులో పేరెన్నికగన్న ఈఅయిదుగురు అమృతమూ ర్తులను గూర్చి (ప్రసిద్ధాం ధసాహిత్యాచార్యుల కల్చించినగంథరూపమే

“చె చై తన్యలహరి”.

ముహాభారతంనుండి ముత్యాలసరాలవరకు సాహిత్యచరి తలో ఉజ్జ్వలంగా

మెరసిన ధువతారల (ప్రతిభా |ప్రభాలహరి_“చై తన్యలహరి”. * * *

గుడిగోపురాన వున్న తురాయికి ఆధారం_కనపడ కుండా అడుగున పడి వున్న గుడిపునాదిరాయి. సాధించిన నేటి విజయాలకు, సురభిళమెన నేటి సంస్కృతికి, సుసంపన్నమైన నేటి సాహిత్యానికి, సాం పెననంగీతానికి, అం తెందుకు____సమస్తానిక్కీ సర్వస్వానికీ, గతంలోని తరతరాలు తమ ఆలో చనలను కాన్క పెట్టి మిగిల్చినదికారణం. వారి ఎదలను రగిల్చిన ఆలోచనలు కారణం. రగిలిన ఎద, లెదిగిన ఎదలై, తా మున్నతులై, తమవెంట జాతిని

(పగతిమార్షంలో డిపించటానికి కారకులై, (ప్రవర్షిల్ల గలిగారు. వర్తమానం, గతానికి బుణపడివుంది. నేటితరం తరతరాలకు బుణపడివుంది. మానవతామర్యా దలను మనసులోన పెంచుకొని, హృదయంలో (పేమ అనే జ్యోతిని వెలిగించు కొని, విశ్వమానవకల్యాణానికి తోడ్పడట౦ద్వారా___బహుశః, ఈబుణాన్ని, కొంతయినా తీర్చగల మేమో ! వారసత్వంగా వచ్చినవెలుగుదివ్వెను మరింత (పకాశవంతంగా, (ద్రజ్వరిల్లేలా పరిపుష్టం చేసి రానున్నతరానికి అందించటం నేటితరం బాధ్యత. బాధ్యతను నెకచేర్చటం కనీసధర్మం. [కాంతదర్శులైన మహాకవుల కమనీయ సాహిత్యసమాలోచనం సమాజచై తన్యానికి సార్వకాలిక సమ్యక్‌ దృష్టిని (ప్రసాదిస్తుందని, యువభారతి, చెతన్యలహరి ఉపన్యాసమంజ రిన్త తెలుగుసాహితీ మై తికి చిహ్నంగా బహూకరిస్తున్నది.

“అంతకడివెడు పాలపై ఒక్కింతమీగడ పేరినట్లుగ మనకు మిగులును గతములోపలి మంచి; అదియే సం పదాయము"' డి సీం నారాయణరెడ్డిగారు

మంచిని సంరక్షించుకుంటూ, పెంచుకుంటూ, భవిష్యత్తుకై పదిల మెన బాటను వర్తమానంలో నిర్మించుకొంటూ మనుడగ సాగాలని పతితరం కోరు కుంటుంది; నిర్విరామంగా కృషిచేస్తుంది. జీవితంపట్ల సమ్యక్‌ దృష్టి ఏర్పడటానికి |పాతిపదికగా, సాహిత్యంపట్ల . సహనం అవసరమనీ, సం(పదాయాల పునాదులమీదనే, సరికొ త్త ప్రయోగాల వజసౌధాలు నిర్మించుకోగల మనీ, (ప్రగతిమార్ష్గంలో పయాణించగల మనీ, ₹యువభారతి గత సంవత్సరం కావ్యలహరి ఉపన్యాసమంజరిని ఏర్పాటుచేసింది. సాహిత్య సహనో ద్యమానికి నాంది పలికింది. మరిన్ని ప్రబంధాలను చేపట్టి, ఉపన్యాసాలను ఏర్పరచమని సహృదయులు సూచించారు. అయినా, మరింకో 3 సారి ఆకార్యక్రమంగురించి ఆలోచించవచ్చని, ఈసారికి సాహిత్యానికి ప్రగతిశీలాన్ని (ప్రసాదించే శకపురుషుల సాహిత్య సేవాసమాలోచనం సమాజ క్రోర్రవ్యమని భావించి, (ప్రగతికి సారధ్యం వహించి, తరతరాలను తీర్చిదిద్దిన పజామూరుల కవితాచె తన్యాన్ని ఉపన్యాసమంజరిగా, చె త్యలహరిగా రూపొం & నీ నూ 8 శ్రి దించాము.

ఆంధ్రదేశంలో అభఖండకీ ర్తి గాంచిన (పసిద్ధవాగ్మివతంసులను ఉపన్యాస కులుగా పొందగలిగినందులకు యువభారతి ధన్యమైన్మదని భావిస్తున్నది.

* * *

మాసంస్థ వ్యాపారసంస్థ కాదు; తోచినమేరకు మాతీరికసమయాన్ని సాహితీ సేవకు వినియోగించటం మంచి దని మాభావం. యువభారతి యువ తరానికి ఉద్దేశించి ఈకార్య క్రమాలు తల పెట్టింది. కలుషిత రాజకియవాతావరణం నల్ల ఏర్పడిన అస్పవ్య _స్తవ్యవస్థ అరగ అలజడిమ్మాత మే అలవాటు చేసు కొని, నిర్మాణాత్మక మైన ఆలో చనవై పు మనసు |మొగ్గకండా, విశ్ళంఖలత్వ మే బాటగా భావిస్తున్న యువతరాన్ని. జిజ్ఞాసువులుగా చేయటం మాధ్యేయం. ఈకార్య క్రమాలు వుడుకువయసులో సున్న సోదరబృందానికి__ ఒక్కక్షణం ఆగండనీ, గతంలోని మంచిని సంరక్షించుకోండనీ, సమ న్వయ దృక్పథంతో సహనంతో సామరస్యంతో (పగతిమార్గంలో పయనించం శసీ మా అభ్యర్థన, కావ్యలహరి (ప్రచురణను సాదరంగా ఆదరించారు సాహితీ పియులు, |పోత్సాహం ఊతగా, చెతన్యలహరి కనీసం 25060 (ప్రతుల అచ్చు నోచు కుంటుందని ఎంతో ఆశించాము. ఎందుకోగాని, యువభార తికృషి ఇన్నివేల మందికి తెలిసినా, సహృదయులై. న్మప్రజానీకం ముందుకురాక పోవడం కారణంగా, మా ఆశయాలకు అడ్డుగోడలు కట్టి, కేవలం 15,000 (పతులు ముద్రించడానికి సాహసిస్తున్నాం. నిజానికి మా 'నమ్మకాలు వమ్మయినందుకు చింతిసున్నాము. ఎందుకోగాని, తెలుగువారికి పుస్తకాలు చది వేఅలవాటు,కొని వస వేతలవాటు చాలా తక్కువయని అందరూ ఒప్పుకుంటారు. పుస్తకాలు కొని చదవటం అల వాటుగా ఉన్నఇతరభాషలవారి సాహిత్యాలతో పోల్చిచూస్తే, మనం వెనుకబడి, వానా తెలుగువారిచేత పుస్తకాలు కొనిపించడం చదివించటం అవసరం. పు.స్తకాన్ని కొనటం నిరర్హకమసీ,. వ్యర్థమనీ ఆలోచింజే అలవాటును మాన్చిర్య చాలి. మేధావివర్గంవారి ఆలోచనలు సామాన్యుడి కందుబాటులో ఉండి (పగతికి- పదిలమైన బాటను నిర్మించడంలో తోడ్పడి, జాతిపురోగతికి దోహదం చేయా లంటే, అక్షరాకృతి దాల్చిన ఆలోచనలు వేలాదిమందికి అందుబాటులో ఉండి, సామాన్యజనాన్ని సెతం చెతన్యమూర్తులుగా చేయటానికి పుస్త కాలు అచ్చువేయటం, అచ్చయిన పుస్తకాలు అమ్ముడుపోవటం ద్వారా అటు

(వ్రాసినవాడిక్కీఇటు అచ్చువేసినవాడికీ నిరుత్సాహపరచని పద్ధతిలో కృషి నిర్విరా మంగా కొనసాగటానికి సాయపడాలి. అచ్చు వేసినపుస్త న్రకాలు అమ్ముడుపోక పో తే, అచ్చువేయటం అనవసరమని పిస్తుంది. అచ్చు వేయకుండా ఊరుకుండి నట్లయితే, కృషి స్తంభిస్తుంది. కృషి స్తంభించడం పురోగతికి దోహదకారి కాదు. వేలకో ద్లీ పతులు అమ్ముడుపోయేస్తితి వస్తే , తెలుగు సాహిత్యంలో కొ _త్తమార్చులు కొ త్త ప్రయోగాలు జరుగుతాయనీ* జరుగుతున్నకృషి వెలుగుచూసి నలుగురికీ తెలుస్తుందనీ ఆశించవచ్చును. . వేలకొద్దీ పతులు అమ్ముడుపోశే, ఖర్చులు వాటంతట అవే తగ్గుతాయి. పు స్తకాలధర అందరికీ అందుబాటులో వుంటుంది, దడాల , ముందే, పాఠకుల సంఖ్యను, కొని చదివే సహృదయులసంఖ్యను "లెక్క వేయడం" జరుగుతోంది. పృస్తకం అచ్చుకు, కార్య కమాలనిర్వహణకు, ఉపన్యాసాల. ఏర్పాటుకు సహృదయులు తమ విరాళాలను పెట్టుబడిగా పెట్టుతున్నారన్నమాట. యువభారతి కృషి జయ (పదమయ్యేందు 3 prs తోడ్పడి కే, యువభార తేకాక్క ఇతరసోడర సాహితీసంసలు సైతం, కృషి సలిపి, జాతిలో చైతన్యాన్ని పెంపొందింపచేయటానికి షి చేయగలుగుతాయి.

చక్కని సాహిత్యం, గో తక్క్కువధరలకు అందించాలనే నూ ఆశయాన్ని, తెలుగులోకం అర్హం చేసుకో గలదస్కీ ఆదరించగలదనీ ఆశిస్తు న్నాము.

“చె తన్యలహరి” ఉపన్యాససభలతో ఆంధసారస్వత పరిషత్సాంగణ మంతా వేలాదిజనంతో కళకళలాడుతూ కనిపించింది. జనంలో నిద్రాణమై యున్న సాహిత్యచై తన్యాన్ని మేలొ-ల్పటానికి యువభారతి కారణభూత౦ కావటం మాభాగ్యంగా భావిస్తున్నాము :

తెలుగుతల్లికి ఒక దివ్యమైన నూత్నమణిహారాన్ని సమర్పించాలన్న మాయీ! ప్రయత్నానికి అందరి ఆదరణా మనఃపూర్వక సహకారమూ అందగల వన్న ఆశతో, నిరీక్షణతో __

వంగపల్లి విశ్వనాధం సమావేశకర్త,

AAS

అల అప ఉపన్యాసమంజరి కార్య(కమాల వివరణ సభాసలి : ఆం|ధసారస్వత పరిషతు భవనములు థి లి సమయం: సాయంకాలం 5.30 గం. నుండి 8.30 గం. వరకు

(పథమ సమావేశం 9_7_72 ఆదివారం చైతన్యమూ ర్తి : “ఉభయకవిమ్మిత్రి “కవిబహ్మ* తిక్క నసో మయాజి ముఖ్యఅతిథి 5 ఆంధ్మ ప్రదేశ్‌ ఆర్థిక శాఖామాత్యులు

మాన్య(శ్రీ అనగాని భగవంతరావుగారు అధ్యషులు ; ఆంధ్రపదేశ్‌ సాహిత్య అకాడెమీ కార్యదర్శులు శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు ఉపన్యాసకులు : ఆచార్య దివాకర్ల వెంక టావధానిగారు సాహితీమ్మితపథకం ఆవిష్కరణ ్గ శ్రీ అక్కిరాజు వాసుదేవరావుగారు

ద్వితీయ సమావేశం 16_7_72 ఆదివారం చైతన్యమూర్తి : “దేళకవితాసనాథ్రుడు? పాల్కురికి సోమనాథుడు. ముఖ్యఅతిథి : సికిం! దాబాద్‌ సాయం కళాశాల అధ్యక్షులు

శీ పి. ఎల్‌, ఎన్‌. శర్మగారు అధ్యక్షులు ; శిరోమణి కేశవపంతుల నరసింహళాన్తిగారు

ఉపన్యాసకులు : (శ్రీ గడియారం రామకృష్టశర్మగారు

గీంగీకెద్టీ లక్ష్మీనారాయణ

తృతీయ నమావేశము 23-7-72 ఆదివారం చెతన్యమూ ర్తి : “సాహితీసమరాంగణ సార్వభౌములు" శ్రీకృష్ణ దేవరాయలు నా pr.) ణా అధ్యకులు ఏ; డా. బి. వి. సుబహ్మణ్యంగారు రీడర్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయము ఉపన్యాసకులు : “పద్మశ్రీ” “సరస్వతీప్పుత' శీ పుటవ రి నారాయణాచార్యులు సాల చతుర్ధ సమావేశము 30-7-72 ఆదివారం చైతన్యమూర్తి ; “విశ్వదాభిరామ వినురవేమ” వేమన ముఖ్యఅతిథి : ఆంధ్రపదేశ్‌ శాసనమండలి అధ్యక్షులు మాన్య శ్రీ తోట రామస్వామిగారు జం : "హెకో అధ్యక్షులు : ఆంధ్రపదేశ్‌ హైకి రు న్యాయమూర్తులు శ్రీ గొల్లపూడి వేంకటరామశాస్రిగారు ఉపన్యాసకులు : మరుపూరు కోదండరామరెడిగారు a అయిదవ సమావేశము 6_8_72 ఆదివారం చెతన్యమూరి : “కొ త్రపాతల మేలికలయికి గురజాడ ముఖ్యఅ తిథులు . ఆంధ్మపదేశ్‌ సాహిత్యఅకాడెమీ అధ్యక్షులు చెతన్యలహరి ఆవిష్క ర్రలు * డా. బెడవాడ గోపాలరెడిగారు bes అవి (ఈ అవ్యజ్షిలు [5 చాసి, నారాయణరెడ్డిగారు

రీడర్‌, ఉస్మా యా విశ్వవిద్యాలయము ఉపన్యాసకులు : డా. కొత్తపల్లి వీరభదరావుగారు

Osho

“చుట్టూరా ఆవరించుకుని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడ కంచె (ప్రయత్నించి ఎంతచిన్నదీపాన్నయినా వెలిగించడం మంచిది.”

అన్నసూ క్రి మాడఊపిరి. మ్మాపయత్నం ఉడుతాభ క్రి.

నేటియువతరం నిర్మాణాత్మకంగా ఆలోచించి తనభవిష్యత్తును ఉజ్జ్వి లంగా తీర్చిదిద్దుకో వడానికి అనువైన వాతావరణం కల్పించాలనే మహితాశ యంతో యువభారతి రూపొందింది.

యువభారతి అవతరణం : విజయదశమి, 1963.

యువభారతి లక్ష్యం : * దేశానికి సంఘ్మశేయస్సుకు అనువై నపద్ధతిలో పరిపూర్ణవ్య క్తి గా అధ నారు గో = Ga అర ళో త్వాన్ని పెంపొందించుకొని సభ్యులు యు చిత్మాగగామిత్వానికి సమర్షు లను చేయడం. * పరిపూర్ణమైన, సమ్మగమైన వ్య క్రిత్వనిర్మాణానికి తోడ డేవిధంగా = యా అతి కృత్వాన్ని, రచనా క్‌స్కి అధ్యయనశీలమును, ఆలోచనాళ కిని, రచనా అరిటి అవి చీ పాటవాన్ని అలవడ జేయడానికి కృషిచేయడం. * సభ్యుల్లో మంచిఅభిరుచు లను కలిగించేందుకు అనువైన వై జ్ఞానిక, a) = సాహిత్య, సాంస్కృతిక, సంగీతకార్య క్రమాలను నిర్వహించడం. ఈలక్ష్యసాధనకు కొన్నికార్య క్రమాలను రూపొందించి కడచిన తొమ్మి హి నిర్యవి న్నది. దేళ్ళుగా యువభారతి సాహిత్యోద్యమాన్ని ర్వహించగల్లు తున్నది ప్రతినెలా మొదటిఆదివారం, మూడవఆదివార౦ మధ్యాహ్నం 2.30 గంట లకు శ్రీకృష్ణ దేవరాయాం ధ్రభాషా నిలయం, సుల్తాన్‌బజార్‌, హైదరాబాదులో యువభారతి నిర్వహిస్తున్న సాహితీసమా వేశాలు “సభ్యులలో ద్రతిభోబ్దీపనానికి, వ్యుత్స్పన్నతాసము పలికి యథోచితమెన అవకాశాలను కల్పించ గలుతున్నవి. నూ (ప్రతిమాసం మొదటిఆదివారం ఉదయం 10 గంటలకు ఆ(గంథాలయం లోనే యువభారతి వనితావిభాగం దేలక్ష్యంతో తనసాహితీకార్య క్రమాలను జరుపుకుంటున్నది.

మా సాహిత్య కార్య కమాల సంకి పవివరణ పుస్తకచర్చ: *‘A good book is a precious life blood of a Master’s Spirit.” (పతిభామూర్తులై రచయిత లపు స్పకాల అధ్యయనం, పరిశీలనం ఉత్తమవ్య క్తిత్వ

నిర్మాణానికి దోహదం కల్లిస్తాయనే విశ్వాసంతో పుస్తక చర్చాకార్య క్రమం నిర్వ ౧౨ అలి

హిస్తున్నాం. సాహిత్యాధ్యయనంలో త్రమాభిరుచులను పెంపొందించి (ప్రామా

ణీక మైన పరిశీలనాదృక్పథాన్ని సభ్యులలో అలవడునట్లు చేయడమే ఈకార్య

(కమలక్ష్యం.

క్లుప్రగో

epo

భాష భావాన్ని సువ్యక్తం చేయగల్లాలి. మాతృభాషలో అందంగా, క్షుపంగా, స్పషంగా, నిర్భయంగా, (ప్రయోజనకరంగా మాట్లాడగల్లాలి. అప్పటి కప్పుడే ఇచ్చిన విషయంమీద రెండునిముషాలలో సద్యఃస్ఫూ ర్తితో, సమయ నియమాన్ని పాటించి, సదస్యుల మనస్సులను ఆకటుకునేవిధంగా (ప్రసంగించ రి లబ [ గల్గాలి. అందరికి అందుబాటులో వుండే వక్తవ్యాంశాలే ఈయబడతాయి. ఈ(ప్రసంగకార్యక్రమమే క్లు స్థగోషి. సదస్యులకు నచ్చిన ఉత్తమవక్తకు ౧౨ (0) ar.) (పోత్సాహకరంగా (గంథరూపేణా బహుమతి లభిస్తుంది. (ప్రాసంగికుల ఉప న్యాసాలను (ప్రతిసభ్యుడూ సావధానంగా వినడంకూడా అవసరం. కనుక క్లుప్త గోష్టి ముగియగానే సభ్యులలో ఏఇద్దరినై నా ఉద్దేశించి సభాధ్యకులు సమీక్షించ (9) a వలసిందిగా సూచిస్తారు. వక్తలకూ, [ళోతలకూ ఇలాంటి సంబంధ మున్నప్పుడే అవి ప్రసంగాల సె (ప్రయోజనం నెరవేరుతుంది.

వక్తృత్వం :

సభ్యులలో సముచితవ క్రృత్వళ క్తిని పెంపొందించడానికి యువభారతి రూపొందించిన కార్యక్రమం వక్తృత్వం. సమ్మగంగా ఆలోచించి అయిదు నిముషాలపాటు (ప్రనంగించవలసి వుంటుంది. ఒకపక్షంరోజులకు ముండే (ప్రసంగించ వలసిన సభ్యులు నిర్ణయింపబడతారు. నాటక్మపయోగం సామాజికులు వేని దే సమ్మగంకానట్లు (శ్రోతలు లేని దే వక్తృత్వం సమ్మగంకాదు. (ప్రసంగాన్ని మనస్ఫూర్తిగా సావధానంగా సతర్కం౦గా వినగల్లేవాశ్ళే (శ్రోతలు. (శోతలు, వక్తలు పరస్పరాశ్రితులై వున్నప్పుడే (ప్రసంగంలోని బాచిత్య అనౌచిత్యాలను విశ్లేషించుకో గల్లుతారు. ఈకార్య కమం ఆఆశయాని కనుగుణంగా ఉండేటట్లు

ఉపన్యాసకళకు సంబంధించిన కొన్ని శా స్త్రీయపద్ధతులను యువభారతి రూపొం దించి కృషిచేస్తున్నది. నాఊహాపథంలో...

దె నందిన జీవితంలో తారసిల్లే సంఘటనలను గురించిగానీ అప్పు డప్పుడు గుండెలను కదిలించే తలవులకు గానీ అక్షరరూపం కల్పించడమే ఈకార్య మలక్ష్యం. అబద్ధాలు, పూలు, నవ్వు, వెన్నెల, రాత్రి ఊత పదాలు, నిద, ఇంటర్వూ, మీటింగులవంటి అంశాలను ముందే ఎన్నికచేసి ఒక పకీం రోజులకు ముందే సభ్యులకు తెలియజేయబడుతుంది. మూడునిముషాలకు మించకుండా (పతినభ్యుడు ఆయావిషయాలపె పద్యమో గద్యమో, గల్పికో, గేయమో తనకు నచ్చినరీతిలో |వాసికొనివచ్చి వినిపించవలసివుంటుంది. మననుకు తట్టిన ఊహలను వర్ణరంజితంచేయడ మే_“రచనాకంపం'” వంటిది కొంతయినా తగ్గించడ మే_ఈ కార్య మలక్ష్యం.

నాగురించి సభ్యులు తమవృత్తికి, (పవృత్తికి సంబంధించిన అనుభవాలను, అనుభూతులను ఇతర సభ్యులకు విశ్లేషించి చెప్పడం.

నాకు నచ్చినది - నేను మెచ్చినది ;

ఏనభ్యుడై నా ముందుగా తెలిపి తాను ఇటీవల చదివిన గంథంలోని విషయంగురించిగానీీ పాల్గొన్న సమావేశంగురించి గాన్కీ చూచిన సినిమా, నాటకాలనుగురించిగానీ, దర్శించిన, కలిసినమనుష్యులను గురించిగానీ తనకు నచ్చిన, తాను మెచ్చినభావాలను సభ్యులకు తెలియజేయడం. అలి పాయవేదిక ;

ఈయబడిన ఒకేఒక ఆంశాన్నిగురించి సభ్యులు తమతమ అధి పాయా లను వ్యక్తపరచడం. చర్చలు

సారస్వత, సామాజిక, సాంస్కృతిక సమస్యలపై అప్పుడప్పుడు చర్చలు నిర్వహింపబడుతుంటాయి. చర్చనీయాంశం పక్షంరోజులకు ముండే (పకటింపబడుతుంది. సభ్యులు ఆయాసమస్యలకు సంబంధించిన వివరాలను సమీకరించుకునే అవకాశం కలిగింపజేసి చర్చలవల్ల సమ్మగ్రవిషయపరిజ్ఞానం అలవడేట్లు చేయడం ఈచర్చల లక్ష్యం.

స్వియరచనాపఠనం :

(ప్రతిసమా వేశంలో సభ్యులు తమ రచనలను వినిపించే అవకాశం కల్పించి (ప్రోత్సహించడం.

ఏవిధమైన కార్యక్రమాలను నిర్వహించినా సభ్యులందరూ వాటిలో పాల్గొనేవిధంగా అవి రూపొందింపబడతాయి. సౌహార్షం, సరసత సాహిత్యా భ్యుదయానికి దోహదంచేయగల్లుతాయనే విశ్వాసం యఎభారతికి వున్నది.

నియమబద్ధంగా కొనసాగే ఈపక్షసమావేశాలేకాక అనువై నప్పుడు కవితాగోష్టులను, నాటకప్రయోగాలన్కు చిత్రలేఖన్నపదర్శనాలను, విజ్ఞుల, సాహితీమర్మజ్ఞాల ఉపన్యాసాలను సాంస్కృతికయా(త్రలను, పుస్తక పచుర జాలను, గోమ్టలను, |పోత్సాహంకోనం సాహిత్యపర మైనపోటీలను యువభారతి నిర్వహించగల్లుతున్నది. వీనిలో కొన్నింటిని ఇక్కడ మేము సవినయంగా

పేర్కొంటున్నాము. వభారతి తొలిదశలో “యువభారతి అనే పేరున ఒకసెకోసె

ఆా=గొ se మాసపత్రిక ను ఒకసంవత్సరంపాటు వెలువరించి, సుమారు వెయ్యి పతులడాకా సాహిత్యాభిమానులకు అందించింది. ఛనాభావంవల్ల ఇది కొనసాగలేక కొందరి కైనా అండాలని చిన్నఎత్తున లిఖితమానప కను కొన్నాళ్ళపాటు నిర్వ హించింది. యువభారతిలో నటులుకూడా వున్నారు. చక్కని నా గించి ఉభయనగరాల (ప్రేక్షకుల మన్ననలకు పాత్రులై నారు. సాహిత్యాసకిని ని ఇతోధికంగా ఇనుమడింపజేయడానికి (ప్రచురణకు పూర్వమే విరాళాలు సేకరించి శ్రీ అనుముల కృష్టమూర్షిగారి “సరస్వతీ సాక్షాత్కారం అనే కావ్యాన్ని, శ్రీ కాళోజీ తెలుగుచేసిన ఖలీల్‌జీ బాన్‌ *జీవనగీత' The Prంphet ను |పచురించింది. నలుగురు యువభారతి సభ్యుల కవితాసంకలనం “వీచికలు” సమీక్షకుల అభిమానాలను చూరగొనగల్లింది. పుస్తకపథకం : మనలో పలువురికి పు సకాలు కొనిచదిచే అలవాటు తక్కువ. తక్కువ సా పెట్టుబడితో ఎక్కువ పుస్తకాలను సంపాదించి పెట్టగల్లేపద్దతిలో మేం పుసక బట అటి పథకాన్ని రూపొ తట ఒక సంవత్సరంపాటు నిర్వహించాం. తగినంత ఆదరణ, సహకారం లభ్యంకానందువల్ల (పస్తుతాని కీపథకం నిలిపివేశాము. ఈపథకం సందర్భంగా ఐదుగురు (ప్రథ్యాతకథకుల కథలసంపుటి “పంచవటిిని (పచురించాం.

నాటకాలను (ప్రయో

విద్యార్థి రచయితలకు కథారచన పోటి . 1970:

విద్యార్ధులలో నృజనాత్మకళక్తిని పోత్సహించే నిమిత్తం | ప్రఖ్యాత (ప్రచురణకర్తలు శ్రీ ఎమ్‌. శేషాచలం అండ్‌ కంపెన్కీ సికిందరాబాదు, వారి సహకారంతో అఖిలభారతస్థాయిలో తెలుగువిద్యారులందరికీ కథారచనపోటీ నిర్వహించాం. (ప్రవేశరుసుము లేని ఈపోటీకి నగదుపారితోషికాలేకాళ ఉత్తమ కథకులకు పుస్తకరూపంలో బహుమతుల నిచ్చి యువభారతి సప్తమ వార్షి కోత్సవ సందర్భంగా 15 మన్నికైన కథలను సంపుటిగా విద్యార్థిసాహితి 2గా ఎమెస్కో ప్యాకెట్‌ బుక్‌ గా వెలువరించాం.

సప్పమవార్షి కోత్సవ సందర్భంగా మారెండో కార్యక్రమంగా “మారు తున్న విలువలు_రచయితల బాధ్యతలు” అనే విషయంపై ఒకగోష్టిని నిర్వ హించాం. వడివడిగా విలువలు మారుతున్న ఈకాలంలో మేధావివర్షానికికూడా హక్కులు గుర్తున్నంతగా బాధ్యతలు గుర్తురాని ఈరోజుల్లో రచయితల తీరు తెన్నులను జాగ్రత్తగా అంచనాకడదామని ఈగోష్టిని నిర్వహీంచాం. 37గురు (ప్రముఖసాహితీ సష్టల వ్యాసాలను ముందుగానే సేకరించి, *“రచని. అనే పేరుతో ఒకసంపుటిగా (ప్రచురించి గోష్టిలో పాల్గొనేవారికి ఒకవారం ముందు గానే అందజేశాం. జంటనగరాలలోని 20 కళాశాలలనుండి (ప్రతినిధులు పాల్టొ న్నారు. దాదాపు 400 మంది కళాశాలాధ్యాపకులు, విద్యార్దులు, రచయితలు, వివిధరంగాలలో ఉద్యమిస్తున్నయువకులు, సాహిత్యాధ్యయనశీలురు (ప్రతినిధులుగా పాల్గొన్న ఈసదస్సు ఒకరోజంతా మూడు సమావేశాలుగా జరిగింది. “మారు తున్న విలువలు-రచయితల బాధ్యతలు” అనే విషయం పై వ్యాసాలను అందించి, చదివి, చర్చించినవారిలో ప్రాచీనఅర్వాచీనసాహితీసిద్ధాంతాలకు | పతినిధులై రచయితలు పలువురు పాల్గొనడం గోష్టిలోని ఒకవిశేషం! (పముఖసాహితీ మాసపత్రిక “భారతి” అక్టోబరు "70, సంచికలో (పతి సాహితీపరుడు తప్పక చచువవలసిన వ్యాససంకలన మనీ, ఈపు స్తకాన్ని చదవడం 'ఒకగుణ మనీ చెప్పడ మేకాక చదవకపోవడం ఒక లోపమనిగూడా చెప్పవచ్చునని *రచనిను సమీక్షిస్తూ పేర్కొన్నది.

కావ్యలహరి = 1971

గతాన్ని గతంద్భష్టితో కాకుండా వర్తమానస్ఫూ ర్రికి అనుగుణంగా అత మలచుకోవాలనే సమ్యక్‌ దృష్టితో యువభారతి ప్రాచీనాంధ్ర (ప్రాఢభారతిని

ఈతరంవారికి పరిచయం చేయాలని సంకల్పించింది. (్రీనాభునిశ్ళంగారనై షథం, అల్లసాని పెద్దన మఎచరితంము, నందితిమ్మన పారిజాతాపహరణము, రామ రాజభూషణుని వసుచర్ని తము, చేమకూర వేంకటకవిరాజు విజయవిలాసము ఆనే అయిదు (ప్రబంధాలనుగూర్చి వాగ్మివతంసులు, సద్విమర్శకులు, విద్య త్క-_వులు, సుపసిద్ధసాహిత్యాచార్యులు, తన్థహయా విశ్వవిద్యాలయ ఆంధ శాభాధ్యక్షులు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు యువభారతి ఏర్పరిచిన సాహిత్య సమావేశాలలో (ప్రసంగించి వానికి వ్యాసరూపమును కల్పించి (ప్రచు రించుట కవకాశము నొసగిరి.

అది కావ్యలహరిగా (ప్రచురణ పొందింది. వీలై నంత తక్కు. వధరలో ఉత్తను సాహిత్యా న్నందజేయాలన్న దృక్పథం కలిగిన యువభారతి దాదాపు 250 పుటలు కలిగిన ఈపు స్తకాన్ని 2 రూపాయలు |పచురణపూర్వవిరాళ మిచ్చిన సాహితీ పియులకు అందజేసింది. ఉభయనగరాలలోని భాషాభి మానులు వేలసంఖ్యలో ఉపన్యాససభల్లో, పాల్గొని యువభారతికి పోత్సా హాన్ని కల్గించారు. ఉభయనగరాల సాహితీచర్మితలో ఈసభల నిర్వహణ పద్ధతి, (క్రమశిక్షణ అపూర్వమైన దని తెలుగుజాతికి శుభోదర్క- మని (ప్రము ఖుల్క ప్మతికల (ప్రశంసల నందుకున్నది.

Kavyalahari :

“A collection of lectures deliverad by Dr. D. Venkatavadhani, Yuvabharathi, 5, Kingsway, Secunderabad-3, Price: Rs. 5.

A team of young men who are very much devoted to literary activities made history-under the banner of Yuvabharathi in the history of Telugu literature by organising a series of lec- tures by Dr. D. Venkatavadhani, Professor of Telugu, Osmania University, and bringing out the text of the lectures into a handy volume. lt ishighly commendable that they printed 11,500 copies of the book and offered it at an incredible pre-publication price of Rs. 2.

The book under review contains detailed criticism of five of the most important kavyas in Telugu literature-Sringaranaisha- dhamu, Manucharitramu, Parijatapaharanamu, Vasucharitramu and Vijayavilasamu. The author who is a great critic, poet and Rasajna dwelt at length on the merits of the kavyas with profuse illustrations from each one of them and expounded in detail the poetic imagery and literary nuances of the famous poets. The

book is 2676206156 on the kavyas and richly deserves 2 place in every library, personal as well as public. The Yuvabharathi deserves congratulations on their unique venture.”

BHAVARAJU Triveni, April-June 1972, pp.98. “యువభారతి జంటనగర సాహితీ పియులకు (కొత్తకాదు. గత ఎనిమిది

సంవత్సరాలుగా యువకులలో సాహితీచైతన్యం కలిగిస్తున్నది. రచనా (ప్రోత్సాహం ఇస్తున్నది. మెదడునకు పదును పెడుతున్నది. ఉత్తమ సాహిత్య పఠనాభిలాషను, సువచోరీతిని కలిగించేందుకు కృషి చేస్తున్నది."

* యువభారతి కార్యక ర్త రల కార్య నిర్వహణలో సాహితీ సౌరభం, సంస్కృృతీసౌరభం కనపడుతున్నవి. సభలను ఏర్పాటుచేయడం ఒక కళ్ళ ఒక విద్య. ఇందులో యువభారతివారు ఆరితేరారు” అని శ్రీ నార్హవారు ఆవి, ఇంతేకాకుండా “సమయనిర్హయం పాటించడం, ఆహూతులకు 'సముచితస్తానాలు ఏర్పాటు చేయడంతోపాటు చిన్న చిన్న విషయాలలోకూడా తదు కున్న కళాభి రుచి, అభిజ్ఞతను వెల్లడించారు. ఇది యువభారతి కాదు.నవభారతి, నవ్యమెన భారతి” అన్నారు శ్రీ నార్ల.

ప్రాదీనకావ్యాల పే కేవలం ఉపన్యాసాలను ఏర్పాటుచేయడ మేకాక, ఉపన్యాసాలు ఒక పుస్తకరూపంగా వెలువరించి, యువభారతివారు తమ కృషికి ఒక నిదర్శనం, ఒక సాఫల్యం చేకూర్చారు. చక్కని get ౪౧ తో అయిదు ఉపన్యాసాలను 240 "పేజీలలో ముద్రించారు. ఉపన్యాసాల కాలంలో కేవలం రెండురూపాయలు విరాళంగా ఇచ్చినవారికి ఆపు స్తకాన్ని అందించారు. తరువాత పుస్తకానికి అయిదు రూపాయలు వెల నిర్ణయించారు. పుస్తకాన్ని చూచిన తరువాత అయిదు రూపాయలకే పుస్తకం అన్నంత అందంగా మ్నుదించారు. (ప్రథమమ్ముదణే పదకొండువేలఅయిదువందల (ప్రతులు వేశారు. అపూర్వమే. తెలుగు సాహిత్యంలో ఏపు స్తకాన్నికూడా |పథమముదణలోనే ఇన్నివేల సతులు వేయడం చెప్పుకోదగ్గ విషయం.”

ఆంధ జ్యోతి, 24 అక్టోబర్‌ »71.

“కావ్యలహరి ఉపన్యాసాలు ఏర్పాటుచేసిన యువభారతివారి సంఘటనా బలాన్ని, సమావేశ నిర్వహణాదక్షతను, తెలుగుసాహిత్యంలో సహనబుద్ధి నుద్దీపింపజేయాలన్న లక్ష్యాన్ని జంటనగరాలవారు (ప్రశంసిస్తున్నారు. ఇవి ఏదో పక్షపాతంతోనో అభివృద్ధినిరో ధక దృక్పథంతోనో చేస్తున్న (ప్రశంసలు కావు.

యువభారతి అష్టమ వార్షికోత్సవ ఉపన్యాసమంజరికి హాజరై నవారంతా ప్రాచీ నాం ధసాహిత్యంగురించి వినడానికి రా (ప్రారంభించిన రసజ్ఞుల సంఖ్యను చూచి విభాంతి చెందారు. ఫినామినా చాలామందికి అర్థంకాలేదు. యువభారతి కార్యకర్తల ఉద్యమస్ఫూ ర్తి రియే అసాధారణ లక్షణానికి ముఖ్యకారణమని చెప్పక తప్పదు. ఈనాడు ఫిక్షన్‌ చదవడానికి నిజమైన ఆస క్తి కల్పించింది కొవ్వలి, జంపన నవలలు అనడంలో అతిశయో క్తి లేదు. ఆలాగే యువభారతి (ప్రయత్నాన్ని భివృద్ధినిరోధకమని విమర్శించేవారుకూడా సాహిత్యోపన్యాసాల పట్ల జనసామాన కంలో ఆన క్తి పుట్టించిన “శెడిట్‌” యువభారతివారు పొంది పోతున్నారం విచారపడికూడా లాభంలేదు.

ఉపమానం డిలిబరేట్‌ గానే వాడాను; ఒక్కాక్క విషయం చరి తాత్మ కంగా నిలిచిపోతుందని చెప్పడానికి; ఉపన్యాసాలి స్టే టిక్కెట్లుకొని వెళ్ళి వినే వాళ్ళు (బతుకుతున్నవ్యవస్థల్ని గురించి విన్నామేగాని తెలుగువాళ్ళం అటువంటి వెన్నడూ ఎరుగం. సుమారు 250 పేజీ “కావ్యలహరి* (గ్రంథాన్ని రెండు రూపాయల విలువకు అందించే కృషిద్వారాా అన్నమాట నిలబెట్టుకొన్న దీక్ష ద్వారా యువభారతివారు (గంథాన్ని 11,500 ప్రతులు అచ్చువెయ్యడ మేకాక గత ఆదివారంనాడు జరిపిన విజయవిలాస ఉనన్యాసం ఆఖరు_నాడు అక్కడి కక్క_డే దాదాపు ఏడెనిమిదివేల (ప్రతులు చెల్లుబాటు చేయగలిగారం పే యువ భారతిని చూసి అసూయపడేకన్న అభినందించడం సహృదయతకు తార్కాణం.

poe సాహిత్యం గురించి ఉపన్యాసా లేర్చాటుచేసి జనంలో కల్పించిన ఆస క్తి నిపట్టి యువభారతివారు మున్ముందుకూడా ఏప'మందారమంజరి” కార్యక్రమాలో "నిర్వహించే (పయత్నం చెయ్యాలి. జంటనగరాల్లోనూ యువ తరంవారిలో ఇంతమంది “ఆభివృద్ధినిరో ధకులు" తయారయ్యా రనుకొనే కొందరి మనసుల్ని కొళనం చెయ్యడానికైనా యువభారతి ఈసాహీత్య సహ నోద్యమాన్ని కొనసాగించాలి”. _ఆం|ధజనత 18.9_1971

అష్టమవార్తి రి కోత్సవసందర్భంగా కార్య కమం రూపొందించబడింది. ఇదే సంద్‌ర్భంగో ఒక వార్షిక సంచికను; పదముగ్గురు యువభారతీయుల కవితాసంకలనం “అక్షరాలు వెలువరించాము.

1972 నవ మవార్షికోత్సవ సందర్భంగా మేము చేపట్టిన కార్యక మాలు రెండు. మొదటి కార్యక క్రమము__తమ (వతిభ్యాపభావాలతో తరతరాలను తీర్చిదిద్దిన (పజ్ఞామూదర్దులు, మహితాత్ములు__' ఉభయకవి విమిత * కమ్మిబహ్మ' _ తిక కన

సోమయాజి; “దేశికవితాసనాథుడు” __ పాల్కురికి సోమనాథుడు; “సాహితీ _ సమరాంగణ సార్వభౌములు” - (శ్రీకృష్ణ దేవరాయలు; “విశ్వదాభిరామ వినుర వేమ* _ వేమన; “కొ త్సపాతల మేలికలయికి _ గురజాడలనుగూర్చి ఆచార్య దివాకర్ల _ వేంకటావధానిగారు, [శీ గడియారం రామకృష్టశర్మగారు, శీ పుట్ట పర్తి నారాయణాచార్యులుగారు; (శ్రీ మరుపూరు కోదండరామ రెడ్డిగారు, డా॥ కొ త్తవల్లి వీరభ్మదరావుగారల ఉపన్యాసమంజరి _ “చై తన్యలహరి' అనే పుస్తకరూపంలో (ప్రచురణ. (ప్రచురణ పూర్వవిరాళం రు. 3/_లు సేకరించి అందిస్తున్నాము.

రెండవకార్య( క్రమము__ స్వాతం త్యయు గోదయము (1947_1972)లో తెలుగుతీరు _ తెన్నులను సంతరించుకున్న 100 సమీకొవ్యాసాల సంకలనం__ “మహతి' (ప్రచురణ,

స్వాతం త్యయుగోదయములో తెలుగు సాహిత్యములో (ప్రసరించిన సాహితీ పరిమళాలను, కల్లోలాలను, మార్పులను తీరుతెన్నులను వివరిస్తూ ఈవ్యాస కదంబం సాహితీ చరి త్రరచనకు (ప్రాతిపదికగా ఆధారభూతగంథంగా రూపొందాలని మాధ్యేయం |

మహతికి హితవరులు : (శ్రీయుతులు దేవులపల్లి రామానుజరావు, ఆచార్య దివాకర్త వేంకటావధాని,

డా॥ సి, నారాయణరెడ్డిగారలు.

మహతి సంపాదవర్గం

డా॥ బి. వి, సుబ్రహ్మణ్యం, ఇరివెంటి కృష్ణమూర్తి, వంగపల్లి విశ్వ నాధంగారలు.

ఆయారంగాలలో కృషిచేసి సిద్ధహస్తులై రచయితల వ్యాసాల తో600 పుటల వ్యాససంకలనానికి | ప్రచురణపూర్వవిరాళం కేవలం రు, 7/_లు సేకరించి అందిస్తున్నాము.

ఈమహతి (ప్రచురణ సందర్భంగా యువతీయువకులకు వ్యాసరచన పోటీని, యువతులకు కృత్వపోటీని నిర్వహించాం. 1972 మార్చి 12వ తేదీన జరిగిన పోటీలో దాదాపు 200 మంది యువతీయువకులు పాల్గొన్నారు. పోటీలలో నెగ్గినవారికి నగదు బహుమతులను పుస్తకరూపంలో (ప్రోత్సాహ బహుమతులను అందిస్తున్నాము.

“సాహితీమి(త్రి పథకం : యువభారతి తనకృషిలో పాలుపంచుకునే మ్నితులకో సం ఎదురు

చూస్తోంది. సాహితీమ్మితులుగా చేరి, సాహిత్యోద్యమ నిర్వహణలో బరువు, బాధ్యతలు పంచుకునే సహృదయుల సహకారం ఆకాంక్షీస్తున్నది. ఇది సాహితీమిత పథకం ధ్యేయం. 1973 సంవత్సరంలో మూడు రూపాయల 'ప్రచుర ణపూర్వవిరాళం పై (ప్రచురింపబడి పుస్తకం ఈపథకంలోని సభ్యులకు ఉచితం.

సాపిత్యాభిమానుల .ఆదరాభిమానాలతో మరింత (ప్రయోజనకర మైన సాహిత్యాత్మక మైన, కళాత్మక మైన కార్యక్రమాలను రూపొందించాలని యువ భారతి సంకల్పం. సాహితీస్నేహమే పరమలక్ష్యీంగా పెట్టుకున్న యువభారతికి సరసులై తెలుగ్ను పజల సౌహార్దం బాసటగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాం. ఆంధ్రులరాజధానీనగరంలో శెలుగుతనం తొణికిసలాడాలని తెలుగువాతావరణం నెలకొనాలని మా ఆకాంక్ష!

యావద్భారత (ప జాజీవితంలో తెలుగువారి సార్థక్యానికి, వై శిష్ట్యానికి, క్రి సామర్థ్యాలకు ఆదరణ లభించాలని మాకామన.

సాహిత్యం సహనశీలతను, బౌదార్యాన్ని, సంస్కృతిని, దేశభ శక్తిని సౌమనస్యాన్ని, దేశ ప్రజలలో కలిగించగలిగినపుడే జాతికి జీవం పోయగల్లు తుంది. తృమసాహిత్య ప్రచారానికి సుందర మైన, సులభమైన, శుభావహ మైన, సరసమైన వాతావరణం కల్పించడ మే మా సంకల్పం.

“యువభారతి యథోచితంగా కొనసాగగలదనీ, సాహితీ తపోమూర్తుల సందేశాన్ని అందించగల దనీ, తెలుగు! ప్రజల ఆశీస్సులను పొందగల చేసీ ఆశిసున్నాము.

వై ఇది యువభారతికృపి.. స్థూలంగా వివరించాము. చైతన్యపూరిత మైన ఆశ యసాధనాసంరంభాన్ని జడమైన అచ్చుసిరాద్వారా అందించగలగడం కష్టం, మాళ్ళషి వెనుక నున్న చైతన్య స్రవంతిని సహృదయులు పోల్చుకోగలరని ఆశిసున్నాము. ~ ఇరివెంటి కృష్ణమూర్తి, అధ్యక్షుడు,

కూ మూ తాడ్‌

ఎంపనో మహోముభ్ఞ్య లు ....

“ఎందరో మహానుభావులు “అందరికీ మా వందనములు". నిజానికి ఈజఒక్క-రెండుమాటలు మనసారా చెప్పి వేయటంతో మాఎదపొరలలోని బరువులు చాలావరకు దిగినట్లున్నాయి. కాని ఒక్కోసారి ఎంతచెప్పుకున్నా ఇంకా తరగకుండా ఏదో మిగిలిపోయి నట్లు మనసుకు అనిపిస్తూనే వుంటుంది. ఎందరో, ఎన్నివిధాలో అందించిన తమ మనస్ఫూ ర్రిసహకారం ఆధారంగా కార్య (క్రమాలు విజయవంతం కాగలిగాయి. కృత జ్ఞతలకు అక్షరాకృతి కల్పించడ మే ఈ|పయత్నం.

కావ్యలహరి కార్యక్రమాలను నిర్వహీంచిన మాపై బాధ్యత పెరిగింది. 1972 యువభారతి నవమవార్షి కోత్సవసంవత్సర మే కాక భారతస్వాతంత్యరజ తోత్సవసంవత్సరంకూడా కావటంతో మాపై నున్న బాధ్యత మరింత పెరిగింది.

చైతన్యలహరి కార్యక్రమానికి సంబంధించిన ఆలోచనలకు రూపుదిద్ద టానికి తమ సముచితసలహాలతో సహకరించిన పెద్దలు, యువభారతి గౌరవ సభ్యులు (శ్రీయుతులు దేవులపల్లి రామానుజరావుగార్కు ఆచార్య దివాకర్ల వేంకటా వధానిగారు, డాక్టర్‌ సీ నారాయణరెడ్డిగారు, డాక్టర్‌ జి, వి. స్సు బహ్మణ్యంగా ర్లకు మా మనఃపూర్వక కృతజ్ఞతలు.

కార్యక మాల నిర్వహణ కై ఆం|ధసార స్వతపరిషత్‌ ఆవరణల నొస. గుటయేకాక తమ ఆవరణలో తాత్కాలికకార్యాలయం ఏర్పరచటాని కనుమ తించి మాకు ఉనికిని, (పోత్సాహాన్నీ ఇచ్చిన పెద్దలు, ఆం ధ్రసార స్వత పరిషత్‌ ఉపాధ్యతులు శ్రీదేవు లపల్లి రామానుజరావుగారికి మాహృదయపూర్వక కృత జతలు.

యువభారతి నిర్వహించ తల పెట్టిన భారత స్వాత ౦(త్యరజతోత్సవాలకు అధ్యక్షులుగా ఉండటానికి అంగీకరించి చైతన్యలహరి కార్యక్రమాలకు కూడా

తమ (పోత్సాహాన్నీ సహాయాన్నీ అందించిన [శ్రీ అక్కిరాజు వాసుదేవరావుగారికి మా కృత జ్ఞతాంజలులు.

దష్టలె, గ్రషలె, వైతన్యమూర్తులై తరతరాలకు మార్షదర్శకులై నిలచిన (ప్రతిభావంతుల పై ఉపన్యాసా లివ్వటానికి అంగీకరించిన (పసిద్ధాంధ సాహిత్యా చార్యులు _ ఆచార్య దివాకర్ల వేంకటావధాని, (శ్రీ గడియారం రామకృష్ణళర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, U మరుపూరు కోదండరామ రెడ్డి, డాక్టర్‌ కొత్తపల్లి వీరభ్యదరావుగార్ల కు మనఃపూర్వకాభివంద నములు.

సాహిత్యపఠనాభిలాషను పెంపొందించటానికి మేము తల పెట్టిన ఈకార్య క్రమానికి సాదరంగా ఆశీస్సులను అందించి, “ఆముఖం” కూర్చి చెతన్యలహరి శీకరాలను చిందింపజేసిన సహృదయులు డాక్టర్‌ సి. నారాయణరెడ్డిగారికి మానమోవాకములు.

చైతన్యలహరి ఉపన్యాసమంజరి జయ పదమయ్యేందుకు (ప్రత్యక్షంగా పాలుపంచుకున్న పెద్దలు _ ఆయారో జుల్లో అయిదు సమావేశాలకూ అధ్యక్షులు గానూ ముఖ్యఅతిథులుగానూ విచ్చేసి సభను జయ పదంగా నిర్వహించిన సాహితీవేత్తలకు మా మనఃపూర్వక కృతజ్ఞతాంజలులు. చైతన్యలహరిని ఆవిష్కరించిన ఆంధ్రపదేశ్‌ సాహిత్యఅకాడెమీ అధ్యక్షులు మాన్యీ బెజవాడ గోపాలరెడ్డి గారికి మా కృతజ్ఞతాభివంద నములు.

చై తన్యలహరి విషయకంగా సాహిత్యసంబంధమైన అవసర మేర్చడి నప్పుడు తగుసలహాల నంద జేసి చైతన్యం పు స్తకరూపంలో అవతరించేందుకు పూ ర్లీచాధ్యత సీశకరించిన డాక్టర్‌ జి. వి. సు బహ్మణ్యంగారికి నమస్సుమాంజలు అను ఘటిస్తున్నాము.

యువభారతి సభల నిర్వహణ తీరును గమనించిన పెద్దలకు వాటికయ్యే ఖర్చు తీరుతెన్నులనుగూర్చి అంచనావేసే అవకాశం ఉంటుంద. ఏదయినా డబ్బుతోనే సాధ్యపడుతుంది. కార్యక్రమాల కవసర మైన వేలాది రూపాయ లను సేకరించటంలో తోడ్పడిన వందలాది మ్మితులకు “యువభారతి బుణపడి వుంటుంది. ఆర్థిక వనరుల సేకరణ కార్యంలో అత్యధిక పాధాన్యాన్ని వహించిన శీ అక్కిరాజు “హసుచేవరాపు, శ్రీ కూర్మా వేణుగోపాలస్వామి, (శ్రీమతి వసుమతి రెడ్డి, జి. ఎల్‌. సంఘిగా ర్లకు మా హృదయపూర్వక వందనములు.

అచ్చుకు కాపలపివకోగితం కొద్దిపాటి తక్కు. వధలకు లభింపజేయటంలో తమ సహృదయాన్ని (ప్రదర్శించిన ఓరియంట్‌ 'పేపర్‌మిల్స్‌ పంపిణీదారులు

ఆర్‌. ఎం. (త్రివేదీ అండ్‌ సన్సొవారికి, ముఖ్యంగా రాజమణిగారిక్‌ మా వందనములు.

అవసర మైనప్పుడు ఆర్థికంగా ఆదుకొని సాయపడిన శ్రీ బి. ఎల్‌. సంఘి, శ్రీ పి. శ్రీరామశర్మ, శీ వి. రామకృష్ణయ్య, (శీ ఎస్‌. పాండురంగారెడ్డి, శ్రీ తె.బి. సత్యనారాయణ, శ్రీ కె. విఠల్‌ రెడ్డిగార్లకు మా కృతజ్ఞతలు.

సమావేశాలను ఏర్పాటుచేయటంలో మాతో పాలుపంచుకొని, తమ పూర్తి సహకారాన్ని అందించిన ఆంధ్ర సారస్వతపరి షత్‌వారికి _ ముఖ్యంగా త్రీ హరి క్రిపన్‌రావుగారికి మా నమస్సులు.

మామనసులో నిభావాలకు సరియైన ఆకృతి నిచ్చేలా చైతన్యలహరి ముఖ చిత్రాన్ని మలచియిచ్చిసవారు, మాకు సన్నిహితులు ఐన శ్రీ శీలా వీరాజుగారీకి మావందగ ములు. అవసరమైనచోట అక్షరాలంకరణ కావించి పు స్తకం అంద చందాలు ఇనుమడించటంలో తోడ్పడిన మాసభ్యులు |' , శీసుధామకు కృతజ్ఞతలు.

ఆలోచనకు రూపంయివ్వటంలో ఎంతకి ష్ట ముందో కృషికి కార్య రూపం ఇవ్వటంలో అంతకన్న ఎక్కువ కష్టం ఉంటుంది. మాలో ఒకరై, sens al పాలుపంచుకొని ఈకార్యకమం తమదేనన్నట్లు అచ్చు బాధ్యతను స్వీకరించిన శ్రీదాసు నరసింహారావుగా రికి మనఃపూర్వక కృతజ్ఞతలు.

చై తన్యలహరి ముఖచిత్రం చెతన్యమూ ర్తి. నటరాజు. తమఆవరణలోని నటరాజవి| గహాన్ని వివిధకోణాలనుండి ఛాయాచ్చి తాలు తీయటానికి అనుమ తించిన రామకృష్ణా 70 ఎం. ఎం. థియేటర్‌ యాజమాన్యంవారికి, ఆఛాయా చిత్రాలను అతినిపుణతతో తీసిన శ్రీగణేళ్‌ గారికి కృతజ్ఞతలు.

వివిధవిషయాలలో తమసహాయసహకారాలతో తోడ్పడిన రవీంద్రభారతి మానేజర్‌ శ్రీ పాతూరి (శ్రీరామశాస్రిగారికి మాకృత జతలు.

అట్టను అచ్చులో సింగారించటంలో మనస్ఫూర్తిగా తోడ్పడిన (్రీవిష్టాస్‌ పింటర్‌్స నారాయణ్‌ గారికి కృతజ్ఞతలు.

వై తన్యలహరికార్య కమానికి సంబంధించిన ఇతర అచ్చుపనంతా నిర్వ హించిన డి. యన్‌. ఎన్‌టర్‌ పె పెజెస్‌ వారికి, వందనములు. మనసుపడి ముద్రాక్ష రాలను ముచ్చటగా కూర్చి వైతఫ్యలహరి రూపురేఖలను అక్షరాకృతిగా అలంక రించిన శ్రీ పులిపాక అప్పారావుగారికి మా కృతజ్ఞతలు,

ఆందమైన బ్లాకులను తయారుచేసి సహకరించిన eb సెస్‌ వారికి ధన్యావాదాలు,

సమావేశాలు జయ్మపదంగా నిర్వహించటంలో శబ్ద గహణపుకేర్చాట్లను సమర్థవంతమైన పద్ధతిలో ఎర్చరిచి తోడ్పడిన ఆంధ్రప్రదేశ్‌ పభుత్వ సమా చారశాఖ డైరెక్టర్‌ శీపి. వామనరావుగారికీ, రేడియోవిభాగంవారికీ మా కృతజ్ఞతలు.

కార్య క్రమవివరాలు నలుగురికీ తెలపటంలో తోడ్పడిన ప్మాత్రికేయు లకు ముఖ్యంగా శ్రీ పి. ఎస్‌. ఆర్‌. అంజనేయశాస్రిగారికి, శ్రీపి, దామోదర స్వామిగారికి, శ్రీకాశీనాథుని సు బహ్మణ్యంగారికి మనఃపూర్వక కృతజ్ఞతలు.

యువభారతి వ్యాపారసంస్థ కాదు. సాహిత్మీపియుల ఆదరణ పెట్టు బడిగా, సహృదయుల సహకారం ఊతగా వీలై నంత ఎక్రువమందికి వీలున్నంత తక్కువధరకు చైతన్యలహరి అందించగలుగుతున్నాం. వికాళాల సేకరణలో తోడ్పడిన వందలాదిమి తులకు, విరాళా లందించిన వేలాదిసాహితీ| పియులకూ మాకృతజ్ఞతలు. అందుకే ఎందిరో మహానుభావులు

అంప౭క్‌ మా కపంపనముడు

7

నె! EE, 3 Pg TAS RID

(| yy

Ss

ul MG) హు

W/E, VPs EC

“ay CA 2

తో

వ] 3

|

వు పేలి. a

అజా

FEN ww టో ~~: "2g .

న్‌ = కి , pate f 0,4 స? ణు కే సా ను టు ళా వం టి = జ్జ ( 4 లి OAD nh rl ౧! Derm రే” జో 4 మను గ్లో. rr CFSE 5 / దళ ట్ట క్‌ ha 7 3 జే లీ గో r (లే DBD: లె ల! ళా న్న a re i న్‌ 7 క్‌ గ్గ, « Mle CoE we ఖీ - (| గే లో సళ \ ల్‌ an EN gs CEs es © co గే త... చ్‌... అమమ. ఫా r Ca 2 OX స్ట మె టీ థి ని

అనుక్రమఫక

చైతన్యలహరి (ప్రేరణ

కార్య కమాల వివరణ

మాగురించి 10 ఎందరో మహానుభావులు.... 22 ఆముఖం 26 _- డా. సి, నారాయణరెడి (a) శిక్కన సోమయాజి 33 _. ఆచార్య దివాకర్ల వేంకటావధాని పాల్కురికి సోమనాథుడు 82 జే శ్రీ గడియారం రామకృష్టశర్మ శ్రీ కృష్ట దేవరాయలు 127 _- శీ పుటప రి నారాయణాచార్యులు ge teas “వేమన 157 ee శ్రీ మరుపూరు కోదండరామరెడ్డి గురజాడ అప్పారావు 204

జూ జో కొత్తపల్లి వీరభద్రరావు

అనుబంధం మా “యువభార తీయు'లు i వచురణలు iv విరాళ సేకరణలో తోడ్పడిన సహృదయులు vii “సాహితీమ్మిత' పథకం xi

దియి.నదియ రెడ్లు.

“మ్మితో జనాన్‌ చేతయతే” (సూర్యుడు జనాన్ని మేల్కొలుపుతున్నాడు),.. ఇది వేదబుక్కు. యుగయుగాలుగా (పకృతీ, (ప్రజలూ నిత్యం అనుభవిస్తున్న. సత్యవాక్కు. నిద సగం మృత్యువు. జీవులకు ఇది ఏనాడూ తప్పదు. అంత మాత్రాన నిద్ర కాదు గెలిచేది జాగృతి. తమస్సు కాదు నిలిచేది ఉషస్సు. కాంతి చై తన్యస్వరూపం. అందుకే (ప్రతిదినం ఉదయదిశలో అరుణారుణ. భానుదీపం.

సూర్యుడు సృష్టికి మితుడు, కవీ; అంతే. చీకటిదుప్పటి కప్పు: కుని గురక పె'మేలో కంక నులు విప్పేవాడు రవి. జడత ఆవరించిన జనం: మనసుపొరలను విదలించి చైతన్యం నింపేవాడు కవి.

మతాలు కొందరినే మేల్కొల్పుతాయి. రాజకీయాలు కొందరినే రగు: లొ-లుపుతాయి. పదునున్న కవిత _ సమాజాభ్యుదయం అద నెరిగిన కవిత అందరినీ మేల్కొలుపుతుంధి. అన్నికాలాల్లోనూ చైతన్య విస్ఫులింగాలను రగుల్కొలుపుతుంది. అందుకే అసలైన కవిత విశ్వజనీనం. సార్వకాలిక౦.

సంపుటిపేరు “చె తన్యలహరి?. తెలుగుకవితను మలుపులు తిప్పిన_. తెలుగుజాతికి మెలకువలు నేర్చిన _ అయిదుగురు ఆంధ్రకవుల చైతన్య;

స్ఫూర్తిని గూర్చి అయిదుగురు ఆలోచనాలోచనాలు అందించిన ఉసన్యాసాలా సంకలన మిది.

ఇంతకూ చెతన్య మంటే యేమిటి ? “చిత్‌” కుదుట పుట్టిన మాట యిది.. “చితి సంజ్ఞానే' అని వ్యుత్పత్తి. చిత్‌, చిత్తం, చేతన_అన్నీ- ఒక పే.. చేతనా శబ్దభావార్హక మే చైతన్యం. చైతన్య మంటే స్థూలంగా జ్ఞానం. చేదాంత్మగంథాల్లో చైతన్యమంటే “అపంచీకృతజ్ఞానం'. (original undifferentiated consciou.. sness). పదాం తులదృష్టిలో ఇది నిరుపాధికం. శరీరాదిం[దియ సంపుటిచేత అన వచ్చిన్నం.అంటే ఇం దియాలచేత కప్పబడనిది. ఆత్మ అవచ్చిన్నం. పరమాత్మ అనవచ్చిన్నం. ఈద్యష్ట్యా చైతన్యమంటే పర బహ్మస్వరూపం, “సర్వ చై తన్యరూపాంతాం ఆద్యాం దేవీం ధీమహి” అని దేవీ భాగవతంలో వుంది. దేవి చైతన్యరూపిణి. అఖిలశ క్రీ స్వరూపిణి. ఇక్కడ చైతన్యకుంచే Cosmic universal consciousness. (ప్రాచీనుల దృష్టిలో వైతన్యమంటే. దివ్యశక్తి, ఆధ్యాత్మికస్ఫూ ర్తి, పరమజ్ఞానం, ద్రహ్మజ్ఞా నం, ఎట్లన నృసింహ పురాణాన్ని “విజ్ఞానాత్మక వాజ్మయం” అంటాడు. ఇక్కడ విజ్ఞానం అంపే. ఈనాడు మనం అనుకునే “సెన్సు' కాదు. అది “పెంజీకటి కవ్వలివెలుగు”. “చదువులో మర్మం" పరమాత్మ పరిజ్ఞానం. ఈరకంగా (ప్రాయికంగా అధ్యా. త్మిక పరిథిలో వాడబడే “చైతన్య" శబ్దం ఈనాడు భౌతికదృక్పథంలో వాడుకలో వుంది. “జాతిలో చైతన్యం” అని వాడుక. ఇందులో స్వాతం త్య. కాంక్ష, సమసమాజనిర్మాణధ్యేయం ద్యోతకమవుతున్నాయి. “వెనకబడిన వర్గాల్లో చెతన్యం” _ తరతరాలుగా పాలకవర్గాలు, అగ్రవర్ణాలు తమ నోళ్ళకూ. నోసళ్ళకూ. బిగించిన సంకెళ్ళను శెంచుకునే' (ప్రతిఘటన దృక్పథం ఇందులో ధ్వనిస్తుంది. “విద్యారుల్లో చైతన్యం" పాఠాలు - చదవడ మేకాదు; అవసరమైతే. తమ హక్కులకోసం పోరాటాలు చేసే ఉద్యమ స్ఫూర్తిని ఈమాట సూచిస్తుంది.

సంపుటిలోని చెతన్యమూర్తులై కవులను రెండు దృక్కోణాల. తోనూ చూస్తున్నాను. తిక్కన, పాలకురికి సోమనాథుడు, కృష్ణదేవరాయలు, వేమన, గురజాడ_ఈ అయిదుగురూ చె చెతన్యస్వరూపం అవగాహన చేసుకున్న వారే. తాము కాలూని వున్న కాలాన్ని తమ కృతులతో, చేతలతో చైతన్య దీప్త చేసినవారే.

తిక్కన్న ఉన్నాడు. ఏమిటి ఈయన కలిగించిన చైతన్యం ? “మామా అని పిలిచిన మనుమసిద్ధికి కృతిక న్యను ధారవోయడం కాదు.. లుకలుక లాడు.

తున్న (ప్రభువు గద్దెను తన విజ్ఞతతో, రాజనీతిజ్ఞతతో నిలబెట్టడ మూ కాదు. హరి మేలని, హరుడు మేలని కీచులాడుకుంటున్న ధార్మికరంగంలో సరికొ త్ర సమన్వయ దృక్పథాన్ని (ప్రతిపాదించడం; హరిహరాదై ్వతాన్ని స్థాపించడం. "అలా శివకేశవ విభేదాలతో కుమ్ములాడుకుంటున్నవారు అజ్ఞులు కారు. “ఏకం సత్‌ వ్మిపా బహుధా వదంతి “అన్న ఆర్షో కిని వల్లి ంచేవారే. పేర్లు వేరైనా దేవుడొక డే నని, పూలు వేరైనా పూజ ఒకశయేనని (గహించినవారే. ఆయినా ఆనాడు తప్ప "లేదు భిన్నమతాల (పాగల్భ్యం; ఈనాటి రకరకాల పార్టీల రాజకీయాలలాగా. సమాజంలో ఇప్పుడు రాజకీయాల కున్న (ప్రాబల్యం ఆరో జుల్లో మతాల కుండేదని తాత్పర్యం,

తిక్కన్న వ్యాసభారతాన్ని “ధర్మాదై ్వత' దృష్టితో సమీకించాడు. వేదా లకు, అఖిలస్మృతివాదాలకు, బహుపురాణ వర్గాలకు వాదై నచోట భారతమే నాలుగు పురుషార్థాలకూ స్యాయ కనుస్‌ చెప్పాడు. నన్నయ. కూడా అన్నాడు *ధర్మత శ్వ్వజ్ఞాలు “ధర్మశా స్త్రంబని' భారతాన్ని కొనియాడు తారని. అంతటితో ఆగ లేదతడు అధ్యాత్మ విదులకు, ఐతిహాసికులకు, నీతివిచతుణులకు, కవివృషభులకు ఒక్షొక్షొరికి ఒక్టొక్ట రకంగా - తమతమ దృక్కోణాలను బట్టి భారతం గోచరిస్తుం దని వివరించాడు. తిక్కన ఒక ధర్మాంశం మీదే తనదృష్టిని కేం దీకరించాడు. "ఆ ధర్మాన్ని తానూ అదై్వైతదృష్టితోనే ఆకళించుకున్నాడు. ధర్మాచరణలో మత్మప మేయము లేని ద్వైత పథాన్ని అనుసరించాడు. అదే హరఠిహరా ద్వైతం. “తిక్కన్న (ప్రతిపాదించిన నూత నత త్వం ధార్మిక జగత్తులో అపూర్వచైత న్యాన్ని కలిగించింది. తదనంతర కవులైన మారన నాచన సోమన వంటి -వారు ఈద్భక్పథాన్ని పాథేయంగా స్వీకరించి పయనించారు. పోతన్న కూడా భాగవతంలో పూర్వకవిస్తుతిలో తిక్కన్న మనీషిని “హరిహర చరణారవింద వందనాభిలాషి” గానే సంభావించాడు.

తిక్కన్న చేసిన మరోగొప్పపని “జాత్యము గామి ఒప్పెన సంస్కృత "మెన్నడు జొన్స*"*నని (ప్రతిజ్ఞ చేయడం. అంటే తెలుగును తెలుగువాడిలా "తెలుగులా తిక్కన్న అనగానే తెలుగు గుర్తుకొచ్చేది అందుకే. వేదవే వేదాంతవిషయాలనై నా అలతి అలతి తెలుగు పలుకులతో అందించవచ్చునని, భాష కంతటి జీవముందని అలనాడే నిరూపించిన మహా కవి తిక్కన్న. నన్నయ భారతాన్ని “జగద్ధితంబుగ” అనువది స్టే; తిక్కన్న ఆం ధావళి మోదముంబొరయు నట్లుగ” రచించాడు. అథీ తేడా.

తిక్కన్న అభిమానించిన తెలుగునే మరింతగా అతిశయింపచేసినవాడు పాలకురికి సోమన్న. పాలకురికికాలానికి వృత్త తరచనదే పెత్తనం. చంపూ" కావ్యాలదే సా మాజ్యం. సంస్కృత పదభూయిష్టరచనదే "సార్వభౌమత్వం. అప్పుడు పట్టుకున్నాడు సోమన్న జానపదుల నోళ్ళలో, రోళ్ళలో, రోకళ్ళలో, తిరగళ్ళలో తిరుగుళ్ళు వడుతున్న ద్విపద గీతులను.వీటిని తెలుగుమాటల నొదుగు:

వేదాలు సుమా అని ఎలుగెత్తాడు. సూటిగా తేటగా కవిత చెప్పాలంటే జాను

తెనుగుకు దీటు లేదని చాటాడు. వీధిమానిసి మాట్లాడుకునే తెలుగును.

అపౌరుషేయాలై వేదాల సఠిబంతిలో నిలపడం పాలకురికి కలేజాకు నిదర్శనం. ఇతడు ఇతివృత్తం కోసం వ్యాసుణ్ణో అళయించలేదు. పురాణాలనూ' తవ్వలేదు. తనకు కొంచెం ముందుగా -.బసవని ధర్మవీరుడుగా వీరవిహారం. చేసిన చరితను ఎన్నుకున్నాడు. ఆబసవనికాలంలో నే మట్టిలో పుట్టి మాణిక్యా, లుగా విలసిల్లిన మడివాలు మాచయ్యవంటి సామాన్యజనుల జీవితగాథలను స్వీకరించాడు. చదువు రాని జానపదుల గుండెచప్పుళ్ళకు వాహికలైన రెండు. కాళ్ళ ద్విపదలలో దండి కావ్యాలు సృష్టించాడు. శబ్దాన్ని వ్యాకరించ గలిగే, అపారవ్యుత్చ త్తి ఉన్నా జనసామాన్యంలో వాడుకలో ఉన్న వె రిసమాసాలకు, వ్యావహారిక పదరూపాలకు కావ్యగౌరవం కలిగించాడు. ఆవేశం కావ్యానికి (ప్రాణభూతమని అక్షరాలా నిరూపించాడు. భాషలో, భావనలో, వస్తువులో, ఛందస్సులో ఆధునికులకు తలబంతి కాగలిగిన (ప్రతిఘటన దృక్పథాన్ని. (దదర్శించిన చెతన్యమూ ర్తి పాలకురికి సోమనాధుడు. అయితే ఇంతటి. వైతాళికుడు ఆరోజుల్లో రాశికి రాకపోవడానికి కారణం మతంపట్ల అతని కున్న పాక్షిక దృక్పథం. తు భవితో (శై వేతరునితో) భాషింప నన్నాడు. ఫరవా లేదు. భవిని తాకినా కనీసం చూసినా పంచమహాపాతకాలు చుట్టుకుంటా' యన్నంతగా గిరిగీసుకున్నాడు. భాషావిషయంలో, కవిత్వవిషయంలో' అంతటి స్వచ్చందతను చూపిన దేశికవీందుడు మతవిషయంలో అంతగా ఏందుకు కుంచించుకుపోయాడో ఆశ్చర్యం వేస్తుంది.

కృష్ణ దేవరాయలు ఆం ధ్రకర్ణాటాధీశ్వరుడు. సాహితీ నమారాంగణ సార్వ భౌముడు. రాజకవి. కవిరాజు. అయినా అత్డ దొడ్డకవిగా నిలబెట్టినవి సనదులూ, బిరుదులూ కావు; చేవగల తెలుగులో “ఆము క్రమాల్యద” వంటి (పౌఢకావ్యం (వాయడం. అంతకుముందు అతడు, వ్రాసినవన్నీ సంస్కృత కావ్యారే. అప్పటికి తెలుగు రాయల దృష్టికి ఆనినట్టు శేదు. కలలో శ్రీకాకు

శంలో వెలసిన తెలుగు రాయడు ఆనతిచ్చాడు గోదాదేవిగాథ తెలుగులోనే 'వాయవలసిందని. ఇంకేమి? కన్నడరాయడు గంట మందుకున్నాడు. ఎక్క డెక్కడి తెలుగు పలుకుబళ్ళనో ఏరి రాశిపోశాడు, “దేశ భాషలందు తెలుగు లెస్స” “అంటూ ఏనాడో శ్రీనాథుడు అలవోకగా అన్నమాటను కృత్యాదిలో తిరగ వేశాడు. తెలుగు కలకండ అని ఆనాటి అన్యభాషీయులకు కన్నుగు'కే ట్లు చాటి చెప్పాడు. సమకాలిక |పబంధకవులు చేయని మరో మంచిపని కూడా చేశాడు. వారికెవ్వరికీ అగుపడని సామాన్య గృహస్టుల ఇళ్ళనూూ, వాకిళ్ళన్యూ చూరులనూ, వారి (బతుకు తీరులనూ హృదయంగమంగా చిత్రించాడు. “విల సద్భావరసాద్యలం కృతులచే విప్పారు” ఆంధ మహాకృతులెన్ని వున్నా “తెలుగంచు” చెవిపెట్టని పండితుల తుప్పు డుల్చాడు. అయితే తెలుగుతనానికి కలికి తురాయి కూర్చిన కవిరాజే “ఉషఃస్నాత్మపయాత ద్విజావళి పిండీకృత శాటు” లంటూ మధ్య 'మధ్య తెలుగువారి గూబ లదరగొట్టాడు. అందుకు కొంతవ్యధ కలిగినా ఒక్కటి మాత్రం చెప్పుకో వాలి, తన ఆస్థానంలో అష్టదిగ్గ జాలను పోషించడంలో నేమి, మనుచరిత్ర, పారిజాతాప Pe వంటి రసవత్‌పదింధాలకు కృతిపతిత్వం వహించడంలో నేమి, “ఎదురై నచో తన మదకరీందము డిగ్గి” వీధిలో వెళ్ళే 'తెలుగుకవికి కేలూత నొసగి ఎక్కించుకో వడంలో నేమి, పరదురాక్రమణలో మగ్గిపోతున్న తెలుగునేల నాలుగు చెరగులను ఒక్కటిగా ముడిచి తెలుగు సంస్కృతిని వెల్లగొడుగు క్రింద నిలిపి, తెలుగువారి యళోరశ్మిని ఖండాంతరాల దాకా వ్యాపింపజేయడంలో నేమి కృష్ణరాయడు నాన్యతోదర్శనీయుడు; (ప్రాతః స్మరణీయుడు,

పాలకురికి సోమన్న ద్విపదల్లో కావ్యం (వాయడం గొప్ప (ప్రయోగమే, కానీ అప్పుడప్పుడు, ఆవేశం అంచులు ముట్టినప్పుడు, కావ్యకళ్ళాపొఢి కాకలు తీరినప్పుడు అతడు పదేసి పంక్తులుదాకా సంస్కృత సమాసాలతో సాముగరిడీలు “చేశాడు. మరి వేమన్న అలా కాదు. ఇతడు దేశికవి. ఇతడు వరించినఛందస్సు తెలుగునాట గజ్జెలు కట్టుకున్న ఆటవెలది. ఆటవెలది పద్యంలో చివరి పంక్తి విశ్వదాభిరామ. వినురవేమ”కే సరిపోతుందాయె. ఇక మిగిలినవి మూడు పంక్తులు. మూడు పంకుల్లో ముల్లోకాల జీవరహస్యాలను ఇమిడించాడు. తిక్కన్న తరువాత తెలుగునుడికి ఎంతటివాడి వుందో రుజువు చేశాడు,.“కొండ అద్దమందు కొంచమై యుండదా” అన్నట్టు (బహ్మండమంతటి విషయాన్ని చిన్నచిన్నపద్యాలలో కుదించి చెప్పాడు. “*అల్పాక్షరముల అనల్ప్బార్హచరన”

“అన్న పాలకురికి నినాదాన్ని గుట్టుచప్పుడు గాకుండా ఆచరించి చూపాడు. ఇంతకూ వేమన్న తెలుగుజాతి కిచ్చిన కానుకలు ఇంకా ఉన్నాయి. సమకాలీన . సమాజంలోని మేడిపళ్ళ పొటలు విచ్చిచూపడం, పురుషు లెవరో, పుణ్యపురుషు లెవరో విడమరిచి చెప్పడం, అవసరమైతే కవి తన కలాన్ని త్తివాదరలా పియోగించగల డని నిరూపించడం. ఒక్క పద్యం చాలు ఈనాటి

“సంఘాన్ని ఎడా పెడా వాయించడానికి___

“కులము గల్లువారు గోత్రము గలవారు విద్దెచేత మ్మిరవీగువారు

పసిడి గల్లువాని బానిసకొడుకులు విశ్వదాభిరామ వినురవేమ.”

"కాదంటామా ?. పెదవులు కాదన్నా హృదయం ఎదురు తిరుగుతుంది. మత -.మౌఢ్యాలనూ, పెపె మెరుగులనూ దగాలనూ, దౌష్ట్యాలనూ అడుగడుగునా ఎత్తి చూపి, ఈనాటికీ తెలుగువారి గుండెల్లో గూడుకట్టుకుని వున్న (ప్రజాకవి వేమన్న. బతికివున్నప్పుడు అతని పద్యాలు సామాన్యజనంలో ఎంతటి సంచలనం కలిగించాయో నేటికీ అఖిలాం ధకోటికి అంతటి చైతన్యాన్నే కలిగిస్తున్నాయి. "తెలుగుకవితకు ఖండాంతరకీ ర్తిని తెచ్చిపెట్టింది వేమన్నే. “నీ భాషకు మూల ధనంఏద'ని ఎవరైనా అడిగితే దో సిళ్ళకొద్ది ఎత్తిచూపగలిగేవీ వేమన్నపద్యాలే.

గురజాడను వాల్మీకి అన్నారు. వాల్మీకి రామకథను కావ్యంగా మలిచాడు. రాముడు ఆదర్శపురుషుడు. రామకథను యుగయుగాలకూ స్మరణీయంగా “చేసింది వాల్మీకే. మరి గురజాడను వాల్మీకితో ఎందుకు పోల్చారు ? ముత్యాల సరాలు సృష్టించినందుకా ? కాదు. అంతవరకు మ్నిశ్రగతిలో, వృషభగతి రగడలో, మేలుకొలుపు పాటల్లో తలదాచుకున్న ఛందస్సే అది. వ్యావహారిక భాషను కవిత్వంలో (ప్రవేశ పెట్టినందుకా? కాదు. జానపదగేయాల్లో చిరకాలంగా ఉన్నదే అది. నా దృష్టిలో ఒక్క *దేశభ క్రి” గీతం చాలు గురజాడను వాల్మీకి అనడానికి. రామాయణం వల ఆదర్శ మానవు లెవరో తెలిసింది. దేశభ క్రిగీతం వల్లి 'దేశమం జే రాళ్ళకూ, రప్పలకూ, చెట్లకూ, చేమలకూ అతీతమైన “మనిషే నని తెలిసింది.

“దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌”

మనిషిని ఇంత నిర్దిష్టంగా దివ్విటీ పట్టి చూపిన కవిత తెలుగులో మరొకటి 'లేదు. మనిషిని మనిషిగా చూపడంకన్న మహత్తర కవిత మరేదీలేదు. అందుకే అంటున్నాను-'దేశభ క్రి” గీతం ఒక్క కే చాలు గురజాడను (ప్రవక్తగా నిలబెట్టి డానికని. కాలం గడుస్తున్న కొద్దీ గురజాడ (ప్రభావం తెలుగునాట మరింతగా కుదురుకుంటున్నది. ఇరవయ్యో శతాబ్ది తొలిజాములో అత డందించిన చైతన్యం: శమంగా మధ్యాహ్నమార్తాండ బింబం లా పకాశిస్తున్నది. ఆధునికుల భావ. చైతన్యానికి అడుగుజాడ గురజాడదే.

ఐదుగురు కవులూ భిన్నభిన్న కాలాల్లో వున్నవారు. ఐదుగురి తీరు. తెన్నులూ వేరువేరు. కానీ వీరందరూ సమకాలీన సమాజాన్ని, తరువాతి: తరాలనూ |పభావితం చేసినవారే. అయితే ఒక విశిష్టలక్షణం అయిదుగురినీ ఏకసూతంలో ముడి వేస్తున్నది. అదే దేశీయత, అయిదుగురు తెలుగు. పలుకు బడికి పట్టంకట్టిన వారే. తెలుగుతనాన్ని తమ రచనలద్వారా దీపింపజేసిన వారే. తెలుగువాడు తరతరాలకూ చెప్పుకోగలిగిన త్రమకృతులు రచించిన వారే. మొక్కవోనివ్య క్రిత్వ ముద గలవారే.

వీరినిగూర్చి సమీక్షించిన అయిదుగురు ఉపన్యాసకులు తమ తమ రంగాల్లో చేయి తిరిగిన వారు. ఆచార్య దివాకర్లవారు తిక్కన్న బహుముఖ వ్యక్తిత్వాన్ని సమ్మగంగా సమాలోచించి చూపారు. గడియారంవారు పాలకురిక్‌ (వతిభావ్యుత్స త్తత్తులను సునిశితంగా పరిశీలించి చూపారు. పుట్టపర్తి వారు కృష్ణరాయల కృతిలోని వైష్ణవ ముద్రను అపూర్వవిద్వ త్తతో విమర్శించి చూపారు. మరుపూరువారు వేమన్న పద్యాలకూ జీవితానికీ వున్న లంకెను వివరించి చూపారు. కొ త్తపల్లివారు ఆథునిక తెలుగుసాహితికి గురజాడ దిద్దిన సరికొత్త కళలను సమన్వయించి చూపారు.

దర్శనపతిభతోపాటు విమర్శన్మపతిభకూడా వున్న అయిదుగురు పండితులచేత అయిదుగురు తెలుగుకవుల రచనా చైతన్యాన్ని ఆవిష్కరింప జేసి వారి ఉపన్యాసాలు గాలిలో కలిసిపోకుండా అందమైన (గ్రంథంలో సంత రింప జేసిన “యువభారతి” కృషి (ప్రశంసనీయం. సం్మపదాయంలోని మేలి నిగ్గులను తరంవారికి చవి చూపడంలో “కావ్యలహరి” ద్వారా “యువభారతి” నిర్వహించిన ప్మాత ఈవర కే చరిత్రకెక్కింది. “చె తన్యలహరి” చరిత్రకు మరోపుటను తొడుగుతుంది. అదే నా ఆకాంక్ష |

తాకఠరిననెతనుయాజి

-- ఆచార్య దివాకర్ల వేంకకీకానథాని

ట్రెిక్కన కారణజన్ముం డైన మహాకవి. మహాకవులు పలువు రుండవచ్చును. వారి (ప్రభావము భాషావాజ్మయములందేకాని యితరరంగములం దంతగా కనిపింపదు. తిక్కన తనరచనలచే నొకవంక నాం ధభాషావాజ్యయములకు సుస్థిరమైన రూప మొసంగుట యటుండ( దనరాజకేయనై పుణీధౌరంధర్యము చేతను, మతసామరన్యసంపదచేతను, వై దికలౌకిక| పవృ త్తి పావీణ్యము చేతను, సామాజిక సంబం వసామీచీ న్యముచేతను, సౌశీల్యసౌమనస్యములచేతను ఆరోజులలో నాంధ్రదేశము నలుమూలల నపూర్వమైన (ప్రశస్తి నార్జించి యభినందింప(బడిన మహనీయుడు. అతనికవిత్వమువలెనే వ్యక్తి త్వమును సర్వాం ధ్రజనారాక్య మైనట్టిది. అందుచేతనే అతనిని కేవలము మహాకవిగనే. కాక కారణజన్ము(డై మహాపురుషుండుగా స్మరించుటయు, నాంధ్రదేశమున చెతన్యగంగా లహరిని ద్రవ ర్తింప(జేసిన యపరభగీరథు(డుగా నారాధించుటయు' జరుగుచున్నది. తిక్కన నిర్వచనో త్తర రామాయణ విరాటపర్వారంభములందు తన్ను గూర్చి కాని తనవంశమునుగూర్చి కాని వివరము లేమియు చెప్పియుండ లేదు. కాని అభినవదండి బిరుడాంకితు(డై మూలఘటిక కేతన తాను రచించిన దశకుమారచరిత మను చంపూకావ్యమును తిక్కన కంకితము చేయుచు నం దాతని వంశమునందలి పూర్వులను, వారి గుణగణములను, తిక్కన రూపొదార్య కవితాపాండితీ (పతిభాపాటవములను విశదముగా వర్షించియుండెను. దానినిబట్టి మనము తిక్కనను గూర్చియు( దద్వంశమును గూర్చియు. గొన్ని

34 చైతన్యలహరి విశేషములను _ దెలిసికొనుట కవకాశము కలుగుచున్నది. నిర్వచనోత్తర రామాయణమునందలి

అమలోదా త్తషునీష నే నుభయకావ్యపౌఢి( బాటించుశి

ల్పమునం బారగు(డం గళావిదుండ నాప స్తంబనూ[తుండ గౌ

తమగో(తుండ మహేళ్వరాం ఘీకమలధ్యానై కశీలుండ

న్నమకుం గొమ్మనమం|తికి న్చుతుండ 6 దిక్షాంకుండ సన్మాన్యు-డన్‌. ౧-183 అనుపద్యమును బట్టి అన్నమాకొమ్మనమం తులు తిక్క నతల్లిదం[ డు లనియు, నతడు గౌతమగ్యోతు డనియు, నాపస్తంబస్మూతు( డనియు( దెలియుచున్నది. అంతకు ముందున్న పద్యమున సారకవితాభిరాము(డును, గుంటూరి విభుండు నైన మం తిభాస్కరు( డాతని పితామహు( డని చెప్ప(బడినది. విరాటపర్వ మందలి “మజనకుండు సమ్మాన్య గౌతమ గో తమహితుం” డిత్యాది సీసము కొమ్మన దండనాథు( డనియు, మధురకీ ర్తి వి స్త్రరస్ఫారు+ డనియు, సాంగవేద వేది యనియు, కేతన మల్లి నసిద్ధనామాత్యవరుల కూరిమితమ్ము( డనియు( దెల్పు చున్నది. కేతన దశకుమారచరిత్రమున తిక్క_నగృహనామము కొట్టరువువా రని చెప్పియున్నాండు. కొన్నిశాసనములలో కోష్టాధిపతి యను సం స్కృృతళబ్దము నకు కొట్టారువు అను తెలు(గుపదము వాడంబడిన దనియు, తిక్కనపూర్వు లెవ్వరో 'కోష్టాధిపతి పదవిని నిర్వహించియుండుటచే వారికి కొట్టారువు అను నింటిపే శేర్చడి కాల క్రమమున కొట్టరువుగా మాజియుండుననియు కీ.శే,చాగంటి శేషయ్యగా రూహించియున్నారు. శెలిసినంతవజకు తిక్క నవంశమునకు మూల పురుషుండు మావెన. మావెన యను పేరు గల యొకండు వస్తువులపై పన్ను రాంబ స్రెడి యధికారి (సుంకృవెగ్గడ్సగా నుండి, యాపన్ను గుంటూరుమండల మందలి సత్తెనప ల్లితాలూకాలోని మావెందల గామమున నున్న సకలేశ్వర దేవు నకు దీపమునశకై ధారవోసినట్లు (కీ. శ. 1129వ సంవత్సరమునందలి యొక శాసనమువలన( దెలియుచున్నది. ఈమావెనయే తిక్క నవంశమునకు మూల పురుమ( డైన మావెన యై యుండవచ్చును. కాలముకూడ కొంచె మించు మించుగా సరిపోవును. మావెనకుమారుండు గుండశౌరి; పొతు(డు కేతన, కేతనకు గుండన, భాస్కరమంతి, మహేశ్వరు(డు అను ముగ్గురుకుమారు లుండిరి. వీరిలోని భాస్కరమం| త్రియే సారకవితాభిరాము(డును, గుంటూరి విభుండు నని తిక్క_నచే( బేర్కొనంబడిన యతనిపితామహు(డు, ఇత(డు పూర్వరామాయణమును రచించియుండె నని విమర్శకుల అభిప్రాయము. కేతన,

(1

తిక్కన సోమయాజి 35

మల్లన, సిద్ధన, కొమ్మన అనువారు నలువురు సీతనిపుత్తులు. వీరిలో కేతన పద్యకాదంబరీకావ్యమును రచించె నని (ప్రతీతి. సిద్ధనయు నతనికుమారు( డైన ఖడ్గతిక్కనయు చోడతిక్కరాజుకడ మర్మత్రియు సేనాధిపతియునై పేరు గాంచిరి. కొమ్మన తం్మడివలెనే గుంటూరి విభుండై యుండెను. అత. డన్నమ యను సకలకల్యాణగుణాలవాల యైన ధర్మపత్నియందు6 గాంచిన కుమారరత్న మే తిక్కన.

తిక్కన తనతం|డ్రియు తాతయు గుంటూరివిభు లని చెప్పియుండెను. గుంటూరివిభు లన(గా గుంటూరికి కరణములై యుందు రని కొందలి యభి ప్రాయము. వారు కరణములైయుండిన నుండవచ్చును గాని యంతమ్మాత్ర మున వా రిప్పటి కరణములవలె వట్టి లెక్కలు (వాయువారుగా నుండిరని భావింపరాదు. తిక్కన కేతనకు విభు, దండనాథపదములను వాడుటయే కాక యత(డు గాండీవధన్వుండో యన నెగడి సూర్యవంశభూపాలసుచిరరాజ్య వసంతుడై యుండెననియు చెప్పియుండుటను బట్టి వారు శౌర్యధై ర్యపరాక్రమ ధుర్యు లైన దండనాథులును, బరిపాలకులుగను గూడ వ్యవహరించి యుందు రని చెప్పవచ్చును. కొమ్మనకూడ చోడవంశరాజులకడ దండనాథుండుగా నుండి నెల్లూరు పాంతమున జరిగిన యొకయుద్ధమున వీరమరణము నొందె ననియు నావా విని గుంటూరునం దున్న అన్నమ సహగమన మాచరించె ననియు చెప్పుదురు. ఆకాలమున మర్మ తిదండనాథాదులు తమకుమారులకు కృతజ్ఞతా పూర్వకముగా. దమ్మ ప్రభువుల పేర్లు పెట్టుకొనునాచార ముండుటచే కొమ్మన తనకుమారునికి మనుమసిద్ధితండి యైన తిక్కరాజుపేరే పెప్టె నని తోంయ చున్నది. తిక్కనయను పేరు శ్రీకాళహ స్పియందలి తిరుకాళ త్తి దేవునిబట్టి యేర్చడి నదే. తిక్కరాజునకు తిరుకాళ త్తిదేవచోడు డను నామముకూడ నుండుట యిందుకు నిదర్శనము.

తిక్కనబాల్యమునుగూర్చి శకేతనకూడ నేమియు చెల్చియుండలేదు. చిన్నతనమునందే తల్పిదండ్రులను గోల్పోవుటచే నత(డు నెల్లూరున మంతి సదవియం దుండిన పెదతండి సిద్ధనామాత్యునికడ శేగి యచటనే విద్యా బుద్దులు నేర్చె నని చెప్పుదురు. అః డచ్చట వేదవేదాంగములతో పాటు మనుమసిద్దికి మ్మితుండును సహపాఠియునై రాజనీతిని గూడ నభ్యసించి యుండును... కేతన తిక్కనకు వాడిన “రాజనయవిధా ప్రయోజనవిశారదు డు, నరపతినయవిద్యానై పుణ్య పౌఢభావు(డు, సీతిచాణక్యు(డు” మున్నగువిశేషణము

36 చై తన్యలహర

లిందుకు సూచనలు. మనుమసిద్ధి తన్ను వరుసకు మామా యని పిల్చుచుండి నట్లు తిక్కన నిర్వచనో త్రరరామాయణమున( జెప్పియుండుటచే నత(డు మనుమసిద్ధికంటె నించుక పెద్దవాండై యుండు నని యూహింపవచ్చును. తిక్కరాజు మరణానంతరము మనుమసిద్ధి రాజ్యాభిషి క్షుండు కాంగానే తిక్కన మంత్రిపదవి నధిష్టించియుండును. తిక్కరాజుశాసనములు (రశ. 1252 వటికుC గానిపించుచుండుటచే మనుమసిద్ధి రాజత్వమును తిక్కన దుర త్రిత్వమును (క్రీ. శ. 1253 సంవత్సరమున( బడసియుందు రని యూహింపవచ్చును. కేతన తిక్కనకు దండాధీశు(డు, చమూపు(డు అనువిశేషణములనుగూడ వాడియుండెను. కేతన దశకుమారచరితము నవతారికయందును, ఆశ్వాసాద్యం తములందును వాడి నవిశేషణములనుబట్టి తిక్కన దళదిశా విశ్రాంతయళు€ డనియు, శుభచర్మితు డనియు, సకలవిద్యాక శాపారగు( డనియు, ధై ర్యగాంభీ ర్యాదిగుణసంపన్ను6 డనియు, అర్జిజనరా ధేయు( డనియు, కవీందలో కాధారు6 డనియు, దేవేందద్రవిభవు( డనియు, నభిరూపభావభవు( డనియు, జితేంద్రియు( డనియు, వేదవిద్యాప్రవీణు( డనియు, |శ్రౌతస్మా ర్హకర్మానుష్టానపరు( డనియు, ఉభయక విమ్మితు( డనియు, నీతివిద్యానిపుణుం డనియు, చి త్తనిత్యస్థితశిపు 6 డనియు. _ దెలియవచ్చును. _ శ్రీకాంతచరణయుగళీకో నద మధ్యువతుండు మున్నగు కేతన్మప్రయు క్రవిశేషణములు తిక్కన విష్ణుసేవాపరాయణు డని కూడ వ్య క్రముచేయుచున్నవి. శమ హీశ్వరాంఘేకమలధ్యానై కశీలుల” డయ్యును అతండు విష్ణు ద్వేషమ్మాతము కాండు. అతనిపూర్వులలో( గొందజు హరిపూజాపరాయణులుకూడ నుండిరి. ఆవంశమువారికి శివ కేశవులందు భక్తి కొంచె మించుమించుగా నమానమే. అట్లు కానిచో భాన్మరమంతత్రి పూర్వ రామాయణమును, తిక్కన నిర్వచనో త్రరరామాయణమును రచించుట సంభ వించి యుండదు.

తండి మరణానంతరము మనుమసిద్ధి నెల్లూరుసింహాసనము నధిష్టించి నను ఆరంభకాలమున నాతనిరాజ్యము (ప్రశాంతముగా సాగినేట్లు కనిపింపదు. అక్కన బయ్యన లను దాయాదు లాతనిసింహాసన| భప్పుని గావించి రాజ్యము. న్నాకమించిరి. మనుమసిద్ధికి వారిని దిరిగి జయించు క్రి సామర్హ్యములు, లేకుండెను. అప్పుడు మర త్రియు మ్మితుడు నైన తిక్కన యోరుగల్లు స్నామాజ్యమును బాలించుచుండిన గణపతిదేవుని దర్శించి యాతని సాహాయ్యము నర్హింప గణపతి దేవుండు పెద్దసేనతో వచ్చి, వెలనాటిరాజును జయించి, యప్పన

తిక్కన సోమయాజి 37

ములు గొని పిమ్మట అక్క నబయ్యనలను బాబు దోలి మనుమసిద్ధిని మరల నెల్లూరురాజ్యమున( బునఃప్రతిష్టితుని గావించె నని సిద్దేశ్వర చరిత్రము, సోమ దేవరాజీయము అన్ను గంథములవలన( 'దెలియుచున్నది. గణపతిదేవుని నాయకపల్లిశాసనముకూడ _ నీవృత్తాంతమును సూచించుచున్నది. సిద్ధేశ్వర చర్మితము ద్విపదకావ్యము. దానిని రచించిన కాసె సర్వప్ప క్రీ.శ. 15 శతాబ్దిలో నివసించెను. దాని నాధారముగా( జేసికొనియే 18 శతాబ్దియం దుండిన కూచిమంచి జగ్గకవి సోమ దేవరాజీయమును రచించినట్లు కనిపించును. తిక్కన గణపతిదేవుని దర్శించిన వృత్తాంతము నారెండుకావ్యములును ఒకే విధముగా వర్ణించుచున్నవి. సర్వప్ప దిక్కుదిక్కులనుండి విద్యార్థు లరుదెంచి కావ్యములందలి శ్లోకములను వినిపించుచుండ వానిని జక్క6గా వినుచు తిక్కన యందలముపై నోరుగంటి కరుదెంచె ననియు నతనిరాక (పతిహారులవలన నెజింగి గణపతిదేవు( డెదురేగి యాతని. దన కొలువునకు( గొనివచ్చి యత్యంతభక్తితో నాదరించె ననియు, తిక్కన భారతాఖ్యాన మును భారతవీరు లొనరించిన యుద్ధప్రకారములను విశదముగా వర్ణింప గణపతి దేవుండు విని మెచ్చి యతనికి వినిధవ స్రభూషణాదులు బహుమానముగా నొసంగె ననియు( దరువాత తిక్కన తాను వచ్చినపని విన్నవింప గణపతిదేవుండు పెద్ద సేనతో నేగి వెలనాటిరాజును గెల్చి అఆక్కనబయ్యనల నోడించి మనుమ సిద్ధిని నెల్లూరున పునఃప్రతిప్పితుని గావించె ననియు వర్షించి యున్నాండు. సోమ దేవరొజీయమున తిక్కన గణపతిదేవునకు భారతార్రములనేకాక ద్వైతా దె్వితమతత త్త్వములను, ధర్మాధర్మపద్ధతులను, రాజనీతి ప్రకారములను గూడ. దెల్చె ననియు, గణపతి దేవు. డనుమకొండలో ని బౌద్ధజనులను రావించి వారిని తిక్కనతో వాదింపంజేయ తిక్కన వారిని సులభముగా నోడించె ననియు, నప్పుడు గణపతిదేవు(డు బౌద్ధదేవాలయములను గూలదోయించి తిక్కనను బహు, పకారముల( బూజించె ననియు దెల్పుచున్నది. అప్పటికి తిక్కన యింకను నిర్వచనో త్త తరరామాయణమును గాని భారతమునుగాని రచించి యుండలేదు. అత(డు తన కత్యంతాభిమానప్మాత్ర మైన సంస్కృత భారతమును బురస్కతించుకొనియే భారతకథాయుద్ధవి శే షములను, ధర్మత త్వ్వాదులను గణపతిదేవునికి( జెప్పియుండును. ఆరా జాతనివాగ్మితా పాండితీపాటవములకును వివరణపద్ధతికిని, వాద|పౌఢికిని మెచ్చి యాతని బహువిధముల గౌరవించియుం డును. విధముగా గెణపతిదేవు(డే కాక తిక్కనయు మనుమసిద్ధిరాజ్యన్రాప నాచార్యవిరుదమునకు 6 దగియున్నా(డు.

38 చై.తన్యలహరి

మనుమసిద్ధికంటె తిక్కన కొన్నియేండ్లు పెద్దవా( యె యుండు నని యిదివజకు సూచిపంబడి వది. మనుమసిద్ధితండి దై యెన తిక్కరాజు క్రీ 1190 ప్రాంతమున బుట్టి 1252 వణకు రాజ్య మేలినట్లు తెలియుచున్నది. మనుమ సిద్ధిమరణకాలము 1260 ప్రాంత మని కొందలును, 1263వ సంవత్సర మని కొందజును చెప్పుచున్నారు. అతడు తిక్కరాజునకు 25 ఏండ్ల ప్రాయమున జనించియుండు ననుకొన్నచో నతనిజననకాలము 1215 పాంత మగును. అతని కంటె నించుక పెద్దవా( డైన తిక్కన 1210 ప్రాంతమున జనించియుండును. అతండు శా.ళ.1210సంవత్సరమున (కీ.శ.1288) మరణించె నని తెల్ప్బుపద్య మొక టున్నది. ఆసద్యము నంతగా విశ్వసించుట కవకాశము లేకున్నను తిక్క నమరణకాల మించుమించుగా 1290 ప్రాంత మై యుండు నని భావింప నచ్చును. అత(డు పూర్ణపురుషాయుషజీవి యై సుమా రెనుబదియేండ్లు జీవించె నని ప్రతీతి. దీనినిబట్టి “దయతనిజీవితకాలము క్రీ. శ. 1210నుండి 1290 వకు నని నిర్ణయింపవచ్చును. మనుమసిద్ధికి కాటమరాజతో యుద్ధము జరిగినప్పుడు తిక్కన యాతనికి మంతియై యుండినను ఆయుద్ధమున నతని|ప్రస క్తి యిసు మంతయు లేకుండుట వింతగా నున్నది.

తిక్కన నిర్వచనో త్రరరామాయణ భారతపర్వములనేకాక విజయ 'సేనము, కవిసార్వభౌమచ్చందస్సు, కృష్ణశతకము అనువానినిగూడ రచించె నని లోకమున( బతీతి యున్నది. పెదపాటి జగ్గకవి తాను సంకలనము చేసిన (ప్రబంధరత్నావళిలో విజయసేనములోని వని కొన్నిపద్యము _ లుద్ధరించి యున్నాండు. అప్పకవియు కస్తూరిరంగకవియు సంశయప్లుతయత్తికి లక్ష్య ముగా విజయసేనములోని దని

వల్ల భు( డేగు దుర్గభు(డు వానిదెసం దగు లూది యిమ్మెయిన్‌

దల్ల మందె చేల. యుచిత స్థితికి న్నను. బాప (జూచినన్‌

దల్గీ యు బంధులోకమును దేండ్రియు నే మనువా రెణింగిరే

నుల్చమః యిట్లు నీకు దగునో తగదో పరికించి చూడుమా | యనుపద్యము నుదాహరించియుండిరి. కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసార సంగహమున నీపద్యము అమరేశ్వరుని వికమసేనములోని దని చెప్పియు న్నాండు. వ్మికమ సేనవిజయ సేనములలో నేదియు నిప్పుడు లభింపనికారణమున వానీకర్హృత్వమునుగూర్చి యిదమిత్త మని నిర్ణయించుట కవకాశము లేకున్నది. కవివాగ్సంధన మను నామాంతరము గల కనిసార్వభౌమచ్చందమునందలి చివరి

తిక్కనసోమయా జి 39

పద్య మది తిక్కనయే రచించినట్లు తెల్పుచున్నది. కాని యందు “పాలవార్డి శయనివంటి యప్మ్యపయోగములు కొన్ని కానవచ్చుచుండుటచేతను, యతుల సంఖ్య యిరువదియేడుగా( జెప్పంబడియుండుటచేతను అది తిక్క నరచన కా దనియు, ననంతామాత్యుని సమకాలికు(డుడో యతనితరువాత నుండిన మటి యొకకవియో దానిని రచించియుండు ననియు విమర్శకులు తలంచుచున్నారు. “అరయన్‌ శంతనుపుత్తుపే దనుజు పే న్మక్రూరు పైంగుబ్దిపె....కృష్ణ! భక్త (ప్రియా 1” అనుపద్యము తిక్కనరచిత మైన కృష్ణశతకములోని దని కొందలు నుడువుదురు. “కృష్ణ | భక్త పియా” అనుమకుటము గల శతక మిష్పు డెచ్చ టను లభించుటలేదు. ఆశతకమంతయు( గాని యందలి మజీకొన్ని పద్యములు కాని లభించువణకు దానిక ర్హృత్వమును నిర్ణయించుటకు వీలులేదు. తిక్కన నిర్వచనో త్రరరామాయణమున( దా నుభయకావ్యపౌఢి. బాటించుశిల్పమునం బారగుండ నని చెప్పుకొనియుండెను. కేతనయు మార 'నయు నత6(6 డుభయభాషలయందు( గవి యని కీ ర్పించియుండిరి. అతని కుభయకవిమ్మితు(డను బిరుద ముండ నేయున్నది. దీనినిబట్టి తిక్కనసం స్కృృత మున(గూడ( గొంతరచన చేసియుండినట్లు కనవచ్చుచున్నది. కంపరాయల భార్య యెన గంగాదేవి తనమధురావిజయ మను సంస్కృత కా వ్యమున వాల్మీకి మొదలు లీలాశుకునివణకు( గల కొందజు సంస్కృృతకవులను - సంస్తుతించి చివర తిక్కయ, అగస్తు(డు, గంగాధరు(డు, విశ్వనాథుండు అనుకాకతీయ యుగమునందలిఆంధు లై సంస్కృృతక వులను గూడ సన్నుతించెను. తిక్కయ' యనుస ౦స్కృ్బృతకవి యొక డుండినట్లు నిదర్శనములు లేవు. ఆమె “తిక్కయస్య వేస్సూ క్రిః” అనునెడ " తిక్కుయజ్వ కవేస్సూక్తి ౩” అని |వ్రాసియుండినచో నత(డు తిక్కనసోమయాజియే యని నిర్ణయించుట కెక్కువ సౌలభ్య మేర్చడి యుండును. తిక్కయనామముచే నామె యేవ్వరి నుద్దేశించియుండెనో తెలియదు. కాని యాంధులై నసంస్కృతక వులలో నాపే ప్రండుటచేతను, ఆపేరు గల సంస్కృత కవి మజెవ్యరును వినబడకుండుటచేతను అతడు తిక్కనయే యని యూహించుట కభ్యంతర ముండదు. తిక్కన -రచించిన సంస్కృత శ్లోకములు రెండే మనకు లభించుచున్నవి. అందొకటి నిర్వచనో త్తరరామా యణమునందలి యారంభమంగళళ్ళా *ళము, రెండవది పీరాటపర్వారంభము' నందలి “కి మస్టిమాలా” మిత్యాదిహరిహర నాథవర్షనళ్లోకము. రెండుళ్లోకము లనుబట్టియే గంగోచేవి యాతనిని సంస్కృృతక వులపట్టికలో 6 జేర్చియండదు.

40 చైతన్యలహరి

మటియు కేతన “లలితనానాకావ్యములు చెప్పు నుభయభాషలయం” దని స్పష్టముగా 6 దెల్పియున్నా(డు. అవికత్తను(డై తిక్కన తా “నుభయకావ్య పౌకిం బాటించుశిల్పమునం బారగుండొనని యూరక చెప్పుకొనియుండునా ? అందుచే నతండు సంస్కృృతమునంగూడ6 గావ్యమో కావ్యములో వ్రాసి యుండును. అవి లభ్యములు కాకుండుట దురదృష్టము.

కేతన తిక్కనకు( బద్యాది తి విధకావ్యపారీణు6 డనువిశేషణము వాడి యుండెను. త్రివిధకావ్యము లనంగా పద్యగద్యచంపూ కావ్యములు. నిర్వచనో _త్తరరామాయణ మతని పద్యకావ్యము; భారతము చంపూకావ్యము. ఇంక నతడు రచించిన గద్యకావ్య మేదో మనకు( దెలియదు. అది యేదైన నుండి లభించినచో నాం|ధ్రగద్యవాజ్మయమున కావ్యము ననవద్యము నై నయలంకార మై భాసిల్లును.

తిక్కన తొలిరచన నిర్వచనో త్రరరామాయణము. దీని నాతండు మనుమసిద్ధి రాజ్యమునకు వచ్చిన మూ(డునాలుగేండ్ల కు రచించియుండును. మనుమసిద్ధి 1253 సంవత్సరమున పట్టాభిషి కు యుండును. అందుచే నిర్వచనో త్ర తరరామాయణరచన 1256 ప్రాంతమున జరిగియుండు నని చెప్ప వచ్చును. తిక్కన కప్పటికి సుమారు 46 ఏండ్లుండును. అప్పటి కింకను ఆత(డు యజ్ఞము కావించియుండలేదు. నిర్వచనో త్త తరరామాయణమునందలి ఆశ్వాసాంతగద్యలలో నతడు *“బుధారావనవిధేయ తిక్కననామధేయ ప్రణీతం బైన” అని మాత్రమే (వాసికొనియుండెను. భారతమునా(టి కది “బుధారాధన నిరాజి తిక్క_నసోమయాజి'గా మార్చుచెందినది. తిక్కనతాత యైన భాస్కర మంతి పూర్వరామాయణమును రచించె ననియు దానిని బూ ర్హికావించుటకే తిక్కన యు త్రరరామాయణమును రచించె ననియు. (ద్రితీతి. అందుకు నిర్వచనో త్తరరామాయణమున నత(డు (బాసిన

సారకవితాభిరాము గుంటూరి విభుని

మంతిభాస్కరు మత్చితామహుని( దలంచి

మైన మన్ననమెయి లోక మాదరించు

వేజ నాకృతిగుణములు వేయు నేల ౧-12 అనుపద్య మాధారము. ఇందు మం|త్రిభాస్కరు(డు సారక వితాభిరాము( డనియే యున్నది. కాని యాత(డు రామాయణము రచించె ననుటకు సూచన లేమియు లేవు. కాని తిక్కన పూర్వరామాయణమును విడిచి కరుణమయమెన

తిక్కన సోమయాజి త]

యు త్తరభాగ మొక్కే యేల (వాసియుండె నని యాలోచించినచో పూర్వ రామాయణ మంతకుముందే యాతనితాత రచించియుండెనేమో యను నను మాన ముదయింపక మానదు. ఆయనుమానమును పే పద్యము బలపజుచును. మజీయు రామాయణమున నాయకః(డైన శ్రీరామచం దునిగుణగణములుకూడ నతనిరామాయణరచనమునకు( బురికొల్పియుండును.

ఎత్తణీ నైనను ధీరో

దా తనృపో త్తము(డు రామధరణీపతిన

ద్వ త్తము సంభావ్య మగుట

ను త్తరరామాయణో క్రియుక్తు(డ నై తిన్‌ ౧-11 అని యాత(డే కావ్యారంభమున( జెప్పియుండెను. _

తిక్కననిర్వచనో త్తరరామాయణమును నెల్లూరివిభుండును దనకుపభువు

నైన మనుమసిద్ధిభూపాలుని కంకిత మొనరించెను. ఆరా జొకనా(డు తిక్కనను రా(బినిచి,

నిన్ను మామ యనియెడు

దీనికి. దగ నిమ్ము భారతీకన్యక, నా

క్రి నర్లు(డ వగు దనినను

భూనాయకుపల్కు చిత్తమున కింపగుడున్‌. ౧=శి తిక్కన యారాజుగుణగణము లెంచి, యాతని పల్కు లయౌచిత్యమువ కలరి యట్లు చేయుటకు సముత్సుకు( డయ్యెను. నిర్వచనో త్రరరామాయణము తన శొలిరచన యగుటచే నత( డందు స్వీయకవితామార్గని రూపక ములును, భావికవి మార్గదర్శక ములు బూర్వక విమార్గనిరా సక ములు నైన కొన్నిక వితానియమ ములసు వెల్ల డించెను. పలుకులపొందు లేకుండ (ప్రాంతవడ్డమాటలతో రస భంగ మొనర్చుచు కావించురచన [వాయుకవులకు మెచ్చు కలిగించినను బర హృదయముల నలరింప(జాల దనియు, కవు లర్జానుగుణములై పదములనే (గ్రహింపవలయు ననియు, యత్నిప్రాస లుచితరీతి నిలుపక పులిమిపుచ్చరా దనియు, సంస్కృృతశబ్దములకు6 దెలు(గువిశేషణములను వాడునపుడు లింగ వచనభేదము కలిగించుట యుచితము కాదనియు, వ్యాకరణయుకృము లై నను, సు ప్రిజంతాది సంస్కృత పదములను తెలుగున (పయోగించుట జా త్యము కాదనియు, (శుత్యనురూపము లను భావముతో (పాసాక్షరములందు వేగు నక్షరములను జేర్పరాదనియు, కాహల సంధించునప్పుడు విన(బడు ధ్వనిఖండ

42 చై తన్యలహరి ములవలె నల(తియల(తితునియలుగ( బదములు వాడవలె ననియు నత(డు (పకటించినకొన్నినియమములు. శై వకవులలో నిందలికొన్నినియమములకు వ్యతి క్రమము కనిపించును. భారతమునా(టికి తిక్క_నయే యీనియమములం దొకటిరెండింటిని సడలించియుం డెను.

సంస్కృతమున తొల్లింటి (శవ్యకావ్యములన్నియు నాద్యంతళ్లోక మయ ములే. తరువాత నందు వచనకావ్యములు చంపూకావ్యములు బయలుదేలినవి. ఆపూర్వసంస్కృృతకవుల ననుసరించి తిక్కన తనతొలికావ్యమును నిర్వచ నముగనే రచించెను. ఆరోజులలో ( బద్యమున కున్నంతగౌరవము గద్యమున. కున్నట్లు కన్చింపదు. “వాక్యసాంగత్యము చేయుచోనయిన గద్యము తోడుగ జెప్పి పెట్ట”ననునది తిక్కన కావించుకొన్న నియమములలో నొకటి. |ప్రొఢు. లె నవారు వచనము లేకయు వరనలు రచింపవచ్చు ననియు, కథలను బద్యము అనే చెప్పుట ఆర్యస్తుత్యమగు. ననియు నీతని యప్పటిభావము. భారతము. నా(టి కత( డీయభ్మిపాయము మార్చుకొని నన్నయవలె చంపూమార్గమునే యవలంబించెను. ద్విపదశతకకవులను విడిచినచో( బూర్వకవులలో నిర్వచన. కావ్యము (వ్రాసినవాండు తిక్కన యొక్క-డే, నన్నయభారతాం ధ్రీకరణము నుష్మకమించుచు దానిని సంస్కృృతళ్లోకముతో నారంభించుటచే తిక్కనయు, దనతొలిరచనలో నాపద్ధతినే యవలంభించి “శీరాస్తాం మనుమక్షితీశ్వరభు జా స్తంభే” యని యారంభాశీర్మంగళమును సంస్కృతములో నే రచించెను. తరువాత విరాటపర్వమును మ్మాత మాత(డు తెలు(గుపద్యముతోనే యారం: భించెను.

వాల్మీకి రామాయణమునందలి యు త్తరకాండ మే తిక్క ననిర్వచనో త్తర రామాయణమునకు మూలము. భారతము వలెనే యిదియు యథామూలాను. వాదము కాదు. కథను మాత్ర మనుసరించుచు నెడనెడ మార్చుచేర్చు లొన రించుచు నత డీకావ్యమును రచించెను. అత డిందు పెక్కుభాగములను. సంక్షేపించెను; కొన్నిటిని దొల(గించెను. అందు . శ్రీరామనిర్యాణగాథ ముఖ్య మైనది. తరువాత జయంతి రామభట్టనుకవి నిర్వచనో త్తరరామాయణమును. బూర్తిచేయటకో యన -నాకథను మ్మాత్రమే (గ్రహించి యేకాశ్వాసముగా రచించెను. తిక్కన పెంచినభాగములు 'పెక్కువర్ణ నాత్మక ములు. ఇవి యష్ష మాళ్వాసమున( గనిపించును. అత6 డుత్స రరామాయణమునందలి శ్లోకము లను యథాతథముగ ననువదిం చినపట్లుకూడ ( గొన్ని కలవు. అసలు పూర్వ.

తిక్కనసోమయా జి 43

కవులు_అందును గవ్నిత్రయమువారు_అనువాదమునకే కడంగినను (పతిపదాను వాదమున కె యత్నించియుండ లేదు. మూలకథాత త్త్వములకు భంగము కలుగ కుండ భాషాజాతీయముల కనుగుణముగ సంస్కృత గంథములను తెలుంగు వారీ కందీయవలె ననియే వారియుద్దేశము. పద్ధతియే నిర్వచనో త్రరరామా యణమున( గూడ కనిపించును.

నిర్వచనో త్రరరామాయణ మయోధ్యావర్లన పూర్వరామాయణ కథా సం గహములతో నారంభించుచున్నది. తిక్కన తాను జెప్ప(దల(చుకొన్నది యు త్తరరామాయణకథమ్మాత మే యగుటచే కావ్యారంభమున పూర్వకథావిషయ: ములను సం గహముగా( జెప్పి కావ్యమున కొకసమ్మగత కలిగించినా (డు. ఇది యు త్తరరామచరితనాటక మునందలి చిత్రపటవృత్తాంతమువలె పూర్వో త్రర రామాయణకథాసందర్భముల నతుకుచున్నది. నిర్వచనో త్రరరామాయణము నందలి మొదటియేడాశ్వాసములలో రాపణాదులయొక్కయు వారిపూర్వుల యొక్కయు చరిత్రలు పరా క్రమాదులు వర్ణింప(బడినవి. తరువాతి మూ(డా శ్వాసములలో సీతాపరిత్యాగము, లవణాసురవథ, రామాశ్వమేథము మున్నగు విషయములు చెప్ప(బడినవి. వాల్మీకి రావణాదుల జననాది వృత్ర్తాంతములను బూర్యరామాయణమున చెప్పియుండనికతమున ను త్రరరామాయణమున వాని 'కేదోవివముగా (ప్రసక్తి కల్చింప(బడినది రావణవధానంతరము రాము(డు పట్టాిషిక్తుండై రాజ్యము పాలించుచుండ నగస్త్యాదిమును లాతని నధినందిం చుటకై యరుదెంచినప్పుడు రాము(డు రావణాది రాక్షన వీరుల తపశ్చర్యా శౌర్యాదులను గూర్చి తెల్పుమని యగస్త్యు నడుగ నత. డావృత్తాంత మంతయు

«we

RO Ih వరముగా నెజీంగించిను.

నిర్వచనో త్రరరామాయణ ద్వితీయాశ్వాసమున మా=్యవదాదుల వృత్తాంత మును, తృతీయచతుర్ణపంచ షష్టాశ్వాసములలో రావణుడు, అతని సోదరులు, ఇం దజిత్తు, వాలిస్నుగీవులు, హనుమంతు(డు మున్నగువారి జననాదివృత్తాంతము లును రమ్యముగా( జెప్ప(బడినవి. పూర్వరామాయణమున( గనిపించు వారి పర్మాకమ (పాభవములకు ( గారణమంతయు నిక్కడ వ్యక్త మగును. ఇందు చాలభాగము రావణదిక్పాలవిజయమునకు సంబంధించినది. సందర్భములం దత (డు (ప్రదర్శించిన పర్మాక్రమ మ్మపతిమాన మైనది. పంచమాశ్వాసము నందలి వేదవతివృత్తాంత మత్యంతరమణీయ మైనది. ఆమె రావణునిచే బన్నమొందియు

44 చై తన్యలహరి తపః పభావోన్నతికి( జేటుకలుగు నని యతని శపింపక తన్మృత్యుకారణమై యయోనిజగా నుద్భవమందెను.

మొదటియేడాశ్వాసములందలి _యుద్ధవర్హనలలో _భారతయుద్ధపర్వము అందు తిక్కన (ప్రదర్శించిన యద్వితీయయుద్ధవర్లనకౌశ లమునకు వీజములు పొడగట్టును. విష్ణువు మాల్యవదాదులతో పోరి వారి నోడించుటయు, రావణుడు దిగ్విజయ మొనర్చి యమవరుణకుబేరాదుల( బరాభవించుటయు వీరర్శాదముల కాటపట్టులె వారియనన్యసామాన్యపర్యాక్రడుమును చాటుచున్నవి. మేఘనాథు( డిందు నోడించి చెబిపెట్టినవృత్తాంత మట్టులే తిక్కననయుద్ధవర్షన నై పుణమున కింకొకనిదర్శనము. హనుమంతు, డద్వితీయపరా[క మళాలి యయ్యు వాలితో (6 గలిగినపోరాటమున సుగ్రీవునకు సాహాయ్యము చేయంజాలకపోవుటకు కారణము నిర్వచనో త్రరరామాయణమున( జెప్ప(బడినది. అష్టమనవమదశమా శ్వాసములు సీతారాములచరి తకు సంబంధించినవి. అష్టమాశ్వాసము దివ్య ప్రణయసంపన్నులై సీతారాములవిహారవిశేషములను వర్హించును. ఇచ్చటి వర్ణనము లించుక దీర్చతరములుగా నున్నవి. అవి యట్లుండుట కావశ్యకత' కూడ నున్నది. అవి సీతారాముల పణయముయొక్క నై ర్మల్యమును అగాధ తను సూచించును. తరువాత( గనవచ్చు సీతాగర్భధారణవృత్రాంతమును బురస్కరించుకొని చూచినచో నీవర్ణన లౌచిత్యభాసురములుగనే కనిపించును. మజీయు సీతారాముల పణయమందలి నై శిత్యమును (గ్రహించినంగాని తరువాత సీతాపరిత్యాగసందర్భమున రాము(డు (ప్రజానురంజనమున కై చేసినత్యాగగరిమ బోధపడదు. (ప్రజారంజనమునకై రాము, డనన్యాద్భశ మైన యట్టియనురాగ మునుగూడ( దృణీకరించి యనపరాధ యని యొజింగియు సీతను బరిత్యజిం చెను. అది రాముడు తప్ప నితరులు చేయలేనిపని.

రాముని రాజధర్మ పవణత్వమున కుత్తరరామాయణమున మజికొన్ని నిదర్శనములు కూడ నున్నవి. శ|తుఘ్ను( డన్నయానతి'పె లవణాసురుని సంహరించి, మధురాపురమును బాలించుచు( బం డైండేండ్రై నపిమ్మట నన్నను జూచుట కరుదెంచి “మిము గొలుచుసుఖంబునకు రాజ్యముసౌఖ్యం వీడుగామి నం దునికికి( జిత్తము గొలుపక వచ్చితి” నని చెప్పెను. రాము(డు నవ్వి నానావిధదేహదుఃఖము మనంబున నోర్చీనంగాక రాజ్యలక్ష్మీ విభవంబు చొప్ప డునె కేవలమే నృపతిత్వ మారయన్‌* అని పల్కి. మరల నతని( బంపి వె చెను. ఆతని రాజధర్మపరిపాలనతత్పరత్వ మట్టిది. శంబూకవధఘట్టమున

తిక్కన సోమయాజి 45

రాముడు వి పపుత్తునిమరణమునకు రాజై తనలోపమే కారణమై యుండు. నని భావించెను. ఆలోపమును దీర్చుటకె. యత. డనన్యగతికు(డై శంబూకుని వధించెను. ఆతనిచేతిమృతి శంబూకుని కు త్రమగతి ప్రా ప్టిహేతు వయ్యెను.. భవభూతికూడ నీసందర్భమున నీవిధముగనే (శ్రీరాముని కార్యమును సమర్థించెను.

దశమాశ్వాసమున రాము డొనరించిన యశ్వమేధమును తిక్కన సంగహ కాముగా వర్ణించెను. అది రామకుశలవసమాగమమునకు( గారణ: మయ్యెను. వాల్మీకి రామునికి సీతనుగూడ (గహింపవలె నని యుపదేశించెను. రాము( డామె శపథము చేయవలె నని పల్కెను. సీత రామవిభుని కేను దప్పనిదాననేని నన్ను నీలో జేర్చుకొను మని భూమిని (ప్రార్టించెను. భూమి. యచ్లే చేవ సెను. కశలపులు వార్మీకియుపడేశము ననుసరించి భూదేవి తప్పు సరం వలె నని రాముని ప్రార్టించిరి. ఈవిధముగా రామునికి పుత్త సమాగ. ము కలిగినను పత్నీవియె రాగము తప్పినదికాదు. ఇది కావ్యమును విహేజాతకే గా జేయుచున్నది. తరువాతి రామనిర్యాణ వృత్తాంతమును తిక్కన. డచివె చెను.

“నన్నెచోడుని కుమారసంభవమునందువలెనే తిక్కన నిర్వచనోత్తర రామాయణమున( గూడ పెక్కు పబంవలక్షణములు కనిపించును. అందలి: వర్ణనములను జూచినచో నీవిషయము శేటతెల్ల మగును. |ప్రథమాశ్వాస మందలి. అయోధ్యావర్ణనమును, షష్టాశ్వాసమందలి కై లాసవర్షనమును, అష్టమాశ్వాసము. నందలి సీతారాముల వినోదవిహార జలవిహారలీలావిహారాది వర్ణనములును (ప్రౌడ ములును అలంకార పచురములునై తరువాత్మిపబం ఛవములందలి అష్టాదశవర్ణ నములకు మేలుబంతు లన(దగియున్నవి. రంభారావణులసం వాదమునకు ముందు కావింప(బడిన అంధకార చంద్రచందికాది వర్ణనము లందలి కావ్యత్వ. మునకే కాక తరువాత వర్తిల్లిన రావణుని కామ్మపవృ తికి గూడ దోహదము. కల్పించుచున్నవి. సీతారాముల విహారవర్గన మౌచిత్యము నత్మికమింపక యత్యుదా త్తమై యాపవిత్రదంపతుల హార్ష మైనయనురాగసంపదను సహస విధముల వ్యక్త రము చేయుచున్నది.

నిర్వచనో త్రరరామాయణమున మొదటియేడాశ్వాసములలో యుద్ధవర్ణన- సందర్భములందునుు లవణాసురసంహార సందర్భమునందును వీరరౌదములు, చక్కగా పోషింప(బడినవి. రాము(డు (పజానురంజనమునకైె సీతను పరిత్య, జించునెడ ధర్మవీరము పరాకాష్ట నందినది. రావణరంభాసంవాద సందర్భము.

ల్‌ గ్గ జ్ఞ

కస

46 చై తన్యలహరి నను వేదవతీవృత్తాంతమునందును శృంగారరసాభాసమున్నది. _ వేదవతీ వృత్తాంతము కరుణరౌ దచ్భాయలతో 6 గూడి యత్యంతరంజకముగా నున్నది. అష్టమాశ్వాసమున ధర్మ్యమైనశ్ళం గారము పోషింప(బడినది. రావణునిచే( జెబిపెట్ట(బడిన స్రీలు విలపించుసందర్భమునసు, సీతాపరిత్యాగసందర్భమునను, రాము(డు సీతకొణకై విచారించుసందర్భమునను కరుణరసము నిర్భరమై యున్నది. భూదేవి సీతను దనలోనికి( దీసికొనుసందర్చమున నద్భుతరస మున్నది. నందికేశ్వరుండు రావణుని శపించినప్పుడు రావణు(డు “వానర .వదనంబునట్టు లున్న నందిమొగ మష్టు తేరం గానంగం జూచి కడు( బెల్బనవ్వి యగు నీవడువున( జెలువంబుగలు వారలచేతం జెడ(డే యీత(డు నుడువక యుడుగు” మని యుల్ల నమాడుసందర్భమున హాన్యము గోచరించుచున్నది.

రాక్షసులు సాధారణముగా నిష్క-రుణులై క్రూరతకు నిలయములై యుందురని మనము భావింతుము. తిక్కన మొదటియేడాశ్వాసములలో మాల్యవ దావణాదులను మహావీరులుగనే కాక దయా పీతిసానుభూతి ప్రముఖగుణగణ ముల కాటపట్టులుగా( గూడ వర్షించెను. చెల్లెలైన శూర్చుణఖకు వివాహ “మొనరించుటనుగూర్చి రావణు. డనుజన్ములతో నాలోచించుట, శూర్చుణఖ 'భాతృనిహతుండైన భర్త కై విలపించుట మున్నగు ఘట్టము లిందుకు నిదర్శన ములు. ఉత్తరభాగమున తిక్కన సీతారామలక్మ్మణులప్మాతల నద్భుతముగా .పోషించెను. రాముని రాజధర్మ్మ పవణత యసామాన్యమైనది. (ప్రజానురంజన భార్యానురాగము లను భావములకు సంఘ ర్షణము సంభవించినప్పు డాతండు “ధైర్యము నుజగింపక యు త్కుష్టతరమైనధర్మము నవలంబించెను. లత్మణుండు (భ్రాతృభ క్రికి నిధానము. రామునియందలిభ క్రి, సీత్రయందలిగౌరవము సీతాపరి 'త్యాగసందర్భమున నాతనిహృదయమునం దొకపళయము కలిగించినవి. అం దుండి శాంతు(డె బయట(బడుట యాతనిధీరతకు( దార్కాణము. లక్మణుండు పరిత్యాగవా ర్త నెజింగించినపిమ్మట సీత యాతనితో( బల్కినపల్కు లామెపాతి (వత్యమును ఆభిజాత్యమును వేయివిధముల వెల్లడిచేయుచున్నవి. ఇళ్లు తిక్కన 'భరతళ్మతుఘ్నులప్మాతలను గూడ నుచితరీతిని జి త్రించెను.

తిక్కనశైలి భారతమునందుకంచె నిర్వచనో త్రరరామాయణమున 'నించుక యపరిపక్వదశలో నున్న దని కొందటీఅభి పాయము.' కాని యది సరికాదు. (పౌఢతయందును, భావనాబలమునందును, పద పయోగమునందును, రసపాత్రపో షణాదులందును మహాకవి తిక్కనయే యందును గోచరించును.

తిక్కన సోమయాజి 47

నిర్వచనో త్ర రరామాయణమున సంస్కృృతాం ధములకు సమాన ప్రాధాన్యము కలదు. అందలివర్ణనములం దలంకారములు హెచ్చు. వీనిని జూచియే తరు వాత్మి పబింధకవులు వాని కధిక మెన (ప్రాధాన్య మొసంగిరి. నిర్వచనో తర రామాయణమున నందందు శబ్దాలంకారములు కనిపించును. అవి అ(పయత్న సిద్ధములై నవే. అందలిపద్యములను గొన్నిటిని తిక్కన భారతమునం దాయా సందర్భములం దించుకమార్చులతో( |బవేశ పెట్టుట యతని కందలికవిత్వమున. గల యభిమానమునకు( దార్మాణ. అది తిక్కనతొలిరచన యయ్యు రచనా భావభావనామహిమలయం దెన్న(దగినదె రసాలంకార శోభితమై యౌచిత్యపూరి తమె చక్కని పబంధమువలె నలరారుచున్నది.

తిక్కన యశస్సాధమునకు మూల స్తంభ మనిచెప్ప(దగినది యతని పదేనుపర్వములభారతరచన. అత(డు చిన్నప్పటినుండియు వ్యాసరచితమహో భారతమును బఠించుచు నందలి కథాసంవిధానముచేతను, ప్మాతపో షణపాటవము చేతను, ధర్మాద్యైతని రూపణసా మర్హ్యముచేతను ఆకర్షి ంప(బడి దాని నాదర్శ మహ్మాగంథముగా నారాధించుచుండియుండును. అది లేఖ్యంబై యామ్నాయ మని యతసియభ్మిపాయము. విరాటపర్వారంభమున నత (డు

విద్వత్సం స్తవనీయభ వ్య వితా వేశుండు, విజ్ఞానసం

పద్విభ్యాతు(డు, సంయమిప కరసంభావ్యానుభావుండు, కృ

ష్టదై పాయను డర్థి లోకహితనిష్టం బూని కావించె

ర్యాద్వ్వైతస్థితి ఖారతాఖ్య మగు లేఖ్యంబైన యామ్నాయమున్‌ అని భారతమును దత్క ర్రయైన వ్యాసమహర్షి ని (బ్రశంసించియుండెను. మనుమసిద్ధికి రాజ్య మిప్పించుట కై గణపతిదేవునికొలువున కరిగినప్పు డత. “డగు భారతాఖ్యాన మావీరవరులు తగ జేసినట్టి యుద్ధపకారములు” కనినట్లు చెప్పి యామహోరాజును మెచ్చించి యతని సత్కారములు పొందియుండెను. ఈవిధముగా నతని యేకశిలానగర| ప్రయాణము కేవలరాజకీయకార్య(పేరిత మే కాక సారస్వత పతిభ్మాపదర్శక ముగా ( గూడ( బరిణమించెను. ఆత(డు గణపతి దేవునికొలువున( గావించిన భారతాభ్యానమునకు సంబంధించిన (ప్రసంగము సం స్కృృతభారతావలంబనమైనట్టి దే. అత( డప్పటి కింకను ఆం|ధమున భారతరచన కావించియుండలేదు. కాని యీసన్నివేశ మత6 డభిమానపూర్వక ముగా భారతమును బఠించుచు నందలిపలువిషయములను మననము చేయు చుండె నని తెల్పుచున్నది. దాని నత డాం ధ్రీకరింప నారంభించుట ' కింకను

48 చై తన్యలహరి గొంతకాలము పకైను. ఈమధ్యకాలములో నతడు పంచమవేద మెన యా మహా గ్రంథమును రచించుటకు( దగిన బాహ్యాంతర పవృ త్తి పరిణతత్వమును గూడ సంపాదించుకొనెను. ఈవిధముగా నన్నయమరణానంతరము భారత రచన మరల. గొనసాగింప(బడుటకు సుమారు 'రెండుశతాబ్దులకాలము పాటైను. వీని కప్పటిరాజకీయమత పరిస్టితులుకూడ గొంత వఅకు( గారణము లయ్యేను.

రాజరాజుననంతర మతనికుమారు(డై కులోత్తుంగచోళుండు మాతా మహానని చోళస్మామాజ్యమునకు వారను(డై చేంగీరాజ్యమున( బినతం డిని రాజ[పతినిధిగా నియమించి తమిళదేశమునకు వెడలిపోయెను. అత డచ్చట నుండి యాం ధకవులనుగాని యాం ధభాషావా జ్యయములను గాని పోషించుట కవకాశము లేకపోయెను. ఇంక నతనిపిన్నతం డి విజయాదిత్యు( డన్నయైన రాజరాజు కాలమునుండియు చాళుక్యరాజ్యమును సంపూర్ణముగా స్వాయ తము కావించుకానుట కై పళ్చిమచాళుక్క్యుల సాహాయ్యముతో( (దియత్నములు సాగిం చుచునే యుండెను. అత. డిప్పు డన్నమరణముచేతను అన్నకమారుని దూర స్రీతిచేతను గలిగినయవకాళశమును జాజవిడువక రాజ్యము చేంజిక్కించుకొనుట కై యత్నించుచు వాజ్మయక ళాపో షణమువంకకు దృష్టి సారింపండయ్యెను. ఇది నన్నయ యనంతరము వెంటనే భారతాంధ్రీకరణము కొనసాగింపంబడుట కొక విధముగా( (బతిబంవక మయ్యెను.

ఇంక నప్పటిమతపరిస్టితులుకూడ భారతమువంటి వై దికమత। పతి పాదకగంథముయొక్క పునః ప్రారంభమున కనుకూలములుగా లేకుండెను. (+ 4.12 వశతాబ్దిమధ్యభాగమున _ పశ్చిమచాణుక్యరాజ్యము న్నాక్రమించిన బిజలునిమం్యత్రియు బండారియునై బసవేశ్వరుడు భక్తిప్రధానమైన వీరశైవ మతమును స్థాపించి నిశ్చలమైన శివభ కి యున్నచో మోక్షము కరతలామలక మగు ననియు, , యజ్ఞయాగాదికర్మాచర జమువలన నెట్టిలాభము చేకూర దనియు, వేద ప్రామాణ్యమునుగాని వర్ణా శ్రమాచార భేదములనుగాని యంగీకరింప నవస రము లేదనియు (ప్రచారము కావింప మొదలిడెను. అతిలోక మహిమానుభాన సంపన్ను(డై యత (డు (ప్రదర్శించిన మహిమలును, కావించిన బోధలును బలువురి నాకర్షించెను. (క్రమముగా నామతము కన్నడ దేశమందే కాక పరిసర దేశములందుకూడ వ్యాపించెను. ఆంధధదేశమున _సామాన్యజనులతోపాటు పలువురు కవులును పండితులును నూతనమతము నవలంబించి తమ కవితా

పాండితీపాటవములను దృతచారమున కై వినియోగింప నారంభించిరి.

తిక్కునసోమయా జి 49

అట్టివారిలో శివత త్త్వసారకర్త యైన ల్లికార్డునపండి తారాధ్యుండును, బసవ పురాణపండితారాధ్యచరిత్రల రచించినవాండును వీరశై వమతమునకు గురుపీఠ మని చెప్ప(దగినవా(డు నైన పాల్కురికి సోమనాథు(డును ముఖ్యులు.

విధముగా నాం ధ్రదేశమున వీరశె వము వ్యాపించుచుండ రామానుజ (ప్రతిపాదితమైన విశిష్టాద్వెతముకూడ (ప్రచారము పొందుచు. గొంద అనుయా యుల నాకర్షించెను. సిద్ధాంతములలో గొన్నిభేదము లున్నను వీరశై వమునకు, దీనికిని భక్తి ప్రాధాన్యమున మ్మాత్రము సమానత్వమున్నది. వీరశె వమతాభి మానులులై నకవులు తన్మత|పచారమునకు దోహదము కలిగించరచనలు కావించు చుండ విశిష్టాద్వెతమతానుసామలై నకవు లామతమునకు (ప్రచారము కావించు రచనలు వెలువరింప( దొడంగిరి. తిక్కన తాతయైన భాస్కరుడు (శ్రీమన్నారా యణుని యవతారమైన (శ్రీరాముని చరిత్రను వర్షించు రామాయణమును రచించిన

వాట నిజమే మెనచో నందుకు బహుశః అప్పు డురవడితో సాగుచున్నవీరశె అయా మునకు( (బ్రితియోగముగా వెష్ణవమత (ప్రచారము కావింప( దలం చుటయే కారణమె యుండును. é: శ. 12 శతాబ్దిచివరిపాదమున జరిగిన పల్నాటి యుద్ధమున( (బ్రధానపాత్రలు వహించిన నాగాంబ్బా బహ్మ నాయకులలో (బ్రహ్మనాయకుండు. విమ్ణభక్తాగేసరుండై పల్నాటివిష్ణు వని |ప్రభ్యాతిగాం చెను. వర్ణభేదమును బాటింపక యన్నివర్ణములవారును గలసి “చాపకూడు' భుజించు

నాచారమును నెలకొల్చినవా( డత(డే. దీనినిబట్టి ఆరోజులలో వీర శై వమత మంత కాకపోయినను వె వైష్ణవ మతముకూడ నంకోయింతో (ప్రచారము “సొందు చుండ నని తెలియుచున్నది. వీరః వవై ప్రవమతముల నవలంబించిన యాకాలపుకవులు తమతమమతముల (ప్రాధాన్య పాశ స్త్యములను దెల్చురచనలు (వ్రాయ(దొడంగిరే కాని వై దికథర్మ ప్రతిపాదక మైన భారతాం|ధీకరణమునం దుత్సాహము వహింపరై రి. ఈవిధముగా నన్నయమరణా నంతరము చాలకాలము. మహాభారతాంధ్రీకరణమున కవకాశము కాని ఆనుకూల్యము కాని లేక పోయెను. వీరశైవ విశిష్టాద్వెతములు రెండును క్తి ప్రధానములే యైనను ఆభ క్తీకి విషయములై ; యుపాస్యదై వములయెడ భేదభావమునకు( దావొసంగెను. వీర శై ఫు సహార సదా గాధారియు. పన్నగభూషణు(డు నైన శివు(డే పరదైవ వమని భావింప వె ష్ష ష్షవులు పన్నగశాయియు కౌస్తుభవనమాలాలంకారు(డు నెన 5 శ్రీమన్నారాయణుండే పరమదైవ మని భావించుచుండిరి. భేదము (క్రమముగా బెంపొంది యారెండుమతములనడుమ ద్వేషవై షమ్యములు

4

.f

50 చై తన్యలహరి కలుగుటకు కారణమయ్యెను.. పేర్లు భిన్నములై నను భగవంతు. డొక్కండే యనియు, భక్షులు తమయభిరుచివిశేషముల ననుసరించి భగవంతు నాయా రూపములతో భజింపవచ్చు ననియు వివేచనచేయక “ఏకం ద్విపా బహుధా వదంతి _ యనువేదవాక్యమునర్హము విస్మరించి వీరశె వులు ' శివుండే యధికు(డనియు వైష్ణవులు విష్ణువే యధికు. డనియు వాదించుచు, నొండొరుల ద్వేషించుటకును నిందించుటకును మొదలు పెట్టిరి. టం... డీద్వేషవై రుద్ద్యములు పరస్పరహింసనమునకు( గూడ దారితీసెను. “శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే” యను భావము కనా గా నిల్చిపోయెను. శైవవైష్షవు లావేశపూరితులై పరస్పరదర్శనన్చర్శన భాషణము లను గూడ( బరిహరించుదుస్టితి యేర్చడెను. పండితారాధ్యసో మనా థులు రచించిన కొన్నిపద్యములలో భవిజనులయెడ రోంతయు, ద్వేషమును స్పష్ట ముగా గానవచ్చుచున్నవి.

కా దహ్పుగొన(గ నప్పీ(

- గా దీంగొనం గాదు కన( దమలో నా

హ్లాదమున( బలుక( గాదు

హాదేవపరాజ్ముఖాత్కులగు పతితులతోన్‌. శివ. 268

శివభక్తులయెడ భయమును శివునెడ నతివీరగుణము శీలంబులయం చవికల్పం బగు చలమును భవియెడ రో(తయును వలయు భక్తుల నెందున్‌, అనుభవ, 58 మున్నగు పద్యము లిందుకు నిదర్శనములు. వై షవులయం దింతవీరా దేశము లేక పోయినను వారుకూడ శె వులను ద్వేషించుచు దూషించుచుండి రనుటకు మ్మాత్రము సందేహములేదు. 3 వవైస్టవములు రెండును హిందూమతమునకు( జెందిన శాఖలే. ఆశాఖలు థి _త్త్వము మటచి పరస్పరద్వేష విరోధములకు గ్‌ బట్టు(గొమ్మలై సానుభూతి లేక యొండొంటియెడ ఘోరముగను [కూరముగను వర్హించుచుండుట సంఘమున( గల యుదా తచితులె పెదలకు వేదనాకరమె యుండుటయు వారు యథాళ క్రిగా సానుభూతిసామరస్యాముల నలిగింప యత్నించుటయు సహజము. అట్లు యత్నించినవారిలో మహాపండితు(డును, కవిపుంగవుండును, _దీరధిషణావధీరితదివిషదాచార్యుండును, మంషత్రిచూడా మణియ నైన తిక్కనసోమయాజి యొక్కండు. అందుచేతనే యతండు

తిక్కన సోమయాజి 5|

కేవల కవిమం(తిమ్మాతుండుగా.. గాక కారణజన్ముండుగా భావింపంబడు చున్నాండు.

సంఘమునందలి ద్వేషవై షమ్యములను గాంచి సర్వధర్మసమ న్వయసంధాన దక్షమైన మహాభార తేతిహానతత్ర్వము నెటింగినవా( డగుటచే తిక్కన తదాం ధీ కరణమును గొనసాగించినచో నది (ప్రజలలో సమన్వయసామరస్యముల నెలకొల్పుటకు దోడ్పడవచ్చు నని తలంచెను. భారతరచన కావశ్యకము లైన రాజనీతి, యుద్దవిద్యానై పుణ్యము, త్త్వజ్ఞానవై శారద్యము, కవితాక శాకౌశలము అనుగుణములన్నియు నతనియందు పుష్కలముగా నుండెను. నిర్వచనో త్తర రామాయణరచనమునా(టికే యత(డు సునిశ్చిత మెన యొకకవితామార్గము నేర్పజుచుకొని యందు కృతహస్తుండై యుండినను భారతరచనావళ్యక మైన యాధ్యాత్మిక సిద్ధి నింకను బడసియుండ లేదు. వై దికమార్గనిష్టమగు వర్తనమును నిర్వహించుచు, భేదము లేని క్రిమార్గమును నిర్మలవ్భృత్తితకో ననుసరించుచు, నిత్యకవితాకళోపాసనము కావించుచు నాత( డాసిద్ధినిగూడ సంపాదించి, యజ్ఞాదరణముచే( బవ్మితు(డై భారతరచన కుష్మకమించెను. అప్పటికి మనుమ సిది మరణించియుండును. అతండు 1263 వసంవత్సరమున _ పాండ్యులతో మోతుకూరుకడ జరీగినయుద్ధమున మరణించె నని కొందజును కాటమ రాజుతో యుద్ధమున పరాజయము పొందిన పిమ్మట మరణించె నని కొందజును చెప్పుచున్నారు. అతని మరణానంతరము తిక్కన లౌకిక సవృత్తి చాలించు కొని భావితాంతఃకరణు(డై పంచమవేదరచనకు( బూనుకొనెను. నిర్వచ నో త్తరరామాయణమున అమలోదాత్తనునీష నే నుభయ కావ్యప్రొఢి బాటించు శిల్పమునన్‌ బారగు(డన్‌, హేశ్వరాం ఘికమలధ్యా నెకశీలుండ“ వనీ చెప్పుకొన్న తిక్కనయే భారతకాలమున ననహంకారనిరూఢభావనా రాధ్యుండైన హరిహరనాధు నారాధించుచు ‘నా నేర్చినభంగి. జెప్పి వరణీ యుండ నయ్యెద భక్తకోటికి” నని సవినయముగా నుడివియుండుట మధ్య కాలమున నాతనిమనమున( గలిగిన పరివర్తనమును చక్కగా సూచించు చున్నది. అంతకు. బూర్వ మాత (డు శివభక్తుండే యైనను ఆశివభక్తి యన్య మతసహనము లేనిదియు ద్వేషాచేశపూరితము నగు వీర శై వమునకు సంబంధిం చినది కాదు. అందుచేతనే యాత(డు విష్ట్వవతార మైన రామునిచర్మితను వర్ణించు నిర్వచనో త్రరరామాయణమును రచించుట సంభవమయ్యెను. అత.

oo

డప్పుడు శివుని విష్ణువును గూడ( గొల్బుచుండినను “తథాపి భక్తి స్తరుణేందు

52 చైతన్యలహరి

శేఖరే” యనున ట్లాతనిమనస్సు శివునియెడ మొగ్గుచూపుచుండియు డును. (క్రమముగా నాతని మనస్తత్స్వ్వమున( బరిణామము కలిగెను. వేదవేదాంత విదుండును సమదర్శియునై పండితు( డగుటచే నత(డు నామభేదమున్నను, భగవత్త త్వ మేకైకమే యని |గ్రహింప(జాలెను. ఆకాలమునందలి విపరీతమత పరిస్థితు లాభావ వము నాతనిలో మజింత బలపజీచెను. అత(డు శివ కేశవా ద్వైత మును చాటించుచు హరిహరనాధదేవుని (తికర ణకుద్ధితో ( గొల్చుచుండెను, చిన్న దెనను ఆదేవతాద్వయమునకు( గల యభేదమును రమ్యముగా సూచించు సీ క్రిందిక్లో మత డాకాలమున రచించినట్టిదే.

కి మసిమాలాం కిము కౌస్తుభం బా ళు ఎవ పర్మిష్కాయాయాం బహుమన్య సి త్వం

ఈహరిహరనాధుండు తిక్క నభావనాకల్పితు(డా లేక యా పేరుగలదేవు( డారోజు లలో జనారాధితుండై వెలయుచుండెనా యను విషయమున నభ్మిప్రాయ భేదము లున్నవి. తిక్కన హరిహరనాధునికి వాడిన “అనహంకారభావనారా ధ్యుండు, నై ర్లుణ్యసముద్భాసిరహస్యానుభావు (డు, హృదయక మలమధురూపు(డు, వ్యాసాదిమునీం|ద్రభావ్యు(డు” మున్నగువిశేషణములు మొదటియశిప్రాయమును బలపజుచుచున్నవి. కాని కొందజు తిక క్క_ నకాలమున నెల్లూరున హరిహరనావ దేవాలయ ముండెననియు, తిక్కన యా దేవాలయముననే కూర్చుండి భారత - రచన కావించె ననుట కాత “డీదృశంబులగు పుణ్య ప్రబంనంబులు దైవసన్నిధిం (బశంసించుటయు నొకయారాధనవిశేష' మని (వ్రాయుట నిదర్శనముగా నున్న దనియు నెల్లూరుననే కాక ప్టగోదావరసంగమమున(గూడ నొక హరిహరనాధదేవాలయ ముండెడి దని దాక్షారామమునందలి యొకశాసనము వలన( దెలియుచున్న దనియు, పదునై దవళతాబ్దియందలి బై చరాజు వెంకట నాధుండుకూడ కనవందత త్రమును హరిహరనాధునికే అంకితముచేసియుండు టచే నంతవటకు హరిహరనాధదేవాలయ ముండియుండు ననియు విశ్వసించు చున్నారు. నిజముగా నాకాలమున హరిహరనాధదేవాలయ మొకటి యుండినచో తిక్కన వాడిన ప్రై విశేషణములు పర బహ్మన్వరూవు(డై యుపాన్యదై వమును గూర్చి తత్వజ్ఞులు సాధారణముగా వాడువిశేషణములే యని భావింపవచ్చును. తిక్క నభారతరచన కుష్మకమించి దానిని హరిహరనాధడేవుని కంకితము

తిక్కన సోమయాజి 53

చేసిన _ పరిస్థితులను _ విరాటపర్వారంభమున నత్యంతర మణీయముగా వర్ణ చియున్నా(డు. అత(డు భారతరచనాయ త్రచిత్తు(డై. “ఈ|పంధమండలి కధినాధునిగా నేపురుషుని బేర్కొనువాండనా యనుతలంపు కూరిన మదితో” నించుక న్నిదించుసమయమున నతనితండి కొమ్మన కలలో. గనిపించి “కి మస్టిమాలా” మిత్యాదిగా నీవు తొల్లి రచించినళ్లోకమును గాఢాదరమున నవవరించి క్రవత్సలు(డై హరిహర నాధదేవు(డు నీదెన దయాళుండై నిన్ను( గృతార్డుః గావింప నిడుగో విజయంచేసియున్నా(” డని పల్కి యాతని, జూపెను. తిక్కన సం భమసంభరితహృదయు(డై యాదేవు నాలోకించి, సాష్టాంగదండ పణామ మాచరించి లేచి నిలంబడెను అంత నాదేవు(డు చిబునవ్వు నవ్వుచు నతనిభక్తిప్రపత్తులను బొగడి “నీవు పారాశర్య కృత మైన పంచమ వేదము నాంధ్రీకరింప( బూనుట కెంతయు నలరి కృతి పతిత్వ మర్థించుట కై వచ్చితి” నని పలికెను. తిక్కన యతనికి( బునఃపునః (ప్రణామము లాచరించి “దేవాః నిగ్రహాన్ముగహసమర్దుండ వైన సీవు నాచే నిన్ను. బొగడించుకొన నెంచుటలో నచ్చెరువులేదు. నీకరుణకతముననే నిట్లు పదస్థితు(డ నైతిని. ఇంక జన్మాంతరదుఃఖములు తొల(గున బ్లొనరించి నన్ను గృతార్హు గావింపు మని ప్రార్థించెను. అంత నాజగన్నాధుండు “జననమరణరూపమెన సంసారమునుండి తొలంగుతెరువు కనువెలుంగు నీ -. కిచ్చితి” నని పలికి యంత రి తుం డయ్యెను. తిక్కన సంతో షదంతురితాంత రంగు6డ మేల్కాంచెను. తరువాత నత(డు భారతరచనకు, బూని దాని నాహరిహరనాధదేవునికే యంకిత _ మొనరించెను. ఆం౦ధవాజ్మయమున భగవంతు (డు కవికి స్వప్నమున గనిపించి కృతిరచింపు మని కోరిన పథమ సన్నివేశ మిదియే. ఇది తిక్కనభగవ త్రత్సరతను, మహనీయతను, భగవంతుని కపరాధీనతను జక్కగా( జాటుచున్నది.

సా నన్నయ ఆదిసభాపర్వములను, అరణ్యపర్వమున మూ(డాశ్వాసముల పె నూటనలువదిరెండుసద్యములు మాత్రము రచించి. దివంగతు(డయ్యెను. తిక్కన యాక(డు విడిచినచోటనుండి యారంభింపక యరణ్యపర్వశేషమును డిచివె చి నాలవదియెన విరాటపర్వముతో, దనరచన యారంభించెను. అత('డరణ్యపర్వ శేషము నేల విడి చివై చెనో, ఆరంభమున విడిచినను భారత మంతయు. బూ ర్రిచేసినపిమ్మట నైన నేల రచింపలేదో మనము చెప్పంజాలము. అతడు భారతమును (పబంధమండలిగా భావించెను. అం దొకొ క్కపర్వము

54 చైతన్యలహరి లేక యొక్కొక్కయుపాథ్యాన మొకొక్క[పబంధ మని యాతనిభావన. అం దరణ్యపర్వమను[పబంధమునందు సగముభాగము రాజరాజున కంకితమై పోంగా మిగిలినసగమును హరిహరనాధున కంకితము చేయుటకు గాని హరి హరనాధునికి గాక రాజరాజునకే యంకితముగా రచన కావించుటకు( గాని యాతనికి సమ్మతము కాకపోయియుండవచ్చును. అరణ్యపర్వము రచించుట చేతనే నన్నయ మతిభష్టుండై మరణించె నను (ప్రతీతి విని దానిని పూర్తి చేసినచో. దనకు(గూడ నట్టికీడు కలుగునేమో యను ఖీతిచే నత(డు దానిని విడిచివై చె ననుకొనుట కవకాళము లేదు. ధీరోదాత్తు(డును పండిత ప్రకాం డుండు నైన యాత( డట్టి మూఢవిశ్వాసజనితమైన భీతికి గుజియై యుండండు. తిక్కన విరాటసర్వారంభమున “నం దాది దొడంగి మూ(డు క్భతు

లాం ధకవిత్వవిశార దుండు విద్యాదయితుం డొనర్చె మహితాత్ముండు నన్నయ భట్టు దక్షతన్‌” అని చెప్పుటయు, నతనిశిష్యుండైన మారనకూడ నన్నయ మూ(డుపర్వములను రచించె నని తెల్చుటయు నాధారములుగా( గొందజు తిక్క ననా (టికి నన్నయకృత మైన యరణ్యపర్వమంతయు( బూ ర్తిగా నుండె ననియు నందుచేతనే తిక్కన నాల్గవపర్వము నారంభించె ననియు దలంచు చున్నారు. కాని పెయిరువురును మూ(డుపర్వములను నన్నయ రచించె నని తెల్చుట బాహుళ్యమును బట్టి దాదాపుగా జెప్పినదే కాని యథాక్షరముగా( జెప్పినది కాదు. మణి యరణ్యపర్వశేషమును విడిచి విరాటపర్వము నారంభించి నచో గథాస్తూ త్రవిచ్చేదమువ లన పాఠకులకు గల(త కలుగదా యన్న మహో భారతకథ జగత్సృసిద్ధము కావున _దానివిషయమున నట్టిశ్లేశము ౦డ (జాలదు. ఈవిషయమునే తిక్కన

కథ జగ్మత్పనిద్ధి గావున బూర

ర్వార్థయుక్తి చేయునట్టి యెడల

యత్ని మించుకంత మైనను వలవదు

వలసినట్లు చెప్పవచ్చి యుండు విరా ౧-42 అని వివరించి యుండెను.

ఆంధ్రీకరణవిషయమున తిక్కన నన్నయనే యొజ్జ బంతిగా (గ్రహిం

చెను. కమ్మి త్రయమువారు వ్యాసభారతమును యథాతథముగా ననువదించినవారు కారు. మూలమును తుణ్ణము గా బఠించ్హి యందలి కథాత త్వాదులను లెస్సగా (గ్రహించి, యనవసరము లని తో(చినచోట్ల( గొన్నిభాగములను సం గహిం

తిక్కన సోమయాజి 55

చియు నవసర మని తోచిన చోట6 గొంత పెంపు కావించియు శీల మని తో(చినయెడ నన్యథాకరించియు, మూలమే రసవంతముగా నున్నయెడ దానివి ససన్నహితముగా ననుసరించియు వారు తమయాం ధ్రీకరణమును రసవంతమును మనోహరమును నగునట్లుగా( చీర్చిదిద్దిరి. వా రిట్లు మార్పుచేర్పులు కావించుటకు భారతరచనమున వ్యాసునికిని వారికిని గల దృష్టిభేద మే కారణము. వ్యాసు నిది (పధానముగా పొరాణికనై తికద్భష్టి. అవకాశము దొరకినచోట్ల నెల్ల నాత(డు భారతమున నీతి ధర్మత త్వ్వాదులను (ప్రపంచించుచునే యుండును. కవిత్రయము వారికి నీతి ధర్మాదులయెడ వై ముఖ్యము లేకపోయినను వారిది (పధానముగా కావ్యక ళాదృష్టి యని చెప్పవచ్చును. అందుచే వారు కథారసపోషణాదుల కాటంకము కలుగున0 తో(చుపట్ల వానిని సంక్షేషము చేయువుందురు. తిక్కన విరాటసర్వారంభమున “*అంతన్సన్నిధి” గలిగించుకొని యమ్మహాకావ్యంబు నర్హంబు సంగతంబు చేసెద” నని చెప్పియుండుటను బట్టి యాత (డు భారతమును మహాకావ్యముగా భావించె ననియు, సం స్కృృతభారతమును యథాతథముగా ననువదించుటకు( గాక యందలి యర్హమును సంగతము చేయుటకే యత్నించె ననియు _ దెలియవచ్చును. కీ.శే. కొమజ్తాజు లక్ష్మణరావు పంతులుగా

రన్నట్లు సంస్కృత భారత మొకబంగారుముద్ద. కవిసొన్నారులు దానినుండి కావలసినంత కనకమును (గప్‌ గాంచి తమళ క్యోభిరుచుల కనుగుణముగా నగిషీ పను లొనరించి జననయనమ నోహరములై సుందరారవిందములను నిర్మించి యుండిరి. ఆసొన్నారిపనితనమున( గవ్నిత్రయమువారు మువ్వురును కృత సులే.

న్ని తిక్క నభారతాం ద్రీకరణమును దలంచినంతనే యతడు సర్య్వోపనిష త్సార మనియు యోగళాస్త్ర మనియు గౌరవింప(జడు భగవద్గీతను జాల సంక్షే పించుటయు, నట్టిదే యె యె శంకర భగ వత్సాదుల ఎభాష్యమునకు( బాత మైన సనత్సు జాతీయమును బూ ర్త్‌గా బరిహరించుటయు స్మృతికి దగులక మానవు.

వేదాంతత త్వ ప్రతిపాదక కముగా భగవద్గీత కున్న (ప్రాముఖ్య ప్రభావములు సోమ

యాజి గుర్తె తుంగకపోలేదు. దానిని మూలానుసారముగా( దెని(గించుట కతనికి శక్తి చాలకయు. బోలేదు. కాని కావ్యకళాదృష్టితో( జూడ నాసందర్భ మున నంతటీర్హ తరమైన వేదాంతచర్చ అనుచితమును అసందర్భమును అగు టయే కాక క్రథాగమనమున 5 కాటంకముగా6 గూడ( గనిపించుటచే నత( డందలి సారభూతములె నశ్లోకముల నన్నింటిని జక్కగా సంగహించుచు సంకేపరచన

56 చై తన్యలహరి సాగించెను. అత డద్జునునివిషాదయోగమును వివరముగా( దెల్చి, విశ్వరూప యోగమువబకును గల భాగమును సంగహించుచు “అళోచ్యానన్వళోచ స్త్వ” మిత్యాదిళ్లోకము ని ట్లనువదించెను. వగవ(గ నేమియుం దగనివారికినై హృదయంబు గుందంగా వగచెదు బుద్ధి మాటలును వావిరి నాడెదు నీవు పండితుల్‌ వగతురె యున్న వారికి నవళ్యవిధేయత ( జన్న వారికిం దెగువగలెల్ల( జిత్తము |పదీ ప్రవివేకమయత్వ మొందినన్‌, ఖీ. ౧-195 తరువాత నత(డు విశ్వరూపసందర్శనమును గొంత వివరించి, “మత్కర్క పరుండును మర్భక్తుండు నైన వానికి నను. బడయవచ్చు” నని కృష్ణు డర్లును నాశ్వాసించినతెజిం గెజీంగిం చి, మిగిలినభాగమునంతను అత (డు మణియును _బహ్మవిద్యాన్వ యమున 6 దనకు సందిగ్ధ మెైనట్టి దాని నెల్ల నడుగ(గా నమ్మహాత్ము( డత్యంత కరుణ( దెలియంజెప్పుచు హృదయసంచలత మాన్నె. ధీ, ౧.222 అని యొక్క పద్యములో ( జెప్పివె చెను. ఈవిధముగా నత(ఢు సుమా రేడువం దలశ్లోకములతో6 గూడిన భగవ బ్రీతయందలిసారాంశము నేంబదిపద్యగద్యము లలో సర్మగహించెను. సంస్కృతమున సనత్సుజాతీయమును బూర్తిగా వినిన పిమ్మట(గూడ ధృతరాష్ట్రనిమనమున నెట్టిపరివ ర్హనమును గలిగియుండలేదు. ఆముహర్షి చెప్పినదంతయు వృథాకంఠళోషయే యయ్యెను. మహర్షి ప్రబోధము విఫలమయ్యె నని సూచించుట కిష్టము లేక కా(బోలు తిక్కన గూఢ వేదాంత త్త్వ్వపతిపాదక మగు నాఘట్టమును సూచ్యమ్మాతము కావించి విడిచివై చెను. ఇ'స్రేతిక్రస సంక్షేపించినవో, విడిచివైచినవో ఘట్టములు శాంత్యాదిపర్వము లలో గూడ. గొన్ని గలవు. సంస్కృతభారతమున న్నాశమవాసపర్వ మునకు సంబంధించిన పుత్తదర్శనపర్వములో ధృతరాస్ట్రాదులు మృతులి పుత్రులను దర్శించిన ట్లున్నది. జనమేజయు( డది విశ్వసింపక వ్యాసుడు మరణించిన నాతండిని నాకు( జూపి యన్నుగహించినచో నే నాసంఘట నము సత్య మని నమ్మెద నని పల్కెను. ఆప్పుడు వ్యాసు( డతనికి సరీక్షితునే కాక శమీకుని శృంగిని గూడ( జూపి తనమహత్త్వమును రుడొవు చేసికొనెను. వ్యాసునిమహ త్వ్వమును జన మేజయు(డు శంకించుట యాతనిశీల మునకు లాఘవము నాపాదించు ననియు మృత్మప్రదర్శన మతిమానుషమెన

తిక్కన సోమయాజి 57 యద్భుతకార్య మనియు. దలంచి తిక్కన యానన్నివేశము నాంధ్రీకరింపక విడిచివై చెను. కావ్యకళానుగుణమైన సర్మగహీకరణము తిక్కన భారతరచన కొకయలంకారము. దానిని బురన్కరించుకొని యతని కళ కత నారోపిం చుట యపరానము. వలసినచోట శాంత్యనుశాసననపర్వములలో నటిగూఢత త్వ గా టబ ఆవ విషయములనుగూడ సత డతినమర్హతతో నిర్వహించియుం డెను. భారతమున తిక_న సందర్భానుగుణముగా ( బెంచిన ఘటములు కూడ! (౭ బట బెక్కు గలవు. అందు విరాటపర్వము నందలి వచకుని పణయమును, సంజయ (శ్రీకృష్ణులరాయవార సముట్ధిము లును ముఖ్యములై నవి. కీచకుని పణయమును వర్రించుపట్ల నతడు కాముకమనోవ) తీ సూచకముగా నద్భుతములె నభావము ణ్‌ —_ చి యాభాగము నొక యుదాత। పబింవముగా( బరిష)-రిం వం | దాఃనవనమున విహరించుచు (ద్రౌపది రాం(గాన యిటు చెసెద లి నటు చేసెద నని “నిగుడు మనోరథంబులను, భావరతంబులను, శిశిరోపచా రంబులను (బొద్దుగడపి కడగానకొ తలడ మందినవిధము తిక్కన యిటు టి “3 వరించెను: ళ్‌ మాయరవి యల (కుంకండొ యను, నిష్టైల తడ సెనో యను! (గుంకం మయెడు. జూ wel యను "యపటీచె నను మనోజతాపము సేక్మి న్‌.

అనుచు: |గుంకింక పరాని పొ ద్దరసి యరనీ

Meal కమున మేను చేర్చి చేర్చి

వంత( దలపోసి తలపోసి వనరి వనరి

మిగుల వందుకి కందురి పొగిలి పొగిలి. విరా. ౨-812-814 శతకల తరువాతి (ప్రబంఛములందలి చందమన్మధాద్యుపాలంభములకును శీతలో పచారములకును దారితీసిన వని చెప్పవచ్చును. ఇళ్లే యీఘట్టమున తిక్కన కావించిన సూర్యోదయా స్తమయాం వకారాదివర్షనములును (ప్రబంధ కర్తల కాదర్శ ప్రాయము లె నవి.

58 చైతన్యలహరి

సంజయ శ్రీకృష్ణుల రాయజారములను వర్ణించునప్పుడు తిక్కన మూల మున లేని పెక్కుభావములను కల్పించి తనరాజనీతిపరిజ్ఞానమును, వాక్చాతుర్య మును, సభాభాషణౌ చిత్యమును జక్క-గా 6 బ్రదర్శించెను.. ఇచ్చట రాయబారము నెవ్వరు నిర్వహించినను వారు చెప్పవలసినవి షయము సమానమే. అయినను తిక్కన పునరుక్తి తో(పకుండునట్టును ఆయారాయబారుల కనుగుణముగా నుండునట్లును సంభాషణములను దీర్చిదిద్ది యాసన్నివేశములను లోకోత్తర సౌందఠ్యళోభితము గావించెను. రాయబారము సందర్భమున “ద్రుపద పురోహితుని యుపన్యాసమునకు పారుష్యమును, సంజయునియుప న్యాసమునకు చాతుర్యమును, కృష్ణునియుపన్యాస సమున కౌజ్వల మును (బ్రధానల లక్షణము లన

వచ్చును. రాయబారపుసభలో కృష్ణుని ద్వారా తాను! ప్రదర్శించిన శిల్పమును తిక్కన “ఏనును నాయోపినంత సామవాదంబు లాడితి. నారదాది మహామును లునుసు sage బు లేమి చెప్పినను నెంతట( బోకున్నం గినుక తెచ్చు కొని జంకించియు, భంగించియు, ధిక్కరించియు. దృణీకరించియు(. జూచితి కార్యం మ. నొల్లక వెండియు శాంతవచనంబులు సలికితి” నని కృష్పు నిచేకనే చెప్పించియున్నాండు. శ్రీక కృష్ణుని యుసన్యాసము నభ్యుల పై గాపించిన (ప్రభావ వము నత( డీ క్రింది పద్యమున వర్హించియున్నా(డు.

అనవుడు రోమహర్షణము లంగములం బొడమన్‌ నదస్యు లె

ల్లను (వియమంది నెమ్మనములం బురుష్లో త్త త్రము డింతయొప్ప

ల్కునె మరుమాటలాడ నయకోవిదు( డెవ కక ధీరు. డెవ్వ(, డిం

దనువరి యెవ్వ( డంచు నచలాకృతులై నెణి నూరకుండంగన్‌.

నూత్నసన్ని వేశములను, సంఘటనములను కల్పించి నే

వ్యా! (డు సూచ్యమ్మాత్రముగా( జెప్పిన భావములను (గ్రహించి వాని నాచిత్య

శోధితముగా( బెంచి og లనేకము లున్నవి. ఒండురెం డుదాహరణ ములు మ్మాత్ర మొనంగెను. జనమేజయుడు వె శంపాయనుని

కథం విరాటనగ రే మమపూర్వ పితామహః అజ్ఞాతవాస ముషితాః దుఠక్యోధనభయార్షితా:ః ని అడి సంసా ముక కంచు చ్చ ఖ్‌ గగన సంస్కృతమున విరాటపర్వారంభమం దున్నది. తిక్కన యీ

34 €C (౫ క్ర

ముస

si Dg మానధనుల్‌, జనమాన్యు, లంగనా హితము గాగ నేమిగతి సమ్యగుపాయని గూఢవృ త్తి మె

తిక్కన సోమయాజి 59

నహితుల కపఖేద్యముగ నాపదుమూ(డగునేడు మత్చితా మహులు చరించి రంతయు (గమంబున నా కెజు(గంగ( జెప్పుమా

అని యాం ధీక రించెను. మూలమున పాండవు లజ్ఞాతవాసము నెట్లు గడపి

oa లు

జనమేజయుడు సందేహించుటకు( నాతల చెప్పంబడియుం

Gh

లేదు. తిక్కన పద్యమున వాడిన విశేషణాదులచే నాసందేహమును జక్కగా

చేసియున్నాండు. పాండవు భష్టాన సపనో నుండి పోవుటకు సామాన్య నవులు కారు. _సముజ్వలాకృతులు, ఏపనినైనం జేయ నంగీకరించుట ల్పులు కారు; మానధనులు. వట్టి పాండవులే మైనచో నే నేదో విధముగా. సజ్జ్ఞాత సముసు గడపియుందురు. ర్‌ నొపదికూడ హాకేనకన నున్నది. వా రెంత జాగ

గీ

కక

షీ

రూకులె నర్హించినను దుర్యోవనుండు వా రెచ్చట నున్నారో కను(ంగొనుట కై తీవ్ర (ప్రల సస లొనరించుచునే యుండును. అందుచేవా రహితుల కప భేద్యముగ ర్తి ంపవలయును, ఈకారణములచే నజ్జాత వాసము వారికి బహు క్లేశ

(Ca

లి “ర మెనది. ఆశ్లేశమునకు గల హేతువులన్నియు తిక్కన పద్యములో

©

షణములద్వారా వ్యక్తము చేసియున్నాడు. మహా పసానపర్వమున ధర్మజుడు భార్యానుజులతో నరుగుటకుముందు (౮ (౧ సినాపురమున పరీక్షిత్తును, ఇంద్మప్రస్టమున వ్యజూని అభిషిక్తులను గావించి, = వారి సిరువురి నరసికొసు మని జెప్పుసందర్భమున సంస్కృత భారతములో “దుఃథార్త శ్చా(బవీ (ద్రాజా సుభదాం పాండవ్నాగజః” అని యున్నది. తిన్మన యీభానమును యథోచితముగా పెంచి యీ క్రిందిపద్యమును చించెను. భవదీయాత్మజు నాత్మజుండు కుకుభూభారోద్వ హుం డయ్యెయా దవవంళోత్తరు. డైన వజునకు నింద పన్గరాజ్యంబు గౌ రవదీ ప్పంబుగ నిచ్చినాడ నుచరితా! రక్షణీయంబు లై నవి యీయిండుఖురెండు నీవు దృఢధై ర్యం బొప్ప రకింపుమీ. మహో, పసాన మొనరించువర్మజుండు దుఃవార్తు( డగుట యుచితము కాదు. (cq దుఃఖా రుం డగుచో వారిభవిష్యద్వియోగముచే వనరుచున్నదియు నబ అతి లయు నగు సుభద మజిీ జీంత దుఃఖిత యగుటయే కాక వారితో( దానును బయలుదేజుట కవకాశ మున్నది. అందుచే తిక్కన దర్మ్శ్మజుండు దుఃఖితు( డయ్యె నను విషయము విడిచి సమయానుకూలముగా సుభద్రకు ర్రన్యబోధ కావించినటు మ్మాత్రము పెప పద్యమున వరి ంచియుండెను. mm యా ణు

$0 చైతన్యలహరి

శాంతిపర్వమునందలి చిరకారికథలో జననీమహ త్వ మీకిందిళ్లోకమున

నుగడింప(బడినది. yr}

యో హ్యయం మయిసంఘాతొ మర్హ్యత్వే పాంచభౌతి కః

అస్య మే జననీ హేతుః పావకస్య యథారణిః. తిక్కన యిందలిభావమును సమయోచితముగా( బెంచి

కరచరణాదిసంఘటితకొాయము సంజననంబు వహ్నిపు

ట్టర ణికి6 బోలె తల్లి దెస నై నది కాదొకొ, యట్లుగాక దు ఏర మగు గర్భఖేదమున బట్టికినై నిజదేహచింత పె మొకయింత లేక పడుపాటులు నక్కట యొక్కు డింతకు

(శాం. 5-273)

ఆఅనుపద్యమును రచించెను. ఇందలి యు తరార మమూలకమె మాత్సమహ త్వ

రి ఆం 9, es ఇవి మును లెస్సగా వివరించుచున్నది.

తిక్కన యౌచిత్యదృష్టిత్‌ మూలమును మార్చి (వ్రాసినభాగ ము లనెకము

cc

శర

లున్నవి. అరణ్యవాస మైన పిమ్మట సర్జును(డు బృహన్నలయై విరటుకొల్వున కరిగి తనకు సంగీతనాట్యములం దుండినకౌశలము నెజింగించి రాజకన్యల శిక్షణమున కై న్నంతిపురమున సుంచుకొమ్మని ప్రార్థించెను. విరాటునికి బృహన్నలను సంగీత నాట్యాచార్యత్వమున నియోగింపవలెనను నభిలాష జనిం చెను. కాని నిజముగా నత(డు నపుంసకు( డగునో కాదో యనుసంశయము కూడ( గలిగెను. ఈసందర్భమున సంస్కృృతభారతములో నత(డు కొందబు ప్రీలను బిల్చి యాతని బరీక్షింప నియోగించె ననియు, వా రత(డు చెప్పినది నిజమే యని తెల్పినపిమ్మట బృహన్నల నంతిప్పురికి. బంపె ననియు నున్నది. (పరీక్ష్యచైనం (ప్రమాదాభి రాళ్ళువె అపుంస్వ్వ మప్యస్య నిశమ్య స్టిరమ్‌). ఇది విరాటుని కంతఃపురరక్షణమున నున్న జాగరూకత నెంతగా చాటుచున్నసు అన ౦భవమును, అనుచితమునై యున్నది. అన్రీలు బృహన్నల నెట్లు పరీక్షిం చిరి ? అందుచే తిక్కన విరాటుండు స్త్రీలను బిల్చి బృహన్నలను బరీక్షింపు మనుటయు, వా రట్లొనరించి యత(డు పేడియే యని చెప్పుటయు( దొలంగించి “నై పుణంబున నుచితంబుమె నరసి పొచ్చెము లేమి దదీయసేవ( గై కొనుట” కత(డు నిశ్చయించె నని యౌచిత్యళోభితముగా రచించెను. సూకముగా( బరిశీలించినచో సట్టివారిత త్త్వము నెజుంగుట యంత దుష్కరము కాదు గడా!

కీచకునిచే( బరాభవింప(బడిన (ద్రౌపది రా తిసమయమున( దనభంగపాటు

తిక్కన సోమయాజి 61

భీముని కెజింగించుటకై మహానసగ్భహంబున కరిగెను. ఆత( డప్పు డచ్చట ని దించుచుండెను. (ద్రౌపది యాతని! గాంచి ఉత్తిషో తిష్ట కింశే షే భీమసేన యథా మృతః నామృతస్య పాపీయాన్‌ భార్యా మాలభ్య జీవతి యని పల్కుచు నాతని లేపెను. “భీమసేనా ! లెమ్ము లెమ్ము, నన నంట ని దించుచుంటి = వేమి ? చావనివాని భార్యను స్పృశించి యేపాపాత్ముండు జీవించు” నని యిందలి యర్థము. ఎభార్యయు భర్తనుగూర్చి యిట్లు పల్కదు. అందును (ద్రౌపదివంటి పల్కి వత యెంతభంగపాటు నొ ందినను ట్లనుచితముగా' పల్కదు. అందుచే తిక్కన యాయనౌచిత్యమును ల(గించి, నన్ను: బరాధవించి సదనంబునకుం జని కీచకుండు ము న్నున్న తెజంగు దప్పక సుఖోచితళశయ్యను నిదసేయ నీ కన్ను మొగుడ్చునూజటకు( గారణ మెయ్యది భీమసేన మీ యన్న పరా|కమంబు వలదన్న నొకో దయమాలి తక్కటా। వి ౨౨ 166 అను పద్యము రచించెను. ఇందును కొంచె ముపాలంభము లేకపోలేదు. కాని యది యెంతయు సముచిత మె యున్నది. విరాటపర్యమున వ్యాసు(డు నీమకీచకులపోరాటమును వీర్ణము ముగా వర్ణిం: చెసు. వారిరువురుసు మహో వీరు లగుటచే వారు పోరాడుసమయమునం గలిన' యలజడినంతను అతడు విశదముగా వ్యక్తము చేసెను. కాని మ. బట్టి చూడ వార ట్రుపష్మద్రవకరమయుగా బహిరంగయుద్ధ మొనరించుట యుచిత ముగా గనిపింపదు. అందుచే తిక్కన యావర్జనమంతయ వికిచివై చి యా Mens మ్మాత్రము లౌ సెను. తనయగపాొ బొరు లెజు(గుదు రని ఫీముడు సమయభంగ మగుటకు సూతుం డును గొంకుచు! జప్పుడు సే యని గూఢ విమర్దన_పహారముల( దగన్‌. తిక్కన వారిరువురును గూఢవిమర్దన| ప్రహారములతో రహన్యముగా యుద్ధముచేసి. రని తెల్పుచు( దాను గావించినమార్చునకు గారణముకూడ మొదటి రెండుపాద ములలో దెల్చియున్నా(డు. సందర్భమున తిక్కన (ప్రదర్శించిన యౌచి. త్యము మిక్కిల్మిపళంసనీయముగా నున్నది.

62 చైతన్యలహరి రునుండు తనసోదరులను దన్నును ఉత్తరున కెణింగించుసందర్భమున “అహమ నా అని మొదట దన్నే తెల్పుకొన్నట్లు మూలమున పేడియై యుండినతా నర్జునుండ నని చెప్పినచో ను త్తరుం డెంతమందబుద్ధియైనన విశ్వసించుట కవకాశ ముండదు. అందుచే తిక్కన వరుస మార్చి,

కంకు(డు ధర్మసుతుండు వల లాంకు(డు ఖీముండు కవలు హయశిక కగో కింకరులు సెప్ప( దొడంగితి నింక( గొణంత వెట్ట నేల యే నర్జును(డన్‌,

అని ముందు ధర్మజభఖీమనకులసహదేవులవిషయము తెల్పి యాతనికి విశ్వాసము కలిగినపిమ్మట “ఇంక ( గొంత పె పెట్టనేల యే నరునుండన్‌” అని తనసంగతి వివరించెను. ఆప్పు డాశ్చర్యముతో నై నెనను త్తరం డావిషయము నమ్మక తప్పి నది కాదు. అజ్ఞాతవాసాసంతరము వరటునికిద మ్యెజుక పజుచుచు నరుసు(డు తనసంగతికూడ( దానే చెప్పినట్లు మూలమున నున్నది. / తిక్కన యరు; నుండు తనసోదరులనుగూర్చియు (ద్రౌపదిని గూర్చియు. జెప్పినపిమ్మట ఫీము. డందు కొని యర్లుసునిగూర్చి తెల్పినట్లు మార్చి వ్రాసి యౌచిత్యమును (బ్రదర్శించెన స్ట యుద్దానంతరము విషణ్ణచిత్తు( డైన ధర్మజు నాశ్వాసించుచు భీముండు వయ మే వాత గర్హ్యా హి యద్వయం మందచేతసం త్వాం రాజ న్ననుగచ్చామో జ్యేష్టోయ మితి భారత అని యుధిష్టిరుని మందచేతసు. డని నిందించినట్లు మూలమునం దున్నది. తిక్కన యీయనొచిత్యమును బరిహరించి, ' నీ పడవి కరుగ నెడంబడి నీ వెనుకన పచ్చునపుడు నిందింతురు మ్మీ 'వెజ్లు లితని మాన్సం గా వల(తులుగా రయని జగజ్జను లధిపా. శాం. ౧-4 అని జనులు తమ్ము మందబుద్ధులు గా ( దలంచి నిందింతు రని నీముండు చెప్పి నట్లు మార్చి (వా "సెను. శాంతిపర్వముననే బృహస్పతి పసుమన్యునకు నీతులు చెప్పుచు

ఆం

తిక్కున సోమయాజి 63

అని రాజు చారులచే సర్వభూత ములను సమీపస్టులను దర్శించునప్పు డంతకు డగు ననియు, నధర్మావలం౦బులను దండించుచు 'ధర్మాత్తులనను (గహించునప్పుడు యము. డగునని యు. డిల్చియుండెను. ఆంతక శబములు రెండును సమా © నార్హకములు. రెండుసందర్భములందును రాజు యమునివలళెనే వరించుననుట a ధి కంచె నించుకమార్చు సూచించుట యు కముగా నుండు నని తిక్కన అవి చారచకుండై కను నెల్లజగము నపుడు సూర్యు6 డండు నరేందు, నకార్యకరుల దునుమున య్యెష జము(డునా( జను నతండు అని చారచకు(డై రనునప్పుడు రాజును సూర్యు( డందురనియు, నకార్యక రుల దునుమునప్పుడు యము( డందురనియు( దెల్బుటయే కాక “దేవతాత్ము( డగుట సందియమె యథిప” యని రాజుదేవతాత్మతనుగూడ నిపుణముగా ని రూపించెను తిక్కన యౌచిత్యమునకై యిట్లు మార్చి (వాసినభాగము లింకను అనేకము రాజ ng) లున్నవి. విదంతఃం సవసీయభవ్యకవితాఒకు(డె వ్యాసభగవాన సంస విద్వత్సం స్త్రవంయభవ్య తాఒశు(డె వ్యానభ। నుండు సం గ్రాత్‌ మున రసవన్మనోహరముగా( చీర్చిదిదినఘటములు, వ్య _కరించిన భావములు (a) (3) ళా అనేకము oa అట్రియెడ నాసౌందర్వమును (గ్రహించి మూలమున కెట్టి లాఘవమును జేకూరవ కుండునట్లు ననువదించుట |పతిభె కసా తిక్కన మహర్షి భాబముల స్వాయ త్త తము చేసికొని పరదువిధేయతతో ననువ ధించిన భాగములు చాల కనిపించును. బృహ న్నల సారధియై pest గురువీరుల నెదిరించుట కై యరుగుసందర్భమున సు త్త తువీరలయు ములను బొమ్మపొ త్రికల'కై తెము మ్మని గురువరుని గోరయుం డెను. అప్పు అణాల య్‌

గ్రా.

బృహన్నల

యద్యు త్తరోయం సంగామే విజేష్యతి మహారథాన్‌

తడా హరిషే్య వాసాంని దివ్యాని రుచిరాణి అని పల్కి నట్లు వ్యాసు(డు (వాసియుండెను, “యద్యుత్తరోయం.. వష స్యతి' అనుచో యది శబ్దముచే ను _త్తరుండు కురువీరుల జయించుట సండే హాస్పద

మనువిషయము ధ్వనితమగుచు చున్నది. డ్‌ తరు(డు కురువీరుల జయింప(జాల.

:

డని బృహన్నల యెజుంగును. తిక్కన యోధ్యనీని (గ్రహించి

అనుడు బృహన్నల యిట్లను జననాయకనందనుండు జయలక్మీం జే

64 చెతన్యలహరి

కొనునె చీరలు తెచ్చుట పనియే యటు చూడు మెల్ల భంగుల దెత్తున్‌ అని మూలమునందలి హేళన స్ఫురించునట్లుగా చక్కగా ననువదించెను. అడ్జాతవాసాంతమున యుధిష్టిరుండు విరాటునకు కృతజ్ఞత వెల్ల డించు సందర్భమున మూలమున “*గర్భవాస ఇవ (ప్రజాః అసు సనుపమానము వాడ. బడినది. తిక్కన దానియౌ చిత్యమును (గ్రహించి చాల దుస్తరమైన యజ్ఞాత వాస వత్సరంబు భవద్గర్భవాసగు ప్తి వలన గడపితి మతిసుఖావా ప్తచి త్ర వృత్తి నేము నిర్భయులమై విందులట్లు విరా. ౫-844 అని గర్భవాసపదమును విడువక రమ్యముగా ననువదించెను. మాతృగర్భమున జీవునికి భగవంతు(డు కల్పించుసౌకర్యము లవాజ్మనసగోచరములు కదా! “ధర్మక్షేతే కరుక్షేతే సమవేతా యుయుత్సపః” అను భగవద్లీత యందలి (ప్రథమళ్లి కమును తిక్కన మానుగ ధర్మకేతం బైన కురుకేతమున మహహవమునకున్‌ బూని మనబలము పాండప సేనయు నిటు పన్ని యేమి చేసెం జెపుమా! యని యథామూ లముగా ననువదించెను. అప్లే భగవన్లీతసారాంశ మని చెప్ప! జడు 18 అధ్యాయములోని సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య మా మేకం శరణం (వజ అహం త్వా సర్వ పాపేభ్యః 'మోకయిష్యామి మాశుచః. అనుళ్లోకమును తిక్కన (కందుకొను నర్వ ధర్మ వికల్పములను నెడల విడిచి దృఢంబుగ నే నొకండ శరణముగ నాశయింపుడు సకలదురిత ములకు ( దొల(గింతు నిన్ను (బమోదమంద అని యథాతథముగా ననువదించుచు “క్రందుకొను” “వికల్పములను” అనుపద ములచే మూలభావమునకు వన్నె కలిగించెను. ఈవిధముగా సంస్కృృతభారతము నసువదించునెడ తిక్కన మక్కికి మక్కిగా ననువాదమును సాగింపక వలసినచోట్ల (పతిభానమంచితములై

తిక్కన సోమయాజి 65

మార్పుచేర్పులు చేయుచు నెడనెడ యథాతథముగా ననువదించుచు. దెలుంగున దానికి హృద్యానవద్యమైన రూపసౌస్టవము నొనంగెను. అందుచేతనే యతని రచన కథావిషయమున మూలానుసారియయ్యు రసప్మాత్రపో షణాదుల విషయ మున స్వతంత్ర పాయమై యలరారుచున్నది. భారతమున తిక్కన రచించిన పదునై దుపర్వములభాగము వస్తువై విధ్యముతోడను రనవై విధ్యముతోడను గూడి నట్టిది. అందు రాజనీతి, యుద్దతం త్రము, ధర్మనీతి, 'తత్యోపదేశము, గృహ జీవితము, యజ్ఞనిర్వహ ణము మున్నగువిషయము లెన్నో వి స్పరింప(బడి యున్నవి. మానవజీవితమునందలి బహువిషయముల కందు (ప్రసక్తి కలదు. (పధానకథలో నందు (ప్రస క్తాన్ముపన క్తముగా పెక్కుపాఖ్యానములు (ప్రవేశ పెట్టంబడినవి. ఇంత వస్తువె వె విధ్యము గల రచన సమర్థముగా సాగించుటకు భాషాకవితాకౌశలముతోపాటు విశేషమైనలో కానుభవముకూడ కావలయును, తిక్క నయం దివియన్నియు రాశీభూతములె యున్నవి. 'అతనిజీవిత మే యొక యితిహాసము వంటిది. అందుచే భారశేతిహానరచన యతనిచేత( బడుట యన్యోన్యాలంకారమున కాస్పదమై ఆంభసరస్వతి కందచందములు కూర్చు6 జాలినవి.

తిక్క నభారతమునందలి వివిధాంశములను బహువారములు మననముచేసి అంగా౦గిభావసామరన్యమున కాటంకము లేకుండ నాయితిహాసమూ రిని దీర్చి దిద్దైను. అనువాదసందర్భమున నతండు కావించిన సంకోచవ్యాకోచముల కీసామరస్యసంధానదృ్భష్టియే కొంతవజకు కారణము. | ప్రథానకథాభాగమునకును ఉపాఖ్యానములకును గలసంబంధము సడలనీకుండ సర్వాంగసొష్టవో పేతముగా మహాకావ్యనిర్మాణము కావించుటలో నతడు చూపిన నే ర్పనన్యసామాన్యమై నది, లుబ్ధ5 పో తోపా్యానము, హంసకాకీయోపాథ్యానము, గృ ధ్రజంబుకోపా భ్యానము, చిరకారిచరిత్ర, నా డీజంఘునికథ, సక్తుపస్థుని వృత్తాంతము, గరుడో పాభ్యానము మున్నగునవి యతనియుపాఖ్యానములలో నుత్తమము లై నవి. అత(డు |ప్రతిపర్వము నొక ప్రబంధముగా భావించినక్లే పర్వాంతర్గతమైన ప్రతి ఉపాభ్యానమును ఒక చిన్నకావ్యముగా భావించి దానియందు వస్తెక్యమును సంఘటించుటకు యత్నించెను.

తిక్కన యితిహాసమును కావ వ్యముగా నిర్మింప(దలచి(నవా( డగుటచే రసపో షణమునం దత్యంత శద్ధ వహించెను. అందుచేతనే శ్రీనాథుం డతనిగూర్చి “భాషింతు తిక్కయజ్వ పకారము రసాభ్యుచితబంధముగ నొక్కొాక్కమా”

5

66 చై తన్యలహరి

టని చెప్పి యతనిరచనయందు రసాభ్యుచితబంధమునకు. గల [ప్రత్యేకత నగ్గించెను. తిక్కన విరాటపర్వారంభమున “హృదయాహ్లాదిచతుర్ధ మూర్తితకభో పేతంబు నానారసాభ్యుదయోల్లాసి విరాటపర్వ' మని యాపర్వమునందలి (పధానలక్షణములను 'పేర్కొనియుండెను. ఆవిశేషణము లొక్కవిరాటపర్వము నకే కాక యత(డు రచించిన యన్నిపర్వములకు సమానముగా నన్వయించును. తిక్కన విరాటపర్వమున ను త్తరాభిమన్యుల వివాహ సందర్భమున శృంగారరస మును, కీచక ప్రణయసందర్భమున శృంగారరసాభాసమును, త్రరదక్షిణగో హణములందును, యుద్ధపర్వములందును, వీరరౌ ద్రవీభత్సములను, ఉద్యోగ్గమున వీరరసమును, శాంత్యనుశాసనము లందు శాంతరసమును, (ద్రౌపది తనభంగపాటు చెప్పుకొనుసందర్భమునను, అభిమన్యువధసందర్భమునను, స్త్రీపర్వమునందును కరుణరసమును, విశ్వరూపసందర్శనసందర్భమునను, పాండవులు తమ్మెలిం గించుకొనుసందర్భమునను, వ్యాసుండు యుద్ధమృతులను రావించి చూపిన సందర్భమునను, అద్భుతరసమును చక్కగా( బోషించియుండెను. ఆనందవర్థ నుండు కావ్యచ్చ్భాయాన్వయి మైన మహాభారతళాస్త్రమునందు యాదవక్షయము, పాండవమహాప్రస్టానము, శ్రీకృష్ణునికి వ్వాధునివలనమృతి కల్పించి వ్యాసుడు మోత్షపురుషార్హమును, శాంతరసమును ముఖ్యముగా వివక్షితములు కావించె ననియు యథాయథా విప ర్యేత లోకతంత మసారవత్‌ తథాతథా విరాగోఒ[త జాయతే నాత సంశయః

అను భారతళ్లో కమున నీవిషయమునే వ్య అంగిరస మనియు సూచించియుండెను.

విరాటపర్వద్వితీయాశ్వాసము నందు కీచకుండు ద్రౌపదిని జూచినసందర్భ మున భయాదిభావములచే (ద్రౌపది మేన( గంప స్వేదాదులు బొడసూపుటయు, వానిని జూచి శృంగార లక్షణము లని (భ్రమించి కీచకుండు మదనవికృతికి లోనగుటయు తిక్కన యీ క్రిందిపద్యమున నెంతో నిపుణముగా వరించి యుండెను. క్‌

కరించె ననియు, భారతమున శాంతమే

చెబవక నను. జూచె వీ6 డని యెద. గలు షించిన నొండొండ చెమట పుట్ట

ననుచితకృత్యంబు లాచరించు విధాతృ బలిమికి నివ్వె పాటు తోంప

తిక్కనసోమయాజి 67

నిచ్చట దిక్కులే రెవ్వరు నా కను భయమున మేన గంపంబు పుట్ట జేయంగ నేమియుపాయంబు లేమి నా ననమున వెల్ల (దనంబు గదుర నున్నపాంచాలి. గను(గొని యన్నరాధ ముండు వివేకవిహీను(డై ముదితు( డగుచు మదనవికృతియగా( దనమది( దలంచి రాగసాగరపూరనిర్మిగ్ను ( డయ్యె, విరా. ౨-౩8

భ్రాంతి కీచకుని వివేకహీనతను సూచించుచున్నను స్వేదాదులు శృంగారసంబంధి సా త్త్వికభావము లని (గ్రహించుట యాతనిపాండితీపాటవమును (బ్రకటించు చున్నది. పైప ము తిక్క నరసపోషణపరాయణత్వమును లెస్సగా వ్యక్తము చేయుచున్నది.

విరాటపర్వాంతమున ను త్తరాభిమన్యుల వివాహసందర్భమున తిక్కన హోర్డమైన వధూవరులయనురాగమును, స్నిగ్గసుందరము లైన చూపులను విపుల ముగా వర్షించి ధర్మ్య మైన శృంగారమును మనోహరముగా( బోషించియున్నా(డు, ఇటే ఆనుశాసినికపర్వమున అగ్ని సుదర్శన యను రాజకన్యను |బ్రేమించిన వృత్తాంతమును తిక్కన _ విభావానుభావసామగ్రీపురస్సరముగా చక్కగా వర్షించియున్నాండు. మూలమున నావృత్తాంతము “తా మగ్ని శ్చక మే సాక్షా (ద్రాజకన్యాం సుదర్శనామ్‌” అని అతిసంగహముగా నున్నది. తిక్కన సుదర్శనను రా జగ్నిహోత్రపరిచర్యకు నియోగించె నని తెల్పి, వారికి బరస్పర సాన్నిహిత్యదర్శనములు కలిగించి

అర్చించునప్పు డయ్యంగన కెంగేలి జిగిపెంపు చిత్తంబు దిగిచికొన (గ నరసి కనుంగొనునప్పు డయ్యింతికనుంగవ పొలపంబు రాగంబు పొదల(జేయ నన్యుల( బనిపంచునప్పు డమ్ముద్దియ పలుకులతీపు కోర్కుల( గెరల్ప నల్బన యూ దెడునప్పు డక్కొమ్మ వా తెజతావి ధై ర్యంబు (తిప్పుగొలుప మరు(డు తోడోడ( దేకువ మాని కదిసి తూపుగముల [గొవ్వాడిమి సూప నంత

68 చై తన్యలహరి

కంత కగ్గలమగు వలవంత( దూలి

పోయె. బావకు. డేమి సెప్పుదు నరేంద ! ఆను. ౧-48 అని యగ్ని (క్రమక్రమముగా నెట్లు వలవింత కగ్గమయ్యెనో నిపుణముగా( (బద ర్భించెను. ఈకథలో నక( డగ్నికాముక స్వభావమును, సుదర్శనకులకన్యోచిత వర్తనమును సముచితముగా (6 (బ్రదర్శించెను.

తరుండు కౌరవసేనను జూచి భయపడి వెనుకకు. దిరిగిపోవుటయే మంచి దస్‌ పలుక బృహన్నల యతనికి ధైర్యము చెప్పుచు రథము పోనిచ్చు చుండెను. అప్పు డుత్తరు( డాననము పల్లటిల్న మానసము తల్లడిల్ల

దవ్వుల విణీగిన 6 బేరులు

నవ్వుదురటె మేలుమేలు..నను నాగకు నీ

(కొవ్వణుగదేని( దలపడు

మెవ్విధి( జనితేని యనుచు నె త్తినఖీతిన్‌.

శరములు శరాసనములు

య్యరదముపై డిగ్గ విడిచి యతిరభసమునన్‌

ధరణికి లంఘించి వెసం

బురి దెనకును లజ్జ వీటిబోవం బాతెన్‌. విరా. ౪-72 అప్పుడు బృహన్నలయు( దే రుడిగి యతని బట్టితెచ్చుట కె వెనుక బరుగిడెసు, ఇచ్చట హాన్యరసము చక్కగా( బోషింప(బడినది. తిక్క.నయు నీసందర్భ మున గూఢరూపరేఖాజ్ఞత లేమిచే కౌరవబలమునందలి యజ్ఞాలు కొంద అపహా సము చేసి రని [వ్రాసియున్నాండు.

తిక్కన భారతమున నాయాసందర్భముల కనుగుణముగా పెక్కు వర్ణన ములు కావించియుండెను. అందు గొన్ని మానవతిర్యగ్గడ రూ పములకును, గొన్ని యుద్ధాదిసంఘటనములకును, గొన్ని సాయం ప్రాతరాది పకృతిదృశ్య ములకును సంబంధించినవి. అతని వర్ణనలు రసానుగుణములై దృశ్యములను బఠితలకు సాక్షెత్కరింపంజేయుచుండెను. మానవరూపములను వర్ణించు నప్పు డతడు బహిస్స్ప్వరూపమునకు(. గాక ఆంతరములై కాంతిసౌషవముల కెక్కువ్మపాధాన్యము నొనంగుచుండును. _ కిచకు(డు ద్రౌపదిని వర్ణించిన తెజంగు పరికించిన నిది తేటతెల్లమగును. “తెలికన్ను(గవకాంతి పొలుపార నించుక కనువిచ్చి చూచిన గాదె యబల, చెలువంపునెమ్మోము నెలమి సొం పిను మడిగా నల్ల నవ్విన( గాదె యింతి” మున్నగుపద్యములలో నాత(డు కాంతి, ఎలమిసొంపఫు, రుచి మొదలగు నాంతరగుణములయెడనే యెక్కువమక్కువ

తిక్కనసోమయాజి 69

చూపెను. ఉత్తరా భిమన్యులవివాహసందర్భమున నత(డు లౌకిక వె దిక క్రియా కలాపముతోపా టనురాగసూచకములై వధూవరులచూపులను గూడ నెంతో హృద్యముగా నిట్లు వర్ణించియుండెను. వరుచూడ్కి. ముద్దియవదనంబుపై( వాటి తివుటమై నును(గాంతి తీపు గోలు నుందరిరత్నంబుచూపు మనోరము నడుగులయొప్పు మై నల్ల నడరు( బతివిలోకనములు పడ(తుక మైతివం గలయంగ ( బలుమలు 'మెలగుచుండు 'వెల(దికటాక్షముల్‌ విభుని పెం (గమమున నెగని మోమున. జోకి( మగిడివచ్చు నొండొరువుల లే(జెమటల నూని (వేగు పడినచాడ్చున నవయవభంగులందుC దగిలి మజపున( దడయు నిద్ధణ విశాల నయనదీపుల నెబుకువ బయలుపడ (గ, విరా. ౫-౩96 అత(డు వా వాచ్యముగా వ్య కుల పత్యంగవర్లనము కావింపక వారి గరువతన మును గాంభీర్యమును వ్యంగ్యముగా వెల్ల డిచేయుచుండును. “సుదతి నీమై చక్క జూచుట కోడెద( గను(చాటు “్షారయునో యని తలంచి, మది నిగ్‌ ర్చిన మాట మగువ సీపెంపున( గుదిసి నానాలుకతుదికి రాదు” (విరా. 2-47) అనుపద్యము |ద్రౌపదిగరువతనమును సౌందర్యవిశేషమును గూడ జాటుచు “మన్మథుడు సమయించిన మగుడ నన్ను. బడయవచ్చునె యెన్నియుపాయము లను” అనుచో కీచకుని అసాధారణమహ త్వమునుగూడ సూచించుచున్నది. అత(డు నన్నయవలె దృశ్యములస్థిర విన్యాసమును గాక ద్రతికీణచాంచల్య మానదళావిపర్యయమును విశదముగా( (బ్రదర్శించుచు. జలనచిత్రమునందువలే వానిబహుముఖములను బఠితకన్నులకు( గట్టుచుండును. అతని వర్ణనములు నిశితమెనపరిశీలనముతోపా _ టొకానొక। క్రమపరిపాటినిగూడ , వ్య క్రముచేయు చుండును. త్తరసారధిక మైన రథ మెక్కి యర్జునుండు కౌరవ సైన్యమును గదియ నేగునప్పు డత(డు దేవదత్తాఖీలరావంబు వెస. గర్భ! ముల దిటుకొన లేట మొగము పడుచు రథనేమిదళిత ధరాధూళి యంగంబు లెల్ల( గప్ప+గ వెల వెల్డ నగుచు .

70 | చెతన్యలహరి బహుళక షిధ్వజ[పభలు లోచనములు మిటుమిట్లుగొన( బర్వ మేడుపడుచు నుదృటాకారసముద్దతి మనము లు త్తలపాటు దో(పంగ( దల్లడిలుచు నడచు కౌరవరాజ'సెన్యంబు గదిసె6 దిగ దిగిచినగతి. దనతేరు మెజయ రయముమై( జని (పళయఖై రవసహృ్నస గర్భనోదగ్రతర్ణనుం డర్టునుండు అనుపద్యమును ట్రాసెను. ఇందు మొదటి దేషద త్రాభీలరావము, తరువాత రథ నేమిదళితధరాధూళి, పిమ్మట బహుళ కపిధ్వజ ప్రభలు, అనంతర ముద్ధతాకారార సముద్ధతి అనునవి వర్ణితమగుట |క్రమబద్ధమై యెంతో సహజముగా నున్నది. కీచకు(డు (ద్రౌపదిపై మోహమున బరితపించుసందర్భమున [వ్రాయంబడిన *ఫొడ సూపినక్షైనం వడి(బట్టసమకట్టు పరికించి కానక బమ్మరించు, మెల(గినయాక్లైన బరికింప( దలంచి నిరూపించి లేమి న్మళులు వహించు” (విరా. ౨౩01) అను పద్యమున పొడసూపుట, మెలంగుట, కదియుట్క ఒడ(బడుట, విహారమున 'కెలసి పొలయుట అనువానిని (క్రమముగా వర్షించి తిక్కన సహజస్థితిని జక్కగా( బోషించినాండు. ఈవిధముగా నాతనివర్షనలు చిన్నవై నను పెద్దవై నను సుపరిష్కృతములై పరిణత మైన శిల్చమును (బ్రదర్శించుచుండును. తిక్కన యెడనెడ( గావించిన పకృతి వర్ణనలు నాతిదీర్ణ ములై సాధారణ ముగా నచ్చటిప్మాతలతోడను కథాసందర్భముతోడను సంబద్ధములై రమ్యముగా నుండును. విరాటపర్వద్వితీయాశ్వాసమున మహానసములో నిద్రించు భీమునికి (ద్రౌపది తనభంగపాటు తెలిపి యరిగినయనంతరము (ప్రభాతమును తిక్కన (దుపదనందన పరిభవదుఃఖమునకు నుల్ల మున దురపిల్లుచునున్నసరసి వేండినిటూర్పులో యన వెడలె (గొత్త తావి మూతులు విచ్చు నెత్తమ్మివిరుల 286 అని వర్ణించెను. ఇది (దౌపదిదుఃఖమునకు( (బకృతి సహితము సానుభూతి వహించి దుఃఖించుచున్న దని తెల్పుచు రమణీయముగా నున్నది. ఇ'కే తనకులంబున బుట్టిన ధార్తరాష్ట్ర లన్నదమ్ములతో విగహంబు గొనుట కుమ్మలించి వివర్ణత నొందినట్లు 'కంది యెంతయు( జెలువేదె. జందురుండు ఉద్యో. 3-107

తిక్యనసోమయాజి 71

అని సనత్సుజాతు(డు ధృతరాష్ట్రుని కధ్యాత్మబోధ కావించి యరిగిన పిమ్మట నతడు చందుని వై వర్ణ్యమునకు( దనకులమున( బుట్టిన కౌరవపాండవు లొండొరులతో విగపించుటవలని దుఃఖము కారణముగా౬ జెప్పియుండెను. యుద్ధపర్వములం దత(డు యుద్ధారంభవిరామములను సూచించుటకె కై దినాద్యంత సంధులను వర్ణించుచు సూర్యునియదయా స్త స్తమయములతో( బోల్చి యావర్షనము లకు( గథానన్నీ వేశములతో సన్నిహితమైన సంబంధము కల్పించుచుండును. వనవర్గాదివర్గనములనుగూడ నాత( డాయాఘట్టములందు సందర్భోచితముగా( దీర్చిదిద్దచుండును.

తిక్కన యుద్ధవర్ణనములం దందెవేసినచేయి. ఇందు కాత(డు స్వయ ముగా యుద్ధము లొచరీంచినను ఆచరించియండకపోయినను పెక్కు యుద్ద తం త్రములను బరిశీలించి నిర్వహించియుండినవా( డగుటయే కారణము. వ్యూహ నిర్మాణములను, ద్వంద్వసంకులాదిసమరభేదములను అత( డెదుట( జూచు చున్నట్లు విశదముగా వర్ణించుచుండును. విరాటుః డుత్తరుని సమర్మప్రకార మడుగుసందర్భమున తిక్కన

బాసట లేదు [కొవ్వడర బంటుతనంబున 6 దాశితేనియుం

బాసినచోట వాయు బెజపట్టుల వీరు లుదగవృత్తిమై

మూసికొనంగ వత్తు రొక మోహర మమ్ముల (మగ్గెనేని నా

సాసల నొక్కరుండ యనున్నాగహవృ త్తి బలంబు పై( బడున్‌.

విరా, ౫-280

అనుపద్యము నొక వీరుడు పలువురుయోధుల( డదా(కుసందర్భమునందలి చిక్కుల నెంతో విశదముగా వర్షించియున్నాండు. ఇతరకవులవలె నత(డు పాఠకులను గేవలబాణసంభ్యావివరములతో విసిగింపక యాయానందర్భము లందలి క్రీష్టపరిస్థితులను, యోధులశౌర్య ధెర్యములను వివరించి యన్యధా చష్కమగా నుండువర్షనములకు సహజత్వ మాపాదించుచుండును. యుద్ధ రంగములందలి వాతావరణము సహజముగా గజతురంగయోధాదుల రక్షమాంస్‌ ములతోడను గశేబరములతోడను గూడి వీభత్సమున కాకరమై యుండును. తిక్కన యట్టిచో ట్ల( గూడ( దునిసిపడియున్న కరచరణాదులకు లలితసుంద రము లైన ముపమానములను గూర్చుచు నొకవిధమైన సౌందర్యవాతానరణము కల్పించుచుండును. “గుత్తులకొ లందికి( గృత్తంబులై పడియున్న పాదంబుల వలనం గెందలిరుల సెజ్జలచందంబు లగుచోట్లును దునిసి చిక్కుపడియున్న

72 చైతన్యల హరి యూరుకాండంబులవలన మదగజంబులు సొచ్చిన కదళీవనంబులు పోనియెడలును, గీలాలజాలంబుపయిం దేలుచు నవ్వుచున్న టున్న శిరంబులవలన వికచారవింద దీర్షికల . విడంబించుఠావులును” _ ఇత్యాదిభాగము లిందుకు నిదర్శనములు. అందుచేతనే “తిక్కన సంగ్రామం బభిరామం బయ్యు “ఘోర ప్రకారం బయ్యె” నని యభిరా మతా ఘోరత్వములు రెండింటిని సమ్మేళనము చేసి చెప్పుచుండును. విన్ఫృతమైన భారతేతిహోసమునందలి ప్మాతలసంఖ్య అనల్బ మయ్యు తిక్కన యాప్మాత్రల నందజిని సుస్పష్టరూప రేఖలతో. దీర్చిదిద్ది యొక్కొాక్కరి యందు విలక్షణమై యుండు వ్య క్తిత్వమును వెల్ల డి చేయుచుండును. దుర్యో ధనునిదురభిమానమును, ధృతరాష్ట్రుని పు త్రపరాధీనతను, శకుని కై తనమును కర్ణుని రాజభక్తి పర్యా క్రమములను, భీష్మ దో ణాదుల ధర్మపరాయణతను, శ్రీకృష్ణుని దుష్టశిక్షణశిష్టరక్షణరాజసీతి దె ధౌరంధర్యములను, ధర్మజుని మెత్తని పులితనమును, ఫీముని అహాజుకకకు, అరునుని యుదా త్తతా వి క్రమములిను, నకులుని సౌజన్యమును, సహదేవుని రాజనీతి వే" “తృృతను అక! డెంతో నిపుణతతో వర్ణించెను. సంజయు(డు పాండవులకడ కేగి వచ్చినపిమ్మట ధృతరాష్తునితో

అనయము వుకై జూదమున యప్పుడ యెంతయుం జిద్చువెట్టి కా

ల్చినయది నీయుపేకయ ఫన్‌ ఇత్ర శక ధఠర్మసూతి మె

త్తనిపులి యెల్లవారలు నధర్మము నీపయి( బెట్టుసంతకున్‌

వినండును గాన (డుం దిదప నీకునునాకు మరల్పవచ్చునే. ఉ. ౨-14 అనిచెప్పి ధర్మరాజును వశీకృతచిత్తుండుగను, మెత్తనిపులిగను జి త్రించెను. అర్జునుడు కంకుండు ధర్మసుతు( డని విరాటుని శెటేంగించుచు “నడదివియలు చేసె నగరికి మాణిక్యమకుటముల్‌ పూనిన మనుజపతుల” *ఈత( డజాత శ్మతుండు” (విరా. ౫-320-321 అనుపద్యములలో ధర్మజుని మహ శ్వ్వమును వివరించెను. (ద్రౌపది భీమునితో ధర్మరాజుమహిమ నెటింగించుచు “నయ్యుధి ప్పిరు గాంభీర్య మతనిధై ర్య మరయ నొండెడ( గలుగునె యతండు కీ ర్తిధరుండు, గరుణో త్రరు(డు, మహీసురసమృద్ధికరు(డు, నిజవంశకరు( డుపకారపరుంి డని తెల్చియుండెను. సంజయు( డాతని

అల్పులకు (మింగ జేదైన హాలహలము భంగి బొంగెడుకోపంబు (మింగికొనంగ నీలగళు నెన్ని నిన్నెన్న (బోలు నట్టి నీవు సారిన( దాకేల నెగడు. బేరు

తిక్కనసోమయాజి 73

అని |ప్రళంసించియుండెను. ధృతరాష్తుండు గాంధారితో వనమున కరుగునపుడు ధర్మరాజు

తల్లియు. డం|డియుం గురుడు దైవము నా కరయంగ నీవ భూ

వల్లభ నీవు కానననివాసము( గోరి చనంగ నెట్టు లే

నుల్లమువట్టి హాస్తెపురి నుండగ నేర్తు యుయుత్సు: బెంపుళో

ఖిల్లగ రాజు చేయు నిను బీతి యెలర్పంగ6 గొల్చ్పివచ్చెదన్‌ అని పెదతం[డియందలిభ కిని త! తిక్కన యీవిధముగనే భీమాదుల గుణశీలములు కూడ నెంతో గెర్చుతో వ్యకరించియుండెను. అర్హునుండు విరాటునకు( మ్మెజీం౦గించు సందర్భమున నొక్కాక్యంరిన. గూర్చి చెప్పిన పద్యములలో వారివారియందలి (పథానలక్షీణములు చక్క_(గా ద్యోతితములగు చున్నవి. భీము. డవిషహ్యపరా[క మదుర్ద్హముండు. నకులుడు “క తునృపకాల కూటము, మి తామృత వృష్టి,బు నస మీ హిత సిద్ధి క్షే త్రము, సజ సజనసంస్తుతిపా టు! సహదేవుడు “*సుకుమారమానసు.డు, గొంతికి( (బాణము, చేత్‌ తోగణ్యు౦, డకుటిలు(డు, రాజనీతి ప్రకార సంచది, వంశపావను(డు”. కృష్ణుడు రాయదార మున కరుగునపుడు సహదేవు(డు పల్కిన పల్కు లాతనిఖండిత వా కృతుకత్వ మును రాజనీతి వే తతను (బ్రకటించును. రాయబారమునకె వచ్చిన కృష్ణుడు కుంతిని దర్శించినప్పు డామె

దానదయాపరుం డయిన ధర్మతనూభవుసేమ మెట్టు, పం

జానన వ్మిక్రముం డగు బకారికి భదమె, యస్ర్రశ స్ర్రవి

ద్యానిపుణుండు |క్రీడి సుఖియా, వినయాభరణుల్‌ కవల్‌ సమా

ధానస మేతులే యకట [దౌపది సాధ్వి సుఖంబె దానికిన్‌ అని పేరుపేర పాండవులయు దౌపదియొక్కయు కుశలమును గూర్చి యడిగి వారియందలి (ప్రముఖగుణములను వ్యకరించెను. ధర్మజు( డెవ్వరీని గొని కౌరవులమీ(ద నెత్తిరాం గలం డని ధృత కాపు డడిగినప్పుడు సంజయు(డు

ఆట మిన్నందినయట్టివాని వి పొడ వం తన్నట్లు ఫాలాకు నె

కంటి కయ్యమ్మున. గన్నఫల్లును భుజాగర్వంబు లెక్కించుటం

తటివానిం గొని ధర్మసూతి సమరోతాాహంబుమె నెత్తివ

చ్చుటకుం గొంకునె వీపు సక్కనయి నిల్చుంగాక మీసైన్యముల్‌ అని అర్జునునిపరా క్రమ ప్రమాణమును వర్టించియుండైను. ఈవిధముగా తిక్కన భారతమునందలి సర్వపాతల గుణశీలన్వరూపములను నిఫుణముగా వ్యక్త కము చేసియుండెను. _ అత(డు విరాటపర్వమున్న కీచకుని =పకుకామ్మ పేరితుండైన

74 చైతన్యలహరి.

మోహాంధుండుగా6 గాక యుదా త్తగుణములకును హార్టమైన యనురాగమునకును నిలయమైన విషాదనాయకు(డుగా 6 జి త్రించెను. ఇన్నిగుణము లున్నప్పటికిని ధర్మబాహ్యమైన పరకాంతాపరాయణత యతని పతనమునకు( గారణమయ్యెను.. ్త్తీలలో గాంధారీకుంతీ| ద్రౌపదీపాత్రల నాత(డు చ్చితించినతీ రద్భుత

మైనది. గాంధారి మహాపతి వత, అధర్మభీరువు. కుంత్మీదౌపదు లాభి జాత్య, సంపన్నలై నక్ష త్రీయకాంతలు. ద్రౌపది కృష్ణునితో దనభంగపాటు చెప్పుకొను సందర్భమునను, కుంతి

ఇదియెల్లను నొకతల యీ

పదుమూ.డేడులును నాకు బావకొడుకుచే

నదయమగు కూడు గుడుచుట

యది యొకతల యయ్యె నేమి యన (గల దనఘా !

కొడుకు. గాంచు రాచకూ(తు రెద్దానికి నట్టిపనికి నుచితమైన సమయ మొదవె. దడయు టింక నొప్పదు జనములు నట్లుగాని పురుషు లనరు మిమ్ము అని కృత్తి యోచీక విధముగా ర్హింపవలె నని కృష్ణునిద్వారా సందేశము. పంపుసందర్భమునను వారి నహజిమనః।ప (పవృత్తులు చక్కగా వ్యక్త కే కరింపట బడినవి. ప్మాతపోషణమున తిక్కనకు( నాన్యతోదర్శనీయ మైనది. తిక్కన ప్మాతలగుణశీలాదులనేకాక ఆయాసందర్భములందు వారిమనః (ప్రవృత్తులను గూడ6 గడునిపుణతతో( ద్రికటించియుండెను. విరాటపర్వద్వితీ యాశ్వాసమున నత(డు కాముకుండై కీచకుని మనఃప్రవృత్తిని చేయివిధముల: వెల్ల డించెను. అని యని యుగ్గడించు ధృతి యల్లల నాడిన( దల్లడించు( బై కొను తలపో(త నించు, మదికోర్కులు పేర్చిన నప్పళించు, నె ట్టన తగ నగ్గలించు, నచటం జనులం బరికించు, బుద్ధి దూ లిన వెస నెంతయుం గళవళించు, మనోజవికారమగ్ను( డై * వంటి పద్యము లిందుకు నిదర్శనములు. విరాటపర్వమున ధర్మరాజు తమ. యాయుధములను శమీవృక్షము.పె( బెట్టి తదీయాధిదై వతములకు నమన. రించి, నరునకు వాకుం దక్క-(గ నొరులకు మీరూపు సూపకుండునది”, థీము(డు ధార్త రాష్ట్రకులఖీషణరోషుండు చి త్త మెప్పు డె సె మడమెత్తునో యతని యాాగహవృ త్తికి | లోనుగాక మీ

తిక్యనసోమయాజి 75

రేమెయినై వంచన వహించి తొలంగుట మత్సమీహితం జేమజకుండ(గావలయు నివ్విషమాబ్దిములోన నాతనిన్‌ అని ప్రార్థించి, చెట్టు దిగివచ్చి “ఖీమసేనుదెన మరలిచూచి సాంత్వనవచన

సమేతంబుగా నతని గౌ(గిటంజేర్చి యనునయించెను. ధర్మజు( డిట్లు చేయుట యాతనిమనః[పవృత్తి నెన్నోవిధముల వ్య క్రముచేయుచున్నది. పాత్రమనః (ప్రవృత్తి ప్రదర్శకములై యిట్టి రమ్యములై ఘట్టములు తిక్కన రచనమున నెన్నో యున్నవి.

తిక్కనభావము లత్యుదాత్తములై నవి. భారతమందలి యేఘట్టమైనను ' అతనిభావౌన్నత్యమునకు తార్కాణమే. “ఎవ్వనివాకిట నిభమదపంకం౦ంబు రాజ భూషణరజోరాజి నడ(గు, సారపుధర్మముం బరమసత్యము పాపముచేత బొంకుచే, విద్యుద్దండము నిల్చి పొల్చినగతిన్‌ విల్లందమై యుండ, వారలు శాంతళూరులు, 'ప్రెవడిపోయె(గాక ధృతరాష్ట్రుడు కన్నది యేమి” మున్నగు పద్యము లతనిభావనిర్భరతకు( దార్కాణములు. ఎంతకీ షమెన భావమునై నత(డు విశదముగను క్రి మంతముగను వ్యక్తీకరించి దానిని బఠితలచే ననుభ వింప(జేయును. అతనిశబ్దములు భావములకువలె భావములు శబ్దములకు విధేయ ములు కావు. అత(డు (పతిభాశాలియైన మహాకవి; లో కజ్జు(డు; రాజనీతి వేత్త; గోత్రియు(డు. ఈగుణజములన్నియు. నాతనిరచనమున సర్వతోముఖముగా సాక్షాత్క్మరించును. ఉద్యోగపర్వమునందలి కృష్ణునిపల్కులలో నతనిరాజనీతి వేత్తృతయు, శాంతిపర్వమునందలి భీమ్మనిపల్కు లలో నతని సర్వవర్మపరిజ్ఞాన మును, భగవద్గీతయందలి యాయువుపట్టుల నేరి యనువదించుటలో నతని యుపని షదిఇజానమును, అశ్వమేధపర్యమున [శో తియత్శమును జక్కగా వెల్ల డియగుచుండును. కష Se ee విషయములను భారతమున. బొదిగి దానిని మశొక[పపంచముగా సృష్టించి తనకవి బహ్మత్వమును సార్థకము కావించుకొ న(జా లెను.

తిక్కన్న ప్రతిభ నాటకోచిత మైనది. అతండు కథను దానుగా( జెప్పక నాటక మునవలె( బాతలసంవాదములరూపమున నడవంచును. విరాటో ద్యోగము లందలి యేఘట్టమును దిలకించినను ఇది శేట తెల్ల ము కాగలదు. “అత డిట్లనెను, ఇత( డిట్లనెను” అనుసూచనలను దొల(గించినచో నతని సంభాషణ ములకును నాటకములందలి సంభాషణములకును భేదము కనిపింపదు. పాత్రల సంభాషణములను వ్య క్తీకరించునప్పు డాత(డు వట్టిమాటలను మ్మాత్రము చెప్పి

76 _వైతన్యలహరి యూరకుండక వారి యాంగిక చేష్టాథినయనములను గూడ వర్షించుచుండును. ద్రౌపది తనభంగపాటు కృష్ణుని 'కెలీంగించునప్పుడు “బంధురమ్మయిన (కొమ్ముడి (గమ్మన విడ్చి వెండుకల్‌ తా వలచేత( బూని యసితచ్చవి( బొల్చు దుహాభుజంగమో నా విలసిల్లి శ్రాలంగ మనంబున6 బొంగువిషాదరో షముల్‌ కావ(గలేక బాష్పములు |గమ్మ(గ గడ్గదఖిన్నకంఠియె” మాటాడెను. భీముండు వంటలవానివేషమున విరాటునికొలువున కరిగినప్పుడు విరాటు. డాసనయానాత ప్మత్రాదులును, జనవరీ కొలు నిచ్చెద నని పల్క నతడు మోబకుచందం౦బున మో మడము కదల్చి యేదో సమాధాన మొసంగెను. సహజమైనసంభాషణ శె లియు, నిట్టియభినయసూచనలును తిక్కనచేత (శవ్యకావ్యమును గూడ దృశ్యకావ్యముగా భాసింప(జేసినవి. విరాటపర్వపంచమాశళ్వాసమునందు పాండ వులు విరాటునికి( మెటింగించుకొనుసందర్భమును, అశ్రమవాసపర్వమున వ్యాసుండు ధృతరాష్షు9నికి మృతప్పత్రుల( జాపించినసందర్భమును (శ్రవ్య కావ్యస్థము లయ్యును నాటకభాగములవలెనే గోచరించును.

తిక్కన వ్యంగ్య పియు(డు. అతడు 'పెక్టఘట్రములందు వ్యం గ్యార్హము . స్సు రించునట్లుగా రచన సాగించి పఠితల నానందపరవళుల( గావించుచుండును, ద్రౌపది కావించిన సమయము (ప్రకారము కీచకు(డు నర్తనశాల కరుదెంచి (ప్రణయవచనములు పల్కుచుండ 'భీముండు - (ద్రౌపది వినుచుండ(గా నత్రనితో “నాయొడలు సేర్చినప్పుడ నీయొడ లెట్లగునో, నను ముట్టి సీవు వెంబడియు వనితలసంగతికి. బోవువా(డవె” అని పల్కెను... ఈపల్కులు పెకి (ప్రణయ ద్యోతకములుగానే యున్నను నన్ను ముట్లంగనే- నీవు మరణింతు వను సుందర మైన ధ్వన్యర్థమును గూడ వెల్ల డించుచున్నవి. (ద్రౌపదిని వెంటనంటు కీచకుని( గాంచి భీము( డా గహోదగు(డై యొకయున్నతవృక్షంబు వీక్షించి ధర్మతనయు( గన్లొనిన నత(డు తననయనాకారంబున వారించి

వలలుం డెక్కడ( జూచె నొండెడ నసేవ్యక్కాజముల్‌ పుట్టవే

ఫలితంబై వరశాఖ లొప్పంగ ననల్ప పీతి సంధించుచున్‌

విలసచ్చాయ నుపాశిత్మపతతికిన్‌ విశాంతి గావింప(గా(

గలయీభూజము వంటకట్టియల3ై ఖండింప(గా నేటికిన్‌ విరా. ౨-186 అని పల్కెను. ఇం దావృక్షము లాగి కీచకుని దా(కవద్దను వ్యంగ్యార్థ మున్నది... తరువాత ధర్మరాజు (ద్రౌపదిని జూచి “తెజవ యింక మానక యీసలుమాట లాడ(గనేల. చనుము నీవు సుదేష్టసదనమునకు, సీపరాభవమున.

తిక్కనసోమయా జి 77

గోపింపనేరరే గంధర్వులకు6 దజీ గాదు గాక” యని హెచ్చరించెను. అప్పటి కిని (ద్రౌపది యచ్చటనుండి చనక యేదోపలుక( దొడంగ ధర్మరాజు

పలువోఠల( బోవుచు వి

చ్చలవిడి నాట్యంబు సూపుచాడ్చున నిచటం

గులసతులగణువచందము | తొల(గ(గ ని ట్లునికి తగునె తోయజవదనా | అని పలికెను. అప్పుడు (ద్రౌపది

నాదువల్ల భుండు నటు డింత నిక్కంబు

పెద్దవారియట్ల పిన్నవారు

గాన బతులవిధమయే శెైలూషి 6

గాననంగరాదు కంకభట్ట అట్లగుటంజేసి నాకు నాట్యంబును బరిచితంబ మత్పతిశై లూమండ కాడు కితవుండునుం గావున జూదరియాలికి గణువతనం బెక్కడి” దని సమాధాన మొసంగెను. ఈపల్కు అన్నియు సాభి పాయములును వ్యంగ్యపు పూరితములునై యున్నని. సంజయు(డు ధర్మజుని గాంచి తప్పి షై పెదతండి అనుజులు సీవును (ద్రోవదియును బు త్రచయమును క్షేమముగా నున్నసంగతి తెలిసికొని రా నన్ను. బంపె నని పలుక ధర్మరాజు

ఆరాజు మాదెసం గల

కారుణ్యము కతమునను సుఖంబున ని ట్లు

న్నారము నిను6 బు తెంచిన

గారవమున నాదుమది వికాసము పొందెన్‌ ౧-278 అని సమాధాన మిచ్చెను. ఈసమాధానము వ్యంగ్యార్థసం భరిత మై యొకవంక తిక్క నయొక్కయు నింకొకవంక ధర్మజునియొక్కయు వాక్సాతుర్యమును జాటుచున్నది. సంజయుడు ధృతరాష్ట్ర్రనితో ధర్మజు( డెవ్వరిం గొని యె త్తి వచ్చునో తెల్పుచు

ఐకవిధ్వంసి జటానురాంతకు హిడింబ పాణపారీణు( గీ

చకనిర్మూలన కేళిలోలు సమరోత్సా హైకశీల్మపవ

రకు నాగాయుతనె సామ్యకి ర్తితబలోదగు _బతివ్యూహదా

హక ఫీముం గొనివచ్చు ధర్మజుండు బాహాటోపమున్‌ జూప(గన్‌ అని చెప్పుటలో భీముడు దురొ ్యధనునిగూడ( జంపునను నధి ప్రాయ మున్నది. బకహిడింబకీచకదుర్యోధను లొక్కరిచేతనే చత్తు రను విషయమును బురస్క రించుకొని చూచిన నిందలి ధ్వని వ్య క్రమగును. ఈవిధముగా తిక్కన తన

78 చైతన్యలహరి రచనలో. గావ్యమున కాత్మయైన ధ్వనిని బలుచోట్ల( (బయోగించి దాని కపార మైన సౌందర్యము నాపాదించియున్నాండు.

విరాటపర్వారంభమున తిక్కన “కావున భారతామృతము కర్షపుటంబుల నార( (గోలి యాంధ్రావలి మోదముం బొరయునట్లుగ” భారతము రచింతునని చెప్పియుండెను. ఆంధధ్రావళి యనుపదమున విద్వాంసులనే కాక సామాన్యులైన తెలు(గువారిని గూడ సూచించుచున్నది. అట్టివారు'సెతము తనభారత మును జదివి యానందింపవలె నన్న నతడు నన్నయవలె సంస్కృృతభూయిష్తమై మెన శెలిని గాక సర్వసుబోధములై పదములతో( గూడిన దేశితెలు(గును వాడ 'వలయును. అందుచేతనే యతడు సాధారణముగా జాతీయములును భావవ్యక్తి కరణసమర్హములునై యల(తియల(తితెలు.గుపదములనే వాడుచుండును. క్తి ష్ష ములు గూఢములు నైన ఆధ్యాత్మిక విషయములను గూడ స్పష్టముగా వ్య క్రముచేయుళ క్రి తెలు(గుపదములకు( గల దని తిక్కన భారతము గొంతెత్తి చాటుచున్నది. కెవకవులు దేశిరచన నభిమానించియు( దమకావ్యములలో సంస్కృృతపదములను విరివిగా వాడియుండిరి. తిక్క నరచనలో మ్మాతము రమ్యమైన దేశితనము సర్వతోముఖముగా గోచరించుచుండును. ఇట్లని యాత(డు సంస్కృతసమాసముల నసలు వాడక యుండలేదు. అతని శైలి రసోచితముగా నుండును. అతడు రౌ దభయానకాదులను వర్షించునప్పుడు తత్త దసానుకూలముగా దీర్చ సమాసములను వాడును. _ోదుర్వారోద్యనుబాహు వ్మికమరసాస్తోక (పతాస్ఫు5ద్గర్వాంధ ప్రతి వీరనిర్మధనవిద్యాపారగుల్‌ మత్సతుల్‌; భేష్మ దో ణకృపాదిధన్వినికారాభీలంబు_ కి వ్యాకులమున్‌ బశేతన లయోపాంతో త్తమున్‌” మున్నగుపద్యములు సమాసజటిల ములును బరుషాక్షరఘటితములునై యచ్చటిరసములను జక్కగా వ్య క్రముచేయుచున్నవి. కీచకు(డు |ద్రౌసదిని వెంటనంటునప్పుడు భీము(డు

కనుగొని కోప వేగమున( గన్నుల నిప్పులురాల నంగముల్‌ కనల(గ సాందషర్మసలిలంబులు (గమ్మ నితాంతదంత పీ డనరటధాస్యరంగ వికట భుకుటీచటుల[ పవృ త్రన ర్రనఘటనాపకారభయదసన్సురణాపరి ణద్దమూ ర్రియె విజృంభించె ననుపద్యము రౌద్రమూ ర్తియై సండ్లు పటపట కొలుకు భీముని పాఠకులకు( (బ్రత్యక్షము చేయుచున్నది. శృం గారక రుణాదిరనములను వర్షించు పట్ల నతనిరచన యల(తియల(తి తెలు/గుపదములతో6 గూడి తలితమంాల

తికనసోమయాజి 79

ముగా నుండును. “లలితంబులగు మట్టియలచప్పు డింపార నంచకె వడి నడ నల్లవచ్చి కడు(బసిబిడ్డ వీండొకటి కా దవునా నెజుంగండు = "ఇది. కడు ముద్దరాలు పను శేమియు! జేయనేరదు” _ మున్నగుపద్యము లిందుకు( దార్మాణ ము, సంస్క్భృతాం|ధములు రెండింట గావ్యరచనాదక్షుండై యుండుపేకాక రసానుగుణముగా సంస్క్భుతాం ధపదములను, మార్గ దేశీ పద్దతులను అవలంబిం చుట కూడ నతనియుభయకవిమి మిత్ర విరుదము నన్వర్థ "మునరించుచున్నది. నిర్వచనో త్రరరామాయణణారంభమున నత (డు సంస్కతళ్లో కమునే (వ్రాసినను విరాటపర్వమును “శ్రీయన గౌరినా( బర(గు' పద్యముతో నే ఆరంభించెను.

తిక్కన శబ్దార్దాలంకారముల కై యెచ్చటను యత్నించియుండలేదు. అతనిరచనలో నవి యెడనెడ న్మప్రయత్నసిద్ధము లై యింపు నింపుచుండును. “సింగం బా(కటితో గుహాంతరమునం జేడ్చాటుమై నుండ-_ సింగం బున్న గుహాని కేతమునకున్‌ శీ ఘంబుగా వచ్చు మాతంగంబుం బురుడించుచున్‌ (విరా. ౨-౩80)_బెబ్బు లియున్న పొదరు లేండిచందంబున_మున్నగునవి తిక్క. నర మణీ యసమాసఘటనమునకు నిదర్శనములు. ఇ'ప్లే యతనిరచనలో నక్కడక్కడ రూపకోళ్ళక్పేజర్దాంతరన్యాసాదులును గోచరించుచుండును. సాభ్మిపాయపద (ప్రయోగమున నతడు చాలనిపుణు(డు. “సింహబలు( డత్యుదగు( డె చిగురు టోండి వెంట( గడువడి( దగిలిని యనుచోట కీచకుని సింహబులు( డనియు ద్రౌపదిని జిగురుబో(డి యనియు( జెప్పుట సాభిప్రాయమై యౌ చిత్యళోభిత ముగా నున్నది. విరాటుండు దక్షీణగో గహణసమయమున భీము(డు (ప్రదర్శిం చిన పరాక్రమమును (బశంసించుచు, “మంటయు( బోని శా తవసమాజము నించుకయేని శంకలే కంట(గ( దాణశి వెండి తెగటార్చె మహాద్భుతశ క్రి శాలి యీవంటలవాని చేసిన యపారపర్శాకమ మొండుచోటులం గంటిమె వింటిమే” (వరా, 3-229) అని చెప్పిన పద్యమున త్రుసమాజమును మంటతో జోలి భీముని వంటలవా( డనుట యాత( డాశతువుల నెంతయవలీలగా( దా(కి పరి మార్చెనో స్పష్టముచేయుచున్నది. తిక్కన సాధారణముగా కథాకథనమున కును యద్ధాదివర్ణనములకును సంభాషణములకును వచసమును వాడుచుండును అతని యద్ధవర్ణన వచనము లుపమాలంకారములతోడను క్ర్వార్ధక్మకియలతోడను గూడి దృశ్యమును పఠితలకన్నులకు( గట్టుచుండును. వచనమున సె సెత మరు దుగా మ్మాతమే యాత(డు శ్లేషను అర్హాలరకారములను వాడియుండెను.

తిక్క నయొక్క_ వ్రీపర్వమున( దప్ప మిగిలి నపర్వములలో వృత్త

80 వైతన్యలహరి వె విధ్యము నంతగా. (బదర్శించియుండ లేదు. ఆద్యంతకరుణ సభరిత మైన ప్రీపర్వమున మాత్ర మత(డు తద్రసానుగుణముగా గీతికాప్రాయములై పెక్టు వృ త్తములను (బ్రవేళ పెట్టి యుండెను. సాధారణముగా నతండు చంపకోత్పల శారూలమ శ్తేభాది వృ త్తములను, కందములను, ఉపజాతులను వాడుచుండును.. అచ్చటచ్చట వీరరౌదములను స్ఫురింపంజేయుటకై (సగ్ధరామహాసరగ్ధర లను వాడుటయు( గలదు. అత(డు వర్షనములకు సీసములను, వీరర్శాదరససం' దర్భములందు శార్హూలమ శ్తేభములను, శృంగారకరుణర ససందర్భములందు :చంపకోత్సలమాలలను వాడుచుండును. నీతిధర్మబోధ కత (డు (ప్రాయ్యికముగా 6 గందములను రచించును. అతని కందపద్యములు సాధారణముగా నెవ్వరిని మెచ్చని కవిచౌడప్ప (ప్రశంసకు( బ్యాతములై నవి. ఉదో్యోగపర్వమున విదురుండు ధృత రాషునకు నీతులు తెల్పునపుడు తిక్కన రచించిన కందములు సంక్షీ ప్రతకును ళక్తీమ త్తకును దావలములై సర్వాంధజనులమన్నన లందుకొన్నవి.

తిక్కన హరిహరనాథుని కంకితముగా( బదునై దుపర్వములును జెప్పి “హరిహరనాథ సర్వభువనార్చిత న్హయంజూడు మెప్పుడున్‌” అను వేడికో లుతో ముగించెను. హరిహరనాథునిదయచే నతండు భారతము రచించుటయు నతని భారతరచనచే శివకేశవాదై ్వతరూపమైన హరిహరనాథత త్త్వము లోక మున (పచారము పొంది ద్వేషవై షమ్యములను దొల(గించి శాంతిని నెలకొల్పు టయు జరిగెనని జెప్పవచ్చును. తిక్కన హరిహర నాథుని గూర్చి ఆశ్వాసాద్యంత ములందు( జెప్పినపద్యము లాతనిభ కిని త్త్వపారీణతను వ్య క్షముచేయు చున్నవి. ఆదేవునిపాదారవిందముల సే వనభావనములచే నతడు పొందినయా నందమునకు మేరలేదు. అందుచేతనే అత(డు కొన్నియాశ్వాసముల చివరి పద్య ముల నానందపదలాంఛితముల( గావించెను. “విశ్వ శేయఃకావ్య' మ్మను జగ ద్ధితబుద్ధితో మహాభారతమును రచించి కృతకృత్వ్యు(డై మహాకవి తిక్కన. అతని విషయమున కవిత్వ మొకతపస్సు. ఆతపస్సుచే తన్నేకాక లోకమును గూడ( బవ్మిత్రము గావించి ధర్మచై తన్యమును |బసరింప(జేసిన పుణ్యమూ ర్ట యామహనీయుండు. అత( డొకవిధముగా( దాను గావ్యమున వరించిన భీష్మ (దోణులను బోలినవా(డు. ఆదర్శమానవగుణము లాతనివ్య కియందును ఆదర్శ రవితాగుణము లాతనికావ్యమునందును మూ ర్రీభవించియున్న వి. ఆగుణగణము లనే కేతన దశకుమారచరితమున నిట్లు వర్షించియుం డెను_

తిక్కన సోమయాజి 81

నుకవీం్యదబృందరక్షకు. డెవ్వ 6 డనిన వీ(డను నాలుకకు. దొడ వెనవా(డు చిత్తనిత్యస్థిత శివు( డెవ్వ( డనిన వీ(డను శబ్దమున కర్ణమైన వాండు దళదిశావ్మిశాంతయశు. డెవ్వ6 డనిన వీ(డని చెప్పుటకు( బాత మెనవాండు సకలవిద్యాకళాచణు( డెవ్వ6 డనిన వీ(డని చూపుటకు గురి యైనవా(డు మనుమసిద్ధిమహీళనమ న్తరాజ్య భారధౌరేయు( డభిరూపభావభవుండు కొట్టరువు కొమ్మనామాత్యుకూర్మినుతుండు దీనజనతానిధానంబు తిక్కశౌరి.

ఊపాట్రరిక్‌ సాశీమనథుడు

శ్రీ గడియారం రొమక్చష్ణ వర్కు

మ, వరసర్వజ్ఞశిఖామణిన్‌, (బథితసద్వార్శిప మోదాఠరున్‌, నిరతోద్యచ్చివధర్మసంచరు 4 గళానీకాంచితావాసు, భా స్వరలింగాన్విత దేహు, సర్వ విబుధ వాతామృతాధారు భా సురపాదున్‌, గళితారి(, బాల్కురికివంశ్యున్‌ గొల్తు సోమాహ్వయున్‌.

(చెన్నబసవపురాణము - అత్తలూరి పాపయామాత్యు(డు)

౧. ఉపక్రమణిక

త్ర శ్వవిద్యాక లాపక వితాసార, అన్యవాదకోలాహల, (ప్రత్యక్షభృంగీ శావతార, జై నమ స్తకవిన్య స్తశాతకాల, | లితబిజ్రాలతల ఎగుండుగండ, సంగీత శాస్రపారగ, చతుర్వేదపారంగతాది _ బిరుదవిభ్రాజితు డగు మహితాత్ముడు పాల్కురికి సోమనాథుడు. ఆమహాకవిమూర్థన్యుని దివ్యచారిత్ర సంస్మరణ మే నేటి పసంగోద్దేశము.

ఆం ధ్రసాహిత్యచరిత్రలో నొకయుగక రై మె అ్మపతిమప్రతిభాసముద్భాసి యగు పాల్కురికి సోమనాథమహాక విచరి త్రము తెలుగువారి దురదృష్టమువలన వివాద గన్తమై యున్నది. ఆదికవి యగు నన్నయభట్టారకునిజీవితచరి త్రము గూడ అజ్ఞాత మై యున్నది. అంతకంచెను ఈకవిచర్ని త్ర అజ్ఞాతము. సోమ నాథునికాల మేది? ఆయన ఎచట జన్మించెను ? కులగో త్రము లెట్టివి ? మాతాపితరు లెవరు? అను ముథ్యాంశములనుగురించి పలువురువిద్వాంసులు చర్చించి బహువిధాభి పాయములను (్రకటించినారు. ఆయన పతిభాపాండిత్య ములు మాత్రము స్వీయరచనలవలన విశదమగుచున్నవి.

పాల్కురికి సోమనాథుడు 83

పాల్కురికి సోమనాథునిగూర్చి తెలిసికొనుటకు ఇంతవరకు లభించిన మువ్యాధారములు నాలుగు. (౧) సోమనాథునికృతులు, (౨) పిడుపర్తి సోమ నాథుని పద్య బసవపురాణము ”, (౩) కన్నడభాషలో తోంటద సిద్ధలింగక వి రచించిన * పాల్కురికి సో మేశ్వరపురాణ షే (౪) ఏకా మనాథుని “ప్రతాప చర్మితము” అనునవి. వీనిలో పద్యబసవపురాణక ర్త పిడుపర్తి సోమనాథుడు పాల్కురికి సోమనాథునకు [పియశిష్యుడైన శివరాత్రి కొప్పయకు ఆరవతరము వాడు; సోమనాథునియందు అపారభ క్రిభావము గలవాడు, ఇతడు సుమారు (క. శ. 1520 (పాంతమువాడు. సోమనాథుని ద్విపదదిసవపురాణమును తండ్రి ఆనతిచే పద్యరూపమున రచించి పాల్కురికి సోమనాథునకే సమర్చించెను. (గంథానతారికలో కృతిపతి ప్రశంసలో అతడు చెప్పిన విషయములే చర్మిత్రకారు లందరికిని చర్చనీయాంశములై నవి.

కన్నడకవి తోంటద సిద్ధ లింగార్యుడు (క్ర. శ. 1560 |పాంతమువాడు. పిడుప ర్దికవికి ఇంచుమించు సమకాలికుడు. అతడు చెప్పినవిషయములనే విశబీకరించెను. మూడవవాడగు ఏక్నామనాథుడు 14వ శతాబ్దమువాడు. అతడు తన “ప్రతాపచర్శితము*లో కాకతీయచ్మకవర్తుల చరిత్రను చెప్పుచు సోమనాథ కవినిగూర్చి గూడ కొన్నివిషయములను' చెప్పి పిడుపర్తిక వివాక్యములను బలపరిచెసు. కొందరు ఆం ధ్రకర్ణాటకవులు చేసిన సోమనాథుని పళంసలు గూడ కొంత ఉపకరింపగలవు.

పిడుపర్తి సో నాథుడు చెప్పిన (క్రిందివిషయములే [ప్రామాణికములుగా (గ్రహింపబడినవి.

“ఒకనాడు కొందరుశివభక్తులు ఓరుగంటిలోని స్వయంభూ దేవుని మంటపములో బసవపురాణమును వినుచుండిరి. ఆసమయమున శివదర్శన మునకై (ప్రతాపరుద్రమహారా జచటకు వచ్చెను. ఆజనులసంబర మేమి? అని 1పష్నంచెను. ఒకభక్రుడు లేచి ఇచట బస వపురాణ| శ్రవణము జరుగుచున్న దని చెప్పెను. దేమి పురాణ మని రాజు (దశ్నింపగా ఒకధూ రవి పుడు లేచి పాల్కురికి సోమపతితుడు మధ్యవళ్ళు బెట్టి ద్విపదలో వ్రాసిన (కొ త్రపురాణ మిది అ(ప్రమాణముు అనాద్యము అని చెప్పగా రాజు నగరికిపోయె నట. అంత శివభక్తు ల్మాగహించి పాల్కురికికి పోయి సోమనాథునకు సంగతులు నివేదించి బాహ్మణుని చంపుటకు ఆనతి నిమ్మనిరి. సోమనాథుడు పరిస్థితులు

గ్రహించి ఇప్పు డూరకున్నచో శివభక్తులకు అవమానము జరుగు నని భావించి

84 చై తన్యలహరి భవితో వివాదము కూడని దైనను తనమహిమచేత ఒకసామాన్యునితో ఆబాహ్మణులను పరాభూతుల గావింప సంకల్పించెను. వెంటనే అంగము దలు గల ఎడ్డను పూన్చిన గుడారుబండి పె నెక్కి ఓరుగంటికి బయలుదేరెను. సోమ నాథునిరాకను విని కొందర్నుబాహ్మణులు ఊరిలోనిదుండగులను, మొండివారిని: చేరబిలిచి వారికి ఉల్లిగడ్డలను లింగములుగా కట్టించి విభూతిరుదాక్షధారణ. చేయించి ఎదురుపంపిరి. ఆవేషధారులు వినయము నటించుచు వచ్చి సోమనాథు. నకు నమస్కరించిరి. ఆయన మహిమవలన కృతిమ చిహ్నాములన్నియు: సత్యమ్ములె వారు నై జశివభక్తులుగా మారిపోయరి. వారందరితో గలిసి ఓరుగంటి. గపనిదగ్గరకు రాగా ఎడ్లు ముందుకు పోక నిలిచిపోయినవి. సంగతేమని. విచారింపగా గవనిమీద గజలక్షీవిగహము చెక్కబడియున్నట్లు తెలిసెను. సోమనాథుడు దానిని తొలగిపొ మ్మని చెప్పగా అది విరిగి |క్రిందపడెనట.. తరువాత ఎడ్లు లోనికిపోయినవి. ఈఅద్భుతవార్తలు తెలియగనే (ప్రతాపర్ముద మహారాజును, (బ్రాహ్మణులును భయముచెంది ఎరురుగా వచ్చి సాగిలి (మొక్కి. రట. ఆయన వారి నన్నుగహించి పంపి శివభక్ర్తులతో కొంతకాలము గడ పెను. కాల్మతయవేదియైన సోమనాథుడు ఆగామికార్యకౌశల్యంబు నెరింగి పిడుపర్తి శివర్మా తికొప్పయ్య అదిగా గల తమశిష్యుల నందర బిలిచి “ఈ దేశం బింక తురుష్కులచే న్నాకాంతంబు కాగలదు. మాబోటి నియమ్మవతుల కిం దునికి పొందు పడదు” అని వారికి చెప్పి మీకీరాజ్యములో వసించుటకై ఒక్కగా మము నిప్పించెదను. అట నుండు డని పల్కి తనశిష్యుడును, |ప్రతాపునిమం| తియు నైన ఇందులూరి అన్నమర్మతిని పిలిపించికొని “నీవు మాకు (పియభక్తుడవు శివారాధనతత్పరుడవు. కావున మాపతస్టుల కొక గామమును మీరాజుతో చెప్పి ఇప్పింపుము” అని ఆజ్ఞాపించగా అతడు మహ్మాప్రసాద మని ప్రతాపర్నుదునిచే డోక పట్టును అగ్రహారముగా ఇప్పించెను. అరువదిముగ్గురుభక్తు లందు నిలిచిరి. సోమనాథుడు తనభక్రులతో గలిసి కన్నడ దేశమునకు పోయి అచట కొన్నాళ్ళుండి ఇక తనకు కాల మానన్న మైన దనియు, సమాధిస్సుడ నయ్యెద ననియు: శిష్యులకు తెలిప్కి శివగంగచెంగట గల “కల్కె' మను [గామము చేరుకొనెను.. అచట భూమిలో సమాధి కట్టించికొని అందు (ప్రవేశించి యోగనిష్పతో నిర్వికల్ప, సమాధి నుండెను. ఈశ్వరుడు సాక్షాత్కరించి ఆయన కోరినటు భకులకు. కొన్నిమహిమలు జూపి సోమనాథుని కై లాసమునకు గొనిపోయెను. "అన్న మంత్రి ఇప్పించిన డోకిపల్లు అగ్రహారమునకు శివరాత్రి కొప్పయ్య మనుమడగు.

పాల్కురికి సోమనాథుడు 85

పెదసోమయ్య కాలమున బావ ఏర్పడగా ఆతడు |పౌఢదేవరాయల సాయమున తిరుగ సంపాదించెను.”

పిడుపర్ధి సోమనాథుడు చెప్పిన ఈవిషయముతే పాల్కురికి, సోమ నాథుని స్రలకాలములను కొన్నిజీవితవిశేషములను తెలిసికొనుటకు ముథ్యాధారములు. వీనినే విద్వాంసులు పలువురు (ప్రామాణికములుగా చర్చించి వివి ననిర్ణయములు చేసినారు. ఇతరుల గంథములలోని బహిః|సమాణములను, స్వయముగ సోమ నాథుడే రచించిన అనుభవసార, చతుర్వేదసార, బసవపురాణ, పండితారాధ్య చరి త్రాది (గంథములలి సై అంతస్సాక్ష్యములను ముఖ్యాధార ములుగా (గ్రహించి మహాకవి జీవిత విశేషములను, సాహిత్యవిశేషములను తెలిసికొందము.

౨. జీవితవిశేషములు కాలము : ఇతనికాలమునుగూర్చి పండితులు వివిధాభి పాయములు వెల్లడించిరి.

రుద దేవుని కాలమువా డని (12వ శతాబ్దము) కొందరు, గణపతిదేవునికాలము వాడని కొందరు, (పతాపర్నుద దేవునికాలపువా డని పలువురును నిర్ణయించిరి, ఉపలభ్యములై ఆధారములనుబట్టి సోమనాథుడు కాకతీయచ్మకవర్తులలో చివరి వాడైన (ప్రతాపర్నుదునికాలమునం దే ఉండె నని చెప్పవచ్చును. ఈకాలనిర్ణయ మునకు పిడుపర్తి సోమన పద్యబసవ పురాణములో చెప్పిన వృత్తాంతములే ముఖ్యాధార ములు.

(1) ఒరుగంటిలో బసవపురాణ శ్ర వణసందర్భమున సోమనాథుడు స్వయ

ముగ (ప్రతాపరుద్రుని చూచుట.

(2) ఇందులూరి అన్నమం తతి డోకిపల్టు అగ్రహారము నిప్పించుట.

(3) స్వల్బకాలమునశే ఓరుగంటిసీమను తురుష్కు ల్మాకమించుట.

(4) బాధిత మైన అ|గహారమును ప్రతిగృహీత మనుమడు (పొఢదేవరాయల

సాయమున మరల సాధించుట.

పాల్కురికి సోమనాథుడు (పతాపర్ముదునికాలపువా డై నప్పుడే తక్కినఘటనలు సరిపోగలవు. డోకిపల్డును ఇప్పించిన ఇందులూరి అన్నమం తతి ర్ముదమదేవి కుమార్తె రుయ్యాంబకు భర్త. (ప్రతాపరుద్రుని పినత ల్లికిమగడు. అతడు రుద్రమ దేవికాలమునను, (ప్రతాపర్ముదునికాలమునను మంత్రిగా దండనాథుడుగా ఉండెను. ఇతనిశాసనములు కొన్ని (ప్రకటింపబడినవి.

86 చై తన్యలహరి (1) క్రీ , 1291లో “తిపురాంతకము" నందు అఖండ దీపారాధన కై ఇందులూరి అన్నమం|తి 50 ఆవులను దానమిచ్చి వేయించినశాసన మున్నది. (2) 1293 లో. “ద్రాక్షారామము'నందు ఈఅన్నయమంతి స్వామికి 50 నిష్క_ములను దానమిచ్చిన శాసనము కలదు (3y 1317 లో “పలివెలిలో (ప్రథాని అన్నయ పెగడకు పుణ్యముగా ఒకసామంతుడు వేయించిన శానన మున్నది. ఒరుగంటిసీమను చివరిసారి దండయాత్రలో 1323 సంవత్సరమున తురుష్కులు ఆక్రమించిరి. కావున 12911323 సం॥ నడుమ ఓరుగంటిసా మాజ్యము నేలిన కడపటి కాకతీయచ।క్రవ రి (ప్రతాపర్ను( దదేవునికాలమునందే పాల్కురికి సోమ నాథుడు ఉండెననియు 1320 (ప్రాంతమున కన్నడ దేశమునకు పోయెననియు నిర్ణయింపవచ్చును. డోకుపల్డును (గ్రహించిన శివరా తి కొప్పయ మనుమడు పెద్దసోమయ్య చివరికాలమున్‌ ఆ(గహారము అంకిలిపడగా దేవరాయల సాయము పొందినాడుగదా. దేవరాయలు విజయనగరరాజులలో ₹0డవహరిహరఠరాయల అనంతరము 1404-1422 సం॥ నడుమ రాజ్యము చేసినవాడు. కాఫ్‌ ఇదికూడ పైనిర్ణయమును సమర్థించుచున్నది.

సమకాలిక పరిస్థితులు : సోమనాథుడు కాక తీయస్నా మాజ్యావసానకాలమున నుండెను. అప్పట్‌ పరిస్థితులను గమనింతము. కాకతిరాజులలో మొదటివారు జై నమతాభిమానులై యుండిరి. 12 శతాబ్దమున బసవన_పండితారాధ్యులకా లమునుండి కొకఢజాత్‌ శై వపక్షపాతులై రి. “వీరికి పాఠుపత శె శె వాచార్యులు గురువులుగా నుండిరి. ఆకాలమున Wl లకేత వళ ఇనుమడించెను. అనేక శై వమఠములు వెలసినవి. అప్పటిమఠములలో ,ప్రసిద్ధిగాంచినది గోళ మఠము. మఠాధిపతి విశ్వేశ్వరశివాచార్యులు. ర్నుదమదేవి 1261 లో ఈఆచార్యునకు గుంటూరు జిల్లాలోని “మందడము'ను అగ్రహారముగా సమర్చించెను. అందు గోళీ మఠము స్పాపించబడినది. ఈమఠమునకు త్రిపురాంతకమున, పుష్పగిరిలో మరికొన్నిస్టలములలో శాఖ లేర్చడినవి. ఈఅన్నిమఠములలో పనిచేయువా రందరును శివభక్తులు. |ప్రతిమఠమునకును డేదశా స్ర్రవిద్యాశాల, నిరతాన్నదాన స్మత్రము, (వసూత్యారో గ్యశాలలు అనుబంధములుగా నుండి జనసేవ చేయు

పాల్కురికి సోమనాథుడు 87

చుండెను. పరిచారకులు శివార్పణముగా తమజీవితముల నంకితము చేసిన వారు. వీరిని వీరభ[దు లనియు, మెలారువీరభటు లనియు పిలుచుచుండిరి. బస వేశ్వర-పండితారాధ్యాదులచే నూతనముగా (ప్రచారము చేయబడుచుండిన వీరశె వము (ప్రజాదరణము నందుచుండెను. ఈసందర్భములో [ప్రాచీ నపాకుపత శై వమును, నవీనవీర శై వమును గూర్చి కొంత తెలిసికొనవలెను.

పాశుపత శై వము మహాభారత కాలమునాటి కే (ప్రసిద్ధిగాంచి యుండెను. ఆప్రాచీనశై వమున వర్ణాశమవ్యవస్థ యుండినది. ప్రీశూదులకు పాశుపతటీకొ నిషేధము ఉండెను. “మ్మూత్రపురీషం నా వేక్షేత్‌, త్రీ శూదం నా విభా షేత్‌, యద్యవేక్షేత్క్‌ యద్యభిభాషేత్‌, ఉపస్పృశ్య, (ప్రాణాయామం కృత్వా, రొ దీం గాయత్రీం, బహురూపీం వా జపేత్‌” (పాకుపతస్తూ త్రములు 1__13.14) ముండక -అధర్వశిఖో పని షత్తులలో ఈమతము శిర వ్రతము, మహావతము, అని పేర్కొనబడినది. షడ్డర్శనములలో ని వె శేషిక-న్యాయదర్శనకారులగు కణాద_గౌ తమమహరులు పావుపతమాహేశ్వరులె యుండిరట. ఉజయినీమహా కాళుని పూజకులై ఉండుటవలన వీరిని కాలాముఖులని వ్యవహరించిరి; లకుకేశ్వర సం పదాయము నవలంబించుటవలన లాకులు రని పేర్కొనబడిరి. ఈమతమునకు ఆం ధకర్ణాటక దేశములలో శ్రీశైలము, కాళహస్తి ఓరుగల్లు, నంది, బెల్లామ్‌, హూలి మొదలై నస్టలములు కేం దములుగా ఉండెను. ఎందరో కాలాముఖాచార్యులు రాజగురువులై యుండిరి. వీరినామములచివర “దేవ. పండితంరాసి=ళ క్రిజీయ.?ివ_గొరవం|వతి-ముని' మొదలై ఉపనామము లుండెడివి. శాసనములలో వీరు “స్నానజపహోమనియ మధ్యానా నుష్టా నశీల తత్సరులు, కౌపీనమౌంజీధరులు, రుద్రాకెలంకృతులు, జంగమలింగానతారులు, లాకులాగమసమయసముద్ధార కులు” అని వర్ణింపబడి నారు. పాశుపత శె వము (క్రమముగా మార్చుచెంది కర్మదూరము భక్తి ప్రథానము అయిన వీరశె వముగా పరిణమించెను.

వీరశె వధర్మము ఎప్పు డారంభమయ్యెనో సరిగా చెప్పదగిన ఆధారములు లఫింపలేదు. ఆనం పదాయ (గంథములు కొన్నిటిలో ఈధర్మము పంచాచార్యుల నుండి ఉదృవించెననియు, మరికొన్నిటిలో బస చేశ్వరునినుండి వెలువడెననియు చెప్పబడినది. పంచాచార్యులలో రేవణసిద్ధ,పండితారాధ్య, మరుళ సిద్ద, ఏకోరామ, విశ్వారాధ్యు లున్నారు. వీరిలో రేవణసిద్ధ, పండితారాధ్య, ఏకోరామాదులు 11-12 శ్రతాబ్దములం దుండిరి. బసల వేశ్వరునికాముగూడ 12వ శతాబ్దమే. వీరందరును

88 చైతన్యలహరి

ధర్మ పసారణమునకు విశేషముగ Less వీరికి 1 శతాబ్దముముందే శివశరణులు వీరశై వమతమునకు (ప్రాతిపదిక వేసినట్లు ధర్మ గంథములు చెప్పు చున్నవి. జేడరదాసిమయ్య _ శంకరదాసిమయ్య, సుగ్గలదేవి మొదలై నశివశర ణులు పశ్చిమచాశుక్యజయసింహుడు 11వ శతాబ్దమున పటంచెరువును పాలించు చున్న పుడు (ప్రసిద్ధి గాంచియుండిరి. ఈశరణులందరికిని మకుటాయమానుడు

అల్లమ్మపభుడు. (ద్రావిడ దేశమునందు 7వ శతాబ్దమున శై శై వమత్మపచారము చేసిన అప్పర్‌ = తిరుజ్ఞానసంబంధనాయనార్‌ _ శుంబరకయూ _ర్రినాయనారు మొదలై శివభక్తుల ప్రభావము కన్నడ దేశమున నుదయించిన 'వీరతై వముపై పడినది. ఈనాయనారులు అరువదిముగ్గురు. వీరందరును అనేకస్తోత్రమలను రచించి శ్రైవమును జససామాన్యమున gs తన Sons 11వ శతాబ్ద మునం దుండిన “శేక్కి శారు! “పెరియపురాణము' అనుపేర తమిళములో రచించెను. వీరినే పురాతనభక్తు లనెదరు. వీరు లింగధారులు కారు. మహా శివభక్తులు. "పెరియపురాణమునందలి నాయనారులచరి తలను కన్నడకవులైన హరిహర_షడక్షరి మొదలై నవారు కావ్యములుగ రచించిరి. పాశుపతమునందలి వర్ణవ్యవస్థ, వై దికకర్మకాండ మొదలై నవానిని తొలగించి వీరమాహేశ్వరాచార (వ్రకదీక్షలో శె శె వమును సంస్కలరించినారు. కన్నడ దేశమున శరణులు, బస పశ్వ రుడు, చెన్నబసపడు మొదలై నమహాపురుషులు, పంచాచార్యులు ఈవీర శె వమును (ప్రచారము చేసిరి. బసవేశ్వరుడు (బ్రాహ్మణుడయ్యును ఉపనయనసంస్కార మును తిరస్కరించి లింగధారణదీక్షను (గ్రహించెను. ఆంధదేశమున వీరశైవ మును మలి ల్లి కార్గునపండి తారాధ్య, శివలెంక మంచన, (శ్రీపతి పండితులు ముగ్గురును (పచారముచేసిరీ. వీరు వీర వధర్మము నామోదించిన ఆరాధ్య బాహ్మణులు, వీరిసం[ప్రదాయమును ఆరాధ్యసం|పదాయ మనెదరు. ఆందులో స్మార్త ర్తమార్గ మనియు, భక్తి మార్గ మనియు రెండు పధానవిధము లున్నవి. వీరు లింగమును, యజ్ఞోపవీతమును 'థరింతురు. తీవ్రవాదులు యజ్ఞోపవీతమును తిరస్కరించి శేవలలింగధారణదీక్షనే పొందెదరు. శ్రీపతిపండితుడు తన్మశీకరభాష్యమునందు వీర వత త్త్యముల నిట్లు చెప్పెను. “తాం తిక శూలడ మరుకళశం ఖచ్మకాంక నిషేధపూర్వక, భన్మరుద్రాక్షధారణ పూర్వక, నిగమాగ మోభయ వేదాంత పతి పాదిత భక్తి (క్రీయాజ్ఞా నకాండ తయవిపిత స్థాలసూక్ష్మేచిద చిత్సపంచ। పకాళ షట్‌ స్టలపరశివసాక్షిత్కారకారణ, శరీర త్రయగతమలధ్వంసక, కారుణ్య కల్యాణ కై వల్యవిభాత్ని త్రయ పదాయక, అష్టావరణ, పంచాచారసద్గురుక రుణా

పాల్కురికి సోమనాథుడు 89

కటాక్షలబ్ద శక్తి పాతాద్యవచ్చిన్నపరశివేష్టలిం గధారణాత్మ కపాశు పత దీక్ష” ,ఈ మత మును క్తి విశిష్టాద్వైత మని పేర్కొన్నాడు.

12 శతాబ్దమున బౌద్ధజై నములకృషిఫలితముగా _ వై దికకర్మకాండల (ప్రభావము తగ్గియుండెను. బౌద్ధముగూడ రూపుమాసి యుండెను. జైనము నామమాత్రావశిష్టమెనది. శంకరాచార్యుల దై్వైతజ్ఞానము జనసామాన్యము నకు అందుబాటులో లేకుండెను. వర్ణవ్యవస్థ వెళ్లితలలు వేసి దురహంకారపూరిత మె యుండెను. శె వాచార్యులు లింగార్చనారూపమున శై నమును రక్షించుచున్నను తగిన ప్రోత్సాహము లేక ని స్తేజమై యుండెను. అప్పుడే తమిళదేశమున నాయ నారులు శివభ క్రి గీతముల నాలాపించుచుండిరి. ఆళ్వారులు, రామానుజులు ఉద యించి వై ష్టపభ క్రి మతమును వ్యాపింపబూనిరి. జై నబౌద్ధములు కళాహీనము లైనను వాన్ని పభావమువలన (ప్రజలలో కలిగినవై రాగ్యభావములు మాయలేదు. "వై దికమతములు శుష్కాచారములలో పడిపోయెను. సంఘము ముక్కలు చెక్కలుగా నుండెను. కులమతభేదములు, నీచోచ్చభావములు, (ప్రబలి (ప్రజా హృదయములు సంకోభము నొందినవి. జాతి నిర్వీర్య మయ్యెను.

ఈపరిస్టితులలో నామమ్మాతముగ నున్నఅవై దిక జై నమతమును, శేవలా -చారపరాయణులై సనాతనవై దికులను (ప్రతిఘటించుటకై బసవేశ్వరు దుద యించెను. అతడు ధార్మికక్నే త్రమున మహ్మక్రాంతికారకు డయ్యెను. ధార్మిక _ సామాజిక నం పదాయశ్ళంఖలలనుండి (పజలను విముక్తుల నొనరించెను. అగ వర్ణములకే పరిమితమై యుండిన ముక్తి మార్గమును సకలజనులకును సంచార 'యోగ్యము చేసెను. దీనితో జనులందు నూత్నశ క్రి సంచారిత మయ్యెను. కులాచార, మతాచారములు ధిక్కారము నందినవి. _మద్యమాంసని షేధము చేసి లింగధారణదీక్ష పొందిన జనులందరును తారతమ్యవిచక్షణారహిత సహో .దరులె రి. దేశమున వీరజీవన ముదయించెను. ఈమహావిప్త వమునకు ధార్మిక సామాజికస్వాతం త్య మే (ప్రథానలక్ష్యముగా నుండెను. ఈవిధముగా (ప్రజా .హృదయములన్నియు నుల్లో లకల్లోలములతో నిండి ఎటుగాంచిన (పతిఘటనము, నవసృష్టినిర్మాణము కనులబడజొచ్చెను. ఈమహోద్యమముచే (ప్రభావితమైన పంక త్రయము ఆం|ధదేశమున నూత్నధర్మపచార మొనర్చెను. బస వేశ్వరున కంటె పండితారాధ్యాదులు విద్వాంసులు, (పతివాదభయంకరులై నను జనసామా న్యము నుద్దీపింపబేయలేక పోయిరి. బస వేశ్వరుని వలె మానవసంఘము నుజ్లూత .లూగింపగల మహామహుడొకడు తెలుగుదేశమునకు అత్యవసర మై యుండెను.

90 చై తన్యలహరి జన్మన్థలము శి

ఆతరుణమున _ ఓరుగంటికి _12మైళ్ళదూరమునందున్న జనగామ తాలూకాలోని నేటి పాలకుర్తి గామమునందు సోమనాథుడు 13వ శతాబ్దాంతమున జన్మించెను. (గామముదగ్గరికొండ పె సో మేళశ్వరాలయ మున్నది. ఆస్వామిపేరునే సోమనాథునితలిదండులు తమకుమారున కిడిరి. తోంట. దార్యుడు తనసో మేశ్వరపురాణములో ఆం|ధ్రదేశమునందు (శ్రీ శై లక్షే త్రమునకు ఈశాన్యభాగమున పాల్కురికి ఉన్నదనియు అందు సోమనాథుడు పుశైననియు, ఆతని కాపేరు కొలనుపాక లోని సో మేశ్వరుని సేవవలన కలిగెననియు చెప్పినాడు,

సోమనాథుడు శిష్యులకు దాన మిప్పించిన “దోకిపల్టు" సోమనాథుని గురువులలో నొకరైన పోతి దేవరనివాసస్టల మగు “కట్టకూరు" (గ్రామములు. పాలకు రికి సమీపముననే యున్నవి, పిడువ ర్రిసోమన" చెప్పిన ఓరుగంటి. గాథ కూడ పాల్కురికి ఓరుగల్లునకు సమీపమునండే ఉండవలె నని చెప్పు. చున్నది. కన్నడ కవిచరిత్రకారులు డి. యల్‌. నరసింహాచార్యేలుగారును,. రె స్‌దొరగారును పాలకురికి గోదావరిజిల్లాలో నున్నట్లు వ్రాసినారు. అది. (పమాదపతితము కావచ్చును. మన "సిద్ద పరిశోధక పండి తులందరును పాలకు ర్తియే సోమనాథుని జన్మభూమి యని ఏకగీవముగా ఆమోదించినారు, కాని కవితరంగిణికారులు చాగంటి శేషయ్యగారును, పండితారాధ్యచరి త్రపీ రికా కారులగు డా॥చిలుకూరు నారాయణరావుగారును ఈపాలకు ర్తిని కాదవి మైసూరు: రాష్ట్రమునందలి తుమ్కూరుజిల్లాలో ని “హాల్కురికె” (గ్రామమునకు బలవంత ముగా తీసికొనిపోయినారు. వారివాదములు దుర్చలము లె లెనందున పరా స్తము. లె వది. సోమ నాథునిజన్మస్టలము మనపాలకురి యనియే (గహింతము. శెలుగు. పారి ఆచారమునుబట్టి (గ్రామనామము ఇంటి పేడ కాగా పాల్కురికి సోమనాథు: డని (ప్రసిద్ధిగాంచెను.

కులగో_తములుః

సోమనాథుడు జన్మచే లింగధారి యగుఆరావ్య[ బాహ్మణుడై తరువాత వీరమ హేశ్వరాచార్మ వత దీక్ష పొందెనని సాహిత్యచరిత్రకారులందరును నిర్ణ యించిరి. కాని బండారు తమ్మయ్యగారు నా త్రము అతడు సహజవీరశై వులగు. జంగములఇంట బుపై నని కొన్ని ఉపపత్తులను చూపినాడు. (చు హా_పాలకురిక్తి సోమ నాథకవిి,.

పాల్కురికి సోమనాథుడు 9

సోమనాథునికులగో తములవలెనే ఆరాధ్యజంగమశబ్దములుగూడ వివాద (గ్రస్తములై నవి. ఈరెండుశబ్దములును (ప్రాచీనకాలమున కులవాచకములుగా వాడబడియుండ లేదు. అరా ధ్యళబ్దమునుగూర్చి “ఆగమార్థానుసంధాతా, రాగ మోహాది వర్థితః ధ్యాన జ్ఞాన సమాయు క్ర కః, ఆరాధ్య ఇతి గియతే” అను నార్యోక్తి కానవచ్చుచున్నది. “ఆగమార్థముల నెజీగి ఆచరించువాడు, రాగమోహాదులు వదలినవాడు, ధ్యానజ్ఞానములతో గూడినవాడు ఆరాధ్యు డనబడు చున్నాఢు' అని వీనిభావము. అశ్లే 'జంగమళబ్దమును గూర్చి “జానాత్యతిళయా ద్యోహి, శివం విళ్వ_పకాళశఠం, స్వన్వరూపతయా సోహి జంగమః పరికిర్పితః”” “అతిశయమైనజ్జానమార్గమున ర్పించుచు విశ్వ పకాశకుడై శివుని స్వస్వరూప ముతో దర్శించువాడు 'జంగము డనబడును.” వీరశె శై వధర్మ గంథమగు "సిద్ధాంత శిఖామణి “భూతిరు దాక పాషాణలింగ ధారీ ను లింగాంగసంగమజ్ఞానీ జంగమః పరికీర్తితః, " “బాహ్యాడంబరములైన భూ తిరు ద్రాక్షలింగధారణములచేతనే జంగముడు కాడు. శిపజీవై క్యజ్ఞా నము గలవాడే జంగము డని పిలువబడును' అని చెప్పుచున్నది. మరియు వీరాగమమందు “దేహజీ వేశతత్త్వా ర్థబోధాయె ముక్తి మిచ్చతాం, స్వస్వరూపోవ దేశోర్థం, జంగ మోబస్మి హేళ్వరి”” అని చెప్పబడినది. పార్వతీ ! ఎవరు దేహజీవేశ్వరతత్తా్వార్థము నెరుగుటకై భవబంధమాలనుండి ము ర్రీని గోరుచున్నారో వారికి స్వస్వరూపజ్జ్ఞానము ఉపదేశించుటకె నేను జంగమరూపుడ నగుచున్నాను' అని భా.ము. దీనివలన సాక్షాత్‌ శివుడే జంగము డని సిద్ధించును. ఆనాడు వీరశెవులలో క్యాచిత్కముగ ఆరాధ్యవ్యః హార ముండినట్లు కానవచ్చును. వీరశైవ పంచాచార్యులలోని ఏకో రామారాధ్య, పండితారాధ్య విశ్వారా ధ్యపీఠములు మూడును ఆరాధ్యవ్యవ హారముచేతనే |ప్రసిద్ధిగాంచినవి. సాధారణముగా ఆరాధ్యపదము లింగయజ్ఞో వీతములు రెండును ధరించిన బాహ్మణులకే వ్యవహారరూఢమై యున్నది. అశ్లే శ్రైవులై (బ్రాహ్మణులను జంగముంని క్వాచిత్కముగ వ్యవహరించిరి. నన్నె చోడుని గురువు జంగమమల్లికార్లునుడు భూసుర తిలకడుగా కీ ర్లింపబడినాడు,

32 చై తన్యలహరి

సాధారణముగా జంగమపదము సహజవీరశై వుల గు మాహేశ్వరులకే రూఢమై 'యున్నది. (క్రిందికారణములను పురస్కరించికొని సోమనాథుడు ఆరాధ్య ద్రాహ్మణుడుగా పుట్టి ఉపనయనసంస్కారమును తిరస్కరించి లింగధారణ చీక్ష గొన్నవాడని నిర్ణయింపవచ్చును.

(1) అతని గంథములై పంత్‌ శారాళ్యుదర క, చతు ర్వేదసార, సోను నాథభాష్యబసవపురాణాదులలో వే వేదోపనిషన్మ ర్యత్రముల నుదాహ రించుట, (బాహ్మణేతరులకు సామాన్యముగ తెలియని వె దికశిష్టాచార వ్యవహారముల నెరిగియుండుట. తానే చతుర్వేదపారగుడనని తెలుపుకొనుట.

(2) ఆపస్తంబస్మూతుడు, హరితసగో తుడు, పండితారాధ్యచర్మితశోత అయిన సూరనామాత్యుడు ముద్దులమటిది, భావుకుడుగా సంబోధింప బడుట.

(3 వర్షవ్యవస్ట వేని వీరశె వమును స్వీకరించినను తనసోమనాథభాష్య మున శివ ప్రసాదమాహాత్మ్యము నుగ్గడించుచు“ అకుద్ధాత్మాఒకు చిర్లోభా, న్మద్భుక్తం పావసంవరం౦, భక్షయ న్నాశ క్‌ శూ దో హ్యధ్యయనాదివ॥” అని [వాసియుండుట. (వీరశై వదీక్ష పొందినచో అన్ని వర్ణములవారును సమానులే కావున శ్నూదుడు వేదాధ్యయనము నకు అనర్హుడు కాజాలడు.

(4) సోమనాథభాష్యమునందే గాయ, త్రీమంత్రము శివభక్తులకు దూష్య ము కాదనియు గాయ, త్రీమం|త్రాధి దేవత వైదికాచారపరు లను నట్లు సవితృడుగాక భర్గశబ్దవాచ్యుడై పరమశివుడేఅనియు చెప్పియుండుట “ఇత్యాది [కుతిస్కృతిపురాణాగ మేతిహాసవచన (ప్రమాణాత్‌, సవి తుర్వ రేణ్యత్వాత్‌, ధియః (ప్రేరకళత్వాత్‌, శివవాచక త్వాత్‌, భర్గశబ్ద వాచ్యః పరమేశ్వర ఏవ తథాదిత్యాదిదేవతాంతరం భవతి అత ఏత దాయ తీమం|త్రాధిపతిః పరమేశ్వర ప్రధ”

(5) బసవనిభ క్రితన్మయత్వమున మునిగి తేలుచున్న సోమనాథుడు బసవ పురాణముతరువాత వె దికాచారములు పరిత్యజింపని ఆరాధ్యమహీ సురుని పస్తుతించుటకై పండితారాధ్యచరిత్రను రచించుట.

ఆయిీకారణములవలన సోమనాథుడు ఆరాధ్య బ్రాహ్మాణకుటుందిమున జన్మించి యుండె నని చెప్పుటయే సమంజసము.

పాల్కురికి సోమనాథుడు 93

12వ శతాబ్దమున శైవము స్తబ్దస్టితిలో నుండగా (బాహ్మణుడైై జన్మించిన. బసవేశ్వరుడు వై దికాచారపద్ధతిని పరిత్యజించి వీరమాహేశ్వరాచార వత దీక్ష నొంది భక్యావేశముచే ఆకుతమును సంపూర్ణ చెతన్యవిలసిత మొనర్చెను. బన వనవలెనే ఎందరో (బ్రాహ్మణులు ఆకాలమున (బాహ్మ్యమును వదలుకొని మాహే' శ్వరు లైనారు. వారిసంతతివారు తరువాత జంగములుగా వ్యవహరింపబడిరి. బసవనకు సమకాలికుడై పండితారాధ్యుని శివత త్త్వసారమును చదివి |ప్రభావి తుడై సోమనాథుడు భక్స్యాేశముచే గురులింగార్యుడగు మాహేశ్వరగురునిచే శివదీక్ష పొంది గురుగోత్రమగు భృంగిరిటి గోత్రమును స్వీకరించియుండును. కావుననే సోమనాధుడు బసవపురాణము రచించి క్ష పధానమగు జంగమ. సం(పదాయమును, పండితారాధ్యచరి త్ర రచించి వైదికమగు ఆరాధ్యసం[ప దాయమును ఆం౦దేశమున సమాన గౌరవముతో (ప్రచారము చేసి చరితార్లు. డయ్యెను.

తలిదండులు : సోమనాధుడు తనతలిదం|డులను గూర్చి పలువిధములుగ చెప్పికొన్నాడు. ఆయనకృతులలో మొదటిదిగా బహుజనా౦గీకృతి బడసిన అనుభవసారమందు'

““భృంగిరిటిగో తుడ6ను గురు లింగార్యతనూజుండ శివకులీనుండ దుర్వా సంగవివర్ణితచరితుండ జంగమలింగ ప్రసా దసత్పా౨ణుండన్‌ ''

అని చెప్పినాడు. తరువాత బనవపురాణమున

“ధర నుమా మాతా పితా రుద యనెడు

వరపురాణో క్రి నీళ్వరకులజుండ

క్తకారు ణ్యాఖిషిక్తుండ (బాశ

ముక్తుండ గేవలభ క్రిగోతుYండ

(థాజిష్ణుడంగు విష్ణురామి దేవుండు

దేజిష్ణు వగు శ్రియా దేవి యమ్మయును

గారవింప(గ నొప్పు గాడిలినుతు(డ

వీరమాహేశ్వరాచార (వతుండ”” అని [వాసికొ నెను. ఆపిదప బసవనభ కి విశేషమై పూర్వకులగో_తములు ఉచ్చ రింపరా దన్న'ప్లే తలిదండ్రుల పేర్లు చెప్పక పండితారాధ్యచరితమునందు

94 చై తన్యలహరి

“ధర నుమా మాతా పితా రుద యనంగ వరపురాణోక్కి నీశ్వ రకులజుండ బేరెక్క(దగిన శ్రీజెలిదేవ వేమ నారాధ్యు లను పరమారాధ్య దేవు మనుమనిశిష్యు(డ మద్దురులింగ ఘనకరుణాహ స్తగర్భనంభవుండ "మును బనవపురాణమున నెన్నందగిన పెనుపారుజనులకు పెంపుడుగొడుకి” అని (వాసికొన్నాడు. అనుభవసారమును రచించునాటికి సోమనాథుడు వీర మాహేశ్వరాచారదీక్షను పొంది యున్నందున తలిదండులను స్మరింపక గురు వును, (క్రొ త్తగోతమును స్మరించెను. బినవపురాణరచనమునాటికి వీరశై నము పూర్తిగా ఒంటబట్టినది. శివభక్స్యావేశము హెచ్చినది. అయినను అప్పటికి తలిదండులు (బ్రతికియుండి రేమో 1 వారిపై గల క్రి గౌరవములచే జననీజోకు లగు (శ్రియాదేవీవిష్ణురామిదేవులను స్మరించి తనకృతజ్ఞతను చాటుకొనెను. ఆతరువాత వయఃపరిపాకముతో వీరమాహేశ్వరాచార్మ వతము ముదిరి టీక్షెపూర్వ సంబంధములకు పూర్తిగా దూరుడై తలిదండులను గూడ స్మరింపలేదు. వీర శె వధర్మ గ్రంథములలో “యస్యైవ శాంభవీదీకా జాతా గురుకృపావశాత్‌ పూర్వజాత్యాదికం తస్య స్మరేత్‌ ప్రాకృతం హి తత్‌” * ఎవడు శాంభవీదీక్షను పొందునో వాడు తనపూర్వకులగో త్రాదులను స్మరింప రాదు? అని శాసింపబడినది. అందుకే సోమనాథుడు తనకులమును మాతాపిత రులను స్మరింప లేదు. అతడు సహజవీరశై వుడై యుండిన మాతాపితరులను న్మరించియే యుండెడివాడు. = ఆతడు పాలకుర్తిలో (శ్రీయాదేవివిష్ణురామిదేపు లను ఆరాధ్య బాహ్మణ దంపతులకు జన్మించి శాంభవీదీక్షను పొంది వీరమాహేశ్వరాచార[ వతు డయ్యెను. ఇచట ఒకవిషయము గమనింపదగియున్నది. సోమనాథుడు అనుభవసారములో బసవనను స్మరింసలేదు. మల్లి కారున పండితారాధ్యునిమ్మాతము స్మరించినాడు, ఆయనశివత త్త ్వసారమునందలి భావముల ననువదించెను. అనగా అప్పటికి బసవేశ్వరుని విషయముగాని, ఆయన ఉపదేశములనుగాని బొత్తుగా ఎరుగడన్నమాట, ఆగ్రంథమునందే తాను అప్పటికే శాంభవీదీక్ష పొందినట్లు “గురులింగార్య తనూజుడ

పాల్కురికి సోమనాథుడు 95

భృంగిరిటిగో[తుడ” అని |వాసికొన్నాడు. ఆంధ్రదేశమునందు “భ క్రి మీది వలపు _ (బాహ్మ్యంబుతో పొత్తుల బాయలేనిపండిత్హతయమువారి (ప్రభావము శెవులపె నుండినది. సోమనాథుడుగూడ మల్లి కార్దునపండి తారాథ్యునియందు విశేషభ క్రి భావభరితుడు, అట్రియెడ మహ త్రరసంఘటనము సోమనాధుని వెదికొచారదూరుని చేసి వీరమాహేశ్వరాచార వతునిగ మార్చివై చెనో దానిని పరిశోధకులు తేల్చవలసియున్నది.

గురువులు : సోమనాథునకు నలుగురు గురువు లున్నట్లు అతని గంథములవలన

తెలియుచున్నది.

“శరణగణాకశ9ియస కలస్వ రూప

గురులింగవర కరో దరజనితుండ

భ్యాతసద్భ క్తి మైంగల కట్టకూరి

పోతి దేవరపదాంబుజషడ్పదుండ

సకృపాత్యుడ (గు కరస్థలి విశ్వనాథు

పికటవరపిసాద విత్వ యుతుండ.”" __ఏసవపురాణము

“పేరెక్క( దగిన శ్రీబెలి దేవి వేమ

నారాధ్యు లను పరమారాధ్య దేవు

మనుమనిశిష్యుండ మద్దురులింగ

ఘనకరుణాహస్తగర్భసంభవు(డ'' —_పండితారాధ్యచరి త్ర.

వీర శె వధర్మములో (ప్రథానములై అష్టావరణములందు మొదటిఆవ

రణము గురువు. ఆధ్యాత్మికాచరణములకు ఆవరణములని పేరు. అస్టావరణా నుష్టానమే ముముక్షువున కత్యావశ్యకమైనది. గురువులలో టీక్షాగురువు, శి&ా గురువు, జ్ఞానగురువు అను మూడువిధములవా రుందురు. త్రివిధగురువు లను సోమనాథుడు పేర్కొనెను. దీక్షాగురుడు గురులింగార్యుడు. ఆయనచే వీరమ హేశ్వరాచార్మ వతబీక్షను పొందెను. అనుభవసారకృతిపతి యగు గోడగి (త్రిపురారికిని ఈయనయే గురుడు. ఇతనిని గురించి విశేషములు తెలియవు. ఆసమయమున పాలకు ర్తిలోనో ఆపరిసరములందో ఉండియుండును. శిక్షా గురుడు కట్టకూరి పోతిదేవర. ఆయనచే వీర శై వధర్మరహస్యములను, శివత త్వ సారాది గంథములలోని విశేషములను (గ్రహించెను. జ్ఞానగురుడగు బెలి దేవి వేమనారాధ్యుల పరంపరలోని ఒకమనుమనికడ వేద వేదాంగములను, వై దికా

96 చై తన్యలహరి చారమర్మములను, శివాద్వైతజ్ఞానమును బడ సెను. ఈ2మనారాధ్యుడు మల్లి కారునపండితుని కాలపువాడు; మహాభక్తుడు, విద్వాంనుడు. అయనవంశీయు డగుమనుమని శిష్యుడ నని మ్మాత మే చెప్పెను. కాని ఆయనపేరు తెలుపక పోవుట విచ్శితము. నాల్గవగురుడు కరస్థలి విశ్వనాథయ్య, ఆయనదగ్గర సాహిత్య మర్యాదలను, కావ్యలక్షణములను ఆకళించికొనెను. ఈగురుచతుష్టయము వలన ఉద్దండపండి తుడు, వీర శె వధర్మత త్వ్వజ్ఞడు, (పతివాదభయ౦కరుడు నయ్యెను.

వ్యక్తిత్వ = వైదుష్యములు :

సోమ నాథునివ్యక్తిత్వము విశిష్టమైనది. వీరశైవమును బసవేశ్వరు డుద్ధరింపగా పండితారాధ్యుడు దతివాదభయంకరుడై శెలుగునేలలో బౌ ద్ధాది చేదవిరద్ధమతములను ఖండించి శె విమతపచారము గావించినాడు. అరటి వాత పండితపామరలోకములను సమానముగా అలరింపజేయగల (పామాణిక మత్మగంథములను రచించి వీర శై వమును పునరుజ్జీవింప చేయుటకై సోమ నాథు డవతరించెను. ఇతనిని “తరువాతివీర శె శై వ్యప్రపంచము సాక్షాక్‌భృంగీ శ్వరుని అవతారముగా ఆరాధించినది. బసవన _ పండితారాధ్యులతో బాటు సోమ నాథుడుగూడ వీర శె వులకు గురుపీఠ మైనాడు. శెవులకు మాన్యులై బసవన పండితారాధ్యులను మొట్టమొద తెలుగుభాషలో వెలయించినకీ ర్తి సోమనాథు నకు దక్కినది. తరువాత అవి కర్ణాట - సంస్కృృతభాషలలో పరివర్తనము చెంది ఆంధభాషకు అపారయశమును ఘటింపజేసినవి.

ఏమతమున కైనను తనసిద్ధాంతమును (ప్రామాణికముగ నిరూపించి అన్యమతదో షములను ఖండించువాజ్కయము ఉండితీరవలెను. నూత్నముగ (ప్రాచుర్యమునకు వచ్చుచుండిన వీరశై వమునకు పురాణ_ఇతిహాన_స్తోత_ సిద్ధాంత పతిపాదక గంథముల నతడు రచించి తనమతమును సుసంపన్నము చేసినాడు. సోమనాథ్రుడే జన్మింపనిచో వీరశై వవాజ్మయమే లేదు. ఈమహాో మహునివ్య క్రిత్వమును గూర్చి (పసిద్ధవిమర్శకులు (శ్రీశిష్టా రామకృష్ణశాస్తిగా రిట్లు వ్రాసినారు.

“ఇతడు వీర?ె వలోకమున కుపదేష్ట_గొప ఏ(ప్రతిభావంతుడు. వీరశె వాజ్యయమంతయు నితనిరచనల పే నాధారపడియున్నది.

(గ్ర డ్జైద్దు చేన బడి నట్లుకాక ఆం|ధ్రవాజ్మయము, భాష, భావము, రూపము

పాల్కురికి సోమనాథుడు 97

మొదలై పతి తివిషయమునందును నూతనపథంబును (దొక్కి తన్మప్రతిభను చాటీనాడు వీరశె వము మొట్టమొదట అనాదిసిద్ధమైన (బాహ్మణమతము శెచుక్కానవలసంయ్‌ అరుబకే నోమతవాజ్యయమునం" 'దున్నట్లుగా సీమతమున గూడ (క్రతి, స్మృతి, పురాణేతిహాస, కావ్యస్తుత్యాదుల నెలకొల్పవలయునని యెంచి “చతుర్వేదసార, అనుభవసార, ర్ముదభాష్య, బసవపురాణ, పండితారాధ్య చరత, వృషాధిపళతక, బసవరగడ, బసవో దాహరణాదుల (క్రమముగా ప్రతి జాతికి నొకదానిని ప్రతినిధిగా డేదసార, భాష్యపురాణ, చరిత్ర_శతక_ఉదాహ రణాది నామముల నవ్యర్హముగా నొనర్చి యామల్‌వాజ్యయమునకు |ప్రతిష్టాగౌరవ ములు గూర్చినాడు. మరియు జై నబౌద్ధులు తమ్మ గ్రంథములను సామాన్యజను లలో విశేష ప్రచార మొందించుటకై డేశభాషలలో రచించినందున శీఘ్మప్రచా రమునందుట (గ్రహించి తనకావ్యములను డేశిపద్ధతి నవలంబించి చేశీయచ్చృంద మగు ద్విపదలో జానుతెనుగుభాషయందు సులభ్మగాహ్య మగునట్లు చేసెను.

ఆమత మూలపురుమలై బసవ_పం డితారాధ్యులనే మహానాయకుల జేసి వారికి దైవత్వ మారోపించి యవతారపురుషుల నొనర్చి వారిచరి త్రములకు పురాణపావనత్వమును గూర్చినాడు. సృష్టికి (ప్రతిసృష్టి సేయగల ప్రతిభాశాలి సోమనాధుడు కార్యశూరుడు, సంస్కార పియుడు, నిరంకుకుడు. (బాహ్మణ మతమునకు చేదవ్యాసు డెట్టివాడో వీరశై వమతమునకు పాల్కురికి సోమనాథు డట్టివా డని చెప్పవచ్చును. స్త (Ste ఆంధవా జ్యయచరి సర్వస్వము).

ఇతనిపాండి డిత్య మపారము, అపూర్వము, అసమానము, సర్వతో ముఖము నైన దని విద్వాంసులు కీర్తించినారు. సోమనాథునకు, చతుర్వేదములు, ఉపని షత్తులు, వానిభాష్యములు, అస్టవింశత్యాగములు, అష్టాదశ మహాపురాణ_ఉప పురాణములు ఇతిహాసములు, గృహ్యస్నూత _ధర్మశా స్రములు, దర్శనములు, కావ్యనాటకాలంకారళాస్త్రములు, కళలు, వివిధమతసిర్భాంతములు, అనేకభాషలు కరతలామలకములె యుండె ననుట అతిశయో క్రీ కాదు. అతని వై దుష్యమంతయు ఆయన[గంథములలో (పదర్శింపబడి యున్నది. ఇవికాక “సంగీతళాస్త్రపారగు” డని గూడ కి ర్తి ౦పబడినాడు.

సోమ జనాత్రకు శ్రీశ లమున చిరకాలము వసించి అచటికి వచ్చి పోవు నానా డేశజనుల సాహచర్యమువలన అనేక దేశభాషలలో పరిచయమునేకాక పాండిత్యమునుగూడ సంపాదించెను.

98 చె తన్యలహరి

గుణశీలములు ;

సోమనాథుడు “అ ఘోరవీకమా హేశ్వరాచారధా రేయుడు”; భవులయెడ త్మీవవై ముఖ్యము గలవాడ నని తానే చెప్పెను. “వీర శై వసిద్ధాంత శిరో మణి?లో భవినిగూర్చి ఇట్లు చెప్పబడినది.

“మద్యపానీ మాంసభ& చాన్యదేవస్యపూజకః

అలింగీ దురాచారి-పరి చైతే భవినః స్మృతాః '' మద్యపానము చేయువాడు, మాంసమును తినువాడు, వేతరదై వములను పూజించువాడు, లింగము ధరింపనివాడు శాస్త్ర విరుద్ధాచార ములు గలవాడు అయిదుగురును భవు లనబడుదురు.

“శివజ్ఞాన శివధ్యాన శివపూజా తపఃఫలం |

నిష్పలం యాంతి దేవేశి భవినంసర్గకారణాత్‌ '' “శివభక్తుడు భవిజనులసంసర్గమువలన తనజ్ఞానధ్యానపూ జాతపములను నిష లము కావించుకొనును? అని భావము. సోమనాథుడు ఇట్టికఠోర నియమములను అకరశః పాటించెను. ఆవిషయమునే బసవపురాణమున

“వీరమాహేశ్వరాచార వతుండ... సంథావితు(డ భవిజనసమాదరణ నంథాషణాదిసంసర్గదూరగుండ అని (వ్రాసెను. పండితారాధ్యచరిత్రరచననాటికి అది ముదురుపాకమున బడినది. అందు తన్నుగూర్చి యిట్లుచెప్పెను : ““భవికృతారంభసంభవధాన్యనిచయ భవినిరికణరసపా వితాన భవిహస్తగతఫలపత)ళాకాది భవిగృహకే[తాం_ఘిపథవర్దితుండ, భవిజనదర్శననృర్శనాలాప వివిధదానాదానవిషయదూరగు(డ, శుద్ధభ క్తి స్థల శుతిమతాచార సిద్ధవీరవతశీలాన్వి తుండ, “భువి నేన ధన్యుండ( బుణ్యుండ నాదు... వీరభ క్రి స్టలవిశ్రుతాచార సార వతాదులు సఫలత నొందె “శివభ క్రతతియాజ్ఞ, శిరమున( దాల్చి శివక్రవుల్‌ హర్షింప( జెప్పుదు( గవిత.”

పాల్కురికి సోమనాథుడు 99

సోమనాథుడు శె వులు కాని భవుల దర్శనాలాపములే చేయరా దను కఠోరనియ మము గలవాడై యుండెను. జీవితాంతమువరకు ఈవీర్మవతాచారనియమముల ననుష్టించి చివరికాలమున స్వదేశము తురుష్కా[కాంతమై నియమపాలనము నకు విఘాతములు కలుగవచ్చు ననుశంకతో అతడు పాలకుర్తిని ఓరుగంటిని వదలి కన్నడ దేశమునకు పోయి అచటను కాల్మపభావమును గుర్తించి సమాధి గతు డయ్యెను.

త. సాహిత్యకృషి - కృతులు సోమనాథుడు మత ప్రచారము నుద్దేశించియే వాజ్మయమును సృష్టించి నను మహాకవి కావున అందు సాహిత్యమర్యాదలకు, కావ్యగౌరవమునకు లోపములేకుండునట్లు రచించి రమణీయకళాఖండములను లోకమునకు సమ ర్చించినాడు. ఆమయనపె వీరశె వమత్మపభావము, కన్నడ సాహిత్య పభావము విశేషముగా ఉన్నది. ఆనాటి కన్నడ సాహిత్యస్వరూపన్వభావమును సమీక్షిం చినచో ఈవిషయము ద్యోతకముకా గలదు.

కన్నడ సాహిత్యము :

12వ శతాబ్దము కన్నడసాహిత్యమునకు స్వాతం త్యయుగము. బసవే శ్వరు డవతరించి అవై దిక మైన జై నమతమును, కర్మపర మైన సనాతనమత మను సమముగా (ప్రతిఘటించి కులభేదశ్ళంఖలములను ఛేదించి హైందవ సమాజమును బంధవిము క్రము చేయ ప్రయత్నించెను. ఆధ్యాత్మికత త్రా వన్వేషకు లందరును ఒక పే అనియు, వారికి కులభేదములు, స్త్రీపురుషభేదములు లేవ నియు, చాటి సమాజమునే అతలకుతలము చేసి వై చెను. సామాజిక _ ధార్మిక నిర్భంధములచే అణగియుండిన ముముకువుల తృష్ణ నిరాఘాటముగ విజృంధభిం చెను. అందరిలో ఆధ్యాత్మికజ్ఞానపిపాస, ఆత్మశక్తి పెరుగ నారంభించెను. ఎటు చూచినను తత్తా్వన్వేషకుల, విరక్తులగుంపులే కానరాదొడగెను.

బస వేశ్వరుడు తనఉపదేశములను, అనుభవములను సామాన్యజనుల వాడుకభాషలో సులభముగ సుందరముగ చెప్పదొడగెను. జనసామాన్యమునకు శెలియవలెనను దృష్టియే కన్నడసాహిత్యమున |క్రాంతిని కలిగించెను. ఉద్యమమువలన దేశీయులలో నూత్నచై తన్యము (పసారితమయ్యెను.

విభిన్నములై దృక్పథములు, ధర్మములో సమాజములో వచ్చిన

100 చైతన్యలహరి

మార్పులు, సంఘర్షణలు, సామరస్యములు మొదలై నవి ఈయుగమందలి సాహిత్యమునకు వై లక్షణ్యమును, వర్చస్సును గూర్చినవి. పండితులతో బాటు ఎందరో అనుభావులుు ఆత్మదర్శనులు రచనలు చేసిరి.

పంపాది మహాకవులు (ప్రారంభించి కొనసాగించిన “మార్షపద్ధతి” నుండి కన్నడ సాహిత్యము “దేశిపద్ధతి”'కి మారజొచ్చెను. విషయములో,. భాషలో, ఛందస్సులో దేశ్శిపాధాన్యము ఎక్కువై నందున దీనికి స్వత ంత్రయుగ మను పేర సార్థక మైనది, యుగమున “వచనము” అను సాహిత్య్మప్మకియ ఉద అరవెను. తరువాత రగళె -తిపది, షట్పది అను అచ్చగన్నడ ఛందస్సులో (గ్రంథములు వెలసినవి. శివలీలలు, శివశరణులచర్మి తలు, కాప్యవస్తువు లయ్యెను. ఈవచనములభాష సరళము. ఇందు క్రీష్టమెన సంస్కృత పదాడంబర ముండదు, వీనిని పాటలుగ పాడుకొనవచ్చును. వీనిలో కొన్నిటికి గణము లున్నవి. కొన్ని*పృ త్రగంధులు'గా ఉన్నవి. కన్నడమున కివి అపూర్వ మైనవి. తెలుగులోని సింహగిరి వచనములు, చంక టేశ్వర వచనములు ఈకో ఒకు చెందినటి వే.

(ళరలులకున్ను బస చేశ్వరునకును తలమానిక మనదగిన మహో మహుడు అల్లమ్మపభుడు. ఆయన వచనములద్వారా వీరే వమత (ప్రచారము చేసెను. ఆయన మహాజ్ఞాని. సర్వతం|తన్వతం|త్రుడు. “ఆయన ఏక బాట్లకును లొంగక, ఎచట త్రమగుణమున్నను పొగడి, ఎచట అవగుణ మున్నను తెగడినాడు. అతనితీ| విమర్శలకు ఇతరనంప్రదాయములతో బాటు వీరశై వముగూడ గుజియైనది. (ప్రభుదేవర మహాజ్ఞాని అయినశ్లే బసచశ్వ రుడు మహ కోభ క్ర డు. Rare వినయభ క్రి వెరాగ్యపూర్ణుడె తన్ను 'పరమశివున కర్చించికొని ్షరణలోకచు కా డామణి అయ్యెను. జసులకు షట్‌ స్టలసిద్ధాంతము నుపదేశించి లింగె గై క్యము నందగల్లు దివ్యమార్షమును చు చూపెను. బస వన్‌ హద యంగమమైనభాషలో విశ్వజనీనములు, సార్వకాలిక ములు అయిన నీతులన తన వచనములలో నింపి లోకమునకు (పసాదించినాడు. సంఘములోని అత్యా చారములు కారుణ్యమూ ర్రియగు బసవనిహృదయమును కలత పెట్టినపుడు ఉగ రూపము ధరించినాడు. అతని విమర్శలు కటువై నవి. ఎవరిమీదను ద్వేషము లేదు. అన్యాయముతో అసూయతో నిండిన అప్పటిసాంఘికవ్యవ సమీదనే అతడు ఖడ్గము నెత్తెను. ఆయనతోబాటు ఎందరో విరక్రలు వచనములు

(వాసిరిం సు

ను టు

ws

పాల్కురికి. సోమనాథుడు 101 బసవనకు సమకాలికులై పండిత త్రయమువారు కన్నడములో వచన ములను వ్రాసినారు. వచనసాహిత్య మొక మహావాహినివలె (ప్రవహించి కొంత వడి తగ్గినతరువాత దానిచే స్పూర్తి నొంది మరికొందరు సాహిత్యనిర్మాణము చేసిరి. వారిలో హరిహర _ పద్మరస _ రాఘవాంకులు |ప్రథమగణ్యులు, హరి రుడు “రఘటా”ఛందములో (రగళలో) కావ్యరచనలు చేసి ఇతరులకు రృకు డయ్యెను. అతని “శివశరణులరగళలు” కన్నడసాహిత్యసరస్వతికి రాత నాలంకారము లెనవి. హారిహరుని మేనల్లుడు రాఘవాంకుడు ఉద్దండ ండితుడు. అతడును మార్షపద్ధతిని తిరస్కరించి దేశిపద్ధతిలో “షట్బది”ని స్వీకరించి మహాకా వ్యనిర్మాణము చేసినాడు.

వచనములను, రగళలను, షట్పదులను జీర్షించికొన్న సోమనాథుడు ఆం శసాహిత్యమున విష్లవకౌరుడయ్యెను. అతడు (గ్రహించినభాష, వస్తువు, ఛందస్సు నూతనములై నవి. సర్వతోముఖ పజ్ఞాధురీణుడు, బహుభాషాకోవి దుడుు అయిన. సోమన న్నడసాహిత్యమునేకాక తమిళవాజ్యయమునుగూడ మధించి అందలి పెరియపురాణమును గూడ ఆకళించికొనెను,. తనకు పూర్వు లైన నన్నయం-నన్నెచోడ తిక్కనాదుల రచనలు చదివియండవచ్చును. మల్లి కౌరున పండితుని శివత త్వ్వసారమును, అన్నమయ్య సర్వేశ్వరశతకమును మననము చేసికొన్నాడు. వీర శె వమతావేశము ఎంత ముదిరి ఉన్నసు, *దేశి' పై ఎంతఆదరము పెంచికొన్నను సంస్కృతసాహిత్యరీతులను, మార్గపద్ధతు లను నిరసింపలేదు. అదే సోమనాథుని నై శిస్ట్యము.

లా

|

I

9:

భాష; _ అతడు తనరచనలలోనిభాషనుగూర్చి ఇట్లు చెప్పెను_ “ఉపుతరగద్యపద్యోక్తులకంపె, సరసమై బరగిన జానుతెనుంగు చర్చెంపగా సర్వ; సామాన్య మగుట గూర్చెద ద్విపదలు గి గోర్కి దైవార కెలుగుమాట లనంగవలదు శేదముల కొలదియగా( జూడు డిల నెట్టు లనిన*” (బసవపురాణము) “"ఆరూఢగ ద్యపద్యాది[ ప్రబంధ పూరితనంస్కతభూయిష్టరచన మానుగా సర్వ సామాన్యంబు గామి జానుతెనుగు విశేషము (ప్రనన్నతకు,.. తిన్ననినూక్తుల ద్విపద రచింతు”” (సండితారాద్యచర్మిత్ర)

102 చైతన్యలహరి “జానుతెనుగునుగూర్చి పండితులు చాల చర్చించినారు. చివరకు “లోకవ్యవ హారములోని సర్వజనసుబోధమైన తెనుగు" అని శేల్చినారు. దీవిని కర్ణాట లాక్షణికులు “సమసంస్క్భతో క్రి” అన్నారు. అనగా నై ఘంటికసంస్కృత పదములుగాక, మారుమూలలోని అచ్చతెలుగుమాటలుగాక నిత్యవ్యహారములో సుపరిచితములై సంస్క్భృతాంధపదములు గల భాష అని పిండితార్థము. అట్టి సరళభాషయే జానుతెను గనబడినది. ఆభాషలో కృతులు రచింతు నన్నాడు. అతనికిముందు నన్నెచోడకవియును తనకుమారసంభవకావ్యమును జాను తెనుగులో రచింతునన్నాడు.

“సరళము గాగ భావములు జూను(దెనుంగున నింవు పెంపుతో

విరిగొన, వర్ణనల్‌ ఫణితి పేర్కొన, నరము లొ త్రిగిల్ల బం

ధురముగ( (బాణముల్‌ మధుమృదుత్వరసంబున గందళింప

శరములు సూక్తు లార్యులకు( గర్హరసాయనలీల (గాంలగన్‌॥

(కుమారసంభవము)

కాని అతడు తనకుమారసంభవకావ్యమును “దేశిపద్ధతి” లో గాక శుద్ధ “మార్గ పద్ధతిలోనే రచించెను. సోమనాథుడు తన్నపతిజ్ఞ ననుసరించి బసవపురాణ పండితారాధ్యచరి తలను నిర్వహించియున్నాడు. “నిరంకుశాః కవయః' అన్న సూక్తి సోమనాథునిపట్ల సార్గక్యము నందినది. అతడు బహుభాషాకోవిదుడు అయినను సంపూర్ణస్వాతం త్యము గలవాడు. తనక వితా పవాహమునకు అన రోధము అనిపించినపుడు భాషాసం ప్రదాయములను గాని వ్యాకరణనిబంధనలను గాని లెక్క పెట్టక నిరాఘాటముగ వాని నుల్ల ౦ఘీంచుస్వభానము గలవాడు. దుష్టసంధులు, . మ్మిశ్రసమాసములు, _ లింగవ్యత్యాసములు మొదలై నవానిని యథేచ్భగా (ప్రయోగించి తననిరంకుశత్వమును చాను. అతని పయోగము లను దిజ్మాతముగ ఉదాహరించెదను.

ఉదా॥ అజ్లోపము = కర్వన్‌ _- కస్వు = తగ్గు.

అంత్యఉకారలో సము అనియెదర్‌, అన్‌రవము _ ము త్తవవ్‌నాకు.

దుష్టసంధులు జే దుర్వాసముఖ్యులు.... (దుర్వాసోముఖ్యులు కాద్రుకరాను

సారి (క ర్హనుసారి) చీరెల్ల - కోకమ్మి _ ఏలిచ్చు మొ॥ మి శ్ర సమాసములు = క్తబండారి, చౌదళాబ్దము, ముల్లోకవంద్య, శివమరులు,

ఆదికుమ్మరి. తెలుగుభాషలో దుష్టములగు ఈ| పయోగములుకన్నడవ్యాకరణము ననుసరించి

పాల్కురికి సోమనాథుడు 103

దుష్టములు కావు. సోమనాథుడు నిరంకుశత్వమునగాని, కర్ణాటకశద్రశాస్త్ర పరిచయమువలనగాని ఇట్టి పయోగములను ధారాళముగ చేసినాడు.

ఛంధన్సు : అత డనుసరించిన ఛందస్సుగూడ నూతనమైనది. మార్గపద్ధతి ననుస రించి వృత్తములలో కొన్నిరచనలు చేసియున్నప్పటికిని జాతులు ఉపజాతుల లోచే విశేషముగ రచనలు చేసి తనకు దేశిమార్గముమీద గల అభిమానతను చాటుకొ న్నాడు. సంస్కృతమున “అనుష్టుప్‌” ఛందము ఏవిధముగ సులభము స్నుగాహ్యాము అయినదో అదేవిధముగా తెలుగున ద్విపదగూడ అంతనులభమై పాడుకొనుటకు యోగ్యముగా ఉన్నది. జానపదవాజ్మయమున నిది (ప్రాచుర్యము వహించినను పండితు లెవరును ద్విపదను స్వీకరించి ఆదరింపలేదు. సోమ నాథుడు ద్విపదకు పావనత్వము నాపాదించినాడు. “అదియును గాకై హికాముష్మిఠద్వి పద హేతు వగుట ద్విపద నాగ బరగు ద్విపదాంబురుహముల ధృతి బస వేశు ది్వి్రిపదాంబురుహము లతిపీతి( బూంతు సన్నుతి సేయుచు సత్కవు లలర( దిన్ననిసూక్తుల ద్విపద రచింతు” కన్నడులకు (త్రిపదిషట్సది చృందము లెట్టివా తెలుగువారికి ద్విపద అట్టిజన (ప్రియ మైనది, ఈద్విపద ఉపజాతులలోని “తరువోజినుండి పుట్టినది. మొట్ట మొదటి సారి మనకు 9వ శతాబమునందలి శాసనములలో నిది కౌనవచ్చినది. తరువాత 2 శతాబ్దములకు నన్నయ భట్టారకుడు తనఆం|ధ్రభారతమున దేశచ్చందమును వాడినాడు. తరువోజలోని ఒకచరణమును రెండుగా విరిచినచో ద్విపద కాగలదు. తరువోజ = “గోపికావల్ల భా గోవింద నిన్ను_గోపాల మాధవా గురుదేవ కొలుతు” ద్విపద = “గోపికావల్ల భా గోవింద నిన్ను గోపాల మాధవా గురుదేవ కొలుతు...” మొట్టమొదటిసారి ద్విపదను (ప్రాచుర్యమునకు తెచ్చి దానికి పండితపామరజనా దరణార్హతను గూర్చిన గౌరవము పాల్కురికి సోమనాధునకు దక్కినది. సోమనాధున కాదర్శప్రాయులు, _అనుసరణీయులు అయిన కన్నడకవులు

104 చై తన్యలహరి

హరిహర = రాఘవాంకలు - దేశిపద్ధతిలో రగళకావ్యములను, షట్పది మహాకావ్య ములను రచియించియుండిరి. అ్లే ఇతడును ద్విపదను స్వీకరించి రెండు మహాగంథములను [వాసి తరువాతివారికి మార్గదర్శకు డయ్యెను. ద్విపదచ్చంద మునగూడ తనస్వాతం[ త్యమును చాను. ఆకాలమున సాధారణముగ (పాన యతి గర్డింపబడుచుండెను. _ దానిని సోమనాధుడు సమర్థనపూర్వక ముగా వాడెను. మరియు ద్విపదలో ఏచరణమున కాచరణము ముగిసి విడిగా ఉండ వలెను. కాని అతడు దాని నతి క్రమించి పాదాంతపదమును మధ్యలో విరిచి ద్వితీయపాదములో (గ్రహించెను. సాధారణముగా ద్విపదలో

''శ్రీ3 వసమయదేశికచ[క్రవర్తి

పాశ మోచనకళాపారిణమూ ర్తి

శాంభవదీకొథిజాతానువ ర్తి

శుంభద్దిగంత విశుతశివకీర్తి”” అని ఏపాదమున కాపాదము ముగిసిపోవుసు. దీని నతికమించి

“యధికశాపానుగహనమ[గబలస

మధిగతదివ్యపం చాకరిచే త్త,

వావదూకానీకవాగ్చంధన।|కి

యావిశారదు(డు లోకారాధ్యమూరర్తి” అని పాదాంతపదములను విరిచి రచించును. ఇట్లు చేసినను అనర్గళధారాపూర్ణ మైన ఆరచన ఎట్టివిరుపులను గమనింపసీక సాగిపోవుచుండును. ఈద్వీపద చృందము అచ్చముగా తెలుగువారిదే. సోమనాధుడు న్నడకవుల దేశిపద్ధతినుండి (ప్రభావితుడై నను తనతెలుగుతనమునకు లోపములేకుండ అచ్చతెలుగుమ్మాతా ఛందమునే స్వీకరించి తనవ్య క్తిత్వమును నిలుపుకొన్నాడు. విపరీత _ విచిత్ర (ప్రాన్నప్రయోగములలో కర్ణాటకసం|పదాయము నవలంబించినాడు,

సోమన కవిత్వ లక్షణములు : సోమనాధు డెంత నిరంకుశుడై నను స్వాతం త్యపియుడై నను ప్రాచీనా లంకారికులు చెప్పిన కావ్యలక్షణముల నిరాకరింపక వానిని బాటించెను. వానితో బాటు మరికొన్ని కొ త్తలక్షణములు చెప్పి తన్మపతిభను చాటుకొ నెను. “సత్కృతి యన నూత్నసంగతి దనర

తొమ్మిదిరసములు తొలుకాడు దాని యిమ్మడివర్ణన లెనసగంగ ద్విగుణ

పాల్కురికి సోమనాథుడు 105

మగు నలంకారంబు లసరారుదాని ద్విగుణార్థభావముల్‌ దీటుకొనంగ తేట తెనుంగున ద్విపద రచింతు, * ఖ్‌ * జాతులు రచన్నాపణీతులు గావ్య నీతులు రీతులు నేతు లుట్టంగ వరకవులు గొనియాడ వర్ణన కెక్క ధర చెప్ప గృతియు నుద్యత్యృతి గాక * * * ఆబటుగాన అధివినతానందితో క్రి బటుగద్యపద్య[పబంధసామ్యముగ( గావ్యకళా(పౌఢి( గల్పింతు ద్విపద కావ్యంబు భవ్యంబు గాన... అతడు నకా ములో తొమ్మిదికసములు తులుకాడవలెనని చెప్పినశ్తే తులుకా

G

డించినాడు. ఒక్కొ-క్కరసనునకు దసవపురాణ్క పండి తారా ్యచరి త్రమల

య! రా

౦డి ఎన్నిఉవాహారణముఎ చె నొనసగవచ్చును. నముఎము ఇమ్మడి వర్ణన లండవలెనట. అనగా పదునెనిమిదినర్హములు. దుహాకావ్యములలో అష్టాదశ ఎర్భశ లుండ వలె నని చెప్పిన మొట్టమొదటి ఆఫంకారి

కుడు దండి. సంస్కతసాహీ ాత్య gi ననుసరించిన కన్నడ *వులుగాని

స్‌

దశ ర్హనాత్మః కావ్యములు రచింతు మని చెప్పలేదు. ఈమాట iP ారి చెప్పినతెలుగుకవి నన్నెచోడకవి రాజు. ఆతరువాత ఈవిషయమును సంస్కృత: లాక్షీణికుడై విద్యానాథుడును, దేశిక వితాసనాథుశగు సోమనాథుడును స్పష్టముగా చెప్పినారు. వీ రుభయులుకు సమకాలికులు. సోమనాథుడు మాటవరుసకు అష్టాదశవర్ణనలు చేసెద నని చెప్పెనుగాని అతడు అంతకుమించి ఎన్నోవర ర్హనలు చేస తనచాతుర్యము (పదర్శించినాడు. ఆయనవర్ణనా నై పుణ్యమే ఒక గ్రంథము కాగలదు.

తరువాత వర్ణనలకు ద్విగుణమైన అలంకారములను (పయోగింతు నన్నాడు. అనగా 36 అలలకారములు. ఇప్పుడు అలంకారములసంఖ్య 118 వరకు సెరిగియున్నను ప్రాచీనుడగు దండి శద్దాలంకారములు గాక 35 అర్జాలంకార ములను చెప్పెను. సోమనాథుడు (ప్రాచినమతమునకు చెందినవా డని చెప్ప వచ్చును.

106 చై తన్యలహరి

అలంకారములకు ద్విగుణములై అర్థభానము లుండవలెనట. అనగా 72 భావములు. సోమనాథుని ఉద్దేశములో ఆర్థభావము లనగా స్థాయీభావ = విభావ, అనుభావ, సాత్విక భావ శరర Dee Tua కావచ్చును. రసోదయమున కివి ముఖ్యములై నవి. విభావానుభావవ్యభిచారిసంయోగా ద్రసనిష్పత్తిః” విభావములు అనుభావముల, సంచారి(వ్యభిచారి) భావముల సంయోగమువలన రసనిష్పతి యగును అని నాట్యశాస్ర్రకారుడు చెప్పెను ఈవిధముగా సోమ నాథుడు లాక్షణికమతానుసారముగ కావ్యత్వసిద్ధికి తనఅభ్మిపాయములను చెప్పెను. అంతటితో వదలక ముఖ్యములై నకావ్యగుణదో షములను గూడ పేర్కొన్నాడు.

“సరళత ప్రసన్నత _ చెన్ను _ పరిణతి-గణపదపద్ధతి_శబ్దకుద్ధిం| ప్రయోగ (ప్రసిద్ధి _ ళాసమృద్ధి - = నానుడి = వడి _ మితి. రతి = అర్జపుష్టి యూ నైజము = రసపుష్టి వినూత్న సృష్టి, విశే శష్యవి శేషణశ్లేషసొంపు = అరక = సి౦పు= మాధుర్యము _ మృదుత్వంబు _ ఓజ = వహ యమకంబు గమకంబు యతి గతి. కారకము పూరకము _ [క్రియ = రౌ౦తి = విశ్రాంతి = రంగు. బెడ౦గు మెబుంగు . సమానసంగతి _ అక్షరశయ్య = సంఘటన _ నిపుణత _ రసికత సమాధానము _ ఉపమానము అవధానము -ఉశ్పేకీ - లక్ష్యలక్షణ వ్యక్తి = అలంకారయు క్రి _ దక్షత _ సుమతి _ విచక్షత _” అను 49 కావ్య గుణములను సోమనాథుడు చెప్పెను. “కావ్యశోభాయాః కరారో ధర్మా గుణాః” గుణములు శద్దార్థనిష్టము లనియు వీనివలననే కావ్యసౌందర్యము 'పెరుగుననియు వామనాదులు చెప్పిరి. శౌర్యాదిగుణములు మనుష్యునిలో ఏవిధ ముగా ఆత్మని షములో అస్లే మాధుర్యాదిగుణములు కావ్యమునందు రసనిష్టము లని వారిఅభి పాయము. భారతాద్శిపాచీనాలం కారికులు శ్లేష (పసాదము సమత _ మాధుర్యము సౌకుమార్యము _ అర్హవ్యక్తి _ ఉదారత్వము _ ఓజస్సు _ కాంతి _ సమాధి అను పదిగుణములను చెప్పిరి. అగ్నిపురాణమున 7 శబ్దగుణములు _ 6 అర్థగుణములు,6 ఉభయగుణములు చెప్పబడినవి . భోజుడు 24 శబ్దగుణములను, అశేకే పేరుగల 24 అర్థగుణములను పేర్కొనెను. సోమ నాథుడు 49 టిని చెప్పెను.

గుణములతోబాటు కావ్యదో షములును చెప్పబడినవి. “జల్లి _ పూర కము __ అపళద్దము _ అక్రమము _ పొల్లు విక్రియ _ జడ్డు =, ొడవు _ అసంఘటన __ కాకువు __ వ్యర్థము _ అనంగతి _ విరసనము _ వై కల్యము న్‌

పాల్కురికి సోమనాథుడు 107

అత్యుక్తి వై రిపదము _ తలవిరుపు _ అసమ గత _ శిథధిలబం వము __ ఒలుపు = అబంధము _ (గ్రామ్యోక్సి _ కంటకము _ (ద్రాప _ ఛందోవిరుద్ధము” అను 25దోషములను _ చెప్పినాడు. కావ్యసౌందర్యమునకు హాని కలిగించునట్టివి దోషములు. రసానుభవమువలన కలుగు ఆనందమే కావ్యముఖ్య ప్రయోజన మగుటవలన రసమునకు (ప్రత్యక్షముగ గాని, పరోక్షముగగాని ఆతంకమగు టయే దోష మని మమ్మటాదులమతము. (ప్రాచీనులగు భరత, భామహ దండి ప్రభృతులు పదిదోషములను పేర్కొనిరి. తరువాతివాడై వామనుడు ఈదో షములను పద _ వాక్య _ అర్థదో షములుగ విభాగము చేసె నవీను డైన మమ్మటుడు విభాగమును ఆమోదించుచు వానికి చేశ్చెను. మమ్మటుని మతములో దోషములు దాదాపు 70 వరకు ఉన్నవి. సోమ నాథుడు మధ్యేమార్గము ననుసరించి 25 దోషములను పేర్కొని తన్నప త్యేక తను చాటెను. కావ్యశోభాహేతువులై గుణములను రసభంజకములై దోష ములను పేర్కొనుపట్ల నతడు స్వాతంత్యమును [పకటించినను తనకావ్య ములు నిర్దషములై కావ్యకళాా పౌఢిచే నెసలారవలె నని ఆశించెను. ఆవిధము గానే సమర్థవంతముగ నిర్వహించి కృతారుడయ్యెను. సోమనాథుడు బసవన క్రితన్మయత్వము నందిన కవితావేశము గలవాడు, విద్వద్వరేణ్యుడు, సాహిత్య మర్మజ్ఞడు; పట్టినదాని నెల్ల బంగారము చేయగల రససిద్ధుడు. ఏరసమును పోషించినను, ఏవర్ణనము నొనరించినను అన్నియు సహజములై , జబొచిత్య పూర్ణములై ఉండును. ఏవస్తువును వర్ణించినన్కు భావమును వ్యక్తీ కరించినను కన్నులకు కట్టినట్లు చి తింపగల నిర్మాణకౌశల్యము అతనికి వెన్నతో అబ్బినవిద్య. ఆయనకశ క్రిని దర్శింతము.

వర్ణనానై పుణ్యము ఆయన ప్రకృతివర్ణ నలు స్వభావో క్రి రమణీయములు. వేకువజామున

కూయుచున్నకోడిని వర్ణించిన విధము చూడుడు.

“తొలికోడి కనువిచ్చి నిలిచి మై వెంచి

జలజల రెక్కలు సడలించి నీలి

గ్రక్కున గాలార్చి కంఠంబు విచ్చి

ముక్కున నీకెలు చకొల్సి కడుపు

నిక్కించి మెడసాచి నిక్కి మి న్ఫూచి

కొక్కొ_రో కుజ్జని కూయకమున్న"”

108

సహజసుందరమెన కలిగించును. = 1పభాత వరక్ష్సనము “ను పభఖాతిమున నుత్సుకత మేల్లాంచి మసలి చుక్కలు కాంతి మాయకమున్న అసమళశంఖధ్వను లలరకమున్న అభవాలయంబుల సలరుదీపములు పభ సెడి వెలువెల్ల బాఅకమున్న పరుగువెన్నెల వరపర గాకమున్న సరసిజంబులు మొగి విరయక మున్న జిగి సెడి కలువలు మొగుకక మున్న మొగి చకోరములు నోర్మూయకమున్న చొక్కి యొకొక యెడ సుఖియింప(దలచి జక్కవల్‌ గవగూడ(జన కటమున్న''

నము సహృదయ

సూర్యా స్తమయము : “బసవనిభ క్రి పథాపటలంబు దెనల వసుంధర దివి దీటుకొనగ దినకరు( డాత్మీయతేజంబు దరుగు డును మది లజ్జించి చని యపరాద్ధి బడియెనో యన్నట్లు భానుండు గుంకె6 జెడి మ్మితుం డరుగ రాజీవముల్‌ మొగిచె భేరులు శంఖముల్‌ భోరనంజెలగె మారసంహారు నాగారంతరముల ఘన ధూపధూమసంజనిత మేఘములు సెనసి కప్పినమాడ్కి జీకటుల్‌ పర్వె వరము క్రినతి బసవనికి నారతులు పరువడి నెత్తు దీపంబులో యన(గ నక్షతచయ మంతరికంబునుండి అకీణతరకాంతి యసలార వెలి(గె'”

చందోదయము : “మలసంహరు(డు జటామకుటంబు మీద నిలిపియు నాకందు నెరి(బుచ్చ లే(డు

చై తన్యలహరి

హృదయాహ్తాదమును ఉం

( పిండితారాధ్యచరి త్ర)

పాల్కురికి సోమనాథుడు 109

భక్తుల పాదనంస్పర్శనంబున ను

వ్యక్తిగా నిర్మలత్వంబు బొందెదను

అని యాత్మ( దలపోని యరుదెంచుమాడ్కి

వనజారి (పాజ్యాఖంబున నుదయించె,

బసవనిసితకి ర్తి బర్వెనా శివుని

భసితాంగరాగ[పభలు వర్వెనాగ

నారుదునట్టహాసాంశులు దన 3

నారజతాచలచారుదీధితులు

విలసిల్లెనా నఖోవీథి నెల్లెడల

నెలకొని అచ్చ వెన్నెల వెల్లి విరియ” (బ.పు.)

సోమనాథు? |పక్ళతివర్ణనలు విషయానుగుజ్యములై సందర్భోచిత ము లై

అలరించుచున్నవి. బసవని గర్భమున డొల్చిన మాదమాంబవర్లనము రసి దం చితము,

“మగువ కంతట నెల మసలె( దోడోన తగ గర్భిచిహ్నముల్‌ దా నంకురించె; అమృతాంశు డగుప్పుతు డతివగర్భమున అమరియుండుట నొక్కొ; ఆకలి గాదు; జలజాకీకడుపున సదృక్తిరుచికు డలరుచునో రుచు లకుచులై తోచె; పాండురంగనిమూ ర్తి పడతిగర్భమున నుండుటనో ! వెలరొందె.మై(దీగ; పడతిశీలపుజూలు భవిపాకములకు నొడబడకునికినో యోకిళ్ళు వుట్టె (గాలుచు నుతునిరాకకు నోరు దెజచు లీలనో సత్క్మికావులింతలు వుట శివమూ ర్తి తనకు లోనవుటనో తవిలె శివయోగన్నిద నా జెలువకు నిద; జెనుపుగ శివమూర్తి వనితగర్భమున దనరనో నడుము పేదజిమి వోనాడె; యోగియదహంసు. డయ్యువిద.,ర్భమున రాగిల్లుటనొ: నడ వేగంబు వదలె; నన(గ మానినిగర్భ మంతకంతకును నినుపారి తనుపారి పెనుపారి పొదలి” (ఐసవపురాణము)

110 చై తన్యలకారి

తనకు ముఖ్య పతిద్వంది యగు సనాతన బాహ్మణునినింద యధేచ్చగ చేయబడినది. వర్ణవ్యవస్థప్రే సోమనాథుడు బాహాటముగ “ధ్వజమెత్తినాడు.” $$

“చెరలుచు గోహత్య చేసిన యూర

మాలలు యీ(తాటిమాలల( పచ్చి

మాలలమాటలు పోలునే వినగ

జను వేదచోదితజాతుల రెండు

వినుము (బవ ర్తకంబును నివర్తకము

భవకర్మసంస్కాంరి భువ్మిపవర్తకుండు

శివకర్మసంస్కారి భువినివ ర్తకుండు

సన్నుత వేదార్థచరితంబు లుండ

నిన్న బుట్టినకులమ్ముల మాటలేల ?

ఠరివైె రితోడ గుక్కలు వోల్పసరియె

కరితోడ (గామనూకరములు సరియె

జడధితో నిల చౌటిపడియలు సరియె

వడిగంగతో వెడ్య వంతలు సరియె

శివనాగుమయ్య చెనటి ఈద్వి జులు

అవనీళ నరియుగా రది ఎట్టులనిని” (బ, పు.)

* * గాన వ్మిపులు భక్తగణములఇండ్ల శ్వానంబులకు నెట్లు సరీయగువారు ? * * *

భర్గుని గాదని పలుతోవ వేగు

దుర్గుణులగు శివదోహులతోడ

నడరగ వేదభరాకాంతు లన(గ(

బడిన [బాహ్మణగార్దభంబులతోడ

(వతి సేసి యాడిన పాపంబు వచ్చు (బపు)

ఆయానసందర్భములలో జెప్పదలచిన విషయము పరఠితల హృదయ

ములలో హత్తుకొనుటతై సమానార్హకములై పర్యాయపదములను పుంఖాను పుంఖములుగ (ప్రయోగించుట, ఒకేఅలంకారమునకు అనేకవిషయములను జోడించి ఆలంకారికమాలికలను గుప్పించుట సోమనాథునకు (ప్రియమైనట్టివి. ఇందువలన భావము చదువరులమదులలో అచ్చుపడి వారి సుతే జికుల నొనర్చును.

పాల్కురికి సోమనాథుడు Ill

నంది'' కేళ్వరు. డవినాభావలీల కందర్పహరు జూచు _కమమున. జూచు దగిలిందు దాపించు దందడిగొల్పు నిగుడించు నిష్టించు నేమించు నాచు సంధించు సారించు జనజొన్సు నునుపు బంధించు విగియించు జె కొల్పు జలుపు నెక్కాల్పు బెసకొల్పు నెలకొల్పు నిల్చు జక్కొాల్పు బురికొచ్చు సమకొల్పుగల్పు జిక్కించు నాటించు చెందించు చేర్చు జొక్కించు సోలించు నెక్కించు గూర్చు బొరయించు. బోరించు. బొందుగావించు దొరయించు గీలించు మరిగించు నించు

ఉపమాలంకారమాలిక : “నెరి నంకురించు (మానికి నీరు మాని నెర వట్టికొరటికి నీరెత్తినట్లు గుతిలుడై 6 జాతినాగుల( జంపుచుండి (పతిమనాగులకును బాల్వోయునట్లు వడిగొని భుజియించు వదన ముండంగ సపెడతల గడిసేసి గడుచుచందమున నొనర ముందటిశిరం బుండ మోకాలి కిని సేన పెట్టంగ |క్రియగొనినట్టు, (పం. చ.) సోమనాథు డీఅలంకారమాలికావిధానమును కాళిదాసునుంచి (గ్రహించి

యుండవచ్చును.

సోమనాథుని కృతులు ; సోమనాథు డనేక విధములై రచనలు చేసినాడు. ఆయనకృతులనుగూర్చి పిడుపర్తి సోమనాథుడు ఈవిధముగ చెప్పెను. సీ॥ బనవపురాణంబు, పండితారాధ్యుల చరితంబు, ననుభవసారమును; తుర్వే దసారనూక్తుల, సోమనాథ థా ష్యంబును, రుదథాష్యంబు, బనవ రగడ, గంగోత్ప త్తిరగడ, శ్రీఐనవాఢ్య రగడయు, సద్దురురగడ, చెన్న

112 చైతన్యలహరి

మలు సీసములు, నమస్కారగద్య, వృ

షాధిసశతకంబు, నకరాంక

గద్యపద్యముల్‌, పంచపకారగద్య,

అష్టకము పంచకము, నుదాహరణయుగము,

నాదియగు కృతుల్‌ భక్రహితార్హబుద్ధి

జెప్పె నవి భక్తసభలలోం జెల్లుచుండు.

(పద్యబనవ వపురాణపీఠిక)

అతడు చెప్పిన 21 రచనలుగాక మజికొన్నిటిని గూడ సోమనాథుడు రచించెను.

ఆయన కృతులనుగూర్చి సంగ్రహముగ తెలిసికొందము.

కం. ''అనుభవఐనారం బనంగా మనసిజహరుశుద్దభ క్రిమార్గము చేదో కఎరూఢి(ం బురాణరహ స్యనియు క్రిని, విస్తరింతు నడి యెట్లనినన్‌॥ (అనుభవసారము) రచనా శైలి ననుసరించి, ఇందలిఎష యము ఎనుబట్టి ఈగ్రంథమే సోమనాథుని (ప్రథమ పకృతి యని విద్వాంసులు తేల్చినారు. ఇంటు 245 సద్యము లు! న్ని, ఈరొలిరచనలో తాను మల్లి కారునపండితారాధ్యుని al anes (గహి హాంచిన శివానుభవమును, కరసలివిశ్వనాథునిళకడ సాధించిన కవితాశ కిని =. అజవి ప్రదర్శించెను. తన కన్నివిధముల (ప్రేరకుడైన పంకితారాధ్యు నిట్లు 5 పద్యము. లలో సుతించెను. ఆ.వె. “ఎట్టు sas భు. వత త్వ మహిమ న్వు lee తయ్యగారి దలతు ననుదినంబు” (అ.సా.) ఇందు కథావిషయ మేదియుసు లేదు. గురుభ కిమహిమ, కీన్వరూపమ్ము కలక్షణము, శి శివపూ జాపద్ధతి, ఇష్టలింగార్చనవిధి, జంగమసేవ, షట్‌ దలై వీరశై వధర్మములు (పతిపాదింపబడినవి. దీనిలో బసవని స్మరింపనందున అప్పటివరకు అతని నెరుగడని చెప్ప వచ్చును. కన్నడరచనలనేగాక పూర్వులె చ్చు స్‌ లనగాక తనకపూర్వులైన నన్నయనన్నెచోడుల

(0 29 లి ft (౫% 9 Et

పాల్కురికి సోమనాథుడు [13

తెలుగు గంథమును క్షణ్ణముగా చదివి పద్యరచనలోని మేల్మిని (గ్రహించినాడు. ఈతొలిరచనలో నే నపద్యనిర్మాణళ క్రి కిని చాటుకొన్నాడు. అనుభవసారమునకు తనసహాధ్యాయి యగు గోడగి (త్రిపురారిని (శోతగా ఉంచెను. ఇందు సంస్కృత వృత్తములు, కందములు, సీనములు చక్కగా (వ్రాయబడినవి, “తిభంగి*అను అపూర్వఛందస్సును వాడెను. ద్విపదకు మూలమైన తరవోజలుగూడ వ్రాసి నాడు. శైలి తెలియుట కీపద్యము చూడుడు. శా, (వాలున్‌ (వాలు శివార్చనాపరవశవ్యా ప్తిన్‌ ప్రమోదంబునన్‌

(గాలున్‌ (గాలు నహర్నిళంబు శివలింగధ్యాననంపన్ను(డై

సోలున్‌ సోలు నపారసారవివిధస్తోోత_పలాపంబులన్‌

'దేలున్‌ దేలు మహానుభావనుఖవార్థిన్‌ భక్తు. డుద్యద్గుణా,

ని. బసవపురాణము :

అనుభవసారము తరువాత సోమన |ప్రసిద్ధశె వక్షేతమగు (్రీశై లమును దర్శించి అందు కొంతకాలము వసించియుండును. అప్పుడు నానా దేశ సమాగతు లైన భక్తగణములవలన _ బసవేశ్వరుని దివ్యచార్మితమును, మహిమలను సమ్మగముగా తెలిసికొనియుండును. పండి తారాధ్యుని జ్ఞా నమార్గముక టె బసవనిభ క్రి మార్గము సోమనాథుని విశేషముగ ఆకర్షించినది. బసవన భక్తి పరవశుడై తన్మయత్వముచే ఆయనను _వివిధ్యప క్రియలద్వారా తనివిదీర స్తుతించి. చరితార్లుడెనాడు. సం స్కృృతభూయిష్రము లై లెన అక్షరాంకగద్య, బసవాషక, బిససో దా దాపు బసవరగడ మొదలై 'లఘుకృతు లెన్నిటినో రచించేను. కాని అవి సామాన్యభ కృజనమునకు ; అందువాటులో లేకుండుట గమనించి సర్వజనసులభమైన ద్విపదలో నిత్యవ్యవహారరూఢమైన తెలుగు బాసలో మహిమాన్వితుడగు బసవేశ్వరుని చారిత్రమునే రచించి దానికిపురాణ పావనత్వమును గూర్చినాడు.

దబిసవఫురాణ మొక విశిష్టప ద్ధతికి చెందినపురాణకావ్యము. కన్నడ సాహిత్యమున మొదట మార్గపద్దతికి సెందిన జె జై నపురాణము వెలువడగా తెలుగు సాహిత్యమున పద్దమైనచేశిపద్ధతిలో తొలిసారి స్వతంత్రమైన వీరశై వపురాణ ముదయించినది.

శంక రవిజయాదిమతాచార్యచరిత్రలలో చెప్పబడి నవిధముగనే వీరశైవ ధర్‌ ర్యోద్ధారకుడై బస వేశ్వరుడును నందికేశ్వరావతారముగ వర్షింపబిడినాడు. మహా హాప్పరుషులను దై వావతారములుగా భావించి వారిచర్మితలను బె ేళభాషలలో

114 చై తన్యలహరి పురాణములుగ | వ్రాయుపద్దతికి కన్నడిగులు, తమిళులు శ్రీకారము చుట్టి రన వచ్చును. 11వ శతాబ్దమున “సేక్కిశారు? అనుతమిళకవి “అరువదిముగ్గురు' శివ భక్తులగు నాయనారులచరి తలను (గ్రహించి “పెరియపురాణముిను (వ్రాసెను. కన్నడరత్న(త్రయమని (ప్రసిద్ధిపొందిన పంప-_పొన్నరన్నకవులు 10వ శతాబ్ద మున జై నతీర్థంకరులచరి తములను గొని ఆదిపురాణ్క, శాంతిపురాణ అజిత పురాణములు రచించిరి. తరువాత 12వ శతాబ్దమున అల్లమ్మపభుదేవర, బస వేశ్వరుల అనన్య్యపచారమువలన వీరశై వకవులును మహాభక్రులచరి తము లను (గ్రహించి పురాణములను |వాసిరి, కన్నడసాహీత్యమున “ఓదుగబ్బ” “హాడుగబ్బ” అనుకావ్యభేదములు జనించినవి. “ఓదుగబ్బ” (చదువుకావ్యము) పండితరంజక మై మార్గపద్ధతికి చెందినచంపూకావ్యము. “హాడుగబ్బ” (పాడు కొనుకావ్యముు _జనాదరణయోగ్యమై దేశిపద్దతికి చెందినగేయకావ్యము. (్రీ శ. 1200 [ప్రాంతమున నుండిన హరిహరుడు “రగళ' అను దేశిచ్చందమును స్వీకరించి కథనకావ్యములను (వ్రాసెను. తనఅద్భుతవర్ణనాచాతుర్యముచే శివలీలావిలాసములు, శె వధర్మములు, శివభక్తుల కథలు వస్తువులుగా (గ్రహించి “రగళ* లలో గలసామర్థ్యమును నిరూపించినాడు. అతని నొక సంస్కృత (గ్రంథకర్త “యః పురాతనచార్మిత్యం కృతవాన్‌ చేశభాషయా పంపా హరీశ్వరం నౌమి నంపాదిత శివాస్పదం”

అని కీ రించెను. అతని "శివగణదరగ శెగళు” అనువానిలో భక్తిరసము మహా (పవాహరూపమున పారినట్లున్నది. అతని మేనల్లుడు, శిష్యుడు అయిన రాఘవాం కుడు “హోడుగబ్బ” కు గల (ప్రాథాన్యమును గుర్తించి “షట్పది*లో మహో కావ్యరచన చేసి ఆఛందస్సును కన్నడ సాహిత్యస్నామాజ్యసింహాసన మెక్కి౦ చెను. ఈషట్పదిఛంధములో ఎన్నోపురాణములు వెలువడినవి. వానిలో మొట్ట మొదటి “సిద్ధరామపురాణ”. ఇది తరువాతి శె వపురాణములకు మార్గదర్శక మైనది. పురాణము లన్నిటిలో శివభక్సులకథలు, వీర శె వధర్మములు వర్ణింప బడినవి. ఆకాలపు జ్ఞానులైన శివభక్తులు పురాణకథావస్తువు లై నారు.

“సిద్ధరామపురాణము' 9 సంధుల మహాకావ్యము. ఇది సొన్నలిగి సిద్ధ రామశివయోగి చార్మిత్రము. అతడు “జగదగురు” “కారణర్నుద “శివజ్ఞాని' అని క్రీ ర్రింపబడెను, ఆయన జనన.బాల్య ములు సిద్ధి_కార్యములు లోకవిలక్షణము లైనవి. విశ్వకుటుంబియై పాఠకులను, నారకులను అను గ్రహించుచు జీవించిన

పాల్కురికి సోమనాథుడు 115

మహిమాన్వితుడు. ఆయన మాహాత్మ్యములు, వానికి సంబంధించిన ఉపకథలు చేరి ఇదొక పుణ్యకావ్యమైనది. వీనిని “ఉన్నతకావ్యము__ఆదర్శపురాణము” అని సాహిత్య వేత్తలు (పళంసించిరి. ఈపురాణమున వె దికపురాణలక్షణములు లేవు. అనేక గాథలు, చరిత్రలు, తత్త్వములు, సం పదాయములకు పురాణము లలో అవకాశముండును. ఒక కథాస్తూతమున ననుసంధించిన నేకోపాథ్యాన ములు, ధార్మిక విషయములు కూడి సుసంబద్ధమై సారస్యపూర్ణమై యున్నందున సిద్ధరా మపురాణము ఉదా త్రపురాణకావ్య మెనది.

సోమనాథునిబస వపురాణరచనకు స్ఫూర్తి నిచ్చినది ఈసిద్ధరామపురాణమే అని తలచుచున్నాను. దిసవపురాణము_పై జై నులపురాణ| ప్రభావ మున్న దని మి తులు డా॥ జి. వి. సు బహ్మణ్యముగా రన్నారు. ఈవిషయ మింకను ఆలో చింపవలసిన దని విన్నవించుకొనుచున్నాను. జై నశై వసం ప్రదాయములకు సాధర్మ్యము లేకపోగా వై ధర్మ్యములే హెచ్చు ఉన్నవి. జైన పురాణలక్షణము లిట్లుండును.

జీవుడు తమకర్మలఫలముగా “తిర్యక్‌, మనుష్య, నారక, దేవ" గతులను పొందుచు జినధర్మము నవలంబించి రత్న్మతయపరిష్కృతుడై సత్క్మర్మలవలన త్తమజన్మలెత్తుచు జన్మావసానమున అహమిందుడై _ దేవలోకమునుండి 'మనుష్యలోకమునకు వచ్చి చరమదేహధారి యై తపస్సుచే కర్మక్షయము సాధించి తీర్ణంకరుడై జై నధర్మమును బోధించి నిర్వాణమును బొందును, ఈ[క్రమమే డై నపురాణములలో పాటింపబడును. ఆపురాణములలో భవావళి, పంచకల్యాణములు, వె రాగ్యము, తపస్సు, ఇందపూజ, ఆనందనృత్యములు విధిగా వరి ౦పబడవలెను.

వీర శై వసం పదాయము ననుసరించి ఆపురాణము ఇట్లుండును. “జీవునకు లింగెక్య శివెక్యములే లక్ష్యములు. శివుడే లింగము. జీవుడే అంగము. లింగాంగసామర స్యము కలుగుటకు “గురులింగజంగమార్చనలు, పాదోకము, (ప్రసాద గ్రహణము, భూతిఎరు దాక్షధారణ, షడక్షరి మంత్రజపము అనుఅష్టావరణములు, శివ లీక, షట్‌ స్టలజ్ఞానము, పంచాచారములు, ఇష్టలింగ పూజ, 'సర్వార్పణము సాధకున కవసరము. “వీనివలన శివజీవె వై క్యసిద్ధి కలుగును, వపురాణములలో ఈవిషయములు (పతిపాదింపబడినవి.

ఈదృష్టితో జూచినపుడు, బసవపురాణముమీద హరిహరుని బసవరాజ *దేవరరగశె,' రాఘవాంకుని “సిద్ధరామపురాణ' ములమ్ముద్ర విశేషముగా కలదని

116 చై తిన్యలహరి చెప్పవచ్చును. విషయమునే సోమనాథుడు బసవపురాణా వతారికలో చెప్పినాడు.

“అలరుచు బసవని తలచుతలంపు

బలుపునగా( జేసి భావమ్ము మెరసి

అకలంక లింగరహస్యసిద్ధాంత

సకల వేదపురాణసమ్మతం బైన

ఆతతబనవ-పురాతనభ క్ర

గితార్థనమితియె మాతృక గాగ

పూరికంబై యొప్పు పూనలలోన

దారంబు|కియ పురాతనభ కవిత తి

చరితలు లోపల నంధిల బసవ

చరిత మే వర్షింతు సత్కృతి యన(గ”

ఇందు నంది కేశ్వరావతార మూ ర్రియగు బన వేశ్వరుడు కథానాయకుడు. బిజ్జలుడు (పతినాయకు డని చెప్పవచ్చును. బసవనపూర్వావతారములు, జననము, వ్యవహారదక్షత, మాహాత్మ్యములు, వీర శై వధర్మరక్షాపచారములు, జంగమ సేవ, లింగై క్యము మొదలైన పుణ్యచారితముతోబాటు (ప్రాసంగికముగా సుమారు 75గురుభక్తులకథలు 'అనుసంధింపబడినవి. ఈభక్రులలో అనేకవిధములై నవా రున్నారు. "ముగ్ధభక్తులు, మిండజంగములు, మొండివారు మహాయోగులు, సిద్ద పురుషులు ఉన్నారు. కన్నడసిద్దరామపురాణము కేవలవీర శై వనం పదాయాను, గుణ్యమె యుండగా, తెలుగుబసవపురాణము సక వేదార్థస మ్మతమై విశిష్టమె యున్నది. సోమనాథుని కథాకథననై పుణ్యము (పశంసనీయము. ఇందలి కథలలో ముగ్గసంగయ్యకథ, బెజ్జమహాదేవికథ, గొడగూచికథ, ఉడుమూరి. కన్నప్పకథ, నకలేశ మాదిరాజయ్యకథ, మడి వేల మాచయ్యకథలు మనోజకళా ఖండములు రసనిర్భరము లనదగినవి. సోమనాథుడు తనన్వతం[తకావ్యమగు బసవపురాణమునందు పూజ్యు

డైన పండితారాధ్యుని “శివత త్వ్వసారము” నుండి అనేక విషయములను స్వీక రించెను. మచ్చునకు___

“శ్వపచుం డైనను శివభ

క్రిపరుం డగునేని నత౦డ ద్విజవర్యుం డా

శ్వ పచునకు గీడు శివభ

క్రిపరాజ్యూఖు(డైనయట్టి ద్విజుండు మహేశా”

(శివత _త్త్వ్వసారము).

పాల్కురికి సోమనాథుడు 117

“శ్వ పచుండైనను అంగసహితు(డై యున్న

నుపమింప స్యద్బాహ్మణో త్తమో త్తము(డు

(తిపురారి గొల్వని ద్విజముఖ్యు. డన

శ్వ పచాధములకం కు చాలంగ గీడు, (బసవపురాణము)

మన _స్పత్వచి త్రణమున సోమనాథుడు సిద్ధహస్తుడు. ముగ్గభ కురాలగు

బెజ్జమహోదేవి “మాతృహృదయము'నకు రమణీయముగ వర్ణించినాడు.

“ఎల్లనియోగంబు లెల్లబాంధవులు

నెల్లవారలు గల్ల నిట్లు భర్గునకు

తల్లి లేకుండుట దా విచి|తంబు

తల్లి లే కదియెట్లు తా నుదయించె

తల్లి సచ్చెనొ కాక శ్రైలోఠ్యపతికి

చెల్లెబో యి ప్లేమి సేయంగవచ్చు

తల్లి సచ్చినగాదె తాను డస్సితిని

ఎల్ల వారికి దుఃఖ మిట్టిడి కాదె

తల్లి గలిన ఏల తపసి కానిచ్చు

తల్లి గల్లిన ఏల తలజడ ల్లట్టు

తల్లి యున్న విషంబు [దావ నే లిచ్చు

తల్లి యుండిన తోళ్లు దాల్బనే లిచ్చు

తల్లి పాముల నేల ధరియింప నిచ్చు

తల్లి బూడిద యేల దా బూయ నిచ్చు.

తల్లి బుచ్చునె భువి తనయుని దిరియ

తల్లి బుచ్చునె భువి వల్లకాటికిని

జన్నిచ్చి పలుమారు వెన్నయు( బెట్టి

పన్నుగా నిన్నియు( బాలును బోని

ఆకొనగా గడు పరసి పా లిచ్చి

సాకించి పెనుపదే జనని గభినను

తగినపోడిమి సేయు తల్లి లేకున్న

వగవరే మరి యెట్టి మగబిడ్డ లైన

ఊర కుపేకించి యుండంగ. దగునె” ((బసవపురాణము సోమనాథుని రచనావిధానము, భావములు తరువాతి తెలుగుకవుల కనుసరణీ

యము లెనవి. కవిసార్వభౌము డగు శ్రీనాథుని శృంగారనై షధములోని

““నలిననంభవుని వాహనపువారువములు కులముసాములు మాకు( గువలయాకీ''

118 చై తన్యలహరి అను పద్యమునకును, అల్లసాని పెద్దన మనుచరితలోని

“చిన్నివెన్నెలకందు వెన్ను దన్ని సుధాబ్ధి6

బొడమిన చెలువ తోబుట్టు మాకు” అను పద్యమునకును మాతృక అనదగినది బసవపురాణమందలి ముగ్గసంగయ్య కథలోని

“జగములన్నియు దనళ క్రిం బాలించు

జగదేకనుందరి సంతతి మేము

శివరహస్యాది ప్రసిద్ధశా స్ర్రములు

శివునిచే బడసిన చెలువశిష్యలము”” అను ద్విపదలే. సోమనాథుని అంత్యాను పాసాదుల (ప్రభావము బమ్మెర పోతనపై చాల గలదు. పోతన పద్యములకు మూలము లనదగిన భావములు: గూడ నిందు గలవు. ఆం|ధ్రభాగవతమునందల్రి (ప్రసిద్ధ మైన

“మందారమకరంద మాధుర్యమున( చేలు మధుపంబు పోవునే మదనములకు”

అనుపద్యమునకు బసవపురాణమునందలి

““కీరాబ్థిలో పల (గీడించుహంస

గోరునే పడియల నీరు [దావంగ(?

జూతఫలంబుల( జుంబించు జిలుక

భాతి బూరుగుమానిపండ్లు గగ్గొనునె ?

రాకామలజోత్స్ను (దావు చకోర

మాకాంక సేయునే చీ(కటి దావ?

విరిదమ్మివాసన విహరించు దేటి

పరిగొని నుడియదే బబ్బిలివిరుల

నెలుగునే యల దిగ్గజేం్యదంబు కొదమ

యెజపంది చనుసీక నెరుగవు గాక

అరుదగు లింగనదర్థుల యిండ్ల

సరవృడ నా కొక సరకె యర్థంబు” అనుపం క్రులు మాతృక లనదగియున్నవి. సోమనాథుని బసవపురాణమునకు తెలుగులో నే ఎన్నో పుత్రిక లుదయించినవి. పిడుపర్తి సోమనాథుడు పద్య రూపమున బసవపురాణమును (వాసి సోమనాథునకే సమర్శించెను. తరువాత మహదేవారాధ్యుడు మరొక పద్యానువాదమును చేసెను. తుమ్మలపల్లి నాగభూషణ

పాల్కురికి సోమనాథుడు 119

కవి “బసవవిజయము'ను |(పబంధముగ రచించెను. ఏలూరులోని ఆరాధ్య పండితు లెవరో బసవపురాణమును “స్కందాగ స్త్యసంవాది రూపమున సంస్కృృతీకరించిరి.

సోమనాథునిపై కర్ణాటకులకు విశేషభక్తి గలదు. సోమనాథునకు సమీపకాలమునం దుండిన భీమకవి భామినీషట్పదిలో బసవపురాణమును కన్న డీకరించెను. అతడు కన్నడబసవపురాణావతారికలో “తాను శివయోగని ద్రలో నుండగా పాల్కురికి సోముడు, అనఘదేవార్యుడు స్వప్నమున వచ్చి “మము దిసవపురాణము చెప్పెదము (వాసికొమ్మని చెప్పిరి, అని (వాసికొ న్నాడు. అతని అనువాదము యథామాతృక మై సమర్థవంతముగ నిర్వహింపబడి నది. అతడు తనఅనువాదవిధానము నిట్లు చెప్పికొ నెను.

““నరసమృదుతరయమకగమక వి

నరసమానప్రాసదేశీ

నరణి శబ్దారో పమాచాతుర్యమాధుర్య॥

సరళపదళయ్యాదృఢవ్యా

కరణయుతలాలిత్యనియమా

కరసలకణ భావ మాగిరె రచినువెంకృతియ” (క-బ-పు) చెప్పినళ్లే తనశై లీధ్యేయమును నిర్వహించినాడు. భీమకవి సోమనాథునేకాక ఆయనకు స్ఫూర్తి గలిగించిన హరిహర రాఘవాంకుల రచనలనుగూడ జీర్ణించి కొని తనఅనువాదమును సర్వాంగసుందర మొనరించికొ నెను. అవతారికలో స్వయముగ ఈవిషయమును చెప్పెను.

“సరసమృదుమధురోపమెగళం

కురిసె వస్తుకవర్లకంగళ

నెరపిహరనంహరగణంగళ నై దెకిర్తిసిద

ధరగుభయక విశరభభేరుం

డర నుకవిహరిబుధవరన

ద్వరసుతన రాఘవన కృపెయిం రచినువెం కృతియ”

pia లల నా శివుని, శివగణములను వస్తుక_

వర్ణక భేదకావ్యములతో కీ కీర్తించి ఉభయకవిశరభభేరుండులై హరిహర_రాఘ వాంకులకృపతో ఉఅపవాదతు రఠచించెదను అని స్పష్టముగా చెప్పెను. కన్నడకవులు “వస్తుక” “వర్ణకము'లను కావ్యభేదములను చెప్పిరి. వస్తుకమనగా సంస్కృ్భతచంపూలక్షణమ ననుసరించి (బాయబడిన గద్యపద్యాత్మక కావ్యము.

120 | థైతన్యలహరి వర్ణక మనగా ఏకావ్యలక్షణమును గాని, సంస్క్భతకావ్యమర్యాదనుగాని అను సరింపక (వాయబడిన పద్యకావ్యము,

భీమకవిగాక సింగరాజు (1500 “మహాబసవరాజచరి త్ర మము పేర వార్థకిషట్పదిలో ననువదించెను. షడక్షరకవి (1650) “వృషభేం ద్రవిజయి” మను పేర చంపూకావ్యమును రచించెను. శంకరాచార్యులను కవి “బసవే విజయ” మను పేర సంస్కృతానువాదము చేసినట్లు శెలియుచున్నది. ఇట్లిందరిచే ఆరాధింపబడిన బసవపురాణ మెట్టి పాశ స్త్యమును గాంచెనో |ప్రత్యేకముగ చెప్ప నక్కరలేదు. సోమనాథుని పె క్రిచే 16వ శతాబ్దమువాడై తోంటద సిద్ధలింగ కవి “పాల్కురికి సో మేశ్వరపురాణము'నే [వాసెను. కన్నడకవుల కతనిపై గల భక్తి విశేషము గూడ గణింపదగినది.

తి. లఘుకృతులు : సోమనాథుడు బస వేశ్వరభ క్రితన్మయత్వమున స్తు స్తుతిపరములై కొన్ని లఘుకృతులను రచించెను. వానిలో 4 గద్యలు, 1 రగడ 2 ఉదాహరణ ములు 1పంచకము, 2 అష్టకములు, 1 స్తవము లభించినపి. ఇ... గద్యలు : ఇంతవరకు గద్యలలో పంచ ప్రకారగద్య, అక్షరాంక గద్య, నమస్కారగద్య, అష్టోత్తరశత నా మగద్య లభించినవి.ఆం|ధ్రచ్భృందో లక్షణకారులు చెప్పిన గద్యలక్షణములక౦ టె ఇవి విలక్షణమైనవి. అన్నియు సంస్కృత పద భూయిష్టములు. 1. పంచ ప్రకారగద్య : ఇందు అయిదువిధములై బసవస్తోతపూర్వక గద్య లున్నవి.

2s నమస్కారగద్య : ఇందు పాదములకు 16 మ్మాత్రలు లొప్టున 118 పాదము లున్నవి. (ప్రాసయతి పాటింపబడినది.

3. అక్షరాంకగద్య : అ_ నుండి క్ష _ వరకు ఒక్కొ-క్క-పాదము (పథమాకర ముగ ఉంచి రచించిన స్తోత్రము. ఈనియమముతో “అక్షరాంకగద్య_ అకరాంక పద్యములు” అనురెండువిధములుగ రచింపబడినవి.

4. అష్టోత్తరళతనామగద్య : రగడలు : ఇందు 108 చరణము లున్నవి. పిడుప రి సోమన (గ్రంథ ములో సోమనాథుడు బసవరగడ, బసవాఢ్యరగడ, గంగోత్స తిరగడ, సదురు

పాల్కురికి సోమనాథుడు 121

రగడ రచించినట్లు చెప్పెను. కాని బసవరగడ ఒకటిమాత్రమే లభించినది. ఇదొక (ప్రక్రియ.

ఉదాహరణములు : ఇదొక సాహిత్యష్మకియ. 8 విభక్తులతో 8 పద్య ములు 8 కళికలు 8 ఉత్కళికలు, చివర సార్వవిభ క్రి పద్యముగూర్చి రచింప బిడినస్తో త్రము. ఇంతవరకు తెలుగు = సంస్కృత ములలో రెండుబసవో దాహ రణములు లభించినవి.

పంచకము : 5 మాలినీవృ తములతో రచించిన బసవనస్తో త్రము. అతి అవి అషకములు : 8 పద్యముల స్తోతమును అషక మందురు. సంస్కృత అలి ట్‌

మున 8 వసంతతిలకవృ _త్తములతో వృషభాష్టకమును, తెలుగుభాషలో :8 మాలినీవృ త్తపద్యములతో బసవాష్టకమును రచించెను.

స్తవము : “సోమనాథ స్థవము' అనుపేరిట _ ద్విపదలఘుకృతిని రచించెను.

-4. వృషాధిప శతకము

ఇది బసవేశ్వరుని శివన్వరూపునిగా భావించి, ఆయనపై 108 చంపకో త్పలములతో రచింపబడిన శతకము. తెలుగుశతకములకెల్ల నిది మకుటాయ మానము. ఇందు సోమనాథుడు యమకాను పాసాదిశబాాలంకారవై చితిని, అష

టు టబ

భాష్మాపావీణ్యమును (పదర్శించినాడు. .ఉదాః నాదకళావినోద అభినందితవేద | హృతాపరాధ। సం

పాదితభ క్రీవాద ! బుధవందితపాద | చిర్వపమోద।

స్వాదితనుప్రసాద అవిషాద | శిలాదసుతావిభేద | దే వా! దయ జూడు మయ్య! బనవా! బసవా! బసవా! వృషాధిపా॥

ఈ, చతుర్వేదసారము : ఇందు ి'బసవలింగ' మకుటముగల 35 సీనపద్యము లున్నవి. వీర వము (కుతిస్మృతిసమ్మత మని నిరూపించుటకును, తనచతుర్వేద పారంగ తత్వమును చాటుటకును రచింపబడిన గంథము. నై వమునకు సంబంధించిన ముఖ్యవి షయములు వివరింపబడినవి. నన్నయ్యభట్టార కుడు భారతమునుగూర్చి “*ధర్మత త్త త్తజ్జులు ధర్మశాస్త్రం బని, అధ్యాత్మవిధులు వేదాంతమనియు” రచించిన పద్యము ననుకరించి సోమనాథుడు చతుర్వేదసారములో

122 చై తన్యలహరి

“* వెదికు లిది శుద్దవెదికం బని యన శా స్ర్రజ్ఞా లిది ధర్మశాస్త్ర మనంగ తార్కికు లెది మహాతర్కం బనంగ( బౌ రాణికు లిదియె పురాణ మనగ ఆగమవిదులు దివ్యాగమం బిది యన. దం|త్రజ్ఞా లిది వీరతం్యత మనంగ భక్తవారం విది భక్తి మార్గిం బన ముక్త్యర్థు లిది మహాము క్తి యనంగ ఆ. వె. కవులు భువిని నిదియె కావ్యం బనంగ, జ్ఞనుల కెల్ల మిగుల నంతసమున నిర్వికల్పరతి చతుర్వే దసారమన్‌ పద్యముల్‌ రచింతు బసవలింగి"

అను పద్యమును (వ్రాసెను.

6. చెన్నమల్లుసీసములు : ఇది 32 సీసపద్యముల చిన్నికృతి. కం. “చెనమల్లేశ్వరు పేరిట సునిశితముగ(బాలకురికి సోమేశు(డు, దా ఘనభ క్రి వెలయ( జెప్పెను జెనమలుసీనంబు లన(గ జెల(గ ధరితిన్‌.”

7. రుదథభాష్యము 'వేదమునందలి ర్ముదాధ్యాయమునకు భాష్యము కావచ్చును _ లభ్యము కాలేదు.

8. సోమనాథభాష్యము :

ఇది 25 (పకరణముల సంస్కృృృత్మగంథము. దీనిని “బసవరాజీయము” వీరమాహేశ్వరాచార సారో ద్ధారము, అనియు నందురు. వీరశై వమునకు సంబం. ధించిన 25 విషయములను (గ్రహించి గుతిన్మృతిపురా జేతిహాసాగమాది (వమాణములచే సమర్థించినాడు. దీనితరువాత రచింపబడిన పండితారాధ్య. చర్మితలో నుద్ధరింపబడి న| ప్రమాణములన్నియు ఇందలివే. వీరశె వమ తాంతి కము గాదనియు, శుద్దవెదిక మనియు నిరూపించుపే ధ్యేయముగ నిది.

పాల్కురికి సోమనాథుడు 123

రచింపబడినది. నీలకం౦ఠశివాచార్యులశిష్యుడగు హరదత్రాచార్యుని చతుర్వేద తాత్సర్య'సం| గహము' నుండి చాల ప్రమాణములు (గహింపబడినవి. దీనికి "మనోహరుడు” 10వ |పకరణమువరకు సరళమైనతెలుగులో టీకను రచించెను. ఇవి కాక “అన్యవాదకో లాహలము, “మల్ల దేవీపురాణము"లనుగూడ

రచించెనని చెప్పెదరు. కన్నడబాషలో 'శీలసంపాదనె' అనువచన్మగంథమును “శివగణసహ్న్మస్రనామమాల” ను రచించినట్లు కిన్నడకవి చర్మితకారు. డనెను. సోమనాథుని కన్నడకవితారచన కొకమచ్చ.

“ఇతిభావన్నకరసం

స్తుతి సంకలితాకరాంకిత స్తోత ఉమా

పతి నిమగర్విసిదెం

త్క్బృతియిం పాల్కురికి సోమకృతి బనవేశా””

9. పండితారాధ్యచర్మితము :

ఇది సోమనాథుని చివరికృతి. వయఃపరిపాకమున ద్విపదలో రచింప బడిన (పొఢపురాణకావ్యము. (శ్రీ శె లభ క్రకూటమువారి ఆజ్ఞమేరకు తానీ మహ్మగంథమును రచించినట్లు అవతారికలో (వ్రాసికొ నెను,

““బనవన్నమహిమ శుంభద్భ క్రి యుక్తి

(పనరించితివి గద్యపద్యాది కృతుల

అర్హవావృతధ్యాతియం దొప్పుబసవ

వర్లనల్‌ సేసితి _ వరుసను వీను

లారంగ గురుమల్లికార్డునపండి

తారాధ్యులచరిత్ర మర్థి వర్షింపు

పరిశిష్టపరిమిత్మపా క్రనభ క్ర

చరితంబు లితిహాిససంగతి నొలయ

నంధింపు పండితచరితంబునందు

శివభ క్రతతియాజ్ఞ శిరమున. దాల్చీ

శీవకవుల్‌ హర్షింప జెప్పుదు( గవిత”

ఇందు దీక్ష పురాతన, వాదు మహిమ, పర్వత పకరణము లయిదు.

గలవు. దీనికి శ్రోత పాల్కురికి సూరామాత్యుడు. ఆప స్తంబస్మూ తుడు, హరితస గో తుడు, సోమనాథునకు నెచ్చెలికాడు, ముద్దులమరది, భావుకుడు. (గంథమున తనకు ముఖ్యారాధ్యదేవుడగు మల్లి కార్డు నపండితారాధ్యుని పుణ్యచారి

124 చై తన్యలహరి

త్రము జననమాదిగా, దుర్మతవాదఖండన, వీరశై వదీకెబోధ, మహిమ్మాపద రన, లింగై క్యములవరకు వర్షించి పప్రానంగికముగా ఎందరో బసవన మొద లైన శివభక్తులచర్మి తలను సంధించినాడు. దాదావు 12 వేలద్విపదలలో రచింప బడిన ఈమహ్మగంథమున సోమనాధథునికావ్యకళా పౌఢిమయే కాక, బహుభాషా వేతృత్వము, ద్యూత, సంగీత, నాట్య, రసవాద, వై ద్యాదిశాస్త్ర పరిజ్ఞానము, 'లోకానుభవము (పదర్శింపబడినవి. అనేకవిషయములను (ప్రతిపాదించిన ఈగంథము “తెలుగుజాతి తొలివిజ్ఞానసర్వన్వము "గా క్షీర్తింపబడినది. భక్త్యా వేశము, మతో దేకము పరవళ్ళు (త్రొక్కుచు సంగమించిన ఫలితముగా వెలు వడిన ఈఉద్లింథము సై కదృక్కులగు విమర్శకులకు సంతృ ప్రికలిగింపలేక పోవుటలో ఆశ్చర్యము లేదు. ఇందలి శె లీవిన్యాసములకు మచ్చుతునకలు. dE లవర్ణననందర్భములో

“రడ లే నినిర్మలగాఢమహత్వ

జడతావిహారవిస్తారోదకముల

నంగికృతాయతోత్తుంగళ్ళంగౌఘ

మంగళరంగ త్తరంగసంఘముల

బటు శై లచూడావిభాసినీహార

పటల పకారవిస్పార ఫేనముల

శై లాగవిహరణాస క్ష్మప్రమథవి

శాలదివ్యవిమానచయవహి(త్రముల'” గంభీరశె లిని గూర్చినాడు. మహిమ పకరణమునందు - అగ్నిపై బడిన సందర్భములో

““దందడి అగ్నిహో[తముమీద బడుడు

బందిరి గుబ్బన( బడి మంట లెగయ

దిగ్గన లేచి నల్దెసలను గాల

నగ్గిలోనన బడి అరిగెడువారు

ఇండులపె నెక్కి ఇటు నేగువారు

గండుల దూరి వేగమ పాటువారు

జప్పరంబులు దూకి సనియెడువారు

నెప్పాట జనలేక నీళైడువారు

గోడలు వడ[దొక్కుకొని పాజువారు

గూడముట్టిన యగ్గి కొని కూలువారు” సరళ శై లిలో (వ్రాసెను. విషయానుగుణ్యమగుశె లి నితడు వాడి బౌ చిత్యమును

పాల్కురికి సోమనాథుడు 125

చాటెను. పండితారాధ్యచర్మితము తరువాతి తెలుగుకవు లెందరికో అనుసర ణీయమైనది. దీనిని శ్రీనాథకవిసార్వభౌముడు పద్యరూపమున రచించెను. అది ఉపలబ్ధిము కాలేదు. ఇందలి పర్వత్మపకరణమును (గ్రహించి నాగలూరి శేషారాధ్యుడు పర్వత పురాణమును (్రాసినాడు, గురురాజకవి పండితరాధ్య చరిత్రమును సంస్కృృృతీకరించెను.

ఉపస౦హారము

పాల్కురికి సోమనాథ్రునిగూర్చి అతనికవిత్వమునుగురించి పండితులలో భిన్నాభి పాయము లున్నవి. ఇతని బసవపురాణ _ పండితారాధ్యచరి[త్రములను. గూర్చి స్నుప్రసిద్ధపండి తులు శ్రీ) పంచాగ్నుల ఆదినారాయణశా స్రీ గా రిట్లు (బాసి నారు.

“ఈరెండ్నుగంథములు నెక్కడ జూచిన నక్కడ నవరసములు పొంగి. పొరలిపోవునట్టి రసోదంచితములుగ ద్విపదలలో గూర్చబడినవి. హిమవద్భూ ధరగుహ్మాగములనుండి యనర్గళముగా దుమికివచ్చెడు గంగా పవాహంబుంటోలె సీమహామహుని కవిత్వము లక కులమనంబుఅ నానందహపూరంబుల నోలలా' డించుచుండును. పోతనభ క్ర పారవశ్యపుక విత్వమునకును, (శ్రీనాథమహాక వి. నుడికారములగడుసుందనంపుజిన్నెలకును, యద్భుత వర్ణనాపటిష్టములగుసందర్భములకును దీనికి దానికని యేల ఇంతదనుక మన యాం ధ్రసార న్వతమున గల హృద్యములు, రసవద్వర్ణనో దంచితములునగు. కావ్యపు మెరుంగులన్నిటికిని ఈరెండుద్విపదకావ్యములే మార్గదర్శకము లనుటలో నేమియు సందియములేదు.

(పసిద్ధసాహిత్యవిమర్శకు లగు శ్రీరాళ్ళపల్లి _అనంతకృష్ణశర్మగారు సోమనాథునిగూర్చి “అతనిది అణపరాని ఉద్రేకము. భావబలమే లేని వట్టి శుష్కకల్పనలతో నిండిన మన్న పబంధములవంటివి చదివి చప్పిడిపడిన కొందరిని ఇతని|గంథములు మొదలు మొదలు ఆవకాయవలె ఆకర్షి ంచును. ఇక శివ _ శైవభక్తి గలవారిమాట చెప్పబడి లేదు. ఈయ్యు దేకపటూకదంపులకు తోడుగ దిక్కు దళ _ తలతోక లేని పవాడముల పునరు క్రులతో సోమనాథుని (గంథములు నిండినవి. ఇతడు ఉత్తమో త్తమ కవి యని "మన మింకను అను. కొనుట కర మేమనగా, మనకొవ్యరసానుభవసంస్కారము ఎక్కవలసిన మె ట్లింకను. గొన్ని కల వనుటయే” అని మొగమోటము లేకుండ చెప్పినారు.

126 ఛై తన్యలహరి

ఎవ రేమన్నప్పటికిని పాల్కురికి సోమనాథునిగూర్చి కృషిచేసినవారిలో నొకరైన డా॥ బి. వి. సుబహ్మణ్యంగారు తెలిపిన అభ్మిపాయములు అందరికిని ఆమోదయోగ్యములు కాగలవు.

“వీర శై వవాజ్యయము శుహనీయమయ్యును పరమతదూషణ మాకృతు లలో( గొన్నియెడల నవధిమీరి యుండుటచే నామతస్థుల కది మోదావహ మయ్యు సర్వజనా మోదదాయక ము మ్మాత్రము కాజాలకపోయినది. అందు వలననే సోమనాథుని కావ్యగుణములు మెచ్చుకొని తమరచనలలో నచ్చుపడు నట్లు వానిని బాటించిన పలువు రాంధ్రక వులు అతనిని బాహాటముగా స్తుతించు టకు మాత్రము ముందుకు రాలేదు. నవ్యులగు విమర్శకు లాతని మతదృష్టి పె గాక సాహిత్యదృష్టిపెనను భాషాశాస్ర్రదృష్టిపెనను తమపరిళోధనలను కేంటీ కరించిరి. దేశిమార్గాచార్యుడై సోమనాథుండు ఒకసాహిత్యసం[పదాయ| స్రవంతికి భగీరథకల్చుండె పండితుల భక్తి పూజల నందుకొనుచున్నాడు.”

అభి ప్రాయములతో నేకీభవించుచు (ప్రసంగము నింతటితో ముగించు చున్నాను. నా కీఅవకాశమును కల్పించిన మ్నితులకు ధన్యవాదములు పలుకు చున్నాను.

శ్రీ)ఫ్రుప్ష చినడయలు

_శ్రీ పుట్టవర్తి నారాయలాదాత్యబ

[యువభారతి యెన్నుకొనిన మూండవవై తన్యమూర్తి (శ్రీకృష్ణదేవ రాయలు. తెలుగువారి రాజకీయసాహిత్యచర్మితలలో సువర్షయుగాలను సృష్టించి జాతిజీవితమున కొక నూతనచైతన్యమును (ప్రసాదించిన తెలు(గుటేడు రాయలు. పదునాటివశతాద్ది (పథమపాదమున విజయనగర సింహాసన మెక్కి దకిణాపథమున దుర్నిరీక్యతేజముతో (పజ్వరిల్లి తెలుగు కేజమును దిగంత వ్మిశాంత మొనర్చిన పర్మాక్రమశాలి రాయలు. తెలుగుక త్తి కెదురు లేని రాయలకాలము రాజకీయముగా తెలుగువారికి గర్వకారణ మై చరిత్రలో నిలిచి పోయినది.

రాయలు రాజ్యవి స్తరణమునకే కాక సాహిత్యసా మాజ్యవి స్తరణమున కును బూనుకొనిన సాహిత్యసమరాంగణచ కవ రి, అత(డు స్వయముగ మహాకవి. తెలుగుజేని నని నోరార చెప్పుకొని, “దేశభాషలందు తెలు(గు లెస్స యని చాటిన భాషాభిమాని. రాయలకు పూర్వము రాజు లుండిరి గాని సాహిత్యరచనాపోషణము లింత చక్కగా రంగరించుకొనిన రసజ్ఞ

మస్తు $28. లీర్యానీ మన 101టీ 2101 శేఖ

(ప్రతివర్షవసంతోత్సవములలో ( గవుల కావ్యములను నన్మానించీ సాహిత్య గోష్లలలో కవితను నిగ్గు తేల్చి, అనువాద కావ్యపద్ధతిని వీడి (పబంధపద్ధతికి మార్గము వేస్కి ఒక చక్కని సాహిత్యసం పదాయ చైతన్యమును చరిత్రలో

సృష్టంచిన మనీషి రాయలు. ఆసం| పదాయము ఆపైన “రెండుమూడు శతాబ్దులు తంత శేనెసోనల నీనినది.

128 చై తన్యలహర్‌

రాయలు వై స్లవమతాభిమాని. కాని, మతసహన మతనికి వెన్నతో వచ్చిన విద్య. ప్రాచీనాం|ధ్రసాహిత్యచరి తలో మతమునకు సాహిత్యమునకు అవినాభావసంబంధము కలదు. తిక్కన తనరచనలలో కళకు (ప్రాధాన్యము. నిచ్చి మతమునకు గౌణమైన గౌరవము నిచ్చినాండు. పాల్కురికి సోము నాథుడు మతమున కిచ్చినంత [పాముఖ్యమును కవితాకళ కీయలేదు. రాయలు తనకావ్యమున మతమునకును, కావ్యకవితాకళకును సమ్మ ప్రాధాన్య మిచ్చి, తనవిశిష్టవ్య క్రిత్వమును ద్రితిపాదించుకొ నెను.

రాయలు “మదాలసచరి" తాది సంన్క్మృతకా వ్యములు రచించియు “ఆము క్రమాల్యద” యను నాం[ధ పబంధమును రచించి ఉభయభాషాకవితాభి శోధితు డయ్యెను. ఆయన కావ్యములు (వ్రాయుటయే కాదు. కవులను ప్రోత్స హించి కావ్యములను (వాయించెను. కావ్యగోష్టుల సం పదాయము కల్పించి. జాతిలో సాహిత్యచై తన్యమును |ప్రసరింప(జేసెను. కవి యెదురైనచో మద కరీంద్రము డిగ్గి శకేలూత యిచ్చి యెక్కి ంచుకొనిన సౌజన్యమూ ర్త రాయలు.. భారతికి భూపతి భక్తు డనుటకు తనజీవితమునే యొక తార్కాణముగా తీర్చి దిద్దుకొనిన సాహిత్యసంస్కారి రాయలు. ఆయన కృతి కర్తయే కాదు. కృతి భర్హయు, మనుచరిత్రయు, పారిజాతాపహరణమును అతని సాహిత్యాభిమాన రసి కత్వముల కెత్తినకావ్య ధ్వజములు. రాయల కావ్య ళెలి కడు పొఢ మైనది; అనన్యసాధ్యమైనది. ఆయనవ్యుత్ప త్తి అపారమైనది. తెలుగున నాతనివఠలె నూహచేయ(గల భావుకు(డై కవి మతొక(డులే(డు. అత(డు తనకావ్యమును. వర్ణనా మయము చేసెను. వర్ణనలలో నత(డు చూపిన సమన్వయము నాన్యతో దర్శనీయము. ఉపాఖ్యానళిల్బ మతని కుగ్గుతో వచ్చిన విద్దె. మధురభక్తి యతని మనసులోపండిన మాన్యపుపంట. అతనివాక్కులలో (పతిపదలాస్యము. చేయునది వైష్ణవ సం పదాయసంస్కా-రము. ఇవి యన్నియుకలిసి యొెకమహో కావ్య మెనవి. అది ఆము క్రమాల్యద. సంపాదకుడు,

సష్లాళ్య

వ్రైప్లుచిత్తుండు పురళ్శిఖండు. అత(డు (శ్రీవిల్లి పుత్తూరునం దుండెను. దానికి “ధన్విపురి మని సంస్కృతీకరణము. *“శ్రీవిల్లిపుత్తూరు" పాండ్యరాజ్యములో నొక పధాననగరము. విష్ణుచిత్తుడు గరుడాంశమున జన్మించె నని వైష్ణవుల

శ్రీకృష్ణ దేవరాయలు 129

విశ్వాసము. అత(డు పుట్టినది కలియుగాదియందు. ఇతనికిముందు నలువు రాళ్వా ర్లుండిరి, మొదటివా(డు “పొయెయాళ్వార్‌;' కాసారయోగ్కి ఇతడు

పాంచజన్యాంశ. రెండవవా(డు “పూదత్తాళ్వార్‌”; భూతయోగి, గదాంశము, పేయాళ్వార్‌ తృతీయుండు; మహాయోగి, నందకాంశ, వీరందరును ద్వాపర యుగమువారు, సమకాలికులును. “తిరుమలి శై యాళ్వార్‌ చ|కాంశజుడు; భక్తి సారయోగి. ద్వాపరయుగముకడపటివత్సరమున జన్మము. మొదటి మూవు రును దివ్యప్రబంధములో నూరేసి పాటలు పాడిరి. భక్తిసారయోగివి రెండు వందలకు పైగా నున్నవి. విష్ణుచిత్తునిబిడ్డ గోదాదేవి. ఆమె నిజనామము “కో తె”. ఈపదమునకును! సుమారు పదియర్హములు గలవు. “స్త్రీ యని యొకటి. “పూమాల” అని మరియొకటి. మాలికాకరణ మొనర్చు విష్ణుచిత్తున కీశబ్దము రుచించియుండ వచ్చును. “గోదా”శబ్దము “కో తై "యనుదాని సంస్కృత మే. ఆళ్వారులు పాడినపాటలకు “దివ్య ప్రబంధ” మని పేరు. ఇవి *నాలాయిరమ్‌” అన(ా నాలుగువేలు. వీనిలో “తిరుమంగా యాళ్యార్‌” రచించినవే యొక్టువ. రెండ వస్థానము “నమ్మాళ్వార్గ ”ది. స్వామియే వీరిని “నమ్మాళ్వార్‌” మాభక్తు డని పిలిచెను. అతనిది మధురభక్తి. వీరితరువాత పాశురము లెక్కువ పాడిన వారు విష్ణుచిత్తువే. వీరివి నాలుగువందలకు పెగా నున్నవి. విష్ణుచిత్తునిది (ప్రధానముగా వాత్సల్యభ క. ఆళ్వార్లలో నేకై కమహిళ గోదాదేవి. ఆమెపాకుర ములు నూటడెబ్బది మూడు. వానిలో “తిరుప్పావై * మొదటిది. కృష్ణుని నాథు నిగా గోపికలు (వ్రతము పట్టిరిగదా ! అట్టినో మే గోదాదేవియు చేపట్టినది. ఆమెరెండవరచన “నాచ్చియార్‌” “తిరుమొషి. “తిరమొషి” యనంగా పవిత్ర మైనవా క్కన్నమాట. ఇది ముఖ్యముగా రంగనిగూర్చి యామె పడిన విరహ వేదన. “తిరుప్పావై పరిమాణములో చిన్నదైనను గుణములో దొడ్డరచన,. తమిళమున దీనిపై ననేక వ్యాఖ్యలు గలవు. ఆమెరచనలో పతివదమునను ప్రీసహజమైన లాలిత్యము గనిపించుచుండును. ద్రావిడ ప్రబంధరచనయే యట్టిది. ఆగానము మేధస్సునకు గాక హృదయమునకు సంబధించినది. ఒక "టే (ప్రేమో దారము. అందునను గోదాదేవిరచన అపురూపమైనది. విష్ణుచిత్తుని రాయ లిట్లు వర్ణించెను.

1. ““పెంగమల త్తణ్‌ తెరియల్‌, పట్టర్చిరాన్‌ కోత్రై శొన్న శంగత్తమిళ్‌ మాలె, ముప్పదుం” "[రప్పావై] 9

130 చై తన్యలహరి శా. ““ అం దుండున్‌, ద్వృయసద్మపద్మవదనుం డద్వంద్వు( డృశాంతయో గాందూబద్ధ మధుద్విషద్వి రదు డన్వ ర్థాభిధానుం డురు చ్చందోబృందత దంత వాగపఠనాసంజాతతజ్ఞన్యని ష్పంద ద్వే తనుసంవిదాలయు(డు, నిష్టన్‌ విష్ణుచిత్తుం డనన్‌.”' వె ష్ణవులకు (ప్రధానములై నవి మూడుమం|త్రములు. “విష్ణుషడకరి' మొదటిది. “వాసుదేవద్వాదశాక్షరి” రెండవది. మూడవది “అష్టాక్షరి”. అన(గా నారాయణమంత్రము. వీనిలో మొదటిరెండును వ్యాప్యములు. నారాయణము వ్యాపకము. మొదటిరెండింటిలో మూడవ దున్నదన్నమాట; మూడవదానిలో మొదటిరెండును లేవు. కనుకనే దానికి “మూలమంత” మని "పేరు. మోక్షము నాశించువారు (ప్రధానముగా ననుష్టించునది మూలమంత్రజపమే, వీనిని ఎల్లప్పు డును జపించుటకు వీలులేదు. నియమితసమయములలో మ్మాత్రమే సాధింప వలెను. దీనికి అంగమయినదే ద్వయము. ద్వయమును సర్వకాలసర్వావస్థల యందును స్త్రీ పురుషులందరును మనన చేయవచ్చును. విష్ణుచిత్తు. డాద్వయ మును నిరంతరమును జప మొనర్నుచుండెడివాండట! ఇచ్చట అద్వంద్వు( డన(గా__ అద్వ్వైతి యని అర్హము కాదు. ఉచ్చనీచభావములు లేక అందరిని సమముగా గౌరవించువాండనియే తాత్పర్యము. అష్టాంగయోగము లాత( డభ్య సించెను. కేవలము అభ్యాసమేగాదు “యోగీశ్వరుడు” గూడ. ఆయోగాభ్యాస శృంఖలచేత గట్టువడి “మన్నారుస్వామి యను మదద్విరద మాతని హృదయ మందే యుండునట ! దానిచేత నాతనికి * విష్ణుచిత్తు డను "పేరు సార్థక మయ్యెను. విష్ణుచిత్తుడు ఛందోబ్బందములు పఠింపలేదు. ఇక తదంతము లేమి చూచును? కాని తజ్జన్య మగు సనుభూతి మాత్రము నిష్పందముగా నున్నది. విషయమును *నాథమును లిట్లు సాయించిరి___ “* గురుముఖ మనధీత్య _పాహ వేదా నశేషాన్‌ వరపతి పరిక్లుప్తం, శుల్క మాదాతు కామః శ్వశుర మమర వంద్యం, రంగనాథస్య సాజాత్‌ ద్విజకులతిలకమ్‌ తమ్‌ విష్ణుచిత్తమ్‌ నమామి.”

అ6తడు పాండ్యరాజునభలో చేసిన వాదవిషయముగూడ పెళోకమందే యున్నదిగదా ! ఈసందర్భమున రాయలు రెండుగొప్పపద్యము లాతనినోట(

బలికించెను. ఆపద్యము లంద రెణి(గినవే.అయినను మరియొక సారి చెప్పికొంద మనిపించును.

శ్రీకృష్ణ దేవరాయలు 131 శా. స్వామీ: నన్ను, నితఃపురాపరితశా స్ర్రగంథజాత్యంధు, నా రామక్ష్యొఖనన [కియాఖరఖని_తగాహితోద్యత్కిణ స్తోమాస్నిగ్గకరు, నృవదృవనదాను, న్వాదిగా( బంపుచో భూమీభృతృథ నోట మైన నయశంబు లీకు గాకుండునే !

మ. గృహసమ్మార్దన మో, జలాహరణ మో, శృంగారపల్యంకికా

వహనంబో, వనమాలికాకరణ మో, వాల్లభ్యలభ్యధ్వజ

(గహణంబో, వ్యజనాతప్యతధృతియో, (దాగ్జీపికారోప మో,

నృహరీ। వాదములేల, లేరె! యితరు ల్నీలిలకున్‌ బ్మాతముల్‌ ?

రాయలరచన చాల (పొఢమైనది. పౌఢబంధము వెనుక నున్న లలిత

భావము మనహృదయములను |ద్రవింప(జేయును. “అయ్యో ! పాప మనిపిం చును. విష్ణుచిత్తుడు భార్యతో లౌకిక సంబంధ ముంచికొనలేదు. వై షవాధ్వము లలో “తదారానన” కంచెను తదీయారాధన గొప్పది, “తిరుమంగై యాళ్వారు” జీవితములో నీనిష్ట మజియు స్పష్టముగ( గానవచ్చును. యామునాచార్యులు దివ్యవిభూతి కేగుచుండిరి. శిష్యుండు “తిరువరంగనంది” యిట్లు (ప్రశ్నించెను, “స్వామీ | (శ్రీమన్నారాయణు(డు వాజ్మనసాతిభూమి. మరి యాతని నుపాసించు చెట్లు ”? Ei డొన(గిన యు త్తర మిది : “భాగవతార్చనమే భగవంతునిసే . దైవభక్తునికి జాతిమతములు లేవు, అతడు సాకారు( డైన భగవంతుడు. fo హరిజను(డై “తిరుప్పాణాళ్వారు” నుపాసించినచో నారాయణునకు భక్తి చెల్లి ంచినళ్లే. భక్తు. డెప్పుడును శ్రీమన్నారాయణ మూర్తి వైన యర్చావతారములను _ బాగవతులను = తదేకభక్తితో నుపా సించును. నాయనా! తిరుప్పాణాళ్వారు భగవ౦తునకు( జెల్లి ౦చిన సేవ గమనింపు(డు. “కాంచీ పూర్ణుల” వరదరాజఫ్వామి.కై ంకర్యమ అనితర సాధ్యము. వారిపాదము ద్రలలో నడచుటయే మీరు తరించుటకు మార్గము.” ఈమాట లనుచునే యామునుండు “మునివాహనయోగిలొ దలంచి సాష్టాంగ పడెను. తిరుప్పాణాళ్వారునకు “మునివాహను(డు” మారుపేరు. ఇది యొక గాథ. ఇతడు పంచము(డు; “లోకసారంగముని” యీయాళ్వారు నవమానిం చెను. దానికి శిక్షగా నత(డు “తిరుప్పాణి”ని భుజములపై నుంచికొని మోసి నాయడు. ఈశిక్ష వేసినది (శ్రీరంగనాథు(డే, విష్ణుచిత్తుడు వైస్టవధర్మము ననుసరించి భాగవత సేవతో కాలము గడుపుచుండెను. (్రీవిల్లి పుత్తూరు వై ష్లవు లతో కిటకిటలాడుచుండెడిది. వారి నాకర్షించినది “రథచరణపాణి” మ్మాత్రమే

132 చై తన్యలహరి కాదు; విష్ణుచిత్తుని భాగవత సేవకూడ. శనివారములై నచో మతీయు విశేషము. ఆనా(డు భాగవతులు తలంటు లాడుదురు. శనివారమునా(డు అభ్యంగన మొనర్చికొనుటలో వైస్టవసం ప్రదాయ మున్నది. ఆయందమును రాయ లిట్లు చెప్పినాడు చ. కదళిగఖీరపుష్పపుటికాచ్చట ( జేతుల నిప్పపిండి పై(

గుదురుగ నిల్చి, యోపుగతి గూనల నూనియ నుంచి, (తాట ము

న్నుదికిన శాటి వేల, నది నొక్కట (గుంకిడి వత్తు రెందరే

వదలక యాతనింట శనివారమునన్‌ పరి దేశివెష్ణవుల్‌. (1-83) అఅచేతులలో నరటిదొప్పలలో ( బట్టికొన్న యిస్పపిండి, గూనియలలో నించి కొన్న నూవులనూనె, మైలయగునని |త్రాటితో( గూడ గొనిపోవుచున్న మడి బట్టలు ! ఓహో : దాక్షిణాత్య వై ప్టవాచార మెంత చక్కగా నదికినది ।! నారికేళ కటాసనములును, “నునుపోక పొ త్తిం గుట్టిన దొప్పగము”లును, దక్షిణడేశపు టాచార మే. విష్ణుచిత్తుని యాతిథ్య మాయాబుతువులకు( దగిన ట్లుం డెడిది. గగనము నీటిబుగ్గలుగా జడివట్టును. అప్పుడు వేడివేడి కలమాన్నము, బల్బన (పప్పు, నాలుగేసి పొగసినకూరలు, వడియములు, వరుగులు, పెరుగులు, పె పెచ్చు ఘృత ప్లుతి. ఈవంటలన్నియు నాయింటియిల్లాలు “నాడికెడపుందొణ్‌ యేలు” దగిలించి నండెడిది. వడ్తించుట. యగపలతోనే, వేసవి వచ్చును. వంట మారును. తెలినులివెచ్చయోగిరము, బెల్ల మెక్కువ వేసిన తియ్యని. చారులు, తిమ్మనములు, పలుచనియంబకశులు, చెఅకుపాలు, ఎడనీళ్లు, రసదాడి పండ్లు, ఫలావళులు, సుగంధిశీతజలములు, వడపిందెలు, నీరుజల్ల , ఘుమఘుమ లాడు చందనచర్చ. సీతు చేతెంచును. పునుగుందావినవోదనము, 'మిరియపు( చొడులు. “చట్టి చుయ్యను నా దారని కూరగుంపు”, “ముకు మందై యేర్చు, నావ” తో జిగుర్కొను పచ్చడులు, పాయసాన్నడు, ఊరుగాయలు. (ఆవ కాయ గాదు, చే సురుక్కనునేయి, చిజుపాలవెల్లువ. రాయలకు తమిళములో' (ప్రవేశ ముండెను. అత(డు చిన్ననా(డు తుండీరము __ దేవకీపురమం దుండెను. “తుళువనరస” డచ్చోట కొంతకాల ముండినాండు. తర్వాత చం|దగిరిలో నుండెను.

పాపము! ఇంత కష్టపడి భర్తకు సహకరించిన యావిప్పుచిత్తుని

యిల్లాలిపేరేమో రాయలు తెల్పియున్న బాగుండెడిది ! ఆసందర్భములో నీపద్య మున్నది___

శా. ఆనిష్టానిధిగేహసీమ నడురే యాలించినన్‌ (మోయు నెం

తే నాగేం దళ యానుపుణ్యకథలున్‌ దివ్య పబంధానునం

ధానధ్వానము “నా న్తి శాకబహుతా నా న్వుష్ణతా నా స్త్యపూ

పో నా స్తోదన సౌష్టవం కృపయా భోక్తవ్య” మన్మాటలున్‌.” దాలించినను విష్ణుచిత్తునింటిలో “నాగేందశయానుపుణ్య కథలి వినవచ్చెడివి. దివ్య పబంధానుసంధానధ్వాన మే దిక్కుల ఘూర్షిత మొనర్చెడిది. అతిథులకు( జక్క_6గా వడ్డించి, యాత. డాడు (ప్యశ్రయ సుందరవాక్యములే కర్ణరసాయనము లగుచుం డెను. వైష్ణవుండు నిత్యశరణా గతు(డు; వినయనర్వస్వుండు. వైష్ణవు( డితర వైస్ణవుని జూచినచో వయో జ్ఞానములతో నిమిత్తము లేకయే దండము సమర్చింపవలెను. ఇది యాచారము. ఒకప్పుడు తెనాలి రామకృష్ణునిదగ్గర నీపద్యచర్చ వచ్చెనట ! “కూరలు లేవు, నారలు లేవు ; ఇ(క నతిధి యేమి తినును ? వాని పిండి మని రామకృష్ణుండు నన్వెనట : ప్ర్‌డ్రో ఆపాతన్యాయ మెన కొం ఇెచేస్ట రామకృష్ణు డి ట్లనియుండ డని నావిశ్వాసము. అత (డు పరిహాస పియు( డైనను బొత్తిగా వస్తువులపై గౌరవము లేనివాడు కాడు. ఎవడో దీని నల్లి వానితల కె త్తియుండును, భగవదామానుజులు “దివ్యప్రబంధములకు గొప్పగౌరన మిచ్చెను. వేద మంతయు దానిలో గతార్త మన్నాడు. “తెంగల” *వడహల” సం|పదాయము లకు( గల ఛేదములలో నిదియు నొకటి. “వడహల”వారు వేదమునకు( దొలుత (ప్రామాణ్య మిత్తురు. (పబంధములకు రెండవతాంబూలము. తెంగల వారిదృష్టిలో వేదములకన్నను (పబంధమే గొప్పది.“వడహల” సం|పదాయము నెక్కువ (పచారమునకు( దెచ్చినది సర్వతం తస్వత౦( తు” లైన దేశికులు. వె షవఉత్సవములలో సీభేదమును మనము గమనింపవచ్చును. శేజపారాయణను ముం దుండును, (పబంధము వెనుక నడచును. “కంచి మాత్ర మిప్పటికిని దీని కపవాదమే. అచ్చట (ప్రబంధమే ముందు పోవును. తమిళములో “పుకశేందుప్పులవర్‌” అను నొక మహాకవి గల(డు. అతండు “వెణ్చా” వృ త్రములో “నలచరిత్ర”ను రచించెను. అందులో నీచరణములు వచ్చును.

““ ఆతి త్తని కోల మానాన్‌ ' వేత త్తిన్‌ మున్నినాన్‌ ”'

ద్రావిడపండితులు దీనిని వ్యాఖ్యానించుచు వేదములకంచెను |పబంధములు

గొప్ప వని ధ్వనిమార్గమున నిందు సూచించుచున్నాలొ డందురు. కంచి నుదాహ

134 చైతన్యలహరి

రణము చూపుదురు. కృష్ణదేవరాయలు “నాగేం దశయానుపుణ్యకథలు' తొలుత నుట్టంకించెను. ఆపై దివ్య పబంధముల( దడవెను. ఇతనిది *వడహలొ” లా మనుట కీది యొక చిన్నగుర్తు. రాయ లహోబిలమఠశిష్యుండు.

మతభంజన తాతాచార్యు( డాతని యింటిగురువు. ఆతడు నూటయెనిమిది కన నాం పె (శ్రీకార్యకర్త రం కృష్ణరాయలకు సమకాలికు లగు షష్టపరాంకు శులకు పూర్వాశమమున భాగినేయు(డు. విష్ణుచిత్తునికి లోక సామాన్యగృహస్థ ధర్మ మెంత తెలియదో అతడు రంగధామునకు విన్నవించుకొన్న వచనమును (5. 157) జూచినం దెలియను. మందరధరుండు తచ్చాందసమునకు మండ స్మితము సేసెనట ! నిజమునకు నవ్వినది రాయలేనేమో : విష్ణుచిత్తుం “డబు దేకధనుఃప త్రి”. మాలికాకరణ కై కె ౦కర్య మే యెజింగినవాండు. అతడు గోదా డేవి “కాక బొరలాడుచుండ(గా” తప స్సనుకొనక మణి యేమిగా భావిం చును ? ఆశిశు వాతనికి తులసీ వనమున( జిక్కి నది. ఆమె భూదేవియవతారము |. రాయ లామెను “సత్యభామ”గా6 జెప్పెను (5_ 74). ఈమార్చు తెలియక చేసినది కాదు2. సత్యభామ యైనచో శృంగారము మరికొంత పసందుగా నుండు ననుకొనెనేమో | సత్యాదేవి పురాణవాజ్మయములో భూదేవియవతార మే, ఇంతలో గోదాదేవికి అనన్యాదృశముగా బాల్యము జాటీనది. జాజక యేమి సేయును ? నానాటికి తన్మబదుకు చవుక యైనది. వాతెజ తొంటికై వడి మాటా డుట లేదు. కుంతలములు కుటిలవృత్తులై నవి. అక్షులు సంపద్గర్వముతో నజ గంట జూచినవి. ఆస్యము బొమ లాడించినది. వక్ష ముపేక్షతో( గడకొ త్తి నది. పాణిపాదము లెబ్బవాజ( దొడ(గినవి. మాటలాడించినది తడవు మధ్యము దార్మిద్యముల( జెప్పినదీ. మేను లొ చ్చోర్వక లో (గ(జొచ్చినది. నాభి వట్టి గాంభీర్య మొక్కటిని బెట్టికొన్నది. పురుషాభిగమక్షమ మైన వయస్సు; ప్రాగ్గ న్మమైతితో నాగకన్యక లాయూరనే యిరుగుసొరుగుల( బుట్టినారు. ప్యతికా వివాహములలో పద్మాలయాపరిణయా మేయగేయములు విన్నది; అనంతుక ల్యాణ గుణము లాకట్టినవి. “వినుకలి” వల పాఠరంభ మైనది. తెలిసితెలియని వయస్సు.

1. “సాక్షి శ్రమాం. కరుణయా కమలా మవాణ్యం ;

గోదా మనన్య శరణ శృరణం (ప్రపద్యే | ( వేదాంతదేశిక, గోదాస్తుతి 1)

వల్మీకత (శృవణతో వనుధాత్మ స్తే

జాతో బభూవ మునిః కవిసార్వభౌమః. (గోదాస్తుతి. 7.) 2. 5.87; 7.26.

తండి స్వామిసేవకై కళైడు “కమ్మచెంగల్వపిరులతోమాలెలు” కంతునకు “బార్హ నిబద్ధఖేటక” మైన కొప్పున( బెట్టికొన్నది. “నీలవృషకకు దేఖ”తో నెడమ కొక్కింత యొజు(గ నిడిన ధమ్మిల వలయము, ఘుమఘుమ లాడు చెంగల్వవిరులు “రత్నం సమాగచ్చతు కాంచసేన” గా నున్నవి. కూపవారిలో నీడ జూచుట, తం డికి దెలియకుండ మటిల నే యుంచుట।ః

దినము లిశ్లే గడుచుచున్నవి. ఇంతలో “తే హేమంతము” వసంతము వచ్చినది. ఆమె నెగులునకు( బారము లేదు. తండి కాబాధ యర్గముగాదు. అతనికి ది క్కైవ్వరు ? స్వామితో జెప్పికొన్నాండు. స్వామి యామెను రంగ నాథునకు సమర్చించికొ మృనెను. భక్తుడు దేవరయానతిని. బాలించినా(డు. రంగపతి కాతండు మామ యయ్యెను. స్వామికే మంగళాశాసన మొనర్చు గౌరవము దక్కినది. ఆత(డు పెరియాళ్వా రయ్యెను. ఆమంగళాశాసనమే “తిరుప్పలాండు. వె వైష్ణవుల కీపాకురములు శిరో ధార్యములు. రంగనాథుని వరించిన గోదాదేవి “చాడిక్టురు నాచ్చియా” !రై నది. ఆమెయే సంస్కృత మున “ఆము క్రమాల్యద”, “ఆండా”ళనియు “నందురు. రాయలరచనలోని (ప్రథానకథ యిదియే. ఇది చారిత్రక ము. తక్కినవి నడుమ వచ్చినవి. యాము నాచార్యవృత్తాంతమును చారిత్రక మే. మాలదాసరికథ, ఖాండి క్య కేశిధ్వజి సంవాదము పౌరాణికములు.

యామునాచార్యు(డు “నాథమునుల” మనుమడు. నాథముని యీశ్వర ముని కుమారుడు. నాథముని యెంతటి పండితు(డో అంతటి భక్తుండు.“న్యాయ తత్త్వము”, “యోగత త్త్వముో అన్నుగంథములు వ్రాసెను. "గాసటవీసట” గా నుండిన (ప్రబంధముల లను సంకలన మొనర్చి “నాలాయిర” స్వరూప మిచ్చిన దాత(డే. ఆతనిని రాయ లిట్లు వర్జించెను.

సీ. వృషశైలరురవారి( (దిషవణస్నానంబు నిష్టం గావించి, యాహ్నికము దీర్చి యేకాంత గుహ, త్తటీకుశాసనమున నుండి, లక్మీశాంఘీపుండరి మంకురత్పులకహర్షొ శు వె దహరపు ష్కరముక భావించి నవిత దిరుగ

1: * చూడిక్కొడు త్త శుడర్కొడియే ; తొల్పావై పాడియరుళవల్ల పల్వశైయాయ్‌ ఖీ

136 చై తన్యలహరి

యజ్ఞోపవీత పద్యాక మాలికలతో యోగపట్టిక( గూడి యురము మెణయ, తే. శౌరి దద్దరణి ధవాస్తవ్యు( గొలిచి నతియు నాలర్కశాక మంచితము వండ, నిల్ముకుందున కర్పించి, వేల్మి దీర్చి, యిట్లు తనుయ్యాత నడపు ము న్నితనితాత. (4-190)

నాథమునుల కుమారు. “డీశ్వరభట్టాళ్వార్‌”. అతని గర్భకుడ్రీముక్తా ఫల మే యామునాచార్యుండు. ఇతనితంగడి చిన్నతనముననే గతించెను. అప్పుడు యామునునకు పదేండ్లవయస్సు. నాథముని ప్పుత్రవియోగముతో సన్యాసమును స్వీకరించినా(డు. రాయల పెవర్ణన మాస్టితిలో ని దే. కొడుకు (బదికియుండగా నొకసారి నాథముని పత ను “శ్రరదేశయా త్ర వెళ్లెనట !

యమునయొడ్డున కోడలు నొప్పులుపడి దనవించినది. అందుకే తాత యామునాచార్యు(డను పేరు వెళ్లైను. ఒకకథ. కనక లన్‌ ననే పుకై నని పకెంతరము,. తండి తించెను. తాత్ర సన్యాసి యై యెనాడు. ఈతని పోషణభార మన వ్వపె బడినది. విధవయైన తల్లి. పితామ pon రము సాగుచున్నది. యామును(డు విష్ణుమూ ర్రీసింహాననాంశము; (వేలు చూపిన హస్తము మింగెడివాండు; పైగా నట్టివారి చదువులు “పపేదిరే 'ప్రాక్తనజన్మ విద్యాః”. యామునుల విద్యాగురువు “మహాభాష్యభట్టరు”. ఇంతలో నొక కథ జరిగెను. పాండ్యరాజునభలో నొకపండితు( డున్నా(డు. వాని పేరు “విద్వజ్ఞన కోలాహలు(డు; ఇది బిరుదమేమో అతడు వాగ్మి; పండితు(డు; సమయ స్ఫూర్తిగలవాండు. ఆపండితు( డన్న రాజున కెనలేనిగారవము. దానిని పురస్క రించుకొని వా డేసేట విద్వాంసులనుండి శుల్కమును వసూలు చేయ మొదలు పెట్టెను. (ప్రభువుల యభిమానము చిత్రచిత్రముగా నుండును. “కోలాహలు”ని దురాగతములు తెలిసియు రాజు మిన్నకున్నా(డు.*రాజు తల(చిన దెబ్బలకు కొదు వేమున్నది ? రాజ్యమందలి పండితులందరును “కోలాహలు” నికి కప్పములు చెల్లించెడివారు. ఇవ్వకున్నచో వానితో వివాదమునకు( దలపడవలెను. “మహా భాష్యభట్టరు” గొప్పవిద్వాంసుండు. కాని, పరమసాత్త్వికు(డు. “ఎందుకు వచ్చినబెడద” యని యత(డుగూడ కోలాహలునకు. శుల్క_ మిచ్చెడువా(డు. ఒకసారి వారికడ ధనము లేకపోయినది. రెండేండ్లు బాకీ పడెను. ఆధనము వసూలు చేసికొని రావలసిన దని కోలాహలు(డు “వంజి” అను నొక నక్ష త్రకు

శ్రీకృష్ణ దేవరాయలు 137

నంపినా(డు. వాని (ప్రవేశమే అవహేళనతో, బూతులతో నుండెను. “వంజి” వచ్చినాడు. “భాష్యాచార్యు” లూర లేరు. “యామునవటు వేదో పనిచేసికొను చుండెను. గురుధిక్కార మాతనిచెవులలో ( (బడినది. అత(డు “వంజి" నద లించెను. ఈవామను(డు వానికంటి కాగునా! వీ(డు త్రషిక్రము( డని వా( డెజు(గ(డు. అవహేళనములు రెండంత లె లై నవి, మీగురువును వాదమున కంపవలసిన దని వా(డు గద్దించినా (డు. “యామును(డు గర్డించెను. ఆగర ధార్మిక మైనది. యామునాబౌర్యు( డన్నాడు: “ఓయీ మాగురువులన త్వ గుణము నవకాశముగ( దీసికొని మీగురువు కోలాహల మొనర్చుచున్నా(డు. కాని మాది హయవదనహేషాహలహలము. మీగురువును జయించుటకు మాయాచార్యులు (శ్రమతీసికొన నక్కరలేదు. be న్ను చాలును. ఈవిషయము మీగురువుగారితో చెప్పుము”. “వంజి” కోల (వేసిన |క్రోల్బులి యయ్యెను. నడునెత్తిపె తేలుకుట్టినట్లు గంతులు వేయుచు, మధురకు. బడ. బాటీనా(డు. ఉన్నవి లేనివి కల్పించి గురువులకు మనవి చేసెను. పాండ్య రాజునకు విన్నవించెను, (పభువులకో సము విచిత్రమైనది. ఇంతలో న్నాబహ్మ చారివయశ్చర్చ వచ్చినది. వా! డొక'రింగణాి ! వానిమాటల కేమి లెక్క? “భాష్యభట్టరు” వచ్చినతరువాత విచారింత మని కొందరుపండితు లన్నారు. “కాదుకూడదు” వాదము జరుగపలె నని కొందజీపట్టు. వారి కేవో “భాష్య భట్టరు” పె నసూయలు. రాజు వారిపక్షమునే తొక్కను. యామునవటువు కొజకు రాజనభనుండి పల్లకీ వెళ్ళినది. వెంట నూర్వురుపాదచారులు. పితామ హియ్యు తల్లియు యామును నదలించినారు. అతడు వినలేదు. పల్లకి వచ్చి నదే (ప్రయాణ మయ్యెను. అవ్వయు, తల్లియు నేమి సేయుదురు ? చేతులు ముడిచికొని కూర్చున్నారు. “భాష్యభట్టరు” తిరిగి వచ్చెను. ' శిష్యుని విజ్బంభ ణము తెలిసినది. తా నేమి చేయ(గల(డు ? పాండ్యసభకు తాను బోవుట కిష్టము లేదు. స్షపాకారగతు. డై సర సిజముకుళో ద్భానమానవిమానమున సున్న నిిదాముద్రాభిరాము. డైన రంగనాథుండే ది క్కనుకొన్నాండు. సంపూర్ణశరణా గతు( డై నాడు. పాండ్యరాజుసభలోనికి వటువు మాయావటువువలెనే ప్రవేశిం చెను. "ప్రసక్తాన్నుపసక్తిగ యామునాచార్యు(6 డిట్లు హుంకరించెను.

“న వయం కవయస్తు 'కేవలం వయం కేవల తంతపారగాః

138 చై తన్యలహరి

అపితు (పతివాదివారణ (పకటాటోపవిపాటనక మాః oe

నక శైలాదదికన్యాచరణకిసనలయన్యాసధన్యోప కథా

దారక్షోనీత సీతాముఖకమలసముచ్చ్వాస హేతో శృ సేతోః

ఆచ (ప్రాచ్య ప్రతీచ్యకీతిధరియుగళా దర్కసోమావతం సాత్‌

మీమాంసాశా స్త్ర్రయుగ్మ్మశమమృదిత మనా మృగ్యతాం మాదృళోఒ న్యః "”

ఈ|బిహ్మచారివాలకము మహారాణి కేదో దివ్యవిభూతిగా. దోచినది.

విద్వజనకో లాహలుని కోలాహలము ఆమెకును కంటగింపుగా నుండెను. చాల దినములనుండి వీనిపొగ రణచుటకే యామె గాచికొన్నది. యామునునిగర్గన యామెకు (గీష్మసమయని రుత్సాహ కేకిరమణికి నవఘనవ్వని మైనది. బ్రహ్మ చారి రాజుకంటి కాగుటయే లేదు. “వీ(డు కోలాహలునకు పిల్లి కెలుక వలె జిక్కి నా(డే” యని నవ్వెను. అగ్నికణము తూలరాశిని గాల్చునటు లీవటువు కోలాహలునిగర్వము నాశ మొనర్చు నని రాణి యన్నది. మాటకు మాట "పెరిగెను. (బ్రహ్మచారి యోడిపోయినచో తాను దాసీవృ త్తి స్వీకరింతు నని యామె యనెను. వీండు గెలిచినచో తా నర్ధరాజ్య మిత్తు నని రాజు పణము క"టైను, కోలాహలునకు వీరిమాటలు నవసవగా వినిపించినఎ. అతనికి రాణిపై “త్ర న్నభిమానింప” దను గూఢకోపము కద్దు; వా డామెవైపు తిరిగి వెకిలిగా “ఆళవందారా” ! యన్నాండు. అన(గా మిమ్ము రిక్షింప వచ్చినా(డా ! యని యర్థము. రాణి యావేశముతో *ఆళవందార్‌? అనెను. నా(టినుండి యామునా చార్యునకు “ఆళవందార్‌” అనునది మాజుపే రైనది. కోలాహలున కీ కబహ్మ చారితో వాదము వేడ్కగా నున్నది. వ్యాకరణపుచిట్కాలు (పయోగించెను. ఆత్రివికమున కివి లెక్కుయా ? అలవోకగనే సమాధానము నిచ్చినా(డు. అష్టాషికు(డు జనకనిసభలో వందిని జయించిన ట్లు నిన్ను స్‌రింతు నని మజల గర్లించినాండు. కోలాహలు(డు నవ్వెను. (క్రమక్రమముగా శాస్త్రవాదము పెరిగినది. తనముందు వీ( డెందుకు పనికిరానివా. డని యనిపింపపలె నని కోలాహలునియాశయము. అత. డన్నాండు _ “ఇ(క శాస్త్రవాదము చాలునులే | నియిషము ము వచ్చినవాక్యము చెప్పుము. దానిని నేను ఖండింతును.” యామునా చార్యులకు పట్టరా రానంత నవ్వు వచ్చినది. సరే కానీలె మ్మన్నా(డు. అతడు మొదటి పశ్న నిటు వేసెను.

మీయమ్మ గొడాలు కాదు. దీనిని ఖండింపుము.” కోలాహలు( డేమి

శ్రీకృష్ణ దేవరాయలు 139

దులు చెప్పును ? తనతల్సి గొడా లై లైనచో తా నెట్లు పుట్టును ? సమాధానము నకు దిక్కు తోచక మౌనముగా నున్నాడు. ఇంతలో రెండవ ప్రశ్న వచ్చెను. “పాండ్యరాజు ధర్మాత్ముండు. దీనిని గా దనుము.” ఇది మొదటిదానిక చెను " చిక్కుగా నున్నది. కోలాహలు(డు (గుడ్లు తేలవేయుచున్నా(డు. మూడవ (పశ్న ఫణము విప్పినది. “ఓయీ కోలాహలా ! మనయెదుట కూర్చున్న మహా ణి సావ్మితివంటి పతి పైత, వీనిని వివదింపుము.” కోలాహలుని నెత్తిపే కిది పిడుగుపా టయ్యెను. వా(డు జీవచ్చవమైనాండు. నా(టిమర్యాద యేమనంగా. నెదుటివాండు (ప్రశ్నల కుత్తర మీయలేనప్పుడు పూత వానిని సమర్థింపవలెను. ఆభారము యామునాచార్యుల పె పెం బడినది. హోకా నీవే వివదింప వలె నని నభవా రన్నారు. యామును( డి ట్లారంభిం చెను. “ఆర్యులారా! మీ రందరు పెద్దలు. మీకు నమస్కారము. "శోతవ్య మానసూయునా”. అతడు మనుసంహితవ్యాఖ్యలోని వాక్య మి ట్లందుకొ నెను. “ఏకప్పుత్రో హ్యప్పుత్ర ఇతి లోకవాదాత్‌” (1౫.61 మేథాతిథిభాష్యమృు,. ఇంకే మున్నది! సభ నిరుత్తర మైనది. రెండవ పశ్నవాక్యము నాత( డిట్లు విఎది౦ చెను. “నాయనలారా! ఇది కలియుగము. ధర్మ మేకపాదమున నడచును. ! తక్కి నమూ(డుపాదము లధర్మమునకే. మనుస్మృతిలో (పజలను న్యాయముగా6 బాలించురాజునకు వారిపుణ్యమున నాఅవపాలు సంక మించు నని యున్నది. అ'టే పాపముగూడ. కలియుగమున రా జెంత నీతివ ర్తను( డైనను (ప్రజలు పాప మొనర్చి తీరెదరు. ఆభారమును రాజు మోసితీరవలెమ. ఇ(క నాత( డెట్లు భర్మాత్యు( డగును ? మూ(డ వవాక్యమునకు వత్తము 2 రాజు జ్‌ (పభావములో నగ్ని;వాయువు; చం| దసూర్యులు; ధర్మరాజు; కుబేరవరుణులు; Way అందుచే రాజుభార్య యొక)_నికే రాణి గాదు; ఎనిమిదిమందికి. మజి యామె పతి వత యెట్లగును ? ఇం కేమున్నది. సభనోటికి గడియలు వడినవి. రాణీ “ఆళవందార్‌ ఆళవండా” రని గట్టిగా నజచినది. విర్వజనకో. లాహలుని నో రాగిపోయినది. మాట పకారము రాజు వటువున కర్ణరాజ్య మిచ్చెను. యామునాచార్యులు కోలా

1. సర్వతో ధర్మషడ్భాగో, రాజ్ఞో భవతి రక్షతః

అధర్మాదపి షడ్భాగో, భవత్యస్యహ్యరక్షతః”, (మను. 8.804) 2. సోఒగ్నిర్భవతి వాయుళ్చ, సోఒర్క సోమ స్స ధర్మరాట్‌

కుబేర స్ప వరుణః, మహేంద్రః (ప్రభావతః (మను. 7.7)

140 చై తన్యలహరి

హలుని క్షమించి వదలి పెట్టినా (డు. “*ఆళవందార్‌” రాజె రాజ్యము సుభిక్ష ముగా నేల(జొచ్చెను. ఆధ్యాత్మికచింతన మసక వట్టినది. వె భవములలో

పడలేదు. దై వమునకు దూర మయ్యె నని దుఃఖించిరి. ఈచింత వారిని పట్టి పాలార్చుచుండెను. భారతీయులజీవధర్మము విచిత్రమైనది! ఇంతలో వారికి మరణకాలము నమీపించినది. నాథమునులశిష్యుండు రామమ్మిశుడు. అతనికి “మనక్కల్‌నంబి” యని పేరు. అతనితో నాథమును లిట్లనిరి :_“నాయనా | సమయమును జూచి నీవు యామునుని గలిసికొమ్ము. “వానికి( బరత త్త్వ ముపదేశించి, విషయవె ముఖ్యమును గలిగింపుము. ఇది నీభారము. “ఈమాట లనుచునే వారు నిత్యవిభూతికి వేంచేసిరి. కొంతకాలము గడచినది. యామునా చార్యుండు శతువులను గొట్టి కోలాహలము చేయుచున్నా(డు. అతని కప్పుడు ముప్పదియైదేండ్లు. రామమ్మిక్రునకు చి త్తశాంతి లేదు. గురుకార్య మేమైనట్లు ? ఎన్నియోసారు లాత(డు మహారాజును గలిసికొన యత్నించెను. సాధ్య పడ లేదు. రాజభవనముచుట్టును నిరంతరము విచ్చుక త్తులపారా; మదద్విరదముల ఘీంకారములు; ఆరట్ల ఘోట్టాణములసకిలిం పులు; రాజున కొక్కగడె తీరిక . లేదు. తానా బీద్మ బాహ్మణు(డు. తనకు రాజదర్శన మెట్లగును ? ఆత(డు వంట వానితో నేస్తము కశైను. దినదినమును రాజున కాత(డు “తుడువలై ”__ అలర్క-శాక మును సరఫరా జేయుచున్నా(డు అది సత్త్వగుణమును వృద్ధి పఅచును. ఒకనా(డు రామమ్మికు( డాశాకమును దేలేదు. ఆకూర వండలేదే మని మహారా జడిగినా(డు. నంటవా(డు జరిగినవృత్సాంతమును దెలిపెను. శే పాతని నాదర్శనమునక( “టీసికొనిర” మ్మనిమహారా జన్నా(డు. ఏకాంత మున దర్శన మెనది.

రామమ్మిశు( డనెను: “మహారాజా! తమతో( గొంత యొంటిగా విన్నవింపవలెను. సెల విప్పింపుడు.” అనుచరు లావల( దొల(గిరి. “మన క్కల్‌ నంబి” యారంభించెను. “స్వామీ! తమతాత నాథమునులు దివ్యవిభూతికి వేంచేసిరి. వారిని దమరు మజవలే దనుకొందును. సేవకుడు వారిదాసు(డు. (ప్రాజ్యోత్కమణకాలమందు. వారు “నామనుమనికై యొకనిధిని దాచితిని. దానిని వాని కొప్పగింపవలె” నన్నారు. మహారాజా | అనిధి చిత్రమైనది.

శ్రీకృష్ణ దేవరాయలు 141

సీ. స్పటలమణు లాల శాంత మై శ్వేతమే నట్టి తా చొక్కటి చుట్టియుండు ; రకోగృహిత [నథ తొల్లి గల దది పొలయ దం దేడాజునెలలు గాని; యేపాటిబలి మైన6 జేపడు( (బాణ హిం సాది పూజనముల కాసపడదు ; తన వెలుం గొగి నిరంజన దృష్టికినె లక్ష్య మై యుండు, నయ్యు నింతంత గాదు; లే రత్న మొక్కటి పె ననర్హంబు మెణయు(; గలదు పద్యంబు శంఖంబు ; పలుకులేటి కతయ మనంత, మాద్య 'మేకాంతమందు_ భూప, నీ కొక్కనికె కొక చూపరాదు” (4.200) రాజున కప్పుడు ధనముతో నక్క యున్నది. అత( డొక శతువుపె నెత్తి పోవుచుండెను; నిధిని సంపాదించుటకు రామమ్మిశునివెంట సేనాస మేతుండై కదిలినా (డు. (తోవలో “నంబి” భగవద్దీతను పఠింపమొదలు పె'కైను. (గ్రంథముల నెన్నడో యామునుండు మజచినాండు. కాని, సంస్కారము దాగి యున్నది. ఆగీతాకావ్యము లాతని చెవులలో నమృతము నింపినవి. తనకు గీత నుసడేశింపు నుని యామును(డు ప్రార్థించెను, రామమ్మికు(డు “రాచ కార్యము లున్నవిగదా :!” యని నవ్వుచు నన్నా(డు. “అవి యుండని మని ' మహారాజు ప్రత్యు త్రరము; గీతా ప్రవచన మారంభమయ్యెను. చరమళ్లోకార్హము విసునప్పటికి యామునాచార్యులమనస్సు పూర్తిగా మారిపోయినది. వారు (్రీకంగమును జొచ్చి కావేరీచం దపుష్కరిణుల( దీర్థమాడిరి; ఆలయమున ద్రైైశించినారు, ఇం శకేమున్నది ! క, “* మీపెద్దలుగూర్చిన ని కేప మిది గొ మృటంచు శ్రీరంగపతి శ్రీపదయుగ్మము( జూపిన నాషృధ్వీపతియు హఠనిరస్త|భము( డై. రామమ్మికుండు యామునకు పంచసంస్కారము లొనర్చినా(డు. ద్వయ పూర్వకముగా నష్టాక్షరి నుపదేశించెను. యామానాచార్యు(డు వెంటనే సన్య సించినా(డు. అతని గంథములు నాలు గున్నవి. “స్తో తరత్న” మొకటి. ఇది నిజముగా రత్నమే. “సిద్ధితయము”_ ఇది ఆత్మ సిద్ధి, ఈశ్వరసిద్ధి,

142 చై తన్యలహరి సంవిత్సిద్ధి యని మూ(డుభాగములు. “గీతార్తసం గహో మొకటి. “ఆగమ (ప్రామాణ్యము” “చతుళ్లోకి” రెండవస్తోతరత్నము. ఈ[గంథములలో నతండు విశిస్టాద్వెతసం పదాయమునక ( జక్కని రాచబాట వేసినాండు. రామానుజుల కాలమున నాత( డుండెను. అప్పటి కాతండు శత వృద్ధు. రామానుజుల కాల మున యాదవప్రకాళుండు దిగ్గజమువంటి పండితు(డు. అతనికడ క? నుజులు (బ్రహ్మస్మ్నూతము లభ్యసించుచుండిరి. “సత్యం జ్ఞాన మనంతం (బప

అనువాక్యము పై వారి కభ్మిపాయభేద మేర్చడెను. అర దానిపె నొక త్‌ కోడప్మతమును వ్రాసిరి. అది వె ష్టవ్రులచెవులలో ధ్వ్యనించుచు న్నది, యామునాచార్యులుగూడ దానిని వనతుండేరి, వా రొకనా(డు యాదవ పకాశు

లతో( బాటు పోవుచున్న రామానుజులను జూచినారు. లక్ష్మణాంశజు. డగు రామానుజు(డు వెష్టవసిద్ధాంతమునకు మూల సంభ మగు నని వారు నిర్ణరించి కొనిరి. యామునులు మటల వారిని జూడలేదు, కాని, వారియాశలుమా త్రము రామానుజులను జుట్టుచునే యున్నవి. యామునాచార్యుల మరణకాలము ga పించుచున్నది. వాట్‌ భగవ ద్రామానుజులను తమ వద్దకు తీసికొనిర మ్మని మహా పూర్ణుల నంపిరి. అతడు వారిని దర్శించి “స్తో త్రరక్నము"ను వినిపించినా(డు. అస్‌ రామానుజు లహృదయమును గదలించి వేసెను. వారిరువురును (శ్రీరంగము నకు వచ్చిరి. అప్పటికే యామునులు దివ్యవిభూతి నందిరి. వారికుడిచేతి యందలి మూ(డ్న వేళ్లు ముడిచికొని యున్నవి. ఎవ రెంత (ప్రయత్నించినను సరిగ రాలేదు. దానికి. గారణము రామానుజులమనస్సులో భాసించెను. వా రిటనిరి ;

“అహం విష్ణుమతే స్థిత్వా జనా నజ్ఞాన మోహితాన్‌ పంచసంస్కార సంపన్నాన్‌, [దావిణామ్నాయపారగాన్‌ ప్రపత్తి ధర్మనిరతాన్‌, కృత్వా రతామి సర్వదా”,

ఒక వేలు తెబచికొన్నది. రామానుజులు మజలని ట్లన్నారు :__

* సంగృహ్య నిఖిలా నర్ధాన్‌ తత్వజ్ఞాన పరం శుభం శ్రీభాష్యం కరిష్యామి, జనరకణహేతునా *

రెండవ వేలు గుదిరికొన్నది తదుపరి రామానుజు లన్నారు.

“జీవేశ్వరాదిన్‌ లోకేభ్యః కృపయా యః పరాశరః

నందర్భయన్‌ తత్స్వభావాన్‌ తదుపాయగతీ స్తధా పురాణరత్నం సంచ కే మునివర్యః కృపానిధిః

శ్రీకృష్ణ దేవరాయలు 143

తస్య నామ్నా మహో (పాజ్ఞ ! చైష్టవస్య కశ్యచిత్‌ అభిధానం కరిష్యామి, న్మిష్కాయార్హం మునే రహమ్‌ ”' పైవాక్యములతో మూ(డవ్మడేలు గుదిరికొన్నది. తాను దర్శింపకముందే యామునులు నిత్యవిభూతి నంది రని NO CTR కలగుండు వడినది. ఆచింతతో వారు రంగధాముని దర్శింపనే లేదు. వెంటనే కంచికి తిరిగి వచ్చిరి. ఇది యామానాచార్యులజీవితము.

కృష్ణరాయలు యామునాచా ర్యచరిత్రను మెలకువ తో (వాసెను. తొలు తనే “అతివ | కలం డొకండు మత్సదా ద్నాశితు( డాదిన్‌” అని చాల లభ్మద మైన పునాది వేసికొన్నాండు. దీనిలో యామునుని పుట్టుపూరో స్వే త్తములు వివరించి చెప్పుగొడవ రేకపోయినది. నాథమనులచె భవను రాయలకు దెలియును. యామునాచార్వ్యుల సంపూర్ణగాథ నత(డు గు్చెపగును, కాని తనకు వలయు నంతమ్మాత్రమే పూర్వచర్నిత్రను దీసికొన్నా(డు. ఇందులో నాతనివివేక మున్నది, అనవసరవిషయములను బెంచి పెద్ద(జేసి చూపించు (ప్రమాదము తప్పినది, “విద్వజ్జనకో లాహలు” ని గాథను రాయలు తడవనే లేదు. మజి పాండ్యరాజు సభలో వివాదమునకు( గారణము ? దీనిని చాల చాకచక్యముగ నాత(డు నిరూపించినా(డు.

1“ కలియుగంబున (ద్రవిడ మండలంబున( గృతమాలాతా[ మపర్టీతటంబుల మద్భ కులు తజచగుటను, దద్దేశంబున కొడయం డతం డగుటను రక్షణశిక్షిణం బులు రాజముఖంబునం గాక సేన సాక్షాత్కరించి చేయమియు( ద్మదక్షణేచ్చ యస్మదాభిముఖ్యంబునంగాని పుట్టమియు నే విచారించి, తదాభిముఖ్యకర జార్జం బుగ నాస్టానం బెక్కి వోసేవీఆంపీరకు సేయవలయు ననుతలం పవ్విపకుమా రునకుం బుట్టింప” (4-53) భగవ త్చేరణచేతనే యామునాచార్యుండు రాజ సభలో వాదింప నేగినాండు. రాజు శైవు(డు. దీనిని వివరించునపుడు రాయల మనస్సులో కర్ణాటకములోని వీరశై వమే భాసించియుండు నని నానమ్మకము. పాండ్యరాజు శై వనిష్ట నాత( డిట్లు వర్ణించెను,

1. “కలొ ఖలు భవిష్యంతి, నారాయణ పరాయణాః క్వచి త్వచి న్మహాభాగా, ద్రావిడేషు భూరిళః త్యాపపక్షీ నదీ యత్ర కృత మాలాపయన్వినీ కావేరీ మహాభాగా (పతీచీ మహానదీ (రహస్య త్రయసారము)

144 చై తన్యలహరి తే. “జందె ముత్తరశైవంబు( జెంది _తెంచు6;

బతితు లారాధ్య దేవశ్లై పాప్యు లనుచు

నుపనిషత్తులు వారిచే నువ్చి వినుచు,

వెండి, యే జంగ మెత్తిన వెర(గుపడును.”” (4-48) ఇందులోని జంగాలు శంకరదాసమయ్యలు. ఆరాధ్యులు మొదలై నవారు. కర్ణా టాం ధ్ర పాంతములలో దిరిగెడువారే. “వీరభ్మద్రప శరము” వారి యాచార మే. యాముసు(డు సభలో (బవేశించినపుడు రాజువేష మి ట్లున్నది.

సీ, ““పసి(డిగ చ్చమర సోపానముల్‌ దమూ(ట(దుం గితవిశాలితయు జి త్రితయు నైన సభ మహాకుముథ పె శార్దూలచర్మఖం డావృతుల్‌ జటిలులు నైన జరఠ మాహేళ్వరులు చుట్టురా, హారనంధి రు (దాకయుతము( దాల్చి యళికభూతి నుర(టిగాడ్చుల రాల నరుణాయతాకు( డై కుణుగథై బిల్ల 6 బకోష్ట మునిచి, నందిము[దితపాణియందు( జెక్కూది యా గమములు వినుచు, హేమము పొదివిన తే. యలతిరుదాకగమి కుట్టులందు మెజయ, వెలితపారంబు మించ దువ్వలువ గప్పి యడపమును వా(డివా లొక్కయతివ దాల్ప భార్య వింజామ రిడ నొప్పు వాండ్యు. గనియె.

'పెపద్యములో రాజవై భవమును టీసివేసితి మేని, మిగిలినవి “గదగు” ధార్వాడ (ప్రాంతములలోని _లింగాయతులపోలికలే. విజయనగర సా మాజ్యములో నొక్కాక్కసారి యొక్కొాక్కుమతము పుంజుకొన్నది; అధికారము చెలా యించినది, సా మాజ్య పారంభమున నదై్వైతులు. తరువాత వారు వీర శె వులతో పోటీపడిరి. (ప్రొథదేవరాయలు వీరశై వుండో అద్వ్వైతియో నిక్ణయింప సాధ్యము గాదు; కాని అతనిచుట్టు నున్న దంతయు వీరశె వులబలగ మే. లక్కన్న ల్‌ దండేశుండు, మారన, మద్దన్న, అక్కమహాదేవి, వీరంద రప్పటివారే. వైష్ష వు విద్యానగర ప్రారంభకాలమును౦డి యున్నను, అది “యీక్క రెక్క” వేసినది సాళ్వతుకవంశకాలమందే. ఆరవీటివారు వీరవైప్పవులే యైరి. కృష్ణ రాయండు విశిష్టాద్వెతమును గొప్పగా జీర్ణించికొన్నవాండు. అందుచే నాతండు

శ్రీకృష్ణ దేవరాయలు 145

తనకాలములోని లింగాయతులచేష్టలను ధ్వని మార్గమున వెక్కిరించుచున్నాండా యనిపించును. రాజమహిపషికి వై ష్టవమునందు తాత్సర్యము. ఆమెను రాయ లిట్లు వర్ణించెను జ్ఞ

సీ, ““వింగడం వైనట్టి ముంగిట నెలకొన్న

బృందావనికి (ముగ్గు బెట్టు. దాన దశమినా( డేకభుక్తము సేసి యవలినా(

డోర్చి జాగరముతో నుండు న్నిటు బారసి పోనీదు పైనిద( బాజుట

క్కలువా(డు మత్పుణ్యకథల( (దోయు నేమంపుమూనాళ్లు కామింప దధినాథు

మలునా(డు కన్నును మనను దనియ నారజపువన్నె6 బతి సెజ్జ కరుగు. గూర్మి నరుగుచో నాభి. దుడిచి కప్పురపునాఖి బెట్టు నిట్టులు మద్భ క్తి పుట్టియును ని జేశునెడ భక్తీ చెడదు మదిష్ట మగుట." (4-50) వీరశై వులు వేదముల నధిక్షేపించిరి. వానిపై పండిత త్రయమున కున్న ఆద రము వీరికి లేదయ్యెను. అందుచే నావీరశై వము రాయలపాలికి “వెల్లి శెవము'గా నుండె నని నాయూహ. పరీపాలకులకు నియం దెక్కువయభి వేళ ' మున్నను అది వెజీతలలు వేయును. ఎవ(డో రాయలవంటివాండు తప్ప తక్కి నవా రంద రును తోదన్యములకు బాధకు లగుదురు. పాండ్యరాజు వీర శె మళ్లే పర్య వసించెను. అతడు శివధారణ మొనర్చినవా( డేపాపము చేసినను దాని నొ(గా దన౦డు. ఆసిద్ధాంతమును మంచిదన్నవారికే య్మగహారములు, మడులు, మాన్య ములు. పాండరాజ్యమందే “త్మామపర్షి” పాజునది. దానిలోని “యలపుట్టరాని ముత్యాలు” వీరమాహేశ్వరుల కంథలకే తీరిపోయినవి, _ శీలముబట్టియును వీరశె శైవులు గంజాహాల లుపాంశున భుజించుచుండిరి. వారి స్థాలిత్యములను బైట పెట్టడు. వి పులదో షములను మ్మాత్రము సభలో( బికటించి కనుగిజుపును, రాజునకు బదులాడువా రెవరు? ఇతర'సమయముిలకు( జెందినపండితు లక్కటడికి రానేరారు. వచ్చినను వారి నెవ్వరును బలుకరింపరు. రాజులలో నున్న యట్టిదో షములన్నియు రాయ లెబు(గును. అందుచే నాత(డు తనయం దాదొసగులు రానీయక జాగ త్తగా మసలుకొనెనేమో |

“విద్వజ్ఞనకో లాహలు' ని వివాదవిషయమున యామునాచార్యునిలో€౬

10

తే

146 చై తన్యలహరి గొంత యౌద్దత్యము కనపడును. ఆఘట్టము నీత(డు వినయసుందరముగా( టీర్చెను. *“ఆళఎందార్‌* మధుర చేరినాండు. రాజదర్శన మెట్లు? తనవిషయమును రాజుచెవి నెవరు -తురు? సామాన్యులకు ధెర్యము a. ఒక వేళ చెప్పు వాండు గొప్పయధికారి యైనను పాండ్యరా జుపేకింపవచ్చును. అందుచే రాజు నకు తనవిషయము విన్నవించువారు గొప్పవారు గావలెను. వారిమాట రాజు దృష్టి కాగవలెను. పట్టమహిషి విష్ణుభక్తి పరాయణ యని యామునాచార్యు( 'డెటింగెను. ఆమె పతిహితాచారయును. రాజమహిషిదర్శనము కావలెను. పడమటి. ద్వారమును జేరినాండు. అచ్చట నానాజనులు గార్బ్పణ్యంబ విద్యగా నామెను యాచించుచుందురు. రాణులు గుప్తాగు ప్ప ప్రకారములతో (ద్రవ్యమును బంపుదురు. ముదుసళ్ళగు వర్గధరుల మూలమున నవి వారి కందును. ఏకదండి, (త్రిదండి, (ద్రిహ్మచారుల యున్నమితదండములు “చేసాచిని సందిటితోరణములై యుండెడి వట! కాషాయక దువ స్ప్రకౌపీనములు _ ఇవన్నియు విజయనగరమునా(టి మర్యాదలే. యామునాచార్యుండు ఆశీర్వచనాక్షతలు దౌవారికముఖమున దేవి కం౦ంపెను, ఇట్లు విన్నవించుకొన్నా(డు.

“వె దేశికుండ, వై ష్టవవటుండ, వాది గలగిన విష్ణుత త్వ్వంబె పర తత్త్వం బని వాదించి గెలిచెద. పసుధావరుండు విష్ణుభ డ్రీవిముఖుండు గావున వైష్టవునిమనవి విన్నవింప నెవ్వారు వెజతురు. సీపు 'విష్తుభ క్రిస వరాయణవు, పతిహితాచారవు౦ గావున నీకు విన్నవించి పంపితి. నీవిభుడు సీకు వి ధేయు(డు. విన్నవించి నన్ను రప్పించి వాదంబు సేయింప నోపుదేని వాదించి గెల్చి నీదు భర్తకు భగవద్భక్తి బుట్టించి కృతార్జుం గావించెద” (4.53). ఆమె కిం కేమి కావలెను ? ఈనా(టితో తన దుర్వారవ్యధ తీరు ననుకొన్నది, ఆరాజమహిషి “మేకతమ నర్మగోష్టి ప్రాణేవతోడ నతనివిధ మెటీ(గించినది.” ఆచెప్పుటయే రాజును కొరడాతో నదలించిన ట్లయ్యెను. ఇతరులైన యేమి చేసియుండెడి వా(డో ! మహారాణిని గా దనుటకు వీలులేదు. గూఢముగా ని ట్లన్నా(డు,

క, ““భూవల్లభు( డెమైటూ |

తా వాదము సేసి శివమతంబు జయింప(

గా వచ్చెనొ ? చూతముగా

రావింపు మటన్న నా6టిర్మాతి చనంగన్‌. మరుదినము తెల్లవారెను. పరిమితజనమైన యాస్తానములో రాజు కొలు వున్నా(డు. మహారాణిగూడ నక్కడనే యుండెను. ఆమె ధరపాలునకు విన్న

శ్రీకృష్ణ దేవరాయలు 147

వించి (ప్రతీహోరిచేత (బర్మాచారిని బిలిపించినది. యామునాచార్యుండు వినీతు(డై చేకనరిగెను. రాజదర్శన మూరక చేయరాదుగడా ! మతి యే మిచ్చును ? తనదగ్గర నేమున్నది గనుక : యజ్ఞోపవీతమును గాను కిచ్చి కూర్చున్నాడట! ఇజ్టిచిన్న విషయములలో ( గూడ జాగరూకుండు రాయలు: వటువురాక రాజున కిషము తేదు. కూర్చున్నవాని నాదరింపలేదు. దురుసుగా నిట్లు గరించి నా(డు. తే. * సంగతియె యోయి। యినుమంత ఠంగణావు తత్త్వ నిర్ణయవాదంబు దరమె నీకు? నోడితేనియు( బట్టి మొజ్టో యనంగ లింగమును గట్ట కుడుగ మెటింగి నొడువు అతనిని వ్రవళప్ట పెటీన రాణి పైనిగూడ నాతసిక్‌( గోపము ము కద్దు. కాని యేమి చేయును? వేని నవ్వు( దెచ్చికొని యామెవై పు కఠినముగ( జూచుచు వ్‌ ట్రన్నాండు. కో అస్మన్మతన్థు( డోడిన భస్మము రుదాకములును బాసి యితనిచే విసయముగ సా ప్పము ముర ఘస్యరచ।కాంకితుండ ( గాంగలవాండన్‌. “ఉవిద ! యీనీదువిద్వాంసు( డ్‌ నోడెనేని, నీకు నితనికి నన్నపూనికయ” ఆన్నా(డు. అందు కామె సిద్ధముగనే యున్నది. “ఒప్పితిమి; డేవరానతి దప్పకున్న( జాలు” నని రైర్యముగా నన్నది, వారిరువురి ప్రతిజ్ఞల లతో ఇటువు నకు భయము గల్లల దు. గెల్చు తన దని యత( డెజు(గును. కా మర్యాద( బాటింపవలె; అతడు మాటాడ దొరకొన్నాండు. అతని యావాల కము రాయ లెంతో సహజముగ, మనోహరముగ సర్జించెను. తే. *' అతడు మృగక్సత్తి పెళ పెళ తరత బసుప్ప గోచి కట్టిన మోదుగుగోల నెగయ( గ్రాంజలి వినీతు.డై విన్నపం బటంచు నర్హముక్తాసనత నిట్టు లనియె బతికి” (4-66) యామునాచార్యు( డాడిన మాట లివి; క. “చేవా! యిట్లని యానతి యీవల, దే. గడుపుగూటి కిట రా, నాశ జ్చేవారిం (బోవ! ధిక జీవిక పర్ణి కిని విధి సృజించెనె గాదే? (4-67)

148 చైతన్యలహారి

తే. * ఎవ్వండే సర్వభూత న్దు6 డిత్తెజంగు నకును [బేరేచె, నతనియానతియె తెచ్చె, నెటి(గినవి నాల్గు నొడువ నేసుయిన లెస్స; యత(డ బొంకిన నేమి సేయంగవచ్చు ?”" (4-68) తే. ““పంత మైనను గానిమ్ము పార్థి వేదః యుక్తులను నిగహస్థాన మొద వె నేని యమ్మ దెచ్చిన విద్వాంసు( డన(గ వలవ, చెట్లు గావింపవలయు నట్లట్ల చేయు”. (4-69) వాద మారంభ మెనది. వటువు వాదమును గెలిచి యారాజునకు విష్టుతత్త్య ముపదేశించెను. యామునాచార్యులపాత్రచిత్రణ మెంతో సుందరముగా నున్నది. నడుమనడుమ సమకాలిక సామాజిక మర్యాదలు, రాజమర్యాదలు చొప్పించుచు౬ బోయినా(డు, అనాండు సభలో శాస్త్రచర్చ లిట్లు సాగెడివి :

సి. “అందులో నొక మేటి కథిముఖుం డె యాత డనిన వన్నియును ము న్ననువదించి, తొడ (గి యన్నిటి కన్ని దూషణంబులు వేగ పడక తత్సభ యొడ (బడ (గ 6 బల్కి: (పక్కమాటల నెన్న నొకొకమాటనె ని గ్రహస్థాన మనుగ హించి క్రిందుగా రే(గిన( గల(గ కందటి( దీర్చి నిలిపి; మ్మొదలివానికినె మగిడి తే. మటి శుతిస్మృతిసూ నమాజమునకు నై కకంఠ్యంబు గల్పించి, యాత్మమతము జగ మెజుంగగ రాద్ధాంతముగ నొనర్చి విజితు( గావించి దయ వాని విడిచిపెట్టి." (4-70)

క. నీ వేమంటివి రమ్మం చావలివానికిని మగిడి యట్ల నె వానిం గావించి, యొక. డొక(డు రా నా విప్రుడు వాదసరణి నందజ గెలిచెన్‌. (4-72)

ఓడిపోయిన పండితుల (ప్రవృత్తి నెంతనహజముగ( జెప్పినా(డో | చూడుడు &

సీ. “సెలవులు నాకుచు వెలియ రంగులు సూడ కరిగి పాదూవాహు నరయువారు;

శ్రీకృష్ణ దేవరాయలు 149

తమ_మోల నుండు నందలము( గానక దాటి సేరెలుం గిడి బెస్త జీరువారు ; నగరు వెల్వడు దాక దెగిపోయి మటి నిల్చి తోడివిద్వాంనుల( గూడువారు ; నెదురైన తమవాని గృహకృత్య మడిగి వాం డనునవి తప్ప నూశొనెడివారు ; తే. “వాద మే మాయె?" నన్న “భూవరుని పక్ష పాత మాదాసరికి గల్లి (బతి౭౩' ననెడు వారు; 'నౌలెం, డిటు విమర్శదూర మైన వాకిట వనించు నెవ్వ(?' డన్వారు నగుచు” (4-7 ఓడిపోయిన పండితులందరును కొంత సేపు శృంగాటకములో నిలుతురట | అప్పుడప్పుడు రాజసౌధములవె పుం జూచుచు నేనో మంతనము లాడుదురుం రాయల కివియన్నియును బరిచితములే. “ప్రతివర్షమును వసంతోత్సవములు జరిగెడివి గదా! ఆనాటివి పుల వెకలితనమును గూడ రాయ లెబుగు6(ను. పాండ్యరాజు శె వుం డగుట (బాహ్మణులకు బాధ మైనది. కాని యేమి చేతురు ? “జననీ జన్మభూమి శ్చ స్వర్గాదపి గరీయసీ”. అలికభూతి గడ్డముల నానునట్లు ధరించినారు. “*రుదురాక్ష లిడ్డ సందియలయందు” సూతసంహిత లిరికించు కొని తిరుగ నారంభించిరటీ ! మజియొకచోట వీరి పస్తావన వచ్చెను. పాండ్య రాజు విప్రుల నిట్లు తెగడినా(డు. తే, “వాదుల మటంచు( జెప్పించి వత్తు; రోట మైన దయనీరె యేమైన గని విలజ్ఞ జూటు(దనమున సభ లెక్కు చొరవకాండడ్రు పాజువారలనుద్ది సెప్పంగనేల (4-81) వీరశె వులకు స్వయముగా గొంత డై చాహ్మణద్వేష మేమో | రాయల విజ్ఞత యెందున్న దన(గా నీమాటలను పాండ్యరాజునో ట( బలికించుటలో నున్నది. యామునాచార్యులు వాదములో గెలిచినతరువాత పాండ్యరాజు తన రాజ్యమునకు “భాగినేయుండ పట్టార్లు ండు గావున ప్మాత్రం ప్రస్స్‌ో (బ్రహ్మచారి యగు నతనికి తనగడగొట్టు చెలియలి నిచ్చి పరిణ చుము చేసెన(ట 1 చేరమున నీనం ప్రదాయ ముండెను పాండ్యులుగూడ నిం శతేనేమో!: రాయలకు దెలి యనిది మనకు( దెలియునా యేమి! క్ష త్రియకాంతతో యామునునకు( బుత్ర సంతాన మేర్చడినది. ఆకుమారుని పేరేమో! యామునతనూజు(డు *కాబ

150 చైతన్యలహరి నంబి” యని వెషవు లందురు. అతనికి మరికొందరు కుమారు లుండిరేమో తెలియదు. యామును(డు బోధించిన రాజనీతియంతయు రాయలదే ! అతని రాజ్యము సర్వరీతుల సుఖంకరముగ నుండెను. రాయల కిచటం గాదంబరి దోచినది. ఆశైలిలో వచనము (వ్రాసెను. దానిలో నొక వాక్య మిది; “అట్లట్లు వడ మెడ (బట్టి (తోయుట వెడవెడంటోవు పల్లవులం బండువ తలంటులకు నింటికిం దెచ్చు పణ్యాంగనా భాతల పరిహానచేష్టలయంద;” (4.187)

గంభీర గంథమునందు(గూడ సీవిషయమును రాయలు మరువలేదు. ఆసమాజమున పణ్యాంగనలకు( గల గౌరవాగౌరవములు సాధారణములు. ్రీవిల్లి పుత్తూరులో వా రున్నారు; మధురలో నున్నారు. వారిస్వభావములు భిన్న ములు. విష్ణుచిత్తు నెదుర్కొసుటకు వచ్చిన స్థానికులుగూడ “నాగవాసము”ల మబువలేదు. ఈవిషయముల( జర్చించుటకు నాకు వేజొకవ్యాసమే కావలెను. సమకాలికము లైన యంతఃపురమర్యాదలు గూడ కథలో నక్కడక్కడ వచ్చును. నాటి రాణివాసములలో మతస్వాతంత్య ముండెడిది. |ప్రొఢదేవ రాయల యొకభార్య “డెనిమాదేవి”. ఆమె జె నమతసురాలు. వారిదాంపత్యము వారిమతవిశ్వాసముల కడ్డు రాలేదు. రాజీవానము లొనర్చు గుపాగు ప్రదానము లును రాయలనాటివే. వర్ష ధరులకథలును (ప్రసిద్ధములే, రాయలచుట్టును వర్ల ధరు లుండెడివా రని సోర్పుగీసుల వాతలే యున్నవి. పడమటిద్వారమున జరుగుసందిటితో రణములు మున్నగు నలంకారములు నాటిన్వభావో క్రులే, రాజులు (ప్రభాతముననే శాస్రవాదములు బెట్టించెడివారేమో | ర్మాతులయందు చారులు మొదలై నవారితో నేకాంతచర్చ లుండెడివి. ఇట్లు యామునాచార్యచర్ని తలో నాత(డు సముచితము లై మార్పులు చేసెను. సమకాలికమర్యాదలను స్టానో చితముగ నుంచెను. యామునునిచరిత్రమును తనకౌశలదును స్పర్శడేదితో కనక ముగ మార్చినా(డు.

వైష్షవుల కార్యక్షేత్రములు ముఖ్యముగ మూడు _ కంచి, శ్రీరంగము, తిరుపతి. కంచిలోని వరదరాజులు అష్టాక్షరీస్వరూపులు; దివ్యవై కుంఠ మగు (శ్రీరంగములోని రంగేశుండు సాకొన్నారాయణమూరర్తి; శేషాచలవాసుండు చరమల్లోకార్హము. విశిష్ట్రాద్వెతమునకు (శ్రీసం ప్రదాయ మని పేరు. నారాయ ణుండు తొలుత నీసమయమును లక్ష్మి కుపదేశించెను. ఆమె విష్వుక్సేనుల కిచ్చినది. భగవ్మద్రామానుజులకు వై ష్టవక్షేతము లన్నింటియందును ప్రతిపత్తి

శ్రీకృష్ణ దేవరాయలు 151 యున్నను, వారిమనస్సు వృషాదిపతి యందే లగ్నమైన ట్లున్నది. వారి “శ్రీభాష్య” మందలి (ప్రార్థనాక్లోక మిది. ““అభిలభువన జన్మ సేమ భంగాది లీలే వినత వివిధ భూత్మవాత రిక్షైఠదీకే (శుతిశిరసి విదీస్తే బహ్మణి శ్రీనివాసే మమ భవతు పరస్మిన్‌ శేముషీ భకక్తిరూపా”” ఆళ్వార్లు సాయించిన దివ్య పబంధములలో చాలవానిలో (ప్రతీకము వెంక టేశ్వరు(డే. అందుచే రాయలకును శేషాచల్మపభువే యిష్టదెవ మెనాండు. టట్లు ఉఒా అతని ప్రార్దనాపద్య మిది : క్రికమనీయహారమణి( జెన్నుగ( దానును. గౌస్తుభంబునం y a ళ్‌ దాకమలావధూటియు నుదారత( దో(యప( బరస్పరాత్మలం దాకలితంబు లైన తమ యాకృతు లచ్చత. బై కి( దోంచి, స్తోకత నందు దోచే నన ళోభిలు వేంకటభకిర్తం గొల్పెదన్‌”. (1-1) ఇందులో ద్వయమును ఛ్వనిమార్గమున సూచించినా. డని నాయూహ, విశిష్టా ద్యెతమున లక్ష్మీకి గొప్పసాన మున్నది, ఆమె పురుషకారస్వరూపిణి, Oe Wa నిగహ మెజు(గనిది, “తెంగలవారీలో నామెస్తానము మజికొంత యెక్కువ గూడ నేమో! యామునులు “చతుల్ల్ళోకిలో ని ట్లన్నారు. “యస్యా స్తే మహిమాన మాత్మన ఇవ త్వ ద్వల్శభోపి (ప్రభు ర్నాలం మాతుమి త్తయా నిరవధిం నిత్యానుకూలం స్వతః” పెళోకముచేత సమ ప్రాధాన్యము నిరూపింప(బడుచునే యున్నది. వారి కవిత్వ ములు రెండు. “చతుళ్లోకి” “సో తరత్నము”. కృష్ణరాయ డీరెంటిని నర లి Ve నరమునను జీర్తించుకొనియుండెను. ఇంతేకాదు. వై షవు లొనర్చిన సోత్రము రణ లన్నియు నాతని కవగతములు. భగవ ద్రామానుజులు శరణాగతిగద్యలో తొట్ట తొలుత లక్ష్మీదేవికే “శరణాగతు” లెనారు.! సాధారణముగ కావ్యములలో మంగళవాచకముగా కవులు “శ్రీ"శబ్దముగు వాడుదురు. ఇచ్చట రాయలు గ్రీశబ్దమును వాడుటలో (ప్రత్యేకత యున్న దని నాకు( దోచును. కారణ

| “భగవన్నారాయణాభిమతానురూప రూపగుణ విభ వైశ్వర్యశీలాద్యనవధికాతిశయా సంఖ్యేయ కల్యాణగుణగణాం, పద్మవనాలయాం, భగవతీం, శ్రియందేవీం, నిత్యాన పాయినీం, నిరవద్యాం, దేవదేపదివ్యమహిషీం, అఖిలజగన్మాతర మస్మ న్మాతర మనన్యశరణళ్ళరణ మహం ప్రపద్యే” (శరణాగతిగద్య)

152 చై తన్యలహరి

మేమన(గా చతుళ్ల్ళోకిలో యామునులు “శ్రీ రిక్యే వచనామతే” అని ,శ్రీళద్ద మున కొక వై శిష్యమును జూషనారు. వై స్టవవ్యాఖ్యాతలు లక్ష్మీదేవిని “శ్రీ” యనుటలో నిన్ని పయోజనములు సాధించిరి. ““శయతీం శ్రీయమాణాం చ, కృణ్వతీం, కృణతి మపి (గ్రుణాతి నిఖిలం దోషం, శ్రీణాతి గుణై ర్లగత్‌ శ్రీయతే చాఖిలై ర్నిత్యం, శ్రయతే పరంపరమ్‌''. “రహన్యత్రయసారము”లో నీక్లోకమును గొప్పగా _ వ్యాఖ్యానించినారు. కావ్యాదిని "శ్రీ“శబ్దమును వాడుటలో రాయ ల్మీప్రయోజనము లన్నింటిని మనసున నుంచుకొని యుండవచ్చును. “చతుళ్ళోకి”లోని నాల్లవళ్లో కమును వ్యాఖ్యానించుచు సర్వత ౦|త్రస్వతం| తులు “అత్ర లక్ష్మ్యా అపి సత్తా భగవదదధీనాా భగవత స్తు వైభవం, రత్నపభా పుష్పపరిమళన్యాయేన లక్ష్మ్యా తమ్‌” అన్నారు. అశ్లే మొదటిళ్లో కవ్యాఖ్యానములో ”శ్రీమత యేవ సర్వ విభూతి శేషిత్వం” అనియు వ్యాఖ్యానించిరి. వ్రాత లన్నియు రాయలకు నిత్య పరిచితములు, మొదటిపద్యము తరువాత ఆదిశేషులస్తుతి వచ్చును. ఆపద్య మిది. మ. “సిరి నొక్కప్పుడు కన్మొజంగి, హరి న్లేర నృిహర్షించు ను ర్వరకు న్వంచన( గూడ (గాం గలుగు భాస్వచ్చం్యదశాలాపరం పర లయ్యె నృజ పైన యెవ్వని ఫణాపంక్తు లృజింతు న్నిర౦ తరముం దాంతుని నయ్యనంతుని నతీతబహ్మఠల్పాంతునిన్‌ ””. తొలుత ఫణిపతినె యెందుకు స్తుతింపవలసి వచ్చెను ? రామానుజులు_ వై కుంఠగద్యలో “శేషశేషాసనాది సర్వం పరిజనం” అని దివ్యభోగినే స్తుతించిరి. యామునాచార్యులును “ఫణిపతిశ్శయాసనం వాహనం వేదాత్మా విహగేశ్వరః” అని ఫణిపతికే (ప్రథమస్తాన మిచ్చిరి. అతండు నిత్యశేషుండు. సంకర్షణస్వరూపుండు. “సో తరత్నము”లో నీక్రింద్మికమ మున్నది. “తయా సహాసేస మనంతభోగిని (పకృష్టవిజ్ఞాన బలై కధామని ఫణామ ణ్మీివాతమయూఖమండల (పకాశమానోదరది వ్యధామని”. 89.

“నివాసశయ్యాసనపాదుకాంశుకో

పధాన వర్షాతపవార ణాదిభిః

కరీరఖేదైః స్తవ శేషతాం గతైః

యరథోచితం, శేషయితే వితేజనై 8॥” 40.

శ్రీకృష్ణ దేవరాయలు 153

“దాన సృథా వాహన మాననం ధ్వజో

స్తే వితానం వ్యజనం (తయీమయః

ఉపస్థీతం తేన, పురోగరుత్మతా

త్వ దంఘిసమ్మర్షకిణాంక శోధినా”, 41.

“త్వ దీయభుకోజి శేషభో జినా

త్వయా నిసృష్టాత్మభ రేణ యద్యథా

ప్రీయేణ సేనాపతి నాన్య వేదిత

త్తథానుజానంత ముదారవీక్షణై 8. 42;

లుత శేషుడు. పిదప గరుడు(డు. ఆపేని విష్వక్సేనుడు. రాయలు గూడ మమునే యనుసరించెను. శేషస్తుతిలో నాతని భాస్వచ్చం[ద శాలాపరంపర లకు మూలము “యామును”ని దివ వ్యధామములేమో !

“ఫలి పత్రి” (ప్రస్తావనలో రాయ “లనంత” శబమును వాడెను. అది డ్‌ (a)

యును “చతుక్షోకి” లోనిదే. ఆపదస్వారస్యమును దేశికు లిట్లు నిరూపించినారు.

“గంధర్వా పృరనస్పిద్ధాః కిన్నరమ హోర గాః

నాంతం గుణానాం గఛృంతి తేనానంతోజయ ముచ్యతే”. “దాంత” శబ్దమొక్క టున్నది. ఇదియు యామునులు వాడినదే. “దాంతే దయాం శే విదన్‌”. దీనిని వ్యాఖ్యానించుచు చేశికులు “(ప్ర శ్రితమ్మాత్ర పరో వాజ్మత దా౦తళబ్దః” అన్నారు. ఆవ్యాఖ్యగూడ నిచ్చట ననుసంధేయము. రాయలు “గరుడాళ్వార్ల నిట్లు స్తుతించెను.

స్త బనటత్పయోచ్చివీక్యరసాతలాన్యోన్య పిండీ కృతాంగ భీతాండ జములు; ధృకుతలాయార్థ ఖండిత సమిల్ల వరూప చరణాంతిక భమ త్ర తరువరములు; ఘనగుహాఘటిత రూంకరణ లోకైక ద్వి దుందుఖీకృత మేరు మందరములు; చటుల రుంపాతరస్స నగరి విపరీత పాతితాశా కోణ పరివృఢములు; తే. [పబలతర బాడవీఠకృతేరమ్మదములు భాస్వ రేరమ్మదీ కృత బాడబములు పతగస[మాట్పత (పభంజనములు వ్యజనతూలౌ ఘముల( దూల విసరు(గాత |",

154 చై తన్యలహరి పైన సర నలో చేదాంత దేశికులు రచించిన “గరుడదండక” “గరుడ పంచాశత్తు”ల (ప్రభావ మున్న దని నాయభిప్రాయము. “గరుడపంచాశతి”లో నీక్రిందిశ్లోకము

“కుణ్ణకోణీధరాణి, కుఖితచతురకూ పారరమ్య ద్ధరుంతి తుటత్తారావరాణి, స్థపుటితి విబుధస్థానకాని కీపేయుః పాతాళ బహ్మసౌధావధివిహితముధావ ర్తనాన్యస్మదా ర్హిం (బ్రహ్మాండ స్యాన్తరాశి, బృహతి, ఖగపతే రర్భక డ్రీడితాని వికేపైః పకతీనా, మనిభృతిగతిభి ర్వాదిత వ్యోమతూరో వాచాలా మోధివీ చీవలయవిర చితా లో బానుబంధః దిక్కన్యాకీర్యమాణ కరదుడునికరవ్యాజ లాజాఖి షేకో నాకోన్మాధాయ గచ్చ, న్నరక మపి సమే నాగహన్తా నిహన్లు బుకాకకేపదకో మిహిరహిమ కరోత్తాలతాలాభిఘాతీ 'వేలావాఃకేళిలోలో, వివిధఘన ఘటా న్తుకాఘాత శీలః పాయాన్నః పాత కేభ్యః, పతగకులపతేః పక వికేపజాతో వాతః పాతాళ హేలా పటహపటుర వారమృసంరమృధీరః 11” రాయలవర్హ నమును పెవానిని దృష్టిలో సుంచుకొని మీరె మనన చేసికొం డని పారింతుసు. ' విష్యక్సేను లతరువాత రాయలు పాంచజన్యమును స్తుతించినాండు. పద్య మిది ; ము. “హరి పూరింప( దదాస్యమారుతసుగంధాకృష్టి మె నాఖిపం కరుహ్మకోడ మిళిందబృంద మెదు రెక్కన్‌, దుష్మ్కియాపంకసం కరదై త్యానుపరంపరం గముచురేఖం బొల్బు రాకానిశా కరణాద్యుతి పాంచజన్య మొన(గుం గల్యాణసాకల్యమున్‌''. ఇందు కొనర్చెను. భగవ్మదామానుజులు శరణాగతిగద్యలో ని ట్లన్నారు.

“అచింత్యశ క్రి క్రి శంఖచక్ర గదాసి Pp సంఖ్యే నిత్యనిరవద్య నిరితశయకల్యాణ దివ్యాయుధ:ః"” పైసందర్భమును వ్యాఖ్యానించుచు డేశికులు “చ న్య హేతిరాజ త్వేఒపి శంఖస్య పూర క్తి! సర్వశ కే ర్భగవత మోక్ష పదానశ క్తి సూచకతయా ఇక తో అభ్యర్హి తత్వాజభిప్రాయా అన్నాడు. వ్యాఖ్య రాయలమనసులో మెదలి యుండును. మహావిషువునకు ఆసంఖ్యాయునము లున్నవి గడా! అయిదింటిని ణు మాాతమే యెందుకు సుతింపవలెను ? దీనికిని చేశికులే సమాధాన మిచ్చిరి. (౬

క్ర

“అత పంచానాం కంఠో క్రి (ప్రాధాన్యాత్‌"

శ్రీకృష్ణ దేవరాయలు 155 వాదమునందు గెలిచిన విష్తుచిత్తుండు “దశావతార స్తుతి” గావించెను. లు వీనిలో గూడ వై ప్లవసో త్ర పభావ మున్నది. విషుచి తీయ ములోని నర =. -౨ చి ౦హ వాస్తుతి యిది.

es

మ. “అసురేందాశయకుండికాచ్చరుధిరవ్యా ప్ప స్వకచ్చాంకు( గాం చి, సముద్యత్పతిసింహమత్సరమిళ చ్చేషన్‌ దదుద్దామదీ శ్రనటాయాటము( బెల్లగించుగతి, నాంతశేణి( గిన్కన్‌ 'వెరం జు సితకూరభ వన్నవావళులు (పోచు న్మర్త్యపంచాననా;” దీనికి మూల మీళ్లోకము 'నఖ్యకక కపథి కథిత దైత్య వకస్థలి సముళత్సరు ధిరచ్చటాచ్చురిత బింబితం న్వవపుః విలోక్య రుషితః పునః (ప్రతి మృగేన్ష్ర) శంకావశా ద్య ఏష నరకేసరీ ఇహ దృశ్యతే సుందరః' (సుందరబాహుస్తవ. 97) మత్స్యకూర్మముల వర్ణనకును క్రిందిల్లోకములు స్ఫోరకము లని నాకు "వృచ్చోత్పుచ్చన మూర్భనోద్దతి ధుత వ్యావ ర్తితావర్తవ తృంవర్తార్హ్ణవ నీరపూరవిలుళఠత్చారీన దివ్యాకృతేః॥ సింహాదీశ, వైభవం తవ కథం స్వాలక మాలక్ష్యతే పద్యాతస్య పాఘుతతోజపి విభవం, లక్మీధరాధోకజ। (90) “పళయజనీరపూరపరిపూరిత స్వ నిలయావసన్నవ దన (భ్రమదళరణ్యభూత | శరణార్థి నాకి శరణం భవన్‌ స్వకృపయా చలదుదధిరితాంబుకలుషీ కియాధ్వ గమనన్వ పృష్ట విధృతా చలకుల | ఏషమీనతను ర|త సుందరభుజో, వన్నాదినిలయః'” (92) షే పృష్టాద్రిభమణకరజై కిం ఫణినో

“న్వపృ్మ వికృష్ణి వ్యాకృషి వ్యతి విధుత దుగ్గాబైచలిలై ఆవిస్పందో నంద న్వి కసదరవించేకణరుచిః పురా భూ సింహా(దేః (పియతమహరే ! కచ్చపపపుఃి (సుందరబాహు స్తవ 98) “చకర్థ శ్రీరంగి న్నిథిలజగదాధార కమలో భవన్‌ ధర్మా నూూర్మః పున రమృతమగ్దాచలధరః జగన శయ స్ప్వం, మరతఠశిలాపీఠ లలితో జవా దుద్యల్ల ఆ] షీ దకిసలయనా వన నులభమ్‌”. (శ్రీరంగరాజు స్తవ. 62)

156 చైతన్యలహరి

వె స్టవగురుపరంపరయం దాతని కెంతో గౌరవము కలదు. వారికి సంబంధించిన యెన్నిగాథలో రాయ లెజుంగును. లక్షణా ఖ్యయోగీందుండు భగవ్మదామానుజులు; అతండు రంగనాథుని గోపుర మెక్కి అష్టాక్షరి నందరకు నుపదేశించెను గదా! దానిపేరు “దామోదరగోపురిమట | మహాపూర్ణులకే “పెరియనందబి” యని పేరు. ఇత(డు రామానుజులకు మూలమంత్ర ముప చేశించెను. అతనిని రాయలు దడవినా(డు. సుందరజామాత వరవరముని; వారికథ యిందులో నున్నది. శఠకోపులవృత్తాంతము వచ్చినది. వేదాంత దేశి కుల నాతండు దలంచి నమస్కరించినా(డు. ఇంకను రాయలు దన (గ్రంథ మున (్రీసం పదాయరహన్యముల నెన్నిటినో చూపెను. పెద్దనాదులు విశిష్టా ద్వ్వైతమును |బదుకున కాశ్రయించిరి. రాయలు “విశ్వాసమునకు జేవాకైను. ఇప్పటి కింతే; మరికొంత విపులచర్చ కాలమునుబట్టి, తీరిక నుబట్టి,

సముడు

శ్రీ) మరుపూరుకోదండహమ౭ిద్ధై

తొలిమాట :

ఆంధధ్రావళ మోదమున్‌ బొరయ సంస్కృతభాషయం దున్న వేదాంత మును తెనుగుదనముతో తెనుగుపదాలతో శాంతిపర్వంలో వెల్లువబెట్టించిన తిక్క నమనీషి తర్వాత; (ప్రజల అందుబాటులోనికి ద్విపదక విత్వరూపంలో శేదాంతమును దింపుకొనివచ్చిన శివకవులపిదప; కర్కశతర్క వాదం పొంత బోక, ee gaits పనిపట్టించక, అర్హవాదాదులతో విసికింపక, పాండిత్య ప్రకర్షను జూపక, జానుతెనుగులో దార్శనిక విషయాల ఎను తెనుగునాటి సొమాన్య తావళ గతల ఒలిచి పెట్టినది-కార ణజన్ముడు చేమనయోగిపుంగవుడేః తిక్క నసోమయాజి హరిహర నాథఉపానన్నాపకారమును ఆంధ్రావనిలో నెల కొల్చి, మతస్పర్థలను మాయింపజేసి సామరన్యమును నెలకొల్పినసిద్ధుడు కాగా, వేమన మంత్రముతోబాటు |బాహ్మణాధీనమై యుండిన భాషను గూడ (ప్రజల కందించుటకు దార్శనికు డై జాతీయకవియై గురువులమఠాధిపత్యమును సడలింపజేయను తిరుగుబాటుకొడి ఎగగట్టిన మతవిప్లవవాది అయినాడు. ఎగ తాళితో యూఢాచారాలను విమర్శించి, లోకో కులతో దృష్టాంతాలతో సత్య మును బట్టబియలుచేసి, సామాన్యనంసారులలో - = అనగా, కొంత చదువుకొనిన దాహ్మణేతరులలో వివేకమును రేగగొట్టగలిగిన పసరుకట్టువిద్యయందు వేమన చాలినవాడు _ బాగా చేయితిరిగినవాడు.

యోగవిద్య నభ్యసించి, తత్త్వ మెరిగి మూగనోముతో మూలకూర్చుం: డక, తాను సాధించినవిద్యను అనుభవించిన ఆధ్యాత్మిక రసానుభూతిని లోకు.

158 చై తన్యలహరి

లకు సమపంక్తిలో వడ్డించిన మర్మయోగి _ యీపల్లె టూరికాపు. ఈనూతన (ప్రవక్తకు ee ణజీవనమే పాడి. ఆం|ధ్రవాజ్మ్ఞయమున యీతనిస్తానము _ తమిళము వె స్టవఆశ్వారులు, శె వనాయనమారులస్టానమువ ంటిదే ; వారిలో హాస్యము తక్కువ, వేమనలో ఎక్కువ _ ఇంతే వార! తిరుకురళ్‌ (వ్రాసిన తిరువళ్లుణా వరు యాయనసరిఉది. ఈమాత్రపు మతనంఘనంస్కారమునై నను ఆనాడు ఆంధ్ర బాహ్మ ణ్యము చేయ సాహసింపవేకపోయినది; మఠాధిపతుల పాభవ పాబల్యాలను వారు ఎదిరించి, నిలువలేః పోయినారు. ఈవిప్తవకార్యము శూదచమనకొరకు ఎదురుచూస్తూ, వెదొలగి ఒకమూల నక్కొనిఉండినది.

దేశాంతరకీర్తి :

తెనుగుసీమపొలి మేరలు దాటి వ్యాపించినకీ ర్తి గలిగిన తెనుగుకవులు ఒకరిద్దరిలో చేమనగూడ ఒకడన్నమాటకు తిరుగుండబోదు. కవిబహ్మ తిక్కన కవితాశిల్బమునకు ఆనందించగలిగినది ఒక్క తెనుగుజాలే అయినది; పోతనభ క్రి రసపీయూషమునకు మత్తులు కాగలిగినది ఆంధ్ర్మపజే అయినది; రామరాజభూషణుని వసుచర్నీత్రమ్మాత్రం తమిళ _ సంస్క్భతములలో నికి కావ్య రూపమున (ప్రవేశించగా, కాపలి వెంకట రామస్వామి ఆస క్తివలన ఇంగ్లీషు వచనమున కెక్కినది. పోతనభ క్రి మార్గము మహారాష్ట్రలకు ఒకకొంత ఉపా సనాపద్ధతులను గరపినది _ అంతే ! ఇక వేమ